
Alternative crops : భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, కోట్ల మంది ప్రజల జీవనాధారానికి వ్యవసాయ రంగమే వెన్నెముక అన డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, దేశీయ వ్యవసాయం ఇప్ప టికీ ప్రధానంగా రుతుపవనాల జూదంగానే


Alternative crops : భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, కోట్ల మంది ప్రజల జీవనాధారానికి వ్యవసాయ రంగమే వెన్నెముక అన డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, దేశీయ వ్యవసాయం ఇప్ప టికీ ప్రధానంగా రుతుపవనాల జూదంగానే
చిట్టి జాతకాన్ని చూసి శని ప్రభావం తగ్గిపోతోంది.. త్వరలోనే చిట్టి ఇంటికి వస్తుందని స్వామిజీ అంటాడు. చిట్టి మహజ్జాతకురాలు అని స్వామిజీ అంటాడు. అందుకేనా అందరూ ఉన్నా అనాథలా ఎక్కడో పెరుగుతోందని దమయంతి

Vanda Devullu Review: బిచ్చగాడు లాంటి సంచలన విజయం తర్వాత విజయ్ ఆంటోనీ, శశి కాంబినేషన్లో వచ్చిన సినిమా వంద దేవుళ్లు. ఈ సినిమాపై ముందు నుంచి ఆసక్తి బాగానే ఉంది. తనే నిర్మాతగా ఉంటూ మేనల్లుడిని హీరోగా

Maa Inti Bangaram: సమంత 'మా ఇంటి బంగారం' మూవీ రివ్యూ.. ఎక్కడో తేడా కొట్టిందే! Maa Inti Bangaram: 'ఖుషీ' సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని టాలీవుడ్లో సమంత నటించిన చిత్రం 'మా ఇంటి బంగారం'

ఇంటర్నెట్ డెస్క్: ఆమె గజ్జెకట్టి రంగస్థలంపై అడుగుపెడితే ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతారు. లయబద్ధంగా పాదాలు కదిపితే చూసే ప్రతి ఒక్కరూ ఉర్రూతలూగుతారు. జానపద కథలను, పౌరాణిక గాథలను కళ్లకు

నవతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ ప్లాన్ వేశారు. తన 'కల్కి' సీక్వెల్ థియేట్రికల్ రిలీజ్ కు ముందే అందులోని కీ రోల్స్ తో వన్ అవర్ మూవీస్ రూపొందిస్తారట. వాటిని ఓటీటీలో

సమంత ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ కథలను ఎక్కువగా చేస్తూ వెళుతోంది. 'యూ టర్న్' .. 'ఓ బేబీ' .. 'యశోద' వంటి సినిమాలు సమంత క్రేజ్ ను మరింత పెంచాయి. ఎలాంటి కథలనైనా .. పాత్రలనైనా సమంత సమర్థవంతంగా

క్రికెట్ ప్రపంచంలో గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై వస్తున్న రూమర్లకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కోహ్లీ

ఆదివారం రోజు కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించే వారికి తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా పలు సూపర్ హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్

ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ కోల్ కత్తా: వీసా స్టీల్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్ ( Vishal Agarwal), ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్ (Aditya

పంట బాగా రావాలంటే మంచి విత్తనం, నీరు, ఎరువులు అవసరం. కానీ వాటిలోని పోషకాలు నేలలో ఎలా వ్యవహరిస్తాయి? మొక్కలకు అవి ఎలా అందుతాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాన్ని

హైదరాబాద్ నగరంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై అత్యంత ఖరీదైన ఎంజీ సైబర్స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును కేవలం 11 ఏళ్ల బాలుడు నడిపిన ఘటన కలకలం రేపుతోంది

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్లైమేట్ చాలా విచిత్రంగా మారిపోయింది. సాధారణంగా జూన్ నెల వచ్చిందంటే వర్షాలు దంచికొట్టాలి కానీ, ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. ఒకే టైమ్లో ఇటు ఎండలు
Hyderabad 1901 Census History : ఆధునిక సాంకేతికత, కంప్యూటర్లు, కాలిక్యులేటర్లు అందుబాటులోకి రాకముందు.. అదీ నూట ఇరవై ఏళ్లకు పైగా సుదీర్ఘ కాలం క్రితమే హైదరాబాద్ సంస్థానంలో అత్యంత పారదర్శకమైన

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని, కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయంగా మారాయని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై (ఓఆర్ఆర్) అర్ధరాత్రి వేళ లగ్జరీ కారును 11 ఏళ్ల బాలుడు నడిపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టి

ప్రశాంతతకు మారుపేరైన విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ అదృశ్యం, కస్టడీ మరణం ఆరోపణల ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దావానలంలా

భారతీయ స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటూ భారీ పతన దిశగా సాగుతున్న వేళ, ఒక ప్రముఖ మల్టీబ్యాగర్ స్టాక్ మాత్రం మదుపరులకు కాసుల వర్షం కురిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. శుక్రవారం నాటి
.webp)
గత ఐదు రోజులుగా వరుస లాభాలతో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన దేశీయ స్టాక్ మార్కెట్ల విజయయాత్రకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నేడు (జూన్ 19, 2026) ఉదయం ట్రేడింగ్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసిన మేకెదాటు ప్రాజెక్ట్పై తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం జరిగింది. మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి విజయ్
.webp)
కోల్ కత్తాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ... వీసా స్టీల్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్, సిమెంట్స్ వైస్ చైర్మన్

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఆంధ్రప్రదేశ్లో
ధీరజ్ కోసం కారు కొనాలని ఫిక్స్ అయిన ప్రేమ.. అందుకోసం కావాల్సిన పది లక్షల్నీ ఎలా సంపాదించాలా? అన్న ఆలోచనలో పడింది. ఈరోజు (జూన్ 19) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. పది లక్షలు సంపాదించాలంటే

ఫీజు కోసం ఎద్దుని అమ్మి... కాలం వక్రిస్తే ఓడలు బళ్లవుతాయి అంటారు. ఆ మాట మా కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. వారసత్వంగా వచ్చిన 300 ఎకరాల భూమి అకస్మాత్తుగా ఆవిరైపోతే..? బెదరకుండా పరిస్థితులకు బెదిరిపోకుండా మొండితనంతో వ్యవసాయాన్నే నమ్ముకున్నాడు మా నాన్న లక్షీనరసింహరావు. అది 1972 తీవ్రమైన కరువు..ఇంట్లో అమ్మతో పాటు నేను నా ఇధ్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. ఆకలి మంటలు మొదలయ్యాయి. వరి గింజ లేక వణుకు పుట్టింది. తప్పనిసరి పరిస్థితుల్లో దేవదారు ఆకులు తినిపించి మా ్రపాణాలను కాపాడాడు మా నాన్న..పొద్దున్నే 4 గంటలకు నిద్రలేచి కూలి పనులకు వెళ్లడం, వ్యవసాయాన్ని చూసుకోవడం కాస్త సమయం ఉంటే మాతో గడపడం. రోజుకి 18 గంటలు పొలంలోనే గడిపేసిన రోజులు లెక్కలేనన్ని.. అయినా ఎప్పుడూ ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. మా చదువుల్ని మాన్పించలేదు. ఏది కావాలన్నా వెనకడుగు వేయలేదు. కాని నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు పరీక్ష ఫీజు కట్టాల్సి వచ్చింది. కరువు పరిస్థితులు ఇంకా కుదురుకోలేదు.. ఇంట్లో దమ్మిడీ లేని పరిస్థితి. చదువుకి ఇక స్వస్తి చెప్పినట్టేనని అనుకున్నా. కాని మా నాన్న చేసిన పనిని నేను జీవితంలో మరిచిపోలేను. అసలే కరువు పరిస్థితులు, అప్పు కూడా పుట్టని రోజులు, ఉన్నవే రెండు కాడెద్దులు..అందులో ఒక ఎద్దుని 370 రూపాయలకు అమ్మేశాడు మా నాన్న.. 170 పరీక్ష ఫీజు పోను మిగిలిన 200 రూపాయలతో మరొక బక్క ఎద్దుని కొన్నాడు. దాన్ని కాస్త మేపి కాడి దున్ని వ్యవసాయం చేద్దామని అనుకున్నాడు. కాని వారం తిరక్కముందే అది కాస్తా చనిపోయింది. మా నాన్న ఆశ తిరగబడింది. అసహనం, అశక్తత ఆవహిస్తే ఏ మనిషైనా కుంగిపోక తప్పదు కాని మా నాన్న మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మరింత కష్టపడ్డాడు. పరిస్థితులు అనుకూలించాయి. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈరోజు నేను నా తమ్ముళ్లు, చెల్లెలు అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో

Petrol Prices Today: ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మార్పులకు లోనవుతున్నా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి సవరణలు చోటుచేసుకోలేదు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అయిన HPCL, IOCL, BPCL విడుదల
సొనాలి బెంద్రే.. ఈ పేరు వినగానే 90ల నాటి కుర్రాళ్ల గుండెల్లో ఒక అందమైన అలజడి మొదలవుతుంది. టాలీవుడ్లో చేసింది కొన్ని సినిమాలే అయినా, తన అద్భుతమైన నటన, అమాయకత్వంతో కూడిన పక్కింటి అమ్మాయి లాంటి అందంతో

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం అంతర్జాతీయంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వ వైఖరిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పెద్ది చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. రాంచరణ్ నటనకు దేశం నలువైపున నుంచి ప్రశంసలు దక్కాయి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

Telangana Digital Cabinet: తెలంగాణ రాష్ట్ర పరిపాలనారంగంలో ఒక సరికొత్త డిజిటల్ అధ్యాయం మొదలైంది. ప్రభుత్వ నిర్ణయాధికార ప్రక్రియను మరింత ఆధునీకరిస్తూ, మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిస్థాయిలో

ఇంటర్నెట్డెస్క్: అమెరికా- ఇరాన్ (USA- Iran) మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరగడంతో.. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ ఇరాన్ నౌకల రాకపోకలపై విధించిన
.webp)
మూడు భారీ భవనాలు.. 12 బెడ్ రూమ్ లు.. అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, షాండ్లియర్లు, రెండు సెంట్ల విస్తీర్ణంలో బాత్రూంలు, ఏ వస్తువు చూసినా లక్షల రూపాయల ఖరీదు.. ఇదీ జగన్ తన హయాంలో జనం సొమ్ముతో

Hormuz Strait: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. దీంతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. Rj హార్ముజ్ జలసంధి నుంచి వాణిజ్య నౌకలు మూడు నెలలుగా సాఫీగా ప్రయాణం చేస్తున్నాయి. దీంతో

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తోన్నారు. ఇందులో భాగంగా కోల్కతాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశం అయ్యారు. ఈ చర్చల్లో రెండు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన
ప్రేక్షకుల ముందుకు సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ బుల్లితెర నటుడు 'ఈటీవీ' ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం " వెంకట్రామయ్య గారి

విజయ్ ఆంటోనీ, శశి కాంబినేషన్లో 'బిచ్చగాడు' తర్వాత వచ్చిన సినిమా 'వంద దేవుళ్ళు'. అమ్మకు పెళ్ళి కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు, దర్శక

ఇరాన్తో ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఆ దేశం ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేసింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దిగ్బంధనం ఎత్తివేసినప్పటికీ.. ఒప్పందం లోని

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఎన్డీయే మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ విజయం రాంచీ; దిల్లీ: మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ సమయంలోనే మీనాక్షి నటరాజన్ విషయంలో దెబ్బతిన్న

దిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయవాద వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి గుర్తింపును తెలియజేసే జాతీయ డిజిటల్ రిజిస్టరు ఏర్పాటు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు

భారత్లో వ్యాపార అభివృద్ధికి, విస్తరణకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఫ్రాన్స్ కంపెనీల సీఈఓలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు పారిస్: భారత్లో వ్యాపార అభివృద్ధికి, విస్తరణకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక సమావేశం జరిగింది. ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటి పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ కె హరిత అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో గురువారం వన మహోత్సవంలో భాగంగా

కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జుఉన హీరోగా నటించిన చంద్రలేఖ చిత్రానికి రచయితగా పనిచేశారు లక్ష్మీపతి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ చూడాలని ఉంది’ చిత్రంలో మెదటిసారిగా తెరపై కనిపించారు. ఈవీవీ

అణు నిరాయుధీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఉత్తర కొరియా మరోసారి స్పష్టం చేసింది. ఆ దేశ నేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి, అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా పేరున్న కిమ్ యో జోంగ్ గురువారం ఈ మేరకు సంచలన
ఒక కార్పొరేట్ సంస్థ సీఈవో తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వారం రోజుల పాటు జరిగిన కంపెనీ ఆఫ్-సైట్ ఈవెంట్లో కేవలం శాకాహార భోజనాన్ని మాత్రమే వడ్డించాలని ఆయన ఆదేశించడం ఈ
తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మాజీ గవర్నర్ ఆర్.ఎన్. రవి హయాంలో అధికారిక కార్యక్రమాల క్రమం విషయంలో జరిగిన వివాదాలను

మాంసం కూరల్లో పెరుగు ఎందుకు కలుపుతారో తెలుసా? మాంసం కూరల్లో పెరుగు ఎందుకు కలుపుతారో తెలుసా? Prasanna Yadla 18 June 2026 Pic credit - Pinterest చాలా మంది నాన్ వెజ్ కూరల్లో పెరుగును కలుపుతారు. అయితే

తిరుపతిలో జేఎస్ఎస్ క్యాంపస్ ఏర్పాటు జేఎస్ఎస్(JSS) మహావిద్యాపీఠంతో ప్రభుత్వం ఒప్పందం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంవోయూ అమరావతి: ప్రజాప్రభుత్వంలో తిరుపతికి మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ తరలిరానుంది