
ఐపీఎల్ 2026 సీజన్ చాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు
Latest saved news articles and updates for Stock Market News.

ఐపీఎల్ 2026 సీజన్ చాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు

సరస్వతి రాజమణి.. బంగారు గనుల వారసురాలిగా మొదలై, భారత తొలి మహిళా గూఢచారిగా ముగిసిన ఆ జీవిత కథ ఎలాంటిది? ఇందులో మొదటిగా కనిపించే చారిత్రక నేపథ్యం.. విషయానికి వస్తే.. రంగూన్ వైభవం నుంచి ఆజాద్ హింద్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తల

భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది, ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం. ఇలాంట

సంక్రాంతి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆశించిన చిత్రాలేవీ రాలేదు. ఆ లోటును భర్తీ చేయడానికి సిద్ధమయ్యాడు ‘పెద్ది’ (Peddi Movie). రామ్చరణ్ కథానాయకుడి బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్ష

7 కిలోమీటర్ల సైకిల్పై ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నారు.. రొయ్యలకు మేత వేసి, పొలంలో దుక్కి దున్ని.. సైకిల్పై ప్రయాణించి, తన పొలంలో ట్రాక్టర్తో దుక్కి.. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
.webp&w=3840&q=75)
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన ఆధ్యాత్మిక క్షేత్రాల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల సర

చాప్టర్-1 బాధితురాలి వేషంలో పాకిస్థాన్.. ఐక్యరాజ్యసమితి వేదికపై పాత నాటకం, కొత్త సందర్భం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బహిరంగ చర్చల వేదికపై పాకిస్థాన్ మళ్లీ ఒకసారి తనకు బాగా అలవాటైన పాత్రలోకి జారుకుంది
.webp&w=3840&q=75)
అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో.. ఇరాన్ దేశాధినేతకు సంబంధించిన ఒక సంచలన వార్త ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్

ఎల్పీజీ ధర మళ్లీ పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మరోసారి పెంచాయి. సోమవారం (జూన్ 1) నుంచే ఈ పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. ఈ పెంపుతో ఢిల్లీలో

తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. మే 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యా

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్నం మహా మండపంలో జరుగుతున్న అన్నప్రసాద

దేశంలోని ఐటీఐలకు మహర్దశ పట్టించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పీఎం సేతు పథకానికి రాష్ట్రం ఎంపికైంది. ఈ పథకం కింద విశాఖలోని ఐటీఐలను పారిశ్రామిక క్లస్టర్లుగా అభివృద్ధి చేసేందుకు ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఒక ఊహించని ఘోర ప్రమాదం జరిగింది. దొంగపిండి గ్రామం శివార్లలో ఒక భారీ ఇసుక లారీ వెళ్తుండగా, అక్కడి వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లారీ భారాన్ని మోయలేక బ్రిడ్జ్ ఒక

జాతకాలే కాదు బాబోయ్.. కాబోయే పెళ్ళికొడుకు డ్రైవింగ్ హిస్టరీ ఆరా తీసిన మామ! ఆంధ్రప్రదేశ్లో పెళ్లి సంబంధాల అన్వేషణలో ఒక వినూత్నమైన, ఆసక్తికరమైన ఘటన వెలుగుచూసింది. సాధారణంగా పెళ్లిచూపుల సమయంలో అబ్బాయి ఉ

అమరావతి: ఏపీలో జూన్ 7 నుంచి 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ సారి 2.5 లక్షల మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు చెప్ప

ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయేమో చూస్తున్నాం సీబీఎస్ఈ వెల్లడి దిల్లీ: పరీక్షలకు సంబంధించి తమ సర్వీస్ ప్రొవైడర్ ‘ఆన్మార్క్’ పోర్టల్లో ఉన్న లోపాలను సరి చేసినట్లు కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్

పేద ప్రజలకు తక్కువ ధరకే పౌష్ఠికాహారం అందించాలన్న ఉద్దేశంతో వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు క్యాంటీన్లను నడిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్, తెలంగాణలో ఇందిరమ్మ క్యాంటీన్, తమిళనాడులో అమ్మ


Summary pending.
.webp&w=3840&q=75)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 విజేతగా నిలిచిన ఆర్సీబీపై కర్నాటక కాబోయే సీఎం డీకే శివకుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్సీబీ టోర్నీ ఆసాంతం రియల్ చాంపియన్లుగా ఆడారని పేర్కొంటూ, జట్టు సభ్యులకు, యాజమాన్యా

15 ఏళ్ల అద్భుతం వైభవ్ సూర్యవంశీ సంచలనాలు ప్రపంచ క్రికెట్ దిగ్గజాలను సైతం అబ్బురపరుస్తున్నాయి. తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ లో వైభవ్ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఐపీఎల్ 2026 సీజన్లో తన అసా

క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠలో క్షణిక నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఆదివారం (మే 31) ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుండగా ఫోన్ లో మ్యాచ్ చూస్తూ.. ఒక యువ కుడు మృతి చెందిన ఘటన జగిత్యాల రూరల్ మండలం