
దిల్లీ: తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించేందుకు బయల్దేరితే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని జనసేన (Janasena) అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఇండియా గేట్కు వెళ్లి


దిల్లీ: తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించేందుకు బయల్దేరితే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని జనసేన (Janasena) అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఇండియా గేట్కు వెళ్లి

Vijay Antony: వైవిధ్యభరితమైన కథలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో, నిర్మాత విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఆయన ‘వంద దేవుళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భావప్రకటన స్వేచ్ఛ మరియు డిజిటల్ సెన్సార్షిప్ అంశాలు మరోసారి తీవ్ర సంచలనంగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కమీషనర్కు వినతి పత్రం సమర్పించిన తర్వాత

లక్నో: వేసవి సెలవులు ముగిశాయి. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కావాల్సిన బ్యాగ్స్,బుక్స్, పెన్నులు కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్టేషనరీ షాపులకు క్యూకట్టారు. ఈ క్రమంలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన అర్ధాంగి నారా బ్రహ్మణి దంపతులు సోమవారం హైదరాబాద్లోని తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు

ఢిల్లీలో జనసేన పార్టీ నిర్వహించిన సేన ప్రస్థానం సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ

హైదరాబాద్: రానున్న 2-3 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్

హైదరాబాద్: యువ ప్రతిభను వెలికితీయడంతోపాటు తెలంగాణ క్రికెట్కు కొత్త ఉత్సాహం తీసుకురావాలనే లక్ష్యంతో హెచ్సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్ (TG20 League 2026) ప్రారంభానికి రంగం

RTC Buses: హైదరాబాద్లోని ప్రధాన మార్గాల్లో బస్సులు తరచూ బ్రేక్డౌన్ అవుతుండటంతో ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నానల్నగర్, ఖైరతాబాద్ జంక్షన్, మాసబ్ట్యాంక్

హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహం కారణంగా పెరిగిన కుటుంబ విభేదాలే ఈ హత్యకు

హైదరాబాద్: ప్రేక్షకుల అభిరుచికి తగిన సినిమాలు చేయడమే ఉత్తమమని, ఆ విషయాన్ని ఈ మూడేళ్లలో గ్రహించినట్లు నటి సమంత అన్నారు. ‘మా ఇంటి బంగారం’ విషయంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఈ నెల 19న ఈ చిత్రం

హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖకు సంబంధించిన వాహన్, సారథి సాఫ్ట్వేర్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో

ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ ఎండీ మరియు సీఈవో శ్రీ కేవీబీ రెడ్డి ప్రతిష్టాత్మక గుర్తింపు పొందారు. 2026కి గాను గ్రేట్ మేనేజర్ ఇన్స్టిట్యూట్TM రూపొందించిన భారతదేశపు టాప్ 50 గ్రేట్

Telangana schools:తెలంగాణ పాఠశాలల్లో అమావాస్య ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరిచినప్పటికీ, మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక భారీ రీఫైనాన్సింగ్ ఒప్పందాన్ని చేసుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు ₹13,600 కోట్ల భారీ రుణ

ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి దంపతులు సోమవారం హైదరాబాద్లోని తమ నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్/అమరావతి, జూన్ 15: ఏపీ విద్య, ఐటీ శాఖ

ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ శ్రవంతి పెపకాయలతో ఇటీవల ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు. జీవితం, ప్రేమ, స్నేహాలు, సంబంధాలు, సోషల్ మీడియా వంటి అనేక అంశాలపై అన్ఫిల్టర్డ్ చర్చ జరిగింది. శ్రవంతి కంటెంట్
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ఆలస్యంపై.. కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం ఎల్ అండ్ టీ నుంచి ఫస్ట్ ఫేజ్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: టీజీ 20 లీగ్ షెడ్యూల్ విడుదల చేశారు. జూన్ 21 నుంచి టీజీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 21 తొలి మ్యాచ్లో పాలమూరు, ఖమ్మం జట్లు తలపడనున్నాయి. జూన్

హైదరాబాద్: నగరంలో ప్రభుత్వ భూములు కాజేసే కుట్ర కేసులో అరెస్టయిన వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి మూడు రోజుల పోలీసు కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించింది. గండిపేట సమీపంలో

టీజీ 20లీగ్లో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీల లోగోలతో ట్యాంక్బండ్పై డ్రోన్ షో నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ నిర్వహించిన ఈ డ్రోన్ షో చూపరులను ఆకట్టుకుంది. తెలంగాణలోని యంగ్

అధికారం, డబ్బు, ప్రతీకారం చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్లకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. అలాంటి అంశాలనే ప్రధానంగా తీసుకుని రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’ ఇప్పుడు

మెట్రో పనులను కేసీఆర్ ఆలస్యం చేశారు. రుణం రాకుండా కిషన్రెడ్డి అడ్డుకుంటున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోంది. Cm Revanth Reddy: హైదరాబాద్ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘విశ్వనగరం’గా

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రెండున్నారేళ్ల పాలన పూర్తి చేసిన సీఎం రేవంత్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఇదే సమయంలో

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఓ ప్రత్యేకమైన బుధవారం రాబోతోంది. ఈ నెల 17న భారత క్రికెట్ (Team India) అభిమానులంతా దాదాపు 12 గంటలపాటు క్రికెట్లో మునిగి తేలబోతున్నారు. ఎందుకంటే ఆ

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

హైదరాబాద్: మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్ కంటే ఇతర నగరాలు ముందున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొదటి దశలో రూ.15 వేల కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ వ్యయం రూ.22 వేల కోట్లకు

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభమైంది. హైదరాబాద్లోని రాజ్భవన్ బడిలో బ్రేక్ఫాస్ట్ (Breakfast) కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు

మందమర్రి: వారసత్వ ఉద్యోగాల్లో సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని కాసిపేట గనిపై ‘బొగ్గుబాయి’ బాట

బద్రి, నాని, నరసింహుడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి అమీషా పటేల్. 51 ఏళ్ల వయసులోనూ హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు

హైదరాబాద్ను విశ్వనగరం అని చెప్పుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. హైదారాబాద్, జూన్ 15: హైదరాబాద్ను విశ్వనగరం అని

భారత్లో ద్విచక్ర వాహనాల మార్కెట్ జోరు కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 2.14 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు అమ్ముడవగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అదే జోరు కనిపిస్తోంది. మే నెల

సాక్షి, హైదరాబాద్: మెట్రో ఫేజ్-2 పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా లేదా అని కిషన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించడంతో

Telangana news:అంగన్వాడీ కేంద్రాలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు- మంత్రి సీతక్క, హైదరాబాద్ జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్వాడీ కేంద్రంలో

Water Supply: హైదరాబాద్ నగరంలోని సుమారు 800కు పైగా బల్క్ సరఫరా కాలనీలలో నీటి సమస్యలు క్లిష్టంగా మారాయి. నివాసితులు నీటి కోసం అధిక ధరలు చెల్లించాల్సి రావడం , అసొసియేషన్లు ఆర్థిక భారాన్ని మోయలేక

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కొత్త చిత్రం మా ఇంటి బంగారం ప్రమోషన్స్లో బిజీగా ఉంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాజ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూన్

Hyderabad Traffic Police: విద్యార్థులకు ‘వెల్కమ్ బ్యాక్ టు స్కూల్’ – విద్యానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ట్రాఫిక్ భద్రతా అవగాహన కార్యక్రమం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ గారు

Coffee with Karnataka : వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి అందాలు రెట్టింపు అవుతాయి. ఎండాకాలంలో బీడుబారిన భూములు పచ్చని చీరకట్టినట్లు మారిపోతాయి... చెట్లు కొత్త చిగుర్లు తొడుక్కుంటాయి. వరదనీటితో

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం... పారిశ్రామిక, ఆర్థిక వర్గాలను కుదిపేసేలా ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. చెన్నై నగర శివార్లలో రూ. 29,143 కోట్ల భారీ బడ్జెట్తో అత్యంత
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో ఒక ప్రత్యేక రకమైన ద్రవం ఉంటుంది. ఇది గర్భంలో పెరుగుతున్న శిశువును 9 నెలల పాటు సురక్షితంగా ఉంచుతుంది. ఈ ద్రవాన్ని

ఫిఫా ప్రపంచకప్ 2026లో స్వీడన్ శుభారంభం చేసింది. గ్రూప్-ఎఫ్లో భాగంగా సోమవారం స్వీడన్ 5-1 తేడాతో ట్యునీషియాతోను చిత్తు చేసింది. 22 ఏళ్ల మిడ్ఫీల్డర్ యాసిన్ అయారి సంచలన ప్రదర్శన

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం నాగబంధం. ఇందులో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. గరుడ రామ్, మహేష్

మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. రెండ్రోజులుగా ఆగకుండా పెరుగుతూ పోతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడటంతో...బంగారం మార్కెట్లపై ప్రభావం పడింది. అటు స్టాక్ మార్కెట్లు ఫుల్

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు

Telangana Politics:ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2028 ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మాజీ మంత్రి

హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్న నేపథ్యంలో విద్యాసంస్థల బస్సులను రవాణాశాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇవాళ వెయ్యికిపైగా స్కూల్

“2023లో నేను సినిమాలకు పూర్తిగా గుడ్బై చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. కానీ జీవితం అనుకోని మలుపులు తిప్పింది. అలా సింగీతం శ్రీనివాసరావు గారి ‘సింగ్ గీతం’ సినిమాలో అవకాశం వచ్చింది. నాగ్ అశ్విన్ నాకు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Heavy Rain Alert to Telangana: వాతావరణ శాఖ హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ సాయంత్రం నుంచి హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని సూచించింది. మరోవైపు రానున్న మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాల పడే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడం,జగిత్యాల, ఖమ్మం, మహబూబ్ నగర్ లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అటు మంచిర్యాల, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, వనపత్రి, కొమరంబీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు.. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. మరో పక్క అటు తెలంగాణలోని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు నేపథ్యంలో ప్రజలు చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రకాల వాతావరణ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సగం తెలంగాణలో ఎండల తీవ్రత ఉంటే