హైదరాబాద్
Actor ProfileActor

హైదరాబాద్

📊 Box Office Collections
Total News55
Movie Updates0
Sources16
డబ్బులు సీజ్! వివేకా హత్య కేసులు ఈడీ బిగ్ షాక్
Oneindia Telugu29 Jan 2027
డబ్బులు సీజ్! వివేకా హత్య కేసులు ఈడీ బిగ్ షాక్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ హత్య వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఎకరా రూ.264 కోట్లు..! హైదరాబాద్ లో సరికొత్త రికార్డు
Oneindia Telugu29 Jan 2027
ఎకరా రూ.264 కోట్లు..! హైదరాబాద్ లో సరికొత్త రికార్డు

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లో భూముల ధరలు కూడా అంతే వేగంగా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో, ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న

బాడీ బిల్డింగ్ పేరిట ఇంజెక్షన్ల అక్రమ దందా.. నలుగురి అరెస్ట్
Andhra Jyothy28 Jan 2027
బాడీ బిల్డింగ్ పేరిట ఇంజెక్షన్ల అక్రమ దందా.. నలుగురి అరెస్ట్

బాడీ బిల్డింగ్‌ పేరిట మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా హైదరాబాద్‌లో పట్టుబడింది. టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురిని అరెస్ట్

వివేకా హత్య కేసులో బిగ్ అప్ డేట్.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు స్వాధీనం
10TV Telugu28 Jan 2027
వివేకా హత్య కేసులో బిగ్ అప్ డేట్.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు స్వాధీనం

వివేకా హత్యపై ఈడీ ప్రకటన ఏడు చోట్ల ముమ్మర సోదాలు అవినాష్‌ ఇంట్లో నగదు స్వాధీనం ED Raids: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED Raids) గురువారం

భూమికి జాక్ పాట్.. రాయదుర్గంలో ఎకరం రూ. 264కోట్లు
Zee Telugu28 Jan 2027
భూమికి జాక్ పాట్.. రాయదుర్గంలో ఎకరం రూ. 264కోట్లు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఏపీలో పెట్టుబడులకు అమెరికా ఐటీ పారిశ్రామికవేత్తలకు ఛైర్మన్ మోహన కృష్ణ పిలుపు
Andhra Jyothy28 Jan 2027
ఏపీలో పెట్టుబడులకు అమెరికా ఐటీ పారిశ్రామికవేత్తలకు ఛైర్మన్ మోహన కృష్ణ పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో తీసుకొస్తున్న మార్పులు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్

ఎకరం ధర రూ.264 కోట్లు.. వేలంలో సంచలనం.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆల్ టైమ్ రికార్డ్
10TV Telugu28 Jan 2027
ఎకరం ధర రూ.264 కోట్లు.. వేలంలో సంచలనం.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆల్ టైమ్ రికార్డ్

రేవంత్‌పై సుస్మిత సంచలన వ్యాఖ్యలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి సై తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ కలకలం Hyderabad Real Estate: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం సృష్టిస్తున్న

ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు అవార్డు
Andhra Jyothy27 Jan 2027
ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు అవార్డు

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ప్రతిష్ఠాత్మక ASSOCHAM అవార్డు దక్కింది. కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా రూ.9 వేల కోట్ల నిధులు సమీకరించినందుకు ‘బెస్ట్

రోహిత్ పెనుమత్స ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న యూత్ ఫుల్ డ్రామా
123Telugu27 Jan 2027
రోహిత్ పెనుమత్స ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ చిన్న యూత్ ఫుల్ డ్రామా

నటీనటులు : హరి మున్నగి, శశిధర్, మనోజ్, విశ్వేందర్ రెడ్డి కొమ్మిడి, వేద జలంధర్, రావణ్ నిట్టూరు తదితరులు దర్శకత్వం : రమణ రెడ్డి సోమ సంగీతం : స్మరన్ సాయి నిర్మాణం : మాధవి రెడ్డి సోమ ఛాయాగ్రహణం

టాయిలెట్లు క్లీన్ చేసిన తెలంగాణ మంత్రి
Oneindia Telugu27 Jan 2027
టాయిలెట్లు క్లీన్ చేసిన తెలంగాణ మంత్రి

తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో మరోసారి తనదైన శైలిలో వ్యవహరించి వార్తల్లో నిలిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని

టీజీఎస్ఆర్టీసీ తీపికబురు..ఉప్పల్ లో కొత్త బస్ టెర్మినల్ తో పాటు మరో రెండు డిపోలు
Oneindia Telugu26 Jan 2027
టీజీఎస్ఆర్టీసీ తీపికబురు..ఉప్పల్ లో కొత్త బస్ టెర్మినల్ తో పాటు మరో రెండు డిపోలు

టీజీఎస్‌ఆర్టీసీ మరో శుభవార్త. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌లో ప్రజా రవాణా సౌకర్యాలు మెరుగుపరచేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించింది. నగరం వేగంగా

వివేకా హత్య కేసులో ఈడీ సంచలన ఎంట్రీ
Telugu Times26 Jan 2027
వివేకా హత్య కేసులో ఈడీ సంచలన ఎంట్రీ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం నుండి హైదరాబాద్ మరియు కడప నగరాల్లోని మొత్తం 6 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో

విజయవాడకు మెట్రో రైల్ వరమా ? శాపమా ? - కేశినేని నాని ప్రశ్న
Oneindia Telugu26 Jan 2027
విజయవాడకు మెట్రో రైల్ వరమా ? శాపమా ? - కేశినేని నాని ప్రశ్న

ఏపీలోని రెండు ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టుల్ని సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటికి అవసరమైన డీపీఆర్ లను తయారు చేసి

హైదరాబాద్ అమీర్ పేట్ లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ పట్టివేత
Andhra Jyothy26 Jan 2027
హైదరాబాద్ అమీర్ పేట్ లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ పట్టివేత

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఆర్‌నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద అనుమానాస్పదంగా మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్

జూబ్లీహిల్స్ లో.. మగువలవే అధికం
Andhra Jyothy26 Jan 2027
జూబ్లీహిల్స్ లో.. మగువలవే అధికం

హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఇప్పుడు తన స్థానాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్‌లో 1,816 మంది అధికంగా మహిళలు హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు

ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు తీపికబురు.. చివరవిడత డబ్బుల జమ అప్పుడే
Oneindia Telugu25 Jan 2027
ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు తీపికబురు.. చివరవిడత డబ్బుల జమ అప్పుడే

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు సొంతిల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ

వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. మరో నలుగురు ఇళ్లలోనూ తనిఖీలు
Samayam Telugu25 Jan 2027
వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. మరో నలుగురు ఇళ్లలోనూ తనిఖీలు

వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లు కార్యాలయాల్లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సోదాలు చేస్తోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు చోట్ల ఈడీ అధికారులు ఈ సోదాలు

ఈసారి రోబో గణేశా
Andhra Jyothy25 Jan 2027
ఈసారి రోబో గణేశా

హైదరాబాద్‏లోని మల్లిఖార్జున నగర్‌ యూత్‌ అసోసియేషన్‌ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడు వికసిత భారత్‌ 2047 థీమ్‌లో భాగంగా రోబో ఆకారంలో గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు

వివేకా హత్య కేసులో ఊహించని మలుపు- అవినాశ్ టార్గెట్ గా తెల్లవారు జాము నుంచి
Oneindia Telugu25 Jan 2027
వివేకా హత్య కేసులో ఊహించని మలుపు- అవినాశ్ టార్గెట్ గా తెల్లవారు జాము నుంచి

వివేకా హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. ఆకస్మికంగా విచారణ అధికారులు రంగంలోకి దిగారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసం కార్యాలయంతో పాటుగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి నివాసాల్లో ఏక కాలంలో సోదాలు

ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
Andhra Jyothy24 Jan 2027
ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా అవినాశ్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. కడప: వైసీపీ

హైదరాబాద్ లో ప్రైవేట్ స్థలాలు ఎన్ని
Andhra Jyothy24 Jan 2027
హైదరాబాద్ లో ప్రైవేట్ స్థలాలు ఎన్ని

నిషేధిత జాబితాలో చేరినవి ఎన్ని? లెక్కలు తేల్చండి.. వివరాలు ఇవ్వండి! 22ఏ సెక్షన్‌ నేపథ్యంలో తహసీల్దార్లకు కలెక్టర్‌ ఆదేశాలు సబ్‌ రిజిస్ర్టార్లతో సంప్రదింపులు జరపాలని సూచన జిల్లాలో రోజువారీ

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంట్లో, కార్యాలయంలో ఈడీ సోదాలు
10TV Telugu24 Jan 2027
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంట్లో, కార్యాలయంలో ఈడీ సోదాలు

YCP MP Avinash Reddy : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ అధికారులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విలేజ్ స్టార్స్’ మూవీ
Telugu Times24 Jan 2027
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విలేజ్ స్టార్స్’ మూవీ

హైదరాబాద్: తెలుగు తెరపైకి మరో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతొంది. ఎన్‌ఎస్‌వీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న నూతన చిత్రం ‘విలేజ్ స్టార్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. వెంకటగిరి

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. నంబర్ ప్లేట్లతో జాగ్రత్త, ఈ రూల్స్ పాటించండి.. లేకపోతే క్రిమినల్ కేసులు
Samayam Telugu24 Jan 2027
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. నంబర్ ప్లేట్లతో జాగ్రత్త, ఈ రూల్స్ పాటించండి.. లేకపోతే క్రిమినల్ కేసులు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాల నకిలీ నంబర్ పేట్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు.. నంబర్ ప్లేట్లను మార్చడం, స్పష్టంగా

ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా
Asianet News Telugu24 Jan 2027
ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా

టాలీవుడ్ లో చంద్రమోహన్ లెజెండ్రీ నటుడే అని చెప్పొచ్చు. చంద్రమోహన్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి స్టార్ హీరోయిన్లతో చంద్రమోహన్

అమీర్ లోగ్ మూవీ రివ్యూ
TeluguOne24 Jan 2027
అమీర్ లోగ్ మూవీ రివ్యూ

సినిమా పేరు: అమీర్ లోగ్ -న‌టీన‌టులు: వేద జలంధర్, హరి మున్నంగి, మనోజ్ ఆవుల, శశిధర్ కొచ్చర్ల కోట, రావణ్ నిట్టూరు, -విశ్వేందర్ రెడ్డి, పవన్ రమేష్ తదితరులు -సినిమాటోగ్ర‌ఫీ: సాలిగంటి విజయ్ కుమార్

అమీర్ లోగ్’ మూవీ రివ్యూ.. హైదరాబాదీ బస్తీ కుర్రాళ్ళ కథ.. బిర్యానీ కథ
10TV Telugu24 Jan 2027
అమీర్ లోగ్’ మూవీ రివ్యూ.. హైదరాబాదీ బస్తీ కుర్రాళ్ళ కథ.. బిర్యానీ కథ

Ameer Log Review: ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘అమీర్ లోగ్’. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి

తెలుగు సినిమాలపై మరోసారి బాలీవుడ్ డైరెక్ట ర్ నెగెటివ్ కామెంట్
Telugu Times23 Jan 2027
తెలుగు సినిమాలపై మరోసారి బాలీవుడ్ డైరెక్ట ర్ నెగెటివ్ కామెంట్

బాహుబలి(bahubali) తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు సినిమాల మార్కెట్, ప్రభావం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు సౌత్ సినిమాల‌ను తక్కువగా అంచనా వేసిన బాలీవుడ్ వర్గాలు సైతం ఆ తర్వాత తెలుగు సినిమాల స‌క్సెస్‌ల‌ను

అమీర్ లోగ్’తో హైదరాబాద్ ఎరా స్టార్ట్.. ఇక అన్ని వుడ్ లకు సౌండే
Chitrajyothy23 Jan 2027
అమీర్ లోగ్’తో హైదరాబాద్ ఎరా స్టార్ట్.. ఇక అన్ని వుడ్ లకు సౌండే

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఆగస్ట్ 21న విడుదలయ్యేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ

యువతి మృతిపై లింగమనేని సంజూష్ వివరణ
AP7AM23 Jan 2027
యువతి మృతిపై లింగమనేని సంజూష్ వివరణ

హైదరాబాద్ నగరంలోని ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ స్పందించాడు. ఈ ఘటన తన నిర్లక్ష్యం వల్ల జరగలేదని, ఇది కేవలం దురదృష్టవశాత్తు జరిగిన

లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా
TV9 Telugu23 Jan 2027
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్, నటనతోనే కాకుండా సంపాదనలోనూ తన సత్తా చాటుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ చెన్నై బ్యూటీ ప్రస్తుతం

లక్షల్లో నష్టపోయాను .. మళ్లీ మా ఊరెళ్లిపోవాలనిపిస్తుంది
AP7AM22 Jan 2027
లక్షల్లో నష్టపోయాను .. మళ్లీ మా ఊరెళ్లిపోవాలనిపిస్తుంది

'మా విలేజ్ షో' నుంచి పాప్యులర్ అయిన నటుడే అంజిమామ. తనదైన యాసతో చాలా సహజంగా నటించే అంజిమామ, ఆడియన్స్ కి చాలా త్వరగా కనెక్ట్ అవుతూ ఉంటాడు. అలాంటి అంజిమామ తాజాగా 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన

బైక్ పై హైదరాబాద్ సీపీ సజ్జనార్.. ఆ రోడ్డుపై రెండు రౌండ్లు.. ఎందుకంటే
Oneindia Telugu22 Jan 2027
బైక్ పై హైదరాబాద్ సీపీ సజ్జనార్.. ఆ రోడ్డుపై రెండు రౌండ్లు.. ఎందుకంటే

హైదరాబాద్ నగరంలో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ప్రతిష్టాత్మక హెచ్ సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ను నియంత్రించడం కోసం వన్ వే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. కెబిఆర్ పార్కు చుట్టూ అండర్ పాస్

వన్ వేపై సర్ ప్రైజ్ చెక్ .. సామాన్యుడిలా బైక్ పై కేబీఆర్ కు సీపీ సజ్జనార్
Andhra Jyothy22 Jan 2027
వన్ వేపై సర్ ప్రైజ్ చెక్ .. సామాన్యుడిలా బైక్ పై కేబీఆర్ కు సీపీ సజ్జనార్

హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్- వే ట్రాఫిక్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీ

వామ్మో.. సెల్ ఫోన్లే కాదు.. ల్యాప్ టాప్ లు పేలుతున్నాయ్ గా
TV9 Telugu22 Jan 2027
వామ్మో.. సెల్ ఫోన్లే కాదు.. ల్యాప్ టాప్ లు పేలుతున్నాయ్ గా

ఇప్పటి వరకూ సెల్‌ ఫోన్లు పేలడం గురించే మనకు తెలుసు. అయితే.. సెల్‌ఫోన్లే కాదు.. మేమూ పేలతాం అంటున్నాయి ల్యాప్‌ట్యాప్‌లు. అవును.. హైదరాబాద్‌లో జరిగిన ఈ తాజా ఘటనే అందుకు నిదర్శనం. చెప్పడానికి చిన్న

వామ్మో.. హైదరాబాద్ లో టిప్పర్ బీభత్సం.. సీసీటీవీ రికార్డ్
TV9 Telugu22 Jan 2027
వామ్మో.. హైదరాబాద్ లో టిప్పర్ బీభత్సం.. సీసీటీవీ రికార్డ్

హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఫీవర్‌ ఆసుపత్రి సమీపంలో ఓ టిప్పర్‌ అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నారు. డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నాడని స్థానికులు

తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు ఖరారు చేస్తూ జీవో
SkyC Media21 Jan 2027
తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు ఖరారు చేస్తూ జీవో

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సినిమా థియేటర్ల టికెట్ ధరలను సవరిస్తూ బుధవారం కొత్త ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్ నంబర్ 77 జారీ చేసింది. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ జారీ చేసిన ఈ

తెలంగాణలో రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా
Andhra Jyothy21 Jan 2027
తెలంగాణలో రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా

తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం బకాయిలను చెల్లించకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వానికి భారీగా బకాయిపడిన 20 మంది మిల్లర్ల

మంత్రి పొంగులేటికి సవాల్ .. వివరణ ఇచ్చే వరకు కదిలేది లేదు
Andhra Jyothy21 Jan 2027
మంత్రి పొంగులేటికి సవాల్ .. వివరణ ఇచ్చే వరకు కదిలేది లేదు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ

హైదరాబాద్, వైజాగ్ లలో హౌస్ ఫుల్స్ తో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
123Telugu21 Jan 2027
హైదరాబాద్, వైజాగ్ లలో హౌస్ ఫుల్స్ తో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు

రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాలైన హైదరాబాద్, విశాఖపట్నంలలో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ జోరుగా కనిపిస్తోంది. ప్రముఖ సింగిల్ స్క్రీన్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లలోనూ టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. విశాఖపట్నంలోనూ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. కామేశ్వరి థియేటర్‌లో ఉదయం 7:30 గంటల షో ఇప్పటికే హౌస్‌ఫుల్ కాగా, సాయంత్రం 6:15 గంటల షో దాదాపు నిండిపోయింది. మధ్యాహ్నం 2:30, రాత్రి 9:45 గంటల షోలు వేగంగా భర్తీ అవుతున్నాయి. మరోవైపు శరత్ ఈఎంఎస్ హౌస్‌ఫుల్ కాగా, ప్రముఖ జగదాంబ (4/4 షోలు), శ్రీకన్య (4/4 షోలు)లలో టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి

భారత్ లో 3 ఫ్లాట్ల ధరలు నగరానికో తీరు.. హైదరాబాద్ లో పరిస్థితేంటి
AP7AM20 Jan 2027
భారత్ లో 3 ఫ్లాట్ల ధరలు నగరానికో తీరు.. హైదరాబాద్ లో పరిస్థితేంటి

దేశంలోని ప్రధాన నగరాల్లో సొంత ఇల్లు కొనాలనుకునేవారికి ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 3 బెడ్‌రూమ్ (3BHK) అపార్ట్‌మెంట్ల ధరలను పరిశీలిస్తే, ముంబై అత్యంత ఖరీదైన

హైదరాబాద్ లో షహజాద్ భట్టీ నెట్ వర్క్ జాడలు
Andhra Jyothy20 Jan 2027
హైదరాబాద్ లో షహజాద్ భట్టీ నెట్ వర్క్ జాడలు

హైదరాబాద్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించిన జాడలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్‌లో సోషల్ మీడియా

క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని సమర్ధిస్తారా
Andhra Jyothy20 Jan 2027
క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని సమర్ధిస్తారా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాయనున్నారు. ఈరోజు(గురువారం) సాయంత్రం లేఖ ద్వారా వివరణ ఇవ్వనున్నారు. హైదరాబాద్, ఆగస్టు 20

కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం
Andhra Jyothy20 Jan 2027
కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం

ఉస్మానియా ఆస్పత్రిలో సమయానికి రాని వైద్యులు, సిబ్బంది మాన్యువల్‌ అటెండెన్స్‌ రిజిస్టర్లు మరిచిన వైనం మంత్రి మందలించినా మారని తీరు రాత్రి అయితే జూనియర్‌ డాక్టర్లే దిక్కు మెరుగైన వైద్యం అందక ప్రైవేట్‌

ఆగస్టు 23న 'చలో హైదరాబాద్'.. సీపీఎస్ రద్దుకై సమర శంఖం
Zee Telugu20 Jan 2027
ఆగస్టు 23న 'చలో హైదరాబాద్'.. సీపీఎస్ రద్దుకై సమర శంఖం

TSCPSEU: నల్లగొండ జిల్లాలో సీపీఎస్ (CPS) రద్దు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. పాత పింఛను విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU)

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాల గండం
SkyC Media20 Jan 2027
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాల గండం

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతుండటంతో భారత వాతావరణ శాఖ ఐఎండీ గురువారం ఆగస్టు 20న తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావం మరియు బంగాళాఖాతం వైపు ఏర్పడిన

క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో హైదరాబాద్ నంబర్ వన్ .. మెట్రో నగరాలను వెనక్కి నెట్టిన భాగ్యనగరం
Samayam Telugu20 Jan 2027
క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో హైదరాబాద్ నంబర్ వన్ .. మెట్రో నగరాలను వెనక్కి నెట్టిన భాగ్యనగరం

ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో ముందంజలో నిలిచింది. అంతర్జాతీయ డేటా సంస్థ నంబియో తాజా సర్వే

జేఎన్టీయూ స్పాట్ అడ్మిషన్ల సందడి.. నేడు, రేపు కూడా కౌన్సెలింగ్
AP7AM20 Jan 2027
జేఎన్టీయూ స్పాట్ అడ్మిషన్ల సందడి.. నేడు, రేపు కూడా కౌన్సెలింగ్

ఈఏపీసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ముగిసిన నేపథ్యంలో, జేఎన్టీయూ పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి భారీ స్పందన

నగల బ్యాగ్ ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత
Andhra Jyothy20 Jan 2027
నగల బ్యాగ్ ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత

హైదరాబాద్‌లోని తుకారాంగేట్‌లో బధిర అన్నాచెల్లెళ్లు బంగారు నగలను పోగొట్టుకున్నారు. సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను.. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో

నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక
Oneindia Telugu19 Jan 2027
నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి లోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసులో ఏం జరిగింది అనేది తాజాగా నిందితుల పట్టుబడడంతో వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో ఇద్దరు పదవ

హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం
NTV Telugu15 Dec 2026
హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం

Minister Narayana: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి పి.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలకు దీటుగా అమరావతిని నిర్మించాలన్నది చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. అమరావతిని ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ తెలిపారు. రహదారులు, మౌలిక వసతులు, ఆధునిక నిర్మాణాలతో రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అమరావతి అభివృద్ధిలో రైతులు, ప్రభుత్వం కలిసి ముందుకు సాగుతాయని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతుల భూములు రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలైనా భూమి అవసరమని మంత్రి నారాయణ అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని రైతులు తమ భూములను సమీకరణకు ఇచ్చారని తెలిపారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి లేకుండానే రైతులు రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. కృష్ణా నది ఒడ్డున అమరావతిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుందనే ఆలోచనతో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని మంత్రి వివరించారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్ చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో సింగపూర్ ప్రభుత్వం అమరావతికి మాస్టర్ ప్లాన్ అందించిందని నారాయణ పేర్కొన్నారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అప్పట్లో ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అయితే, 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో అమరావతి రాజధాని పనులన్నీ నిలిచిపోయాయని మంత్రి నారాయణ ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు రాజధానుల విధానాన్ని తీసుకురావడంతో అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పిన

హైదరాబాద్ , చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్ ట్రైన్లు
Eenadu27 Oct 2026
హైదరాబాద్ , చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్ ట్రైన్లు

హైదరాబాద్‌: తెలంగాణకు రైల్వే బడ్జెట్‌ను కేంద్రం భారీగా పెంచిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో వికసిత్‌ భారత్‌-2047.. సాంకేతికత పాత్ర’ అనే అంశం నిర్వహించిన సదస్సులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్లు రానున్నాయని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి ఇచ్చిన రైల్వే బడ్జెట్‌ రూ.880 కోట్లు మాత్రమే.. మోదీ సర్కార్‌ కేవలం తెలంగాణకే రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపట్టామని వివరించారు. ఇప్పటికే 260 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పూర్తయ్యిందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు ఇచ్చామన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో విషసర్పాల సంచారం కలకలం రేపుతోంది

హైదరాబాద్-శ్రీనగర్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుల పడిగాపులు
Andhra Jyothy16 Sept 2026
హైదరాబాద్-శ్రీనగర్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుల పడిగాపులు

హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని చండీగఢ్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరిన ఈ ఇండిగో విమానంలో మొత్తం 231 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని చండీగఢ్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరిన ఈ ఇండిగో విమానంలో మొత్తం 231 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా హైదరాబాద్ నగరానికి చెందిన అమర్‌నాథ్ యాత్రికులు కావడం గమనార్హం. శ్రీనగర్‌లో ల్యాండింగ్ కావడానికి తీవ్ర సమస్యలు తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని చండీగఢ్ వైపు మళ్లించాల్సి వచ్చింది. మొత్తానికి విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయినప్పటికీ, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. చండీగఢ్ విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా ఇండిగో యాజమాన్యం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని హైదరాబాద్‌కు చెందిన అమర్‌నాథ్ యాత్రికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ప్రత్యేక హెలికాప్టర్లు లేదా ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రెడీమేడ్ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ..ఒకే ట్రిప్‌లో 6 ప్రముఖ పుణ్యక్షేత్రాలు

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల తకరారు
Sakshi9 Jul 2026
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల తకరారు

అసంపూర్తిగా ‘పోలీస్‌’ పునర్‌ వ్యవస్థీకరణ ఆరు నెలలవుతున్నా ఇప్పటికీ గందరగోళంగానే.. సిబ్బంది, సరిహద్దులపై కొలిక్కిరాని కమిటీ కసరత్తు ఇటీవల ఎస్‌ఐల బదిలీలతో తెరపైకి వచ్చిన వ్యవహారం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్వవస్థీకరిచడంతో పాటు కొత్తగా ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ ఏర్పాటైంది. రాచకొండ పేరును మల్కాజ్‌గిరిగా మార్చిన డీజీపీ కార్యాలయం.. నాలుగు కమిషనరేట్లకు అధిపతుల్ని నియమించింది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ ప్రక్రియ జరగ్గా ఇప్పటికీ అంతా గందరగోళంగానే ఉంది. ఈ కాలంలో మల్కాజ్‌గిరికి రెండో పోలీసు కమిషనర్‌ కూడా వచ్చేశారు. ఇటీవల హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ చేపట్టిన సబ్‌–ఇన్‌స్పెక్టర్ల బదిలీల నేపథ్యంలో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాత్కాలికంగా ఎక్కడి వారు అక్కడే అంటూ... పునర్వ్యవస్థీకరణలో భాగంగా మల్కాజ్‌గిరిగా మారిన రాచకొండ నుంచి ఐదు పోలీసుస్టేషన్లు హైదరాబాద్‌లో కలవగా..నగరం నుంచి తొమ్మిది ఠాణాలు అక్కడకు వెళ్లాయి. అప్పట్లో డీజీపీ కార్యాలయం ఎక్కడి సిబ్బంది అక్కడే పని చేసేలా తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ తొమ్మిది ఠాణాల్లోని ఇన్‌స్పెక్టర్ల నుంచి హోంగార్డుల వరకు మల్కాజ్‌గిరిలోనే పని చేస్తున్నారు. ఈ రెండే కాదు.. అన్ని నాలుగు కమిషనరేట్లలోనూ జరిగిన మార్పుచేర్పులతో ఎక్కడి సిబ్బంది అక్కడే తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఈ సిబ్బందితో పాటు సరిహద్దులను పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిర్దేశించడానికి ఉద్దేశించిన కమిటీ అధ్యయనం పూర్తి కాకపోవడంతో తుది ఉత్తర్వులు వెలువడలేదు. ఈ రెండింటి మధ్యే అసలు ఇబ్బంది... రాజధానిలోని మిగిలిన కమిషనరేట్ల విషయం అంటుంచితే... హైదరాబాద్‌–మల్కాజ్‌గిరి మధ్యే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రెండు కమిషనరేట్ల మధ్య పోలీసుస్టేషన్ల మార్పిడి జరిగినప్పటికీ సిబ్బంది పంపకం విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. హైదరాబాద్‌ కమిషనరేట్ చార్మినార్‌ జోన్‌లోకి, మల్కాజ్‌గిరి యాదాద్రి జోన్‌లోకి వస్తాయి. దీంతో ఒక కమిషనరేట్‌ సిబ్బంది మరో కమిషనరేట్‌లోకి మారాలంటే ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాల్సిందే. ఇవి జారీ అవ్వాలంటే నాలుగు కమిషనరేట్ల అధికారులతో ఏర్పాటు చేసిన

హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో కుండపోత వర్షం.. ఐఎండీ రెడ్ అలర్ట్
Zee Telugu15 Jun 2026
హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో కుండపోత వర్షం.. ఐఎండీ రెడ్ అలర్ట్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Heavy Rain Alert to Telangana: వాతావరణ శాఖ హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ సాయంత్రం నుంచి హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని సూచించింది. మరోవైపు రానున్న మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాల పడే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడం,జగిత్యాల, ఖమ్మం, మహబూబ్ నగర్ లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అటు మంచిర్యాల, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, వనపత్రి, కొమరంబీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు.. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. మరో పక్క అటు తెలంగాణలోని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు నేపథ్యంలో ప్రజలు చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రకాల వాతావరణ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సగం తెలంగాణలో ఎండల తీవ్రత ఉంటే

హ దర బ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in