తెలంగాణ
Actor ProfilePolitician

తెలంగాణ

Total News51
Movie Updates0
Sources12
ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్
Vaartha15 Jun 2026
ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రం, అక్కడి ఉద్యమ పరిస్థితులపై అత్యంత కీలకమైన, భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన జనసేన

తెలంగాణ అమరవీరులను గుర్తించేందుకు 12 ఏళ్లు సరిపోలేదా
Eenadu15 Jun 2026
తెలంగాణ అమరవీరులను గుర్తించేందుకు 12 ఏళ్లు సరిపోలేదా

దిల్లీ: తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించేందుకు బయల్దేరితే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్‌ ఇవ్వలేదని జనసేన (Janasena) అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. ఇండియా గేట్‌కు వెళ్లి

మీ కామెంట్లు, వీడియోలు చాలా బాధిస్తున్నాయి.. తుని మిస్సింగ్ బాలిక జ్ఞానేశ్వరి తల్లి ఆవేదన
Zee Telugu15 Jun 2026
మీ కామెంట్లు, వీడియోలు చాలా బాధిస్తున్నాయి.. తుని మిస్సింగ్ బాలిక జ్ఞానేశ్వరి తల్లి ఆవేదన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

అమరులను గుర్తించేందుకు 12ఏళ్లు సరిపోలేదా
Eenadu15 Jun 2026
అమరులను గుర్తించేందుకు 12ఏళ్లు సరిపోలేదా

దిల్లీ: తెలంగాణ కోసం జనసేన తన వంతు కృషి చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ కోసం 1200 మంది అమరులైతే వారిని గుర్తించేందుకు

తెలంగాణ, ఏపీ విభజనలో ఆస్తుల పంపకాల సమస్యలున్నాయ్.. పవన్ కళ్యాణ్ సంచలనం
Oneindia Telugu15 Jun 2026
తెలంగాణ, ఏపీ విభజనలో ఆస్తుల పంపకాల సమస్యలున్నాయ్.. పవన్ కళ్యాణ్ సంచలనం

ఢిల్లీలో జనసేన పార్టీ నిర్వహించిన సేన ప్రస్థానం సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విభజన ప్రక్రియ సరైన పద్ధతిలో జరగలేదని, దీని వల్ల రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ ఆస్తుల పంపకాల సమస్యలు, వారసత్వ సమస్యలు కొనసాగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన ఎప్పుడూ వ్యతిరేకం కాదు: పవన్ కళ్యాణ్పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన ఎప్పుడూ వ్యతిరేకం అని చెప్పలేదని స్పష్టం చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తీరు అసంతృప్తి, అశాంతిని సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తర్వాత 12 ఏళ్లు గడిచినా ఆస్తుల పంపకం, వారసత్వ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, కాంగ్రెస్ పార్టీ ధోరణి ఏ మాత్రం మారలేదని మండిపడ్డారు.జనసేన సభకు అనుమతి ఇవ్వనిది అందుకేఇటీవల హైదరాబాద్‌లో జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడం దీనికి స్పష్టమైన ఉదాహరణ అని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నాయకులు ఢిల్లీకి వెళ్లి కేంద్రం మేడలు వంచుతాం అని, మాటలు చెప్పినా, అక్కడికి చేరగానే వాటిని అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో జనసేన స్పష్టమైన వైఖరి అనుసరిస్తుందని ఆయన పేర్కొన్నారు.దేశ ఐక్యత, ప్రాంతీయ ఆకాంక్షల సమన్వయం కోసం జనసేనఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేన 12 ఏళ్ల ప్రయాణాన్ని కూడా సమీక్షించారు. లక్ష సభ్యులతో ప్రారంభమైన పార్టీ నేడు 20 లక్షలకు పైగా సభ్యత్వం సాధించిందని, గత ఎన్నికల్లో 21 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను గెలిపించుకుందని తెలిపారు. అధికారం కోసం కాకుండా దేశ ఐక్యత, ప్రాంతీయ ఆకాంక్షల సమన్వయం కోసం జనసేన పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.కాక్రోచ్ జనతా పార్టీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాల బలోపేతంఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో

అలర్ట్ .. రానున్న 3 గంటల్లో ఈ జిల్లాలకు వర్షసూచన
Eenadu15 Jun 2026
అలర్ట్ .. రానున్న 3 గంటల్లో ఈ జిల్లాలకు వర్షసూచన

హైదరాబాద్‌: రానున్న 2-3 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌

టీజీ20 లీగ్.. షెడ్యూల్ వచ్చేసింది
Eenadu15 Jun 2026
టీజీ20 లీగ్.. షెడ్యూల్ వచ్చేసింది

హైదరాబాద్: యువ ప్రతిభను వెలికితీయడంతోపాటు తెలంగాణ క్రికెట్‌కు కొత్త ఉత్సాహం తీసుకురావాలనే లక్ష్యంతో హెచ్‌సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్‌ (TG20 League 2026) ప్రారంభానికి రంగం

ఫోన్ ద్వారా డబ్బులు చెల్లిస్తానంటూ మోసం.. రూ.99 వేల హాంఫట్
Andhra Jyothy15 Jun 2026
ఫోన్ ద్వారా డబ్బులు చెల్లిస్తానంటూ మోసం.. రూ.99 వేల హాంఫట్

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఫోన్‌పే ద్వారా డబ్బులు చెల్లిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి ఫొన్‌ తీసుకున్న మాయగాడు క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయాడు. ఎన్టీఆర్, జూన్ 15

దేశ సమగ్రతే జనసేన ఆత్మ
TeluguOne15 Jun 2026
దేశ సమగ్రతే జనసేన ఆత్మ

దేశ సమగ్రత, జాతీయ సమైక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమని జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులపై రాజీ లేకుండా పోరాడతామని, దేశ

తెలంగాణలో నిలిచి పోయిన వాహన్
TeluguOne15 Jun 2026
తెలంగాణలో నిలిచి పోయిన వాహన్

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖకు సంబంధించిన వాహన్, సారథి సాఫ్ట్‌వేర్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో

కాక్రోచ్ జనతా పార్టీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Oneindia Telugu15 Jun 2026
కాక్రోచ్ జనతా పార్టీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో జనసేన పార్టీ నిర్వహించిన జాతీయ సమైక్యత సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ సమగ్రతను బలోపేతం చేసే దిశగా ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో

మొదటి రోజు పాఠశాలల్లో తగ్గిన హాజరు
Vaartha15 Jun 2026
మొదటి రోజు పాఠశాలల్లో తగ్గిన హాజరు

Telangana schools:తెలంగాణ పాఠశాలల్లో అమావాస్య ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరిచినప్పటికీ, మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా

కేంద్ర మంత్రిపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
SkyC Media15 Jun 2026
కేంద్ర మంత్రిపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక భారీ రీఫైనాన్సింగ్ ఒప్పందాన్ని చేసుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు ₹13,600 కోట్ల భారీ రుణ

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుర్చీకి ఎసరు
Telugu Times15 Jun 2026
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుర్చీకి ఎసరు

తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న లీకుల రాజకీయం ఇప్పుడు పరాకాష్టకు చేరింది. ఏఐసీసీ వేదికగా జరిగిన ఒక అనూహ్య పరిణామం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కుర్చీకే ఎసరు పెట్టే

ట్యాంక్ బండ్ పై 20 డ్రోన్ షో.. ఆకట్టుకున్న ఫ్రాంచైజీల లోగోల ప్రదర్శన
Eenadu15 Jun 2026
ట్యాంక్ బండ్ పై 20 డ్రోన్ షో.. ఆకట్టుకున్న ఫ్రాంచైజీల లోగోల ప్రదర్శన

టీజీ 20లీగ్‌లో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీల లోగోలతో ట్యాంక్‌బండ్‌పై డ్రోన్‌ షో నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్‌సీఏ నిర్వహించిన ఈ డ్రోన్‌ షో చూపరులను ఆకట్టుకుంది. తెలంగాణలోని యంగ్

మెట్రోను ముంచిన కేసీఆర్.. అడ్డుపడుతున్న కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ ఫైర్
10TV Telugu15 Jun 2026
మెట్రోను ముంచిన కేసీఆర్.. అడ్డుపడుతున్న కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ ఫైర్

మెట్రో పనులను కేసీఆర్ ఆలస్యం చేశారు. రుణం రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోంది. Cm Revanth Reddy: హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘విశ్వనగరం’గా

రూటు' మార్చిన రాములమ్మ, ఇక డిసైడ్ అయినట్లేనా
Oneindia Telugu15 Jun 2026
రూటు' మార్చిన రాములమ్మ, ఇక డిసైడ్ అయినట్లేనా

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రెండున్నారేళ్ల పాలన పూర్తి చేసిన సీఎం రేవంత్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఇదే సమయంలో

అయ్యో.. అమావాస్య వేళ స్కూళ్లు రీ ఓపెన్.. కరెంట్ షాక్ కు గురైన విద్యార్థి.. ఏంజరిగిందంటే
Zee Telugu15 Jun 2026
అయ్యో.. అమావాస్య వేళ స్కూళ్లు రీ ఓపెన్.. కరెంట్ షాక్ కు గురైన విద్యార్థి.. ఏంజరిగిందంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

తెలంగాణపై కేంద్రం వివక్ష.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర అన్యాయం.. మంత్రి తుమ్మల తీవ్ర ఆగ్రహం
10TV Telugu15 Jun 2026
తెలంగాణపై కేంద్రం వివక్ష.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర అన్యాయం.. మంత్రి తుమ్మల తీవ్ర ఆగ్రహం

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. కేంద్రం కొనుగోళ్ల బాధ్యత నుండి తప్పుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. Paddy Procurement Telangana: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మద్దతు ధర (MSP), ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి సరైన స్పందన లభించడం లేదని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. *Kalvakuntla Kavitha: సింగరేణి కార్మికులకు తీవ్ర అన్యాయం.. వారసత్వ ఉద్యోగాల్లో వంచన.. మందమర్రి వేదికగా కవిత ఆగ్రహం! కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధరను ప్రకటించి, ఆ తర్వాత కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంటోందని మంత్రి ధ్వజమెత్తారు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు (Paddy Procurement) చేస్తున్నామని, అలా నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నా కూడా ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. మద్దతు ధర ప్రకటించిన అన్ని రకాల ధాన్యాలనూ సేకరించాల్సిన ప్రాథమిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం చేతులెత్తేసినా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకాడలేదని తుమ్మల గుర్తుచేశారు. ఇప్పటికే 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నతో పాటు, 2 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఈ ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా సేకరించి, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు

స్పెషల్ బుధవారం.. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు వారికి పండగే
Eenadu15 Jun 2026
స్పెషల్ బుధవారం.. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు వారికి పండగే

ఇంటర్నెట్‌ డెస్క్: ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో ఓ ప్రత్యేకమైన బుధవారం రాబోతోంది. ఈ నెల 17న భారత క్రికెట్‌ (Team India) అభిమానులంతా దాదాపు 12 గంటలపాటు క్రికెట్‌లో మునిగి తేలబోతున్నారు. ఎందుకంటే ఆ

తెలంగాణలో మూడు రోజుల వర్షాల హెచ్చరిక… ఈ జిల్లాలకు అలర్ట్
Zee Telugu15 Jun 2026
తెలంగాణలో మూడు రోజుల వర్షాల హెచ్చరిక… ఈ జిల్లాలకు అలర్ట్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

మెట్రో ఫేజ్-2 ఆలస్యంపై కిషన్ రెడ్డిని నిలదీసిన రేవంత్ రెడ్డి
Zee Telugu15 Jun 2026
మెట్రో ఫేజ్-2 ఆలస్యంపై కిషన్ రెడ్డిని నిలదీసిన రేవంత్ రెడ్డి

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

సినిమా ఇండస్ట్రీలో పెను విషాదం.. కుంకుమ భాగ్య సీరియల్ ఫెమ్ సంచిత ఉగాలే ఆత్మహత్య
Zee Telugu15 Jun 2026
సినిమా ఇండస్ట్రీలో పెను విషాదం.. కుంకుమ భాగ్య సీరియల్ ఫెమ్ సంచిత ఉగాలే ఆత్మహత్య

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

మెట్రో ఫేజ్ -2ను అడ్డుకున్నది ఆ ముగ్గురే
Eenadu15 Jun 2026
మెట్రో ఫేజ్ -2ను అడ్డుకున్నది ఆ ముగ్గురే

హైదరాబాద్‌: మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్‌ కంటే ఇతర నగరాలు ముందున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మొదటి దశలో రూ.15 వేల కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ వ్యయం రూ.22 వేల కోట్లకు

బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Telugu Times15 Jun 2026
బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ బడిలో బ్రేక్‌ఫాస్ట్ (Breakfast) కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు

ఈ ప్రకియతో బీజేపీకి, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు
Telugu Times15 Jun 2026
ఈ ప్రకియతో బీజేపీకి, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) విషయంలో కాంగ్రెస్ ఆరోపణలు సరికావని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachander Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఈసీ (CEC)లకు

వారసత్వ ఉద్యోగాల్లో సింగరేణి కార్మికులకు అన్యాయం
Eenadu15 Jun 2026
వారసత్వ ఉద్యోగాల్లో సింగరేణి కార్మికులకు అన్యాయం

మందమర్రి: వారసత్వ ఉద్యోగాల్లో సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని కాసిపేట గనిపై ‘బొగ్గుబాయి’ బాట

సౌర విద్యుత్ బాటలో జలమండలి.. భారీ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు
Telugu Times15 Jun 2026
సౌర విద్యుత్ బాటలో జలమండలి.. భారీ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు

Telangana: జలమండలికి పెరుగుతున్న విద్యుత్ వినియోగం, అదే స్థాయిలో అందుతున్న భారీ కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడానికి సౌర విద్యుత్ ఉత్పత్తి వైపు అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో

మెట్రో ఫేజ్ -2 ను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డే..? సీఎం రేవంత్
Sakshi15 Jun 2026
మెట్రో ఫేజ్ -2 ను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డే..? సీఎం రేవంత్

సాక్షి, హైదరాబాద్: మెట్రో ఫేజ్‌-2 పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా లేదా అని కిషన్‌ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించడంతో

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..తాను ఎప్పటికీ తెలంగాణకు వ్యతిరేకం కాదని వెల్లడి
Zee Telugu15 Jun 2026
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..తాను ఎప్పటికీ తెలంగాణకు వ్యతిరేకం కాదని వెల్లడి

Pawan Kalyan On Telangana: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 'జనసేన ప్రస్థానం - జాతీయ సమగ్రత కోసం' సమావేశాన్ని జనసేన పార్టీ ప్రారంభించింది. జనసేన పార్టీని ప్రారంభించి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా పార్టీ

తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు
Telugu Times15 Jun 2026
తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు

మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)పై తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత (Kavitha) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ హరీశ్ రూ.40లక్షల టన్నుల బొగ్గు

తెలంగాణపై కేంద్రం వివక్ష
Telugu Times15 Jun 2026
తెలంగాణపై కేంద్రం వివక్ష

తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) మండిపడ్డారు. మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్రం నుంచి ఆశించిన స్పందన లభించడం లేదని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తెలంగాణ ( Telangana)కు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కేవలం మద్దతు ధరను ప్రకటించి, ఆ తర్వాత కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, అలా నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నా కూడా ఎందుకు తమపై ఇంత వివక్ష అని ప్రశ్నించారు. మద్దతు ధర ప్రకటించిన అన్ని రకాల ధాన్యాలనూ సేకరించాల్సిన ప్రాథమిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకొంటూ, రాష్ట్ర రైతాంగాన్ని, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కేంద్రం చేతులెత్తేసినా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకాడలేదని, ఇప్పటికే 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న (Corn)తో పాటు, 2 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలను (Sorghum) రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఈ ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవాలని డిమాండ్ చేశారు

మీ తాట తీస్తామంటున్నారు.!. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Zee Telugu15 Jun 2026
మీ తాట తీస్తామంటున్నారు.!. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

యూఎన్ హాబిటాట్ తో ఏపీ భాగస్వామ్యం.. సీఎం చంద్రబాబు కీలక భేటీ
Andhra Jyothy15 Jun 2026
యూఎన్ హాబిటాట్ తో ఏపీ భాగస్వామ్యం.. సీఎం చంద్రబాబు కీలక భేటీ

ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్‌బాక్‌తో ముఖ్యమంత్రి

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏంజరిగిందంటే
Zee Telugu15 Jun 2026
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏంజరిగిందంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

దక్షిణాది రాష్ట్రాల నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Zee Telugu15 Jun 2026
దక్షిణాది రాష్ట్రాల నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

సింగరేణి సమస్యలపై టిఆర్ఎస్ చీఫ్ కవిత బొగ్గుబాయి యాత్ర
Vaartha15 Jun 2026
సింగరేణి సమస్యలపై టిఆర్ఎస్ చీఫ్ కవిత బొగ్గుబాయి యాత్ర

Kavitha Boggubayi Yatra: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బొగ్గుబాయి యాత్రలో భాగంగా సోమవారం మంచిర్యాలలో

రుతుపవనాలు మాయం..! 64 శాతం తగ్గిన వర్షాలు..! తాజా రిపోర్ట్
Oneindia Telugu15 Jun 2026
రుతుపవనాలు మాయం..! 64 శాతం తగ్గిన వర్షాలు..! తాజా రిపోర్ట్

భారత్ లో వేసవి కాలం పూర్తయిపోయి వర్షాకాలం వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు (Monsoon) పలకరించడంతో ఇక క్రమంగా వర్షాలు కురుస్తాయని భావించిన వారికి షాక్ లు తప్పడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా

పార్టీ కంటే దేశ సమగ్రతకే ప్రాధాన్యం
Eenadu15 Jun 2026
పార్టీ కంటే దేశ సమగ్రతకే ప్రాధాన్యం

దిల్లీ: జనసేన ప్రారంభించినప్పుడు దేశ సమగ్రత, శ్రేయస్సు తప్ప.. తనకు ఏ ఆలోచనా లేదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అన్నారు. పార్టీ స్థాపించినప్పుడు అధికారం వస్తుందో, రాదో కూడా తెలియదన్నారు. ‘జాతీయ

రెండు రోజుల్లో 1 మిలియన్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న పాట..ప్రతి పెళ్లిలో ఈ పాట వినపడాల్సిందే
Asianet News Telugu15 Jun 2026
రెండు రోజుల్లో 1 మిలియన్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న పాట..ప్రతి పెళ్లిలో ఈ పాట వినపడాల్సిందే

తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు ఎన్నో ఫోక్ సాంగ్స్ వస్తూ ఉంటాయి..పోతూ ఉంటాయి. కానీ.. ఇప్పుడు వచ్చిన ఈ పెళ్లి పాట మాత్రం చానాళ్లు యాదకుండిపోతుంది. పాట విడుదలైన రెండు రోజుల్లోనే

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
Vaartha15 Jun 2026
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

Bhatti Vikramarka Birthday: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక

స్కూళ్ల రీ ఓపెన్ పై అమావాస్య ఎఫెక్ట్, వాయిదా
Oneindia Telugu15 Jun 2026
స్కూళ్ల రీ ఓపెన్ పై అమావాస్య ఎఫెక్ట్, వాయిదా

వేసవి సెలవులు ముగిసాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈ నెల 12న ప్రారంభం కావాల్సిన బడులు ఈ నెల 15 (ఈరోజు) నుంచి ప్రారంభించేలా ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ రోజు ప్రారంభం పైనా భిన్నాభిప్రాయాలు

సింగరేణిని కాపాడుకోవడానికి కలిసి పోరాడుదాం
SkyC Media15 Jun 2026
సింగరేణిని కాపాడుకోవడానికి కలిసి పోరాడుదాం

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. కాసిపేట మైన్-1 పరిధిలో నిర్వహించిన

పార్టీ కంటే.. దేశ సమగ్రతకే ప్రాధాన్యం
Eenadu15 Jun 2026
పార్టీ కంటే.. దేశ సమగ్రతకే ప్రాధాన్యం

దిల్లీ: జనసేన ప్రారంభించినప్పుడు దేశ సమగ్రత, శ్రేయస్సు తప్ప ఏ ఆలోచనా లేదని పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకే తొలి ప్రాధాన్యం

తెలంగాణ వచ్చినా సింగరేణిలో పరిస్థితి మారలేదు
Andhra Jyothy15 Jun 2026
తెలంగాణ వచ్చినా సింగరేణిలో పరిస్థితి మారలేదు

మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీశ్ రూ.40లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని అంటున్నారని, సరైన సమాచారం లేకుండానే కోల్ బెల్ట్‌లో

జూన్ 18 నుండి తెలంగాణాలో భారీవర్షాలు
Oneindia Telugu15 Jun 2026
జూన్ 18 నుండి తెలంగాణాలో భారీవర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు

ఆర్టీఏ తనిఖీలు.. 150 స్కూల్ బస్సులపై కేసులు నమోదు
Eenadu15 Jun 2026
ఆర్టీఏ తనిఖీలు.. 150 స్కూల్ బస్సులపై కేసులు నమోదు

హైదరాబాద్‌: తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్న నేపథ్యంలో విద్యాసంస్థల బస్సులను రవాణాశాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇవాళ వెయ్యికిపైగా స్కూల్‌

ట్రాక్ లపై బయోమెట్రిక్, సీసీటీవీల నిఘా.. ఏజెంట్లకు నో ఎంట్రీ, టెస్ట్ పాసైతేనే డ్రైవింగ్ లైసెన్స్
Samayam Telugu15 Jun 2026
ట్రాక్ లపై బయోమెట్రిక్, సీసీటీవీల నిఘా.. ఏజెంట్లకు నో ఎంట్రీ, టెస్ట్ పాసైతేనే డ్రైవింగ్ లైసెన్స్

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రైవింగ్ పరీక్షా కేంద్రాలలో పెద్ద ఎత్తున అక్రమాలు

ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్
SkyC Media15 Jun 2026
ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా సరికొత్త సంచలనం సృష్టిస్తున్నారు. ఢిల్లీలోని అశోక్ హోటల్‌లో సోమవారం జూన్ 15, నాడు జనసేన పార్టీ అత్యంత

జులై 17న మెగా కన్వెన్షన్ బ్యాంక్వెట్ నైట్’ వేడుకలు
Telugu Times15 Jun 2026
జులై 17న మెగా కన్వెన్షన్ బ్యాంక్వెట్ నైట్’ వేడుకలు

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మెగా కన్వెన్షన్ 2026’లో భాగంగా జులై 17, 2026న ప్రత్యేకమైన ‘బ్యాంక్వెట్ నైట్’ (Banquet Night) వేడుకలను ఏర్పాటు చేస్తున్నారు

Samayam Telugu4 Jun 2026
తెలంగాణ-జర్మనీ మధ్య కీలక ఒప్పందం.. ఐటీ, ఏఐ యుగంలో కొత్త విప్లవం

తెలంగాణ-జర్మనీ మధ్య కీలక ఒప్పందం.. ఐటీ, ఏఐ యుగంలో కొత్త విప్లవం telangana germany mou,thuringia state visit,cm revanth reddy,young india skills university,german language training hub hyderabad,semiconductor investments hyderabad,skill development telangana,తెలంగాణ జర్మనీ,జర్మనీ తెలంగాణ పెట్టుబడులు ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి.