
వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్-యూజీ పరీక్ష విద్యా వ్యవస్థలో అసమానతలను సృష్టిస్తోందని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. దాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12వ తరగతి


వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్-యూజీ పరీక్ష విద్యా వ్యవస్థలో అసమానతలను సృష్టిస్తోందని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. దాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12వ తరగతి

ప్రముఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి గానూ యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘గ్యాట్-2026’ డ్యూల్ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను గీతం యాజమాన్యం వెల్లడించింది. విశాఖపట్నం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం (GITAM) 2026 విద్యా సంవత్సరానికి గానూ యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘గ్యాట్-2026’ (GAT-2026) షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను గీతం యాజమాన్యం వెల్లడించింది. ‘గ్యాట్-2026’ ముఖ్యమైన తేదీలు, మినహాయింపులివే.. దరఖాస్తుల స్వీకరణ: జూన్ 26, 2026 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష నిర్వహణ: జూన్ 28, 2026న దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఈ పరీక్ష జరగనుంది. పరీక్ష నుంచి మినహాయింపు: జేఈఈ (JEE), సీయూఈటీ (CUET), క్యాట్ (CAT) వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ మెరిట్, ర్యాంకు సాధించిన విద్యార్థులకు గ్యాట్ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. వారు నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు గీతం సంస్థ భారీగా స్కాలర్షిప్లను ప్రకటించింది. గ్యాట్-2026తో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో సాధించిన ప్రతిభ (మెరిట్) ఆధారంగా యూజీ, పీజీ విద్యార్థులకు 100 శాతం వరకు ఫీజు మినహాయింపు (మెరిట్ స్కాలర్షిప్) అందించనున్నారు. గీతం విశ్వవిద్యాలయానికి చెందిన ఫార్మసీ, మేనేజ్మెంట్ కోర్సులకు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) గుర్తింపు లభించింది. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే వీలుగా గీతం పరిధిలోని మూడు క్యాంపస్లలో 'లిబరల్ ఎడ్యుకేషన్' విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం (2026) నుంచి గీతం హైదరాబాద్ క్యాంపస్లో సరికొత్తగా 4 సంవత్సరాల బీఈడ్ (BEd) కోర్సును ప్రారంభిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన 'క్వాంటమ్ టీచింగ్ ల్యాబ్'ను క్యాంపస్లో

నీట్ యూజీ-2026 రీఎగ్జామినేషన్ నేపథ్యంలో భారత్లో తాత్కాలికంగా నిలిపివేసిన టెలిగ్రామ్ సేవలను మళ్లీ పునరుద్ధరించారు. వారంపాటు నిషేధం అనంతరం మంగళవారం నుంచి గూగుల్ ప్లే స్టోర్లో టెలిగ్రామ్ యాప్

నీట్ రీటెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్పై జూన్ 16న కేంద్రం తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ యాప్పై, ఈ నెల 30 వరకు మెసేజింగ్ ఎడిటింగ్

ఇంటర్నెట్డెస్క్: దేశవ్యాప్తంగా నీట్ రీటెస్ట్ (NEET) ఆదివారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఓ వీడియోపై ఎన్టీఏ మరోసారి స్పందించింది. అది నకిలీదని
నీట్-యూజీ 2026 రీ-టెస్ట్ సందర్భంగా బీహార్లో 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' తరహాలో చోటుచేసుకున్న భారీ ప్రాక్సీ రాకెట్ను పోలీసులు రట్టు చేశారు. లఖిసరాయ్ జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా 24 మంది

AI సాంకేతికతను ఉపయోగించి నకిలీ 'నీట్' ప్రశ్నపత్రాన్ని సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో విక్రయించిన ఒక లా (Law) విద్యార్థిని మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందోర్ (మధ్యప్రదేశ్)

సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో నీట్ పరీక్షపై రాజకీయ దుమారం రేగింది. బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగానే ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల

Neet Re Exam: దేశవ్యాప్తంగా నీట్ (NEET) యూజీ పునఃపరీక్ష అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆదివారం విజయవంతంగా జరిగింది. మే 3న జరిగిన తొలి పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత
Aspirants Miss NEET UG Re Exam in Bengaluru : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ వివాదాల అనంతరం, నిన్న అత్యంత కఠిన నిబంధనల మధ్య దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులకు

నీట్-యూజీ రీటెస్ట్ సందర్భంగా బెంగళూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ ప్రభావంతో నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనివల్ల పలువురు విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

నీట్ యూజీ 2026 పరీక్ష ఆదివారం జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వస్తున్న నేపథ్యంలో అవన్నీ తప్పుడు ప్రచారాలని, వాటిని నమ్మోద్దని ఎన్టీఏ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2026 పునఃపరీక్ష ఆది వారం రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యా ప్తంగా 185 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా

నీట్-యూజీ పరీక్ష రాసేందుకు వారణాసిలో ఓ విద్యార్థి లోదుస్తుల్లో సిమ్ కార్డు, పాత ప్రశ్నాపత్రంతో వచ్చి పట్టుబడ్డాడు. మైదాగిన్ ప్రాంతంలోని హరిశ్చంద్ర పోస్టుగ్రాడ్యుయేట్ కళాశాలలో ఏర్పాటు చేసిన

అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సిట్ తాజాగా ప్రాథమిక నివేదికను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు అందజేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21) ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించారు

అజ్మీర్: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నీట్-యూజీ రీ ఎగ్జామ్ రాస్తున్న వేళ ఓ వార్త ఆదివారం బయటకు వచ్చి కలకలం రేపింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో కాల్లో మాట్లాడుతూ.. తన వద్ద నీట్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులకు ట్రాఫిక్ ఆంక్షల వల్ల ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో తన ప్రయాణాన్ని కొంతసేపు వాయిదా వేసుకున్నారు. కోల్కతా పర్యటన ముగించుకుని

ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల పట్ల తనకున్న ప్రత్యేక శ్రద్ధను మరోసారి చాటుకున్నారు. నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో, ఆయన ఢిల్లీ విమానాశ్రయంలోనే

పటిష్ఠ భద్రతా చర్యల నడుమ ఎన్టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ ప్రారంభ సమయంలో పలుచోట్ల స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. హిజాబ్లు, కలవ దారాలతో పాటు ఓ అభ్యర్థి పాత అడ్మిట్ కార్డుతో వేరొక

ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో మే 3న రద్దైన నీట్ యూజీ 2026 పరీక్ష ఈరోజు జూన్ 21న దేశవ్యాప్తంగా మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఎన్టీఏ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ భద్రతా

రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో నీట్ యూజీ రీ-ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన ఒక విద్యార్థినికి పరీక్షా కేంద్రం సిబ్బంది ప్రవేశాన్ని నిరాకరించడం వివాదానికి దారితీసింది. బుర్ఖా ధరించి వచ్చిన సదరు అభ్యర్థిని

దేశ వ్యాప్తంగా ఈ రోజు రీ నీట్- పరీక్ష కొనసాగుతోంది. గతంలో చోటు చేసుకున్న పొరపాట్లు.. విమర్శలతో ఈ సారి ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ముందస్తు చర్యలు తీసుకుంది. ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్ష

దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు రెండో రోజు కొనసాగుతున్నాయి. దిల్లీ పోలీసులు ఒక్కరోజు మాత్రమే నిరసనలకు అనుమతి ఇచ్చారు. కానీ అనుమతి గడువు ముగిసినప్పటికీ
హైదరాబాద్: నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్ ఆదివారం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 551 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు ఆయా

దేశ రాజధాని దిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు రెండో రోజుకు చేరాయి. నీట్-యూజీ 2026 పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ

ఇంటర్నెట్ డెస్క్: నేడు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ యూజీ పునఃపరీక్ష (NEET-UG re-exam)కు దాదాపు 22లక్షల మంది అభ్యర్థులు హాజరవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్ల మధ్య నేడు రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. మే 3న జరిగిన అసలు పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయిందన్న
వైద్య విద్యార్థుల ఆశలను మోస్తున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్కు భారత్ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు, 5454 సెంటర్లలో ఆదివారం పరీక్ష రాయనున్నారు. ఈ సారి విద్యార్థులతో పాటు

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ-2026 పునఃపరీక్ష నేడు జరగనుంది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఈ పరీక్షను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎలాంటి లోపాలకు

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పటిష్ఠ చర్యలు చేపట్టింది. రేపు (ఆదివారం, జూన్ 21) జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ కోసం శనివారం

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వాకం మరోసారి బయటపడింది. నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్లో నాగ్పూర్కు చెందిన విద్యార్థికి ఏకంగా యూఏఈలోని

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. ఎన్టీఆర్: కలెక్టర్ లక్ష్మీశ పేరుతో సైబర్ మోసం నకిలీ ఇన్స్టా ఖాతాను సృష్టించి డబ్బు పంపాలని మెసేజ్లు విషయాన్ని

జూన్ 21న నిర్వహించనున్న నీట్-యూజీ రీ-టెస్టుకు సంబంధించిన ప్రశ్నపత్రం బయటకు వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. వీడియోలో "పేపర్-బి" అని రాసి ఉన్న బుక్లెట్ను తెరిచినట్లు కనిపించడంతో

నీట్ పేపర్ లీక్ వీడియో నకిలీది. షెడ్యూల్ ప్రకారమే రీ-నీట్ పరీక్ష జరుగుతుంది. తప్పుడు వార్తలు నమ్మవద్దని పీఐబీ విజ్ఞప్తి. NEET Re Exam 2026: నీట్-యూజీ రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న విషయం తెలిసిందే

దిల్లీ: జూన్ 21న జరగనున్న నీట్-యూజీ రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టతనిచ్చింది. ఎలాంటి పేపర్ లీక్

NEET-UG : ఆదివారం జరగనున్న NEET-UG పునఃపరీక్ష (re-exam) సజావుగా సాగేందుకు వీలుగా, తమ పరిధిలోని అన్ని వైద్య కళాశాలలు మరియు సంస్థలు విద్యార్థులకు జూన్ 20, 21 తేదీల్లో సెలవులు మంజూరు చేయకూడదని నేషనల్

ఇంటర్నెట్డెస్క్: నీట్ యూజీ రీ-ఎగ్జామ్కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ పరీక్షను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. దీంతో జూన్ 21న పరీక్ష యథాతథంగా కొనసాగనుంది. పరీక్ష

అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న 18 ఏళ్ల యువకుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముంబైలోని ఓ ప్రత్యేక పోక్సో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్-యూజీ రీ-టెస్టుకు హాజరయ్యేందుకు

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ వేళ దేశంలో డిజిటల్ భద్రతకు సంబంధించి సరికొత్త హాట్ టాపిక్ తెరపైకి వచ్చింది. పరీక్షల్లో పేపర్ లీక్లు, మోసాలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన చర్యను దిల్లీ

ఇంటర్నెట్డెస్క్: నీట్-యూజీ-2026 రీటెస్టుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (NTA) కీలక చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం ఒక అధికారిక వాట్సప్ సేవలను ప్రవేశపెట్టింది

నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్ రాయబోయే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఒక కీలకమైన ప్రకటన చేసింది. జూన్ 21న జరగనున్న ఈ రీ-టెస్ట్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఎప్పటికప్పుడు

గతంలో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ తర్వాత టెలిగ్రామ్ యాప్ లోనే సర్కులేట్ అయ్యాయన్న కారణంతో కేంద్రం ఈసారి ఈ యాప్ పై తాత్కాలిక నిషేధం విధించింది. ఎల్లుండి నీట్ పరీక్ష ముగిసిన తర్వాత ఈ

‘‘ప్రవేశ పరీక్ష విధానంలో సమగ్రతను కాపాడేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు సమర్థనీయమే. ఇవి అత్యంత తక్కువ ఆంక్షలతో కూడుకున్నవే. టెలిగ్రామ్ యాక్సెస్ను నిరోధించే అధికారం కేంద్రానికి ఉంది. ఈ నిర్ణయం వెనుక

కేంద్రం ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తూ సామాజిక మాధ్యమం టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్పై తాత్కాలిక ఆంక్షలు విధించడాన్ని

నీట్-యూజీ (NEET-UG) 2026 రీ-ఎగ్జామ్కు ముందు టెలీగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్కు మరో మూడు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది. జూన్ 21 (ఆదివారం) జరగనున్న ఈ పరీక్షకు ప్రశాంతంగా సిద్ధం