గత కొన్ని రోజులుగా దేశంలో పెను సంచలనంగా మారిన నీట్, సీబీఎస్ఈ సహా పలు పరీక్షల పేపర్ లీక్ ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. కొత్తగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న

సర్

దేశ ఐటీ రాజధాని బెంగళూరు నడిబొడ్డున ఒక ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా వీధుల్లోకి వచ్చి సామాన్యురాలిలా చీపురుపట్టారు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రాంచరణ్ పడ్డ కష్టానికి, అతడి నటనకు పెద్ది చిత్రంతో తగిన గుర్తింపు లభించింది. రాంచరణ్ ఈ చిత్రంలో నట

ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో జనగణమన
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ , నారా భువనేశ్వరి మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. అమ్మంటే తనకు ఎంత ప్రేమ ఉందో పలు సందర్భాల్లో నారా లోకేష్

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

దేశ విద్యా రంగాన్ని కుదిపేస్తున్న నీట్ (NEET-UG) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన దేశవ్యాప్త నిరసన జ్వాలలు భాగ్యనగరానికి తాకాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

భారత్తో ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ జట్టు ఓడిన సంగతి తెలిసిందే. ఓ వైపు వికెట్లు పడుతున్నా అఫ్గాన్ ఓపెనర్ గుర్బాజ్ సెంచరీ చేశాడు. అయితే తన ఇన్నింగ్స్పై గుర్బాజ్ తాజాగా స్పందించాడు

ఎన్నో సివిల్స్ విజయగాథలు చూసుంటాం. కానీ పుట్టుకతో ముజేయి లేని ఈ దివ్యాంగురాలి కథ అత్యంత విభిన్నం. సివిల్స్లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినా..అనుకున్న ఐఏఎస్ పదవీ మాత్రం దక్కించుకోలేకపోయింది
తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలల కిందట రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం, టాక్ తో
వెండితెరపై ఒక పాత్ర కనిపిస్తున్నప్పుడు.. అది కేవలం అభినయంలా అనిపిస్తే అతడు నటుడు అవుతాడు. కానీ, ఆ పాత్రలో ఒక సాధారణ మనిషి సజీవంగా కదిలాడు అనే భ్రమ కల్పిస్తే అతడు కళాకారుడు అవుతాడు. ఇలాగే ప్రస్తుతం

కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎంఎస్ఎంఈ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయనగరం

టీ20 ముంబై లీగ్ 2026 ఫైనల్ పోరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా ఆర్క్స్ అంధేరి, మరాఠా రాయల్స్ జట్ల మధ్య జరిగిన టైటిల్ పోరు అనంతరం ఇరుజట్ల ప్లేయర్లు గొడవకు దిగారు. ఇంటర్నెట్

ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ సంస్థ ‘ఆంథ్రోపిక్’ ఇటీవల విడుదల చేసిన తమ సరికొత్త ఏఐ మోడళ్లు ‘ఫ్యాబిల్ 5’, ‘మిథోస్ 5’ సేవలను నిలిపివేసింది. అయితే దీని వెనకాల అమెజాన్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. అత్యంత ఆధ్యాత్మిక వాతావరణం

FIFA World Cup : భారత్ ఇప్పటివరకు ఫిఫా వరల్డ్ కప్లో అర్హత సాధించలేకపోయింది. పురుషుల ఫుట్బాల్ జాతీయ జట్టు ప్రాతినిధ్యం ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో ఇప్పటి వరకూ లేదు. ఈ ఘటన భారీగా క్రీడాభిమానులు కలిగిన

Shubman Gill: భారత యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ వన్డే క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మొదటి వన్డేలో అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియాను గెలిపించడమే కాకుండా.. వన్డే
ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే కనిపించే లక్షణాలు ఏంటో ప్రముఖ ఫ్రాన్సిస్

హైదరాబాద్: రేవంత్రెడ్డి పాలన ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయన సర్కారు వేలాది మంది ఇళ్లను కూల్చిందని విమర్శించారు. తెలంగాణ భవన్లో ఖైరతాబాద్

ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన టెక్నాలజీ ఇప్పుడు మీ డెస్క్పై, మీ మెడలో, మీ చేతిలోకి వచ్చేసింది. ఆశ్చర్యపరిచే ఫీచర్లతో, ఆకట్టుకునే డిజైన్లతో ఉన్న ఈ గాడ్జెట్స్ నిజంగానే ఫ్యూచర్ వైబ్స్

పన్ను చెల్లింపుదారులకు కీలక గడువు సమీపించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY 2026-27) సంబంధించిన తొలి అడ్వాన్స్ ట్యాక్స్ (ముందస్తు పన్ను) వాయిదాను (advance tax deadline 2026) జూన్ 15లోగా

Telangana : సుదీర్ఘ వేసవి విరామానికి తెరపడింది. సరికొత్త ఆశలు, ఆశయాలతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం (జూన్ 15) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు సెలవుల మజాను ఆస్వాదించిన

‘ఉప్పెన’ చిత్రంతో భారీ విజయం అందుకు ఓవర్నైట్ స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందారు బుచ్చిబాబు సానా. రెండో సినిమాకే రామ్చరణ్ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నారు. ‘ఉప్పెన’ చిత్రంతో భారీ విజయం

ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గోదావరి నదిలో ప్రయాణించే పర్యాటక బోట్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా ఈ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

Gurnoor Brar : టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెడుతూనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. శనివారం ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో అఫ్గానిస్తాన్తో జరిగిన

ఆరోజు వాట్సప్లో వచ్చిన ఆ ఉత్తరాన్ని చదివిన విపుల్ భార్య నివ్వెరపోయింది. అది విడాకులు కోరుతూ తన భర్త లాయర్ నుంచి వచ్చిన నోటీస్. కారణం ఇన్ కంపాటిబిలిటీ. ఆమె అహం దెబ్బతింది. తనతో మాట మాత్రమైనా

భారత యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్థాన్తో నిన్న జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా, ఒక అరుదైన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు

కలియుగ వైకుంఠం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల క్షేత్రంలో కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అత్యంత పవిత్రంగా

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికి గుర్తుండి పోతాయి. ఇప్పటికే ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. కేవలం బడా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు చిన్న

Victim | వికారాబాద్లో ఓ కేసు విషయంలో పోలీసుల వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన ఓ చిన్న ఆక్సిడెంట్ కేసులో బాధితుడిని పోలీసులు జైలుకి పంపారు

బల్క్ పెట్రోల్ కొనుగోళ్లపై ఆంక్షలతో ఇబ్బందులు తలెత్తుతాయని ఆసుపత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆంక్షల నుంచి మినహాయింపు కావాలని ఐటీ, టెలికం సేవల సంస్థలు కూడా కోరుతున్నాయి. ఇంటర్నెట్ డెస్క్

Gurbhej Singh: లండన్ లో మరో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ లండన్లోని సౌత్హాల్ పరిధిలో ఉన్న సౌత్హాల్ ప్రాంతంలో పంజాబ్కు చెందిన 26 సంవత్సరాల గుర్భేజ్ సింగ్ను దుండగులు కత్తితో

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా స్వర్ణ గ్రామం (Swarna gramam), స్వర్ణ వార్డు (swarna ward)ల పేర్లు పెట్టింది. దీంతో పాటు ఉద్యోగుల
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గత రెండు రోజులు భారీగా పెరిగాయి. నిన్నటి రోజున ఔన్స్ బంగారం ధర ఏకంగా 113 డాలర్లు పెరిగింది. అయితే, ఇవాళ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేటు 4210

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

Farmers | ఎండాకాలం దాటి వర్షాకాలం మొదలైనా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలంటే రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. నెలల తరబడి వేచి ఉన్నా ధాన్యాన్ని కొనే నాథుడే కరువైపోయాడు. మరోవైపు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

Huge Tirumala Rush Today: తిరుమలలో భక్తుల తాకిడి నిరంతరంగా కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు సుదీర్ఘంగా వేచి చూస్తున్నారు

ధర్మశాల వేదికగా నిన్న అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ రనౌటైన సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ రియాక్షన్ ఎలా ఉందో గిల్

ఎల్లారెడ్డిపేట, జూన్ 14: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్)పై తురక కాశీలకు అవగాహన కల్పించాలని తెలంగాణ తుర్క కాశ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్ తెలిపారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరక్షరాస్యులైన తుర్క కాశీలకు సర్పై అవగాహన ఉండదని దీంతో తమ ఓట్లను కోల్పోయే ప్రమాదముందని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ఎన్నికల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు వారి కాలనీలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఓటరు నమోదు, మ్యాపింగ్, క్లెయిమ్ లు, అభ్యంతరాల దాఖలు పై వివరించాలన్నారు

Vaaranasi Movie : గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ సరికొత్త షూటింగ్ షెడ్యూల్కు సిద్ధమైంది

Shubman Gill : అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా విజయం సాధించినప్పటికీ.. కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా యువ ఫాస్ట్ బౌలర్

Tirumala Update : తిరుమల కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి ముందస్తు దర్శన

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన లెజెండ్. సినిమా మేకింగ్ లో కృష్ణ తీసుకున్న ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాల గురించి ఇప్పటికీ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. సినిమాల్లోకి వచ్చిన

నేడు బర్మింగ్హామ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత మహిళలు తలపడనున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. పాక్ ప్లేయర్లతో భారత్ హ్యాండ్షేక్ ఇస్తుందా? దీనిపై హర్మన్ప్రీత్