
పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఉన్న బిజీ చూసాక ఆయన నుంచి సినిమాలు ఇప్పట్లో రావడం కష్టమే అని అభిమానులు కూడా ఫిక్సైపోయారు.. ఆశలు వదిలేసుకున్నారు కూడా. కానీ అడక్కుండానే అప్డేట్ ఇచ్చి వాళ్లలో కొత్త ఆశలను


పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఉన్న బిజీ చూసాక ఆయన నుంచి సినిమాలు ఇప్పట్లో రావడం కష్టమే అని అభిమానులు కూడా ఫిక్సైపోయారు.. ఆశలు వదిలేసుకున్నారు కూడా. కానీ అడక్కుండానే అప్డేట్ ఇచ్చి వాళ్లలో కొత్త ఆశలను

సీనియర్ నటి గౌతమి తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. రీసెంట్గా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించిన విషయం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

MP Anil Yadav: రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న గాంధీ భవన్లో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్(MP Anil Yadav) తెలిపారు. నిరుద్యోగ యువతకు

KTR Vs Revant : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాల్-ప్రతిసవాళ్ల పర్వం మరింత హీటెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేరిస్తే తాను

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
గత కొన్ని రోజులుగా దేశంలో పెను సంచలనంగా మారిన నీట్, సీబీఎస్ఈ సహా పలు పరీక్షల పేపర్ లీక్ ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. కొత్తగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ప్రముఖ తమిళ నటుడు, కోరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయ రంగప్రవేశంపై గత కొద్దిరోజులుగా చర్చ సాగుతోంది. విజయ్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానంలో ఆయన పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది తమిళనాట. తిరుచ్చి ఈస్ట్ ను నిలబెట్టుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఆ స్థానం కోసం లారెన్స్ పేరు తెరపైకి వచ్చింది. తమిళనాడు దక్షిణ ప్రాంత జిల్లాల్లో పునాదులు బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీవీకేకు ఈ నియోజకవర్గం అత్యంత కీలకం. ఈ పరిణామాల మధ్య రాఘవ లారెన్స్ తన రాజకీయ రంగ ప్రవేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీవీకేను విమర్శించడాన్ని తప్పుపట్టారు. డీఎంకే, ఏఐఏడీఎంకేపై నిప్పులు చెరిగారు. అసూయతోనే టీవీకేపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరు వేగంగా ఎదుగుతున్నప్పుడు వారిని అడ్డుకునేందుకే విపక్షాలు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తాయని చురకలు అంటించారు. విమర్శలు చేస్తోన్నారంటే తన దృష్టిలో అది టీవీకే అద్భుత విజయం సాధించినట్టేనని రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు. ఈ విజయాలను ఓ తిరుగులేని అస్త్రంగా అభివర్ణించారాయన. గాలి కూడా చొరబడలేని చోటికి వెళ్లగలుగుతుందని, ఎంత పెద్ద కొండనైనా బద్దలు కొడుతుందని వ్యాఖ్యానించారు. రెప్ప మూసి తెరిచే లోపు టీవీకే అధికారంలోకి వచ్చి కూర్చుందని గుర్తు చేశారు. విమర్శించడం మానేసి టీవీకే ఎలా గెలిచిందో, దాన్ని మించి విజయం ఎలా సాధించాలో తెలుసుకోవాలని రాఘవ లారెన్స్.. ప్రతిపక్షాలకు హితబోధ చేశారు. తన రాజకీయ ప్రవేశం గురించి కూడా స్పష్టతనిచ్చారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని తేల్చి చెప్పారు. తల్లి ఆశీర్వాదం తీసుకుని, అభిమానుల సమక్షంలో త్వరలోనే ఓ భారీ వేదికపై అధికారికంగా ప్రకటిస్తానని అన్నారు. సినిమా రంగంలో డ్యాన్స్ మాస్టర్గా తన ప్రయాణం ప్రారంభమైనప్పటి నుండి ఈ స్థాయికి చేరుకునే అబిమానులు, మీడియా ఎంతో తోడ్పాటునందించిందని, అందుకే వారికి చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోబోనని పేర్కొన్నారు
.webp)
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. తాజాగా ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

ఏఐఏడీఎంకేకి షాక్నిస్తూ ఆ పార్టీకి చెందిన సినీ నటి గౌతమి రాజీనామా చేశారు. సంబంధిత రాజీనామా పత్రాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి పంపారు. ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో ఆల్ ఇండియా అన్నా
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం రోజు ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఈ విస్తృత స్థాయి సమావేశం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

భారత రాజకీయాల్లో ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే, జాతీయ సమైక్యతకు బలం చేకూర్చే సరికొత్త రాజకీయ సిద్ధాంతాన్ని బలీయంగా వినిపించేందుకు జనసేన సిద్ధమైంది. పార్టీ స్థాపించి పుష్కర కాలం పూర్తయిన

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

ప్రముఖ సినీ నటి గౌతమి తడిమల్లా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేవలం సమాజ సేవా కార్యక్రమాల్లోనే మరింత చురుగ్గా

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

ప్రపంచ రాజకీయాల్లో ఆర్ఐసీ.. అంటే రష్యా, భారత్, చైనాల మధ్య సంబంధాలు అవసరాలను బట్టి వ్యూహాత్మకంగా సాగుతుంటాయి. ఈ మూడు దేశాలని సిసలైన స్నేహబంధం కాదని, పరస్పర అవసరాల కోసం పరిమిత నమ్మకంతో కనిపించే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

Kesineni Nani vs Kesineni Chinni : ఏపీ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎంపీ కేశినేని నాని మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఏపీ రాజకీయాల్లో

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో నభా ఘటన ఒక చిన్న ఎపిసోడ్లా కనిపించినా.. నేటి రాజకీయ, మాధ్యమ వాదోపవాదాల్లో ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, అకాలీ ఉద్యమం

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

Mallikarjun Kharge : రాజకీయాల్లో ఎన్నో శిఖరాలను అధిరోహించిన కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే జీవితంలో ఎవరికీ తెలియని ఒక చీకటి కోణం, గుండెను పిండేసే విషాద గాథ ఉంది. ఆయన కేవలం ఆరేళ్ల వయసులో

తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కళగం, ప్రతిపక్షం డీఎంకే మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. చెన్నైలోని అన్నా అరివాలయంలో శనివారం జరిగిన డీఎంకే మహిళా విభాగం లోక్సభ కార్యకర్తల సన్నాహక

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన రాజకీయ ప్రత్యర్థి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న అనుచిత ప్రచారాన్ని

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు

శివసేన (యూబీటీ) సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చి వివాదానికి తెరలేపారు. ఔరంగజేబు, మోదీ ఇద్దరూ

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ను ప్రత్యేక విచారణ బృందం (సిట్) సుదీర్ఘంగా విచారించింది

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ ని దాదాపు మూడు దశాబ్దాలు నెంబర్ వన్ గా ఏలిన నటుడు. కమర్షియల్ మాస్ సినిమాలే కాదు తన నటన పర్ఫార్మెన్స్ తో ఏడిపించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ రాజకీయాలకు

Janasena : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ యావత్ తెలుగు సమాజంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల వారసత్వమే జనసేన పార్టీకి అసలైన స్ఫూర్తి అని ఆ

Supriya Sule: మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) విలీన వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే స్పష్టతనిచ్చారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
Rafael Grossi IAEA Chief Interview : ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయాలు వేగంగా మారుతున్న తరుణంలో.. అంతర్జాతీయ వేదికపై భారత్కు అరుదైన మైలేజ్ లభించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత

Tummala Nageswara Rao: తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో భారీ ముందడుగు పడింది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా రాష్ట్ర మంత్రి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ప్యాన్ ఇండియా సినిమా అనగానే వందల కోట్లు మంచినీళ్లలా ఖర్చు పెట్టడమేనా..? ఓ సినిమా విజయం పెట్టిన బడ్జెట్లో ఉంటుందా లేక బలమైన కంటెంట్లో ఉంటుందా..? అద్భుతమైన క్లాసిక్ సినిమా తీయాలంటే భారీ సెట్టింగులు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ను శనివారం అధికారులు రికార్డ్ చేశారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ