
విజయ్, సంగీత మళ్లీ కలిశారనే వార్తలతో సోషల్ మీడియాలో అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో నటి త్రిష కృష్ణన్తో విజయ్కి సంబంధం ఉందంటూ గతంలో వచ్చిన గాసిప్స్పై కూడా మళ్లీ చర్చ మొదలైంది. అయితే,...


విజయ్, సంగీత మళ్లీ కలిశారనే వార్తలతో సోషల్ మీడియాలో అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో నటి త్రిష కృష్ణన్తో విజయ్కి సంబంధం ఉందంటూ గతంలో వచ్చిన గాసిప్స్పై కూడా మళ్లీ చర్చ మొదలైంది. అయితే,...
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో టీవీకే విజయం సాధించగా.. కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీల మద్దతుతో మే 10న తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ కీలక డిమాండ్లు లేవనెత్తారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను తీవ్రంగా వ్యతిరేకించిన

తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచి తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ (Vijay).. పాలనలో మాత్రం తన మార్కు ప్రదర్శిస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరికినా తన అభిప్రాయాల్ని

హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ సరసన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే మంచి
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న మూకాంబిక అమ్మవారిని దర్శించుకోనున్నారు. మంగళూరు సమీపంలోని కొల్లూరులోని అమ్మవారి ఆలయానికి శుక్రవారం మధ్యాహ్నం విజయ్ వస్తున్నట్టు

అమరావతి: ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తెదేపా నుంచి సానా సతీశ్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ.. జనసేన తరఫున లింగమనేని రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు

అమరావతి: ఏపీలో రాజ్యసభ సభ్యులుగా సానా సతీశ్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది

సౌత్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నటించిన 'జననాయగన్' సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోంది. సెన్సార్ పనుల్లో జాప్యం జరగడమే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు సంచలనాలే వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ అనూహ్యంగా విజయం సాధించారు. ఏకంగా సీఎం కుర్చీపై కూర్చున్నారు. ఈ విజయంతో తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా

తమిళనాడులో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ (Vijay) ఇప్పుడు తమ బంధాన్ని మరింత విస్తరించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ

ఇంటర్నెట్ డెస్క్: అగ్ర నటుడు బాలకృష్ణ (Balakrishna) తదుపరి చిత్రాలపై కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కోసం దర్శకులు వివేక్ ఆత్రేయ (Vivek Athreya), విజయ్ కనకమేడల (Vijay

తమిళనాడులో మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయనో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులు

రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ.. సీఎం విజయ్ వదులుకున్న తిరుచ్చి నుంచి టీవీకే అభ్యర్దిగా పోటీ పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో, ఈ నెల

దర్శక శిఖరం భారతీరాజాకు సినీ ప్రపంచం నివాళులు అర్పిస్తోంది. ఆయన కడసారి దర్శనం కోసం చెన్నైలోని భారతీరాజా నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖలు తరలివస్తున్నారు. దిగ్గజ దర్శకుడి పార్థీవ దేహాన్ని సందర్శించి

దిగ్గజ దర్శకుడు భారతీ రాజా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. భారతీ రాజా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం విజయ్.. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన

దిగ్గజ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు

ఇంటర్నెట్ డెస్క్: దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా భారతీరాజా నేడు తుది శ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్థం ఆయన

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మహిళలు, పిల్లల భద్రత కోసం అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 9,న చెన్నైలోని రాజరత్నం స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో ‘సింగప్పెన్’ స్పెషల్ టాస్క్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన చిత్రం ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’. సంయుక్త, టబు, విజయ్కుమార్ ఇతర పాత్రల్లో నటించారు. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ

హీరోయిన్ స్నేహ తాజాగా సీఎం విజయ్ ను కలిసింది. మంగళవారం (జున్ 09) తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమె విజయ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపింది. స్నేహ వెంట ఆమె భర్త, ప్రముఖ నటుడు ప్రసన్న కూడా

తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకేకు అధికారం కట్టబెట్టేందుకు పనికొచ్చిన హామీల్లో మహిళల రక్షణ కూడా ఒకటి. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలను

మహిళల భద్రత కోసం 'సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్'ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని ముఖ్యమంత్రి విజయ్ మంగళవారంనాడు ప్రారంభించారు. చెన్నై: తమిళనాడు ప్రభుత్వం
తమిళనాడులో శాంతి భద్రతలపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా సీఎం విజయ్ కీలక ముందడుగు వేశారు. సెంగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. తమిళనాడు

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ బుధవారం(జూన్ 10) నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో అధికారికంగా పర్యటించనున్నారు. జూన్ 11న ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన

హీరో దళపతి విజయ్.. తమిళనాడు రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. టీవీకే పార్టీని స్థాపించి ఆయన ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఏకంగా సీఎం అయ్యారు. అందరిని
డైరెక్టర్ పూరీ జగన్నాథ్, వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’. తాజాగా చెన్నైలో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ను గ్రాండ్గా

దక్షిణాది రాష్ట్రాల పై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. కేరళ లో గెలుపు... తమిళనాడులో విజయ్ ప్రభుత్వం లో భాగస్వామి అయిన తరువాత జోరు పెంచింది. కర్ణాటకలో సిద్దరామయ్య ను మార్చి డీకే శివకుమార్ ను సీఎం చేసింది

దర్శకుడు పూరి జగన్నాథ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న యాక్షన్ డ్రామా ‘స్లమ్డాగ్... 33 టెంపుల్ రోడ్’ . దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh), తమిళ నటుడు విజయ్
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీశ్, చింతకాయల విజయ్లు నామినేషన్ దాఖలు చేశారు. అమరావతిలోని అసెంబ్లీలో ఉన్న రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి

‘బిచ్చగాడు’ విజయం తర్వాత కథానాయకుడు విజయ్ ఆంటోని.. దర్శకుడు శశి కలిసి చేసిన సినిమా ‘వంద దేవుళ్లు’. ఫాతిమా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. శ్వాసిక, అజయ్, కావ్య తదితరులు

Vijay Antony : సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరోగా కూడా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాతో తమిళ్ లో స్టార్ హీరో అయితే తెలుగులో కూడా మంచి ఫేమ్, మార్కెట్
తమిళనాడు ఎన్నికల ఫలితాలపై మాజీ ఏపీసీసీ చీఫ్, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తమిళనాడులో టీవీకే విజయ్ సరైన సమయంలో రాజకీయాల్లోకి వచ్చారని రఘువీరారెడ్డి

చెన్నైలో జరిగిన ‘స్లమ్డాగ్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్తో తనకున్న పాత

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

ఇంటర్నెట్ డెస్క్: కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కించిన చిత్రం ‘స్లమ్డాగ్’ (SlumDog). సంయుక్త, టబు తదితరులు
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా డేషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటి టబు

AP Rajya Sabha Nominations: ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల వేడి పెరిగింది. తెలుగుదేశం పార్టీ (TDP) తరఫున ఎంపికైన అభ్యర్థులు సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ సోమవారం తమ నామినేషన్

బిచ్చగాడు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన కాంబో విజయ్ ఆంటోనీ (Vijay Antony)- డైరెక్టర్ శశి (Sasi). తల్లి సెంటిమెంట్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత వంద దేవుళ్ళు

Vanda Devullu : బిచ్చగాడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘వంద దేవుళ్లు’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్లమ్ డాగ్. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు చిత్రయూనిట్. గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక

విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ (SlumDog - 33 Temple Road). ఈ మూవీ టీజర్ సోమవారం విడుదలైంది. ‘‘ఒక్క వాన

విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా దర్శకుడు శశి తెరకెక్కించిన ‘బిచ్చగాడు’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త సినిమా ‘వంద దేవుళ్లు’ (Vanda Devullu). ఈనెల 19న

R Praggnanandhaa : భారత యువ చెస్ సంచలనం, గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సరికొత్త రికార్డులతో అంతర్జాతీయ వేదిక పై మరోసారి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు. ఇటీవలే ముగిసిన ప్రతిష్టాత్మక నార్వే చెస్
గత నెలలో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, బస్టాప్లకు సమీపంలోని 700కిపైగా మద్యం దుకాణాలను మూసివేయాలని లేదా వేరే ప్రాంతానికి తరలించాలని జోసెఫ్ విజయ్

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు తమిళనాడు పొలిటికల్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తరఫున

భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చారిత్రాత్మక విజయంతో సరికొత్త సంచలనం సృష్టించారు. నార్వేలోని ఓస్లోలో మే 25 నుండి జూన్ 5 వరకు జరిగిన ఈ ప్రతిష్టాత్మక
Click to read full story.

భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా విజయ్ కాసేపు ప్రజ్ఞానందతో సరదాగా చెస్ ఆడారు. ఈ గేమ్లో కొన్ని ఎత్తుల్లోనే సీఎం విజయ్కు

తమిళనాడు రాజకీయాల్లో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన రెండు స్థానాల్లో తిరుచ్చికి రాజీనామా చేసారు. అదే విధంగా విజయ్ కోసం మద్దతుగా అన్నాడీఎంకే...

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలను చేపట్టింది. ఒకే విడతలో మొత్తం 32 మంది ఐఎఎస్ లను బదిలీ చేసింది. దీంతో దాదాపు అన్ని విభాగాలకు కూడా నూతన అధిపతులు, ముఖ్య కార్యదర్శులు నియమితులు అయ్యారు. కొన్ని జిల్లాలకు నూతన కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాల విద్య కమిషనర్ సుందరవల్లి.. పబ్లిక్, పునరావాస శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. న్యూ తిరుపూర్ ఏరియా డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ లలిత ఆర్థిక శాఖలో ప్రభుత్వ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. తెన్ కాశి, కాళ్ళకురిచి జిల్లా కలెక్టర్లు ఏకే కమల్ కిషోర్, ఎంఎస్ ప్రశాంత్ ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శులుగా బదిలీ అయ్యారు. కన్యాకుమారి జిల్లా కలెక్టర్ ఆర్ అలగుమీనా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. తమిళనాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి పూజా కులకర్ణిని నిషేధం, ఎక్సైజ్ కమిషనర్గా నియమించారు. వీ అముదవల్లి గ్రామీణాభివృద్ధి కమిషనర్, పీ పొన్నయ్య కళాశాల విద్య కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. డాక్టర్ టీజీ వినయ్.. హిందూ మత, ధార్మిక సంస్థల కమిషనర్గా పోస్టింగ్ పొందారు. ఆర్ కన్నన్ చక్కెర శాఖ కమిషనర్గా నియమితులయ్యారు. ఆయన తమిళనాడు వాటర్షెడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ అదనపు బాధ్యతలు కొనసాగించనున్నారు. జిల్లా స్థాయి బదిలీలలో తంజావూరు కలెక్టర్ బీ ప్రియాంక పట్టణ పంచాయతీల డైరెక్టర్గా బదిలీ అయ్యారు. నాగపట్నం కలెక్టర్ పీ ఆకాష్ను మదురై జిల్లా కలెక్టర్గా, కేజే ప్రవీణ్ కుమార్ కొత్త నాగపట్నం జిల్లా కలెక్టర్గా, డాక్టర్ ఆర్. వైద్యనాథన్.. తేని

తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చి, అరంగేట్రంలోనే సీఎం అయిన టీవీకే అధినేత విజయ్ (Vijay).. అప్పుడే రాజకీయాన్ని బాగా వంట బట్టించుకున్నారు. సీఎం అయ్యే క్రమంలో తాను ఎదుర్కొన్న పరిస్ధితుల వల్లో, మరే ఇతర కారణంతోనో తమిళ రాజకీయాన్ని ఆకళింపు చేసుకున్న విజయ్.. ఇప్పుడు సొంత గూట్లో ఉన్న మిత్రపక్షాలకే షాకులిస్తున్నారు. పేరుకు మిత్రులుగా ఉంటూ ఆయన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్న వారికి తాజాగా చెక్ పెట్టేశారు. కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, కమ్యూనిస్టుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో విజయ్ .. అన్నాడీఎంకేకు చెందిన రెబెల్స్ ను కూడా వారి ఆఫీసుకు వెళ్లి కలిశారు. అనంతరం బలపరీక్షలో వారి మద్దతు పొందడంలో సక్సెస్ అయ్యారు. దీంతో విజయ్ రాజకీయాల్లో అప్పుడే ఆరితేరారని అందరికీ అర్దమైంది. దీనికి కొనసాగింపుగా మంత్రివర్గ విస్తరణలోనూ అన్నాడీఎంకే రెబెల్స్ కు స్ధానం కల్పించడం ద్వారా ప్రభుత్వాన్ని సుస్దిరం చేసుకోవాలనుకున్నారు. దీంతో సీపీఎం, వీసీకే హెచ్చరికలకు దిగాయి. అన్నాడీఎంకే రెబెల్స్ కు ప్రభుత్వంలో చోటిస్తే తాము మద్దతు ఉపసంహరిస్తామని తేల్చేశాయి. దీంతో ప్రస్తుతం ఉన్న మిత్రులకే కేబినెట్ విస్తరణలో చోటిస్తామని విజయ్ తేల్చిచెప్పేశారు. అయితే తెరవెనుక మాత్రం మిత్రపక్షమై వీసీకే అధినేత బెదిరింపుల్ని విజయ్ సీరియస్ గా తీసుకున్నారు. కానీ విజయ్ ఎక్కడా కోపాన్ని ప్రదర్శించకుండా, ప్రత్యామ్నాయ ప్రణాళికను ఆలోచించారు. మొదట్లోనే ఇలా బెదిరిస్తే, ఐదేళ్లు సుస్థిర పాలన ఎలా ఇవ్వగలం? ఈ రోజు తిరుమావళవన్, రేపు కాంగ్రెస్, ఆ తర్వాత కమ్యూనిస్టులు. బెదిరింపుల మధ్య మంచి పాలన అందించడమెలా? అని తన సన్నిహితులు జాన్, ఆధవ్, విష్ణు, బుస్సీ ఆనంద్ల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల నుంచే ఒక వ్యూహం రూపుదిద్దుకుంది. అది తమకు మద్దతిచ్చే

తమిళనాడు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీలో విజయ్ బల నిరూపణ తరువాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బల పరీక్ష సమయంలో అన్నాడీఎంకే చీలిక వర్గం విజయ్ కు మద్దతు ప్రకటించింది. దీంతో.. విజయ్ 144 ఎమ్మెల్యేల మద్దతు పొందారు. అయితే... మంత్రి వర్గ విస్తరణ తరువాత అన్నాడీఎంకే చీలక వర్గం యూ టర్న్ తీసుకుంది. అందులో నలుగురు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి.. అధికారికంగా టీవీకేలో చేరారు. మిగిలిన చీలిక వర్గం తాము టీవీకే కు మద్దతు ఇవ్వటం లేదంటూ స్పీకర్ కు లేఖ ఇచ్చేందుకు సిద్దమైంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచిన మెజార్టీ సీట్లు రాలేదు. దీంతో.. కాంగ్రెస్ తో సహా మరో నాలుగు పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసారు. అసెంబ్లీలో బల పరీక్ష వేళ అన్నాడీఎంకే చీలిక వర్గానికి చెందిన 25 మంది మద్దతుగా నిలిచారు. వారు విజయ్ కేబినెట్ లో మంత్రి పదవు లను ఆశించారు. వారికి దక్కకపోవటంతో.. తిరిగి పళినిస్వామితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వారి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి విజయ్ తో జత చేరారు. కాగా.. అన్నాడీఎంకే ఎన్నికల్లో 47 సీట్లు గెలవగా... పళినిస్వామికి 22 మంది.. చీలక వర్గం షణ్ముగం కు మద్దతుగా 25 మంది నిలిచారు. ఈ 28 మంది విజయ్ కు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు వీరు తిరిగి పళినిస్వామితో రాజీకి సిద్దమయ్యారు. తాజాగా జరిగిన చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నాడీఎంకేలో రెండు వర్గాలు తిరిగి కలిసి పని చేసే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఒప్పందం మేరకు బల పరీక్ష సమయంలో విజయ్ కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేల

తమిళనాడు కేబినెట్ కూర్పు లో విజయ్ మార్క్ ఎంపిక స్పష్టంగా కనిపించింది. సామాన్యులకు మంత్రులుగా అవకాశం కల్పించారు. తన పార్టీ నుంచి ఎంతో మంది విద్యావంతులు... యువతకు సీట్లు కేటాయించారు. మంత్రివర్గంలోనూ అదే ఫార్ములా అమలు చేసారు. ఒకప్పుడు విజయ్ కు వీరాభిమానిగా.. తరువాత విధేయుడిగా మారిన యువకుడికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రిని చేసారు. ఆ మంత్రి తల్లి ఇప్పటికీ వంటలు చేస్తూ... తండ్రి పూజారీ గా ఉండటం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. విజయ్ కేబినెట్ లో ఎస్ రమేస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి వరకు సాదాసీదా కుటుంబంగా ఉన్న రమేశ్ ఫ్యామిలీ ఒక్క సారిగా వార్తల్లోకి వచ్చింది. వారు ఉండే ప్రాంతంలో చిన్న కుటుంబంగా పరిచయం ఉన్న వారి ఫ్యామిలీ అందరినీ ఆకట్టుకుంది. అయితే, తమ కళ్ల ముందు తిరిగే రమేశ్ మంత్రి అయ్యారు. ఆ తరువాత వారి కుటుంబ సభ్యుల జీవనోపాధి విషయం లో మార్పు రాలేదు ఇప్పటికీ రమేశ్ తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ తమ పాత జీవితాన్నే కొనసాగిస్తున్నారు. మంత్రి రమేష్ తండ్రి శ్రీనివాసన్ మరైమలై నగర్లోని ప్రముఖ శివ విష్ణు ఆలయంలో అర్చకుడిగా యథావిధిగా కొనసాగుతున్నారు. తల్లి సుమతి వంట పని చేస్తున్నారు. ఆమె ప్రతిరోజూ మరైమలై నగర్ నుంచి మైలాపూర్కు లోకల్ ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణిస్తూ తన కుమారుడు మంత్రి కాకముందు ఎలా ఉండోవారో అదే విధంగా ఇప్పటికీ ఇళ్లల్లో వంట మనిషిగా పని చేస్తున్నారు. విజయ్ కేబినెట్ లో మంత్రి అయిన రమేశ్ కుటుంబానికి ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. ఒక ప్రైవేట్ ఆలయానికి సంబంధించిన స్థలంలో నిర్మించిన చిన్న ఇంట్లో మంత్రి కుటుంబం నివసిస్తోంది. అయితే ఇళ్లు

- తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. - సీఎం విజయ్ మిత్రపక్షా లకు తన కేబినెట్ లో అవకాశం కల్పించారు. - అసెంబ్లీలో బల పరీక్ష వేళ అండగా నిలిచిన అన్నా డీఎంకే చీలిక వర్గం ఆలోచన లో మార్పు వచ్చింది.