
Maa Inti Bangaram : సమంత ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రాలాలా బ్యానర్ పై సమంత – రాజ్ నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.మా ఇంటి బంగారం


Maa Inti Bangaram : సమంత ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రాలాలా బ్యానర్ పై సమంత – రాజ్ నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.మా ఇంటి బంగారం
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ పోస్టుల భర్తీ వ్యవహారం గతకొన్ని రోజులుగా చర్చనీయాంశమైంది. డీఎస్సీ పోస్టుల భర్తీపై విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు ఆరోపణలు చేస్తోంది. పలువురు డీఎస్సీ అభ్యర్థులు మాజీ
LIC Policy : పదవీ విరమణ తర్వాత మీ విశ్రాంత జీవితాన్ని అత్యంత సౌకర్యవంతంగా , 100కు వంద శాతం ఆర్థిక భద్రతతో మార్చేందుకు ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక సూపర్

Ananth Sriram : పెద్ది సినిమా మంచి హిట్ అయినా జాన్వీ కపూర్ పాత్రపై కొంతమంది విమర్శలు చేసారు. తన పాత్రని కేవలం అందాల ఆరబోతకే వాడారు అని, సె*క్సువలైజ్ చేసి తన పాత్రను చూపించారు అని పలువురు విమర్శలు

Rashmika Mandanna : హీరో విజయ్ దేవరకొండ ఇటీవల తన పెళ్లి రిసెప్షన్ సమయంలో సొంతూరిపై ప్రేమతో పలు సేవ కార్యక్రమాలు చేస్తానని, ముఖ్యంగా అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తాను అని ప్రకటించాడు. ఈ మేరకు నేడు విజయ్ దేవరకొండ, రష్మిక తుమ్మన్పేట గ్రామానికి వెళ్లారు. సందడి ఇచ్చిన మాట ప్రకారం విజయ్ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా 45 మంది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలో 9, 10వ తరగతుల్లో టాపర్స్కు ఉపకారవేతనాలు అందించారు. దీంతో విజయ్ ని మరోసారి అభిమానులు, నెటిజన్లు, గ్రామస్థులు అభినందిస్తున్నారు. స్టేజిపై విద్యార్థులకు రష్మిక, విజయ్ చెక్ లు అందిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ కి చెమట పట్టడం రష్మిక ప్రేమగా తుడవడం, విజయ్ మీసం మెలేయడం చేసింది. దీంతో ఈ క్యూట్ వీడియోలు వైరల్ గా మారాయి. అలా అందరిముందు స్టేజిపై రష్మిక భర్త పై ప్రేమ చూపిస్తుండటంతో క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు

Hanamkonda: సమాజంలో శాంతిభద్రతలను కాపాడి, బాధితులకు అండగా నిలవాల్సిన ఒక పోలీస్ అధికారి బేధ్యతారహితంగా ప్రవర్తించాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వివాహితను పెళ్లి పేరుతో నమ్మించి, ఆమె

పేరు మార్చుకున్న రష్మిక మందన్నా.. కొత్త పేరు భలే ఉందిగా..పేరు మార్చుకున్న రష్మిక మందన్నా.. కొత్త పేరు భలే ఉందిగా.. 14 June 2026 Basha Shek సాధారణంగా పెళ్లయిన తర్వాత ఆడవాళ్లు భర్త పేరు లేదా భర్త

ప్రముఖ బుల్లితెర నటి సురభి జ్యోతి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు పాప పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. జూన్ 13న తనకు

Telangana : సుదీర్ఘ వేసవి విరామానికి తెరపడింది. సరికొత్త ఆశలు, ఆశయాలతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం (జూన్ 15) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు సెలవుల మజాను ఆస్వాదించిన

ఆరోజు వాట్సప్లో వచ్చిన ఆ ఉత్తరాన్ని చదివిన విపుల్ భార్య నివ్వెరపోయింది. అది విడాకులు కోరుతూ తన భర్త లాయర్ నుంచి వచ్చిన నోటీస్. కారణం ఇన్ కంపాటిబిలిటీ. ఆమె అహం దెబ్బతింది. తనతో మాట మాత్రమైనా
వివరాల్లోకి వెళితే.. హనుమకొండకు చెందిన ఒక యువతి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప జన్మించింది. అయితే కొద్దిరోజుల

చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో తన మెగా సామ్రాజ్యాన్నే క్రియేట్ చేశారు. పదిమందికి పైగా హీరోలు, నిర్మాతలు, బిజినెస్ మెన్, పొలిటిషియన్లు.. ఇలా చిరంజీవి ఒక్కడితో మొదలై.. ఇప్పుడు సౌత్ లో అతి పెద్ద

ఇంటర్నెట్ డెస్క్: ఐదేళ్ల పాటు విడాకుల కోసం పోరాడిన జంట మళ్లీ ఒక్కటైన సినిమాను తలపించే ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. కోర్టు గదిలో న్యాయవాదులు వాదనలు వినిపిస్తుండగా దంపతులు (Delhi couple) ఒక్కసారిగా

AP Sachivalayam: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో 2019లో చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి

నటి లయ సెకండ్ ఇన్నింగ్స్తో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత భర్త డాక్టర్ గణేశ్తో కాలిఫోర్నియాలో స్థిరపడిన ఆమె ప్రస్తుతం సినిమాల కోసం హైదరాబాద్లో ఉంటున్నారు. నటి లయ (laya) సెకండ్ ఇన్నింగ్స్తో

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

Mouni Roy:సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన పుకార్లు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న తరుణంలో, మౌనీ రాయ్ చేసిన వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి. అయితే అధికారిక సమాచారం లేకుండా

ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లైఫ్ సైన్సెస్ నిపుణులకు ఒక మంచి అవకాశాన్ని ప్రకటించింది. తమ సేఫ్టీ ఎవాల్యుయేషన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (SERM) విభాగంలో 'సేఫ్టీ సైంటిస్ట్'

గొడవ చిన్నదైనా సరే... అది జరిగి చాలా ఏళ్లు అయినా సరే.. మహిళలకు మాత్రం ఆ విషయం బాగా గుర్తుంటుంది. మరీ ముఖ్యంగా భర్తతో జరిగిన గొడవ అయితే.. ఆ సమయంలో ఏ మాట మాట్లాడారు..?ఎంత కోపంగా అరిచారు.. చాలా చిన్న
హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆరు నెలల పసికందుతో సహా ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా

Lenin : అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా తెరకెక్కుతున్న సినిమా లెనిన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో మురళి కిషోర్ అబ్బుర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. విలేజ్

Click to read full story.

ఇటీవల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తెగ సందడి చేస్తున్నాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న అందులోని స్పెషల్ సాంగ్స్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలకు మించి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి

నాగర్కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గతంలో ప్రేమించుకున్న ఓ వివాహిత, ఆమె ప్రియుడు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామ శివారులోని ఓ మామిడి తోటలో ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరూ ప్రాణాలు

Vijay : స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ గత కొన్నాళ్లుగా వైరల్ అవుతూనే ఉన్నారు, వార్తల్లో నిలుస్తున్నారు. కరెక్ట్ గా ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత విడాకులకు అప్లై చేస్తూ తన భర్తకు వేరే

బాలీవుడ్ భామ మౌనీ రాయ్ బాలీవుడ్లో సుపరిచమైన పేరు. ఇటీవలే ఆమె తన భర్త సూరజ్ నంబియార్తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కానీ ఆ

HYD Miyapur Incident:హైదరాబాద్లోని మియాపూర్ పరిధిలో అత్యంత హృదయవిదారకమైన ఘటన వెలుగుచూసింది. ఓ 37 ఏళ్ల మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని, తన ఆరు నెలల పసిబిడ్డను ఎత్తుకుని అపార్ట్మెంట్ భవనం ఆరో అంతస్తు

మధ్యప్రదేశ్తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో గోండ్ ఆదివాసీ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఈ తెగలో మహిళలు ఎప్పటికీ విధవలుగా మారరు. ఈ తెగలో భర్త చనిపోయినా మహిళలు ముత్తైదువులుగానే ఉంటారు. భర్త చిన్న
నెలకు రూ.1.7 లక్షల వేతనం పొందుతున్న 25 ఏళ్ల యువతి, విడాకులు తీసుకుంటున్న తరుణంలో రూ.1.25 కోట్ల విలువైన ఫ్లాట్ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై సలహా

నోట్లోకి నీళ్లు పోతున్నాయ్ నాన్న.. మునిగిపోతున్నాము నాన్న.. ఏమైంది నాన్న.. అంతలోనే మా ఇద్దరినీ నీళ్లలోకి తోసేశావు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాలతో కఠిన నిర్ణయం నిజాంసాగర్: సాగర తీరంలో ఘోరం పిల్లలను

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
గుండెనిండా గుడిగంటలు సీరియల్లో ఈ వారం అంతా రోహిణి చుట్టూనే తిరిగింది. బాలు తన పాత ఫోన్ కొట్టేసింది రోహిణి లేదా విద్య అయి ఉంటుందని అనుమానంతో వేట మొదలు పెడతాడు. చివరకు విద్యను బాలు ప్రశ్నిస్తాడు

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న సమాచారంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తీవ్రంగా స్పందించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని చెబుతోంది ఏపీపీఎస్సీ . సోషల్ మీడియా వేదికగా ఉద్యోగాల భర్తీపై వైరల్ అవుతున్న సమాచారం అవాస్తవమని ఏపీపీఎస్సీ

గృహహింస చట్టం కింద భర్తకు విధించిన శిక్ష రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య దిల్లీ: దాంపత్య జీవితంలో తలెత్తే చిన్న చిన్న కలతల కారణంగా భార్యాభర్తలు కొన్నాళ్లు మాట్లాడుకోకపోవడం సహజమేనని సుప్రీంకోర్టు

ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యం బాగోలేనప్పుడు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున మాత్రలు వేసుకోమ్మని వైద్యులు ప్రిస్క్రిప్షన్లో రాస్తుంటారు కదా! అయితే, ఆరోగ్యం సంగతి ఎలా ఉన్నా భార్యాభర్తలు ప్రతి ఉదయం
‘ఒక్క నిమిషంలో జీవితం ఏమి మారదు.. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది’.. జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ఎవరికి తెలుసు. విడిపోయిన జంటలు కూడా ఒక్క

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తండ్రి తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి, జూన్ 12: జిల్లాలో తీవ్ర విషాదకర

కాకినాడ జిల్లాలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఏడు రోజులు దాటినా చిన్నారి జాడ కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాకినాడ, జూన్ 12: కాకినాడ

ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగార్థులకు వైద్య, ఆరోగ్య శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, కాంట్రాక్టు ప్రాతిపదికన 419 స్టాఫ్

మల్కాజ్గిరిలో సంచలనం సృష్టించిన నిషారాణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. భార్య నిషారాణిని తుపాకీతో కాల్చి చంపిన భర్త అరుణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో వెలుగులోకి

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, గత కొన్ని రోజులుగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. "కొత్త చట్టాల ప్రకారం భార్య వద్దని చెప్పినా భర్త మందు తాగితే అది నేరమే.. కచ్చితంగా జైలు శిక్ష పడుతుంది" అని ఆ మెసేజ్

స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 419 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనుంది. అమరావతి, జూన్11: స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భర్త వెంకట దత్త సాయి కాసేపు కోచ్గా మారారు. వృత్తిరీత్యా డేటా సైంటిస్ట్ అయిన ఆయన సింధు కోసం కొద్దిసేపు కోచ్గా మారారు. అంతేకాక కోచ్గా తన భార్యకు మనోధైర్యం

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం వీరిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కవలలకు పేరెంట్స్ అయ్యారు. ఇప్పుడు

ఇంటర్నెట్ డెస్క్: పీవీ సింధు భర్త వెంకట దత్తసాయి కాసేపు కోచ్గా మారారు. వృత్తిరీత్యా ఆయన స్పోర్ట్స్ డేటా సైంటిస్ట్. కానీ, సింధు కోసం కొద్దిసేపు కోచ్గా మారి తన భార్యకు మనోధైర్యం కల్పించారు. ఇదే

యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు 2026 ఇంకా విడుదల కాలేదు. ప్రకటించిన తర్వాత, అభ్యర్థులు upsc.gov.in లో ఫలితాలను తనిఖీ చేయవచ్చు. మే 24, 2026న జరిగిన ఈ పరీక్షలో 933 పోస్టులు భర్తీ చేయబడతాయి

హైదరాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన భార్యతో బైక్ పై వెడుతుండగా గుర్తు తెలియని కొందరు దుండగులు వచ్చి భార్యను దారుణంగా హత్య చేశారంటూ ఆమె భర్త