.webp)
గండిపేటలోని విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ కేసులో ఏపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వ భూమిని

.webp)
గండిపేటలోని విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ కేసులో ఏపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వ భూమిని

ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడి సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సందడి చేస్తోంది. దేశంల నిరుద్యోగులు, గిగ్ ఎకానమీపై పెద్ద చర్చకు దారితీసింది. 'జిప్ ఎలక్ట్రిక్' (Zypp Electric) ఫౌండర్, సీఈఓ ఆకాష్ గుప్తా

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఐనాక్స్ గ్రూప్లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరుతో వాట్సాప్ వేదికగా నమ్మించిన కేటుగాళ్లు, ఒక సీనియర్ ఉద్యోగి నుంచి

రుణం చెల్లింపుల్లో కృష్ణా మిల్క్ యూనియన్ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆ సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు వెల్లడించారు. కృష్ణాజిల్లా వీరవల్లి ప్లాంట్ నిర్మాణం కోసం తీసుకున్న రూ.110 కోట్ల బ్యాంకు

లగ్జరీ స్టూడియో లుక్ కోసం, కర్వ్డ్ ఫుల్ లెంగ్త్ మిర్రర్తో వచ్చే ఈ స్లీక్ డిజైన్ డ్రెస్సింగ్ టేబుల్ మంచి ఎంపిక. దీనిలోని మెటాలిక్ ఫినిష్ షెల్ఫ్లు మరింత అందంగా కనిపిస్తాయి. ఇది ఆర్కిడ్ షేప్ లో ఉండే

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆయన, ఇప్పటికే అనేక మందికి ఆర్థికంగా
'పెద్ది' సినిమా రెండు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్

మీరు రూ.20,000 లోపు బడ్జెట్లో ఒక సూపర్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రస్తుతం మార్కెట్లో మీ బడ్జెట్ను దాటకుండానే హై-రెజల్యూషన్ కెమెరాలు, పెద్ద అమోలెడ్ డిస్ప్లేలు

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రంగుల గోడల్లోనో లేదా అద్దాల మేడల్లోనో లేదు.. అది కేవలం మన ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లోనే దాగి ఉందని మేం సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ అధికమవుతూనే ఉన్నాయి. సరికొత్త దారులను ఎంచుకుంటూ కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. కేటుగాళ్లు పన్నిన వాట్సాప్ వలకు ఓ ఉద్యోగి తన సంస్థకు ఏకంగా రూ.10 కోట్లకుపైగా నష్టాన్ని

ఫాదర్స్ డేకు మీ నాన్నకు ఏం గిఫ్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? డ్రెస్సెస్, షూస్, వాచ్..ఇలాంటివి కాకుండా కొత్తగా ట్రై చేయండి. ఈ రోజుల్లో చాలామంది ఎలక్ట్రిక్, యూఎస్బీ రీఛార్జబుల్ ట్రిమ్మర్లనే

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

ఇంటర్నెట్డెస్క్: ముంబయిలోని ఐనాక్స్ (Mumbai INOX) కంపెనీకి కొందరు కేటుగాళ్లు టోకరా వేశారు. బాస్లా బురిడి కొట్టించి.. రూ.10 కోట్లకు పైగా కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు

హుస్నాబాద్: ఎస్సీ కార్పొరేషన్ నుంచి గత 30 నెలల్లో ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్పై

మీ చేతులను సింపుల్ గాజులతో అలంకరించుకోవాలనుకుంటే, రెయిన్బో ట్విస్టెడ్ కడాలు మీకు మంచి ఆప్షన్. చేతులకు అందంగా కనిపిస్తాయి. మీరు పాస్టెల్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నట్లయితే, చేతులను పాస్టెల్ కడాలతో

కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని కాపాడతాయి. శరీరంలో వాపులు తగ్గడానికి కూడా సహాయపడతాయి. పరగడుపున రోజూ కరివేపాకు నీళ్లు తాగితే జీర్ణక్రియ

ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్రావు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. రూ.1100 కోట్ల టెండర్లో రూ.2 వేల

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్ మంగళగిరి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషితో మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. మంగళగిరి ప్రజలు

Best 32 Inch Smart TV Under 13000: ఫ్లిప్కార్ట్ (Flipkart)లో Samsung 80 cm (32 inch) HD Ready LED Smart Tizen స్మార్ట్టీవీ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్తో అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడే కొనుగోలు

Nara Lokesh Mangalagiri Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (MTMC) పరిధిలో దశాబ్దాల నాటి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి రూ.1,167.50 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ (UGD) ప్రాజెక్టు పనులకు తాడేపల్లిలో శంకుస్థాపన చేశారు. Read Also:Nara Lokesh: కూటమి విజయాలను ప్రతి ఇంటికీ చేరవేయాలి..టీడీపీ శ్రేణులకు లోకేశ్ పిలుపు ఈ బృహత్తర ప్రాజెక్టును అత్యంత ఆధునిక విధానంలో, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (Hybrid Annuity Model – HAM) ద్వారా రెండు ఫేజ్లలో పూర్తి చేయనున్నారు. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.1,167.50 కోట్లు కాగా, మొదటి దశ (Phase-1) పనులకు రూ.604.32 కోట్లు, రెండో దశ (Phase-2) పనులకు రూ.563.18 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాజధాని కోర్ పరిధిలోకి వచ్చే నవులూరు, యర్రబాలెం, బేతపూడి, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి మినహా ఎంటీఎంసీ (MTMC) పరిధిలోని మిగిలిన అన్ని పట్టణ, విలీన ప్రాంతాలకు ఈ భూగర్భ డ్రైనేజీ సౌకర్యం కల్పించనున్నారు. పట్టణ ప్రజారోగ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వీలుగా ఈ ప్రాజెక్టులో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా మొత్తం 531 కిలోమీటర్ల పొడవైన ప్రధాన మురుగునీటి పైప్లైన్ నెట్వర్క్ను నిర్మించనున్నారు. (ఫేజ్-1 లో 300 కి.మీ., ఫేజ్-2 లో 231 కి.మీ.). రోజుకు 47.51 మిలియన్ లీటర్ల (MLD) మురుగునీటిని శుద్ధి చేసేలా మొత్తం 20 మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 14 ఎస్టీపీలను అత్యంత అధునాతనమైన ఎస్బీఆర్ (SBR – Sequential Batch Reactor) సాంకేతికతతో, మరో 6 కేంద్రాలను ఎఫ్బీ టెక్ ప్యాకేజ్డ్ ట్రీట్మెంట్ ప్లాంట్లుగా నిర్మిస్తారు. వీటితో పాటు మురుగునీటి సరఫరాను క్రమబద్ధీకరించడానికి 18 లిఫ్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. “మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటాం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వెళ్లేవారి కష్టాలు తొలగిపోనున్నాయి. మంగళగిరి నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఇబ్బందిగా మారిన నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ సమస్యకు పరిష్కారం లభించింది

మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా, మంగళగిరి-తాడేపల్లి

ఆరుట్ల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. వాటిని తొలగించేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ పాఠశాలను సీఎం రేవంత్రెడ్డి (CM Revanthreddy) బుధవారం

ఇటీవలి కాలంలో బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడుల కోసం బంగారం కొనాలనుకునే వారు ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని

చిన్న పిల్లల కోసం ఇలాంటి సీతాకోకచిలుక ఆకారంలో ఉండే వెండి చెవిపోగులు ట్రెండీగా ఉంటాయి. డైమండ్ ఆకారంలో ఉండే చిన్న వెండి స్టడ్స్ను ఆడపిల్లలకు ఎంతో నచ్చుతాయి. డైలీవేర్ కు ఇవి చాలా బాగుంటాయి. చిన్న

Tamannaah Bhatia:దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె సినిమా కోసం కాదు, ముంబైలో కొనుగోలు చేసిన విలాసవంతమైన

Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో గోల్డ్ రేటు తగ్గింది. సిల్వర్

మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మరోసారి తగ్గాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే గోల్డ్ రేట్లు పడిపోయాయి. కొన్ని గంటల్లో పసిడి ధరలు తారుమారు అయ్యాయి. ఇరాన్తో ఈ నెల 18న శాంతి ఒప్పందం చేసుకుంటున్నట్లు

దిల్లీ: దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ విలువ ఏటా కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల తయారీ విలువ రూ.1.78 లక్షల కోట్లకు

మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కీలక ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. నియోజకవర్గ పరిధిలోని నిడమర్రు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 11 డాలర్ల వరకు పడిపోయింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4323 డాలర్ల వద్దకు దిగివచ్చింది. అలాగే స్పాట్

టాలీవుడ్లో ఒకప్పుడు ఓ ఊపు ఊపిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్కే పరిమితమయ్యింది. తెలుగులో సినిమాలు తగ్గించింది. ఆమెకి ఆఫర్లు రావడం లేదా? లేక ఆమె చేయడం లేదా? కారణం ఏంటోగానీ తమన్నా తెలుగులో సినిమాలు చేయడం

శివసేన (యూబీటీ)లో చీలిక ఏర్పడనుందని, ఏడుగురు ఎంపీలు పార్టీ ఫిరాయించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎంపీలను పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి రూ.50 కోట్ల

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ భూమండలంపై ఒక కొత్త ఆర్థిక చరిత్రను లిఖించారు. కలలో కూడా ఊహించలేని సంపదను పోగేసుకున్నారు. స్పేస్ఎక్స్ మార్కెట్ అరంగేట్రం విజయవంతం కావడంతో ఆయన వ్యక్తిగత సంపద ఒక

Bank of Baroda : ప్రభుత్వ రంగంలో ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda – BOB) నిరుద్యోగులకు సరికొత్త ఉపాధి అవకాశాన్ని కల్పిస్తూ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ

Kakinada News: కాకినాడ జిల్లాలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం అధికారులు ఇంకా విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. చిన్నారి కనిపించకుండా పది రోజులు గడిచినా ఎలాంటి
కేంద్ర ప్రభుత్వం అందిచే సామాజిక భద్రతా పథకాల్లో ఈ అటల్ పెన్షన్ యోజన సైతం ఒకటి 2015 బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) దీనిని నిర్వహిస్తుంది

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) యువ ప్రతిభను ఆకర్షించేందుకు ‘యంగ్ ప్రొఫెషనల్స్ (YP)’ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, డేటా విశ్లేషణ, సాంకేతిక రంగాల్లో

హైదరాబాద్: తెలంగాణ ‘సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డులు’ మల్టీజోన్-2 ఉపసంచాలకుడు సుంకరి నరహరిరావుకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకలోని నరహరిరావు

Rythu Bharosa : తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఖరీఫ్ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలు నాటేందుకు

మానకొండూర్, న్యూస్టుడే: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరుతో కాంగ్రెస్ మతాల మధ్య చిచ్చు పెడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం

పశు బీమా పథకం కింద గతంలో ఉన్న 80శాతం బీమా ప్రీమియం రాయితీని 85శాతానికి పెంచి, గత రెండేళ్లలో 60వేల పశువులకు బీమా సౌకర్యం కల్పించినట్లు.. అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): పశు బీమా పథకం కింద గతంలో ఉన్న

యూజీసీ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డి.వెంకటేశ్వరరావుకు ఉన్నత విద్యాశాఖ భారీ జరిమానా విధించింది. అమరావతి, జూన్ 16

Kishan Reddy VS CM Revanth reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పాఠాలు అవసరంలేదన్నారు. తనపై బురద జల్లే

Acb rainds on narahari: తెలంగాణలో ఏసీబీ అధికారుల దాడుల్లో మరో భారీ అవినీతి తిమింగలం బైటపడింది. హైదరాబాద్ ఓల్డ్సిటీలో నివసిస్తున్న ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి.. ఏసీబీ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

మానకొండూర్: సర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రెండు మతాల మధ్య చిచ్చు పెడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లిలో మంగళవారం ఆయన భాజపా