Largest IPO in India: అమెరికా- ఇరాన్ మధ్య డీల్ కుదరగా యుద్ధం దాదాపు ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. దీంతో చాలా రోజులకు మళ్లీ స్టాక్ మార్కెట్లలో మంచి జోష్ కనిపిస్తోంది. వరుస సెషన్లలో సూచీలు పరుగులు

డీల్

US-Iran Deal : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇరాన్ అధ్యక్షుడు తమ మధ్య ఉన్న యుద్ధాన్ని ముగించి, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే ఒప్పందంపై సంతకాలు చేయడంతో గురువారం చమురు ధరలు మరోసారి భారీగా

US, Iran Sign Peace Deal : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి అవగాహన ఒప్పందం (MoU) అంతర్జాతీయంగానే కాకుండా, భారతదేశ ఇంధన వ్యూహాలకు కూడా అత్యంత కీలకంగా మారింది. ఇరు దేశాల మధ్య సైనిక

G7 Summit 2026 : ఫ్రాన్స్లోని ఎవియన్-లెస్-బైన్స్ రిసార్ట్లో జరిగిన జీ7 (G7) దేశాధినేతల సదస్సు ముగింపు వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెద్ద సంచలనంగా మారాయి

Today Gold Rates: తెలుగు రాష్ట్రాల్లో పసిడి ప్రియులకు కొంత ఉపశమనం లభించింది. గత రెండు రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైన బంగారం ధరలు నేడు మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా (మిడిల్

Peace deal MoU Signed : ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న యుద్ధ మేఘాలు ఎట్టకేలకు విడిపోయాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి అవగాహన ఒప్పందం

ఇంటర్నెట్డెస్క్: అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. ఇరుదేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. డీల్కు సంబంధించి అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్
.webp)
అమెరికా, ఇరాన్ దేశాల శాంతి ఒప్పందంపై మళ్లీ నీలినీలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల మధ్యా గత కొంత కాలంగా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఈ
NSE IPO DRHP : భారత స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి నెలకొంది. వాయిదా పడ్డాయనుకున్న సంస్థలు ఐపీఓలుగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వీటిల్లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో

జీ7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు వెళ్లిన ప్రధాని మోడీ ఇవాళ అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అవుతున్నారు. అయితే ఈ ద్వైపాక్షిక సమావేశంలో కూర్చోవడానికి ముందే

పారిస్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. రక్షణ, వాణిజ్యం, పశ్చిమ ఆసియాలోని ఘర్షణపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సుంకాలు
.webp)
గండిపేటలోని విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ కేసులో ఏపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వ భూమిని

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని, దీంతో ఐదు నెలలుగా సాగుతున్న యుద్దం ఆగుతుందని, అంతర్జాతీయ చమురు సరఫరా మెరుగుపడుతుందని.. ఇలా ఎన్నోన్నో అనుకున్న వాళ్లకు ఇవాళ ట్రంప్ (Trump) గట్టి షాక్
Rental Rates: ఉపాధి కోసం మెట్రో నగరాలకు వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంచి ఉద్యోగం, ఉపాధి లభించే ప్రాంతాల్లోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలి, తమకంటూ సొంత ఇల్లు ఉండాలని చాలా మంది
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ వన్ మ్యాన్ షోతో థియేటర్లలో రచ్చ లేపుతోన్న చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ

US-Iran Deal : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న సరికొత్త చర్చలు మరియు ఒప్పందాలు (US-Iran Deal) భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం

మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తీస్తున్న సినిమా 'వారణాసి'. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే చెప్పేశారు. అందుకు తగ్గట్లే షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మూవీకి అనుకోని అవాంతరాలు ఎదురైనట్లు

దాదాపు నాలుగేళ్ల తర్వాత టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ రీఎంట్రీ ఇచ్చింది. సోదరి వీనస్ విలియమ్స్తో కలిసి వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెరెనా బరిలోకి దిగనుంది. ఇంటర్నెట్ డెస్క్: దాదాపు

నవగ్రహాలకు అధిపతి, ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి నక్షత్ర సంచారం జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన మార్పులకు కారణమవుతుంది. ప్రతి నెలా రాశిని మార్చుకునే సూర్యుడు, ఈసారి తన నక్షత్రాన్ని

ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సైనిక విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 8 మంది సిబ్బంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా

ప్రస్తుతం ప్రధాని మోదీ స్లోవేకియాలో పర్యటిస్తున్నారు. అయితే స్లోవేకియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని ఘనంగా సత్కరించింది. ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్(ఫస్ట్ క్లాస్)

శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్కు ఎలాంటి దబ్బులు చెల్లించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి స్థాపన కోసం అవగాహన ఒప్పందం

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ.. తమ మధ్య ఓ కీలక అవగాహన ఒప్పందం కుదిరినట్టు అమెరికా–ఇరాన్లు ప్రకటించాయి. అయితే ఈ ఒప్పందంలో నిజంగా ఏముంది? ప్రచారంలో వినిపిస్తున్నట్లుగా 14 ప్రతిపాదనల ప్యాకేజీ నిజమేనా? అణు కార్యక్రమంపై ఇరాన్ ఎలాంటి హామీలు ఇచ్చింది? ఈ చర్చల్లో అమెరికా ఎక్కడైనా వెనక్కి తగ్గిందా? ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల అభివృద్ధికి శాశ్వతంగా స్వస్తి చెప్పిందా?.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలతో అంతర్జాతీయ సమాజంలో మరింత గందరగోళం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలను కలిగి ఉండబోదని అంగీకరించింది. ఈ మేరకు స్పష్టమైన హామీని కూడా ఇచ్చింది’’ అని అన్నారాయన. అలాగే గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఆర్థిక ప్యాకేజీ ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. ‘‘అమెరికా ఇరాన్కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందన్న వార్త పూర్తిగా అబద్ధం" అని స్పష్టం చేశారాయన. అయితే ఇరాన్ మాత్రం పాత పాటే పాడింది. అవును.. మేం అణ్వాస్త్రాలు వదిలేశాం అని చెప్పడం లేదు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పందిస్తూ.. ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని "ఒక ముఖ్యమైన ముందడుగు"గా అభివర్ణించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా ‘‘చర్చలు ముందుకు వెళ్తున్నాయి.. కీలక పురోగతి చోటు చేసుకుంది.. ముసాయిదా ఒప్పందాలు ఉన్నాయి’’అని చెబుతున్నారే తప్ప.. తుది నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా చెప్పడం లేదు. దీంతో అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, ఆంక్షల సడలింపు వంటి కీలక అంశాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరింది పూర్తి శాంతి ఒప్పందం కాదు. ఇరు దేశాలు ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం (MoU)పై అంగీకరించాయి. అదీ నెలల తరబడి జరిగిన చర్చల తర్వాతే. అయితే ఖతార్

ఇంటర్నెట్డెస్క్: అమెరికా- ఇరాన్ (USA- Iran)మధ్య కుదిరిన డీల్కు సంబంధించి కీలక ముందడుగు పడింది. శాంతి ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ (MOU)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లోని జెనీవాలో శాంతి ఒప్పందంపై లాంఛనంగా... 19న సంధిపై సంతకాలు.. జెనీవాలో ఇరాన్తో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినాలుగా నిర్ణయించింది. రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో విధులు నిర్వహించే ఉద్యోగులకు మరో ఏడాది పాటూ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
పట్టణ ప్రాంతాల్లో ఇంటి పంటల సాగుపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం అనేకమంది 'బారామాసి' మామిడి రకాలను పెంచేందుకు మొగ్గు చూపుతున్నారు. బాల్కనీలు, డాబాలపై చిన్న కుండీల్లో సైతం ఇవి సులభంగా

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ `సింగ్ గీతం`. తన పేరుతోనే ఈ చిత్రాన్ని ఆయన రూపొందించడం విశేషం. తన 95ఏళ్ల వయసులో దీన్ని తెరకెక్కించారు. ఇలా ఈ ఏజ్లో దర్శకత్వం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడడంతో దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర దిగివచ్చింది. ఏకంగా 4.55 శాతం తగ్గి 83.36 డాలర్లకు

స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పీచ్ ఇస్తున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు 200 మంది విద్యార్థులు సుందర్ పిచాయ్

పశ్చిమాసియాలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సంక్షోభాన్ని ముగించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కుదిరిన అమెరికా ఇరాన్ డీల్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా స్వాగతించారు. ఈ ఒప్పందం

గనులు, లోహాలు, ఇంధన రంగ సంస్థ అయిన ప్రముఖ వేదాంత గ్రూప్ డీమర్జర్ ప్రక్రియ పూర్తయింది. విభజిత నాలుగు కొత్త కంపెనీలు సోమవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. గనులు

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఉద్రిక్తతలను ముగించేందుకు ఇరుదేశాలు (US-Iran Deal) ఓ అంగీకారానికి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు

పశ్చిమాసియా సంక్షోభం మరో కీలక మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే ఇజ్రాయెల్ వైఖరి కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. భద్రతా విషయంలో తగ్గేదేలే అంటూ
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 31 డాలర్లు పెరిగి 4307 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.34 శాతం మేర పెరిగి 70 డాలర్ల పైకి

మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. రెండ్రోజులుగా ఆగకుండా పెరుగుతూ పోతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడటంతో...బంగారం మార్కెట్లపై ప్రభావం పడింది. అటు స్టాక్ మార్కెట్లు ఫుల్

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెర పడింది. అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ వారం చివర్లో దీనిపై సంతకాలు జరగనున్నాయి. మూడు నెలలకు పైగా సాగిన యుద్ధం ముగిసిపోవడంతో

అంతర్జాతీయంగా చోటుచేసుకున్న కీలక పరిణామాలతో నేడు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ భారీగా బలపడింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న వార్తల నేపథ్యంలో
డెలీవర్ బాయ్గా ఉద్యోగానికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పకుండా బయల్దేరుతాడు వెంకీ. మొదటిసారి అబద్దం ఆడాను.. అమ్మో చాలా కష్టంగా ఉంది అని వెంకీ అనుకుంటాడు. ఉద్యోగానికి వెళ్దామని బైక్ స్టార్ట్ చేయాలని

ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ఇరు దేశాలు చారిత్రక ఒప్పందానికి రావడం ఎంత వేగంగా జరిగిందో, అంతే వేగంగా

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మార్కెట్లో బంగారం, వెండికి మళ్లీ గిరాకీ పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం, చమురు ధరలు దిగిరావడం, రూపాయి విలువ బలోపేతం వంటి కారణాలతో ఈ లోహాల ధరలు మళ్లీ
Investors Wealth : భారత స్టాక్ మార్కెట్లలో సందడి నెలకొంది. వరుసగా రెండో సెషన్లో సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇరాన్తో యుద్ధం ముగిసిందని శుక్రవారం రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమెరికా - ఇరాన్ మధ్య వంద రోజులుగా సాగుతున్న యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. ఎన్నోసార్లు వాయిదా పడిన శాంతి ఒప్పందం మొత్తానికి కుదిరింది. ఫిబ్రవరి 28 నుంచి సాగుతున్న యుద్ధం ముగిసినట్లు అమెరికా

ఇంటర్నెట్డెస్క్: ఇరాన్ (Iran) తో శాంతి ఒప్పందంలో అమెరికా (USA) టోల్ రహిత హర్మూజ్తోనే సర్దుకొన్నట్లు కనిపిస్తోంది. టెహ్రాన్తో ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)
Crude Oil Price per Barrel : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ప్రపంచం ఊపిరిపీల్చుకోనుంది. ఇరాన్తో అమెరికాకు శాంతి ఒప్పందం కుదిరినట్లు తాజాగా ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్తో ఒప్పందం

పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు తెర పడింది. మూడు నెలలుగా జరుగుతున్న ఇరాన్-అమెరికా యుద్దం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. ఇటు ఇరాన్

కొన్ని నెలల పాటు ప్రపంచాన్ని కలవర పెట్టిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇంటర్నెట్ డెస్క్: కొన్ని

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో ఒప్పందం కుదరిందని.. ఆ దేశంపై తమ నావికా దిగ్బంధనం ముగుస్తుందని ట్రంప్ వెల్లడించారు

పాత కార్లలో E20 ఫ్యూయిల్ వాడకంతో బీమా క్లెయిమ్ కాదా? ఈ ఇథనాల్ ఇంధనానికి వాహనాల్లో వాడితే ఇంజిన్ దెబ్బతింటుందా? ఈ20 వాడకంపై వాహనాల ఓనర్లకు ఐసీఐసీఐ లోంబార్డ్ హెచ్చరిక E20 Fuel : మీ ఇంట్లో పాత కారు