
ఇంటర్నెట్డెస్క్: నీట్ యూజీ రీ-ఎగ్జామ్కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ పరీక్షను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. దీంతో జూన్ 21న పరీక్ష యథాతథంగా కొనసాగనుంది. పరీక్ష


ఇంటర్నెట్డెస్క్: నీట్ యూజీ రీ-ఎగ్జామ్కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ పరీక్షను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. దీంతో జూన్ 21న పరీక్ష యథాతథంగా కొనసాగనుంది. పరీక్ష

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తనదైన హిట్టింగ్తో ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాడు. ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో ఎంతో మంది స్టార్ ప్లేయర్లను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ సొంతం

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ శైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సాంప్రదాయ కోచ్ కంటే భారత్కు అనుభవవంతుడైన మెంటర్ అవసరమని, ఆ పాత్రకు మహేంద్ర సింగ్

తన భర్త, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరవణన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన మొదటి భార్య సూర్యశ్రీ ఆరోపించారు. ఈ విషయంపై ఆమె చెన్నై నగర శివారు ప్రాంతమైన మౌలివాక్కం పోలీస్ స్టేషనులో ఫిర్యాదు

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ హాట్ టాపిక్. ఐపీఎల్లో అదరగొట్టడంతో టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. దీంతో అతడిపై అభిమానులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం వైభవ్ ఇండియా A

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Sun-neptune Square 2026 Effect On Zodiac: ఖగోళ శాస్త్రంలో ఏర్పడే గ్రహాల కదలికలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు గ్రహాల మధ్య కోణాలు కూడా ఏర్పడతాయి. దీని కారణంగా మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. 2026 జూన్ 26వ తేదీన అంతరిక్షంలో ఒక అరుదైన, అత్యంత సున్నితమైన ఖగోళ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది.. ముఖ్యంగా సూర్య-వరుణ గ్రహాల ప్రభావంతో కేంద్ర యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా ఎంతో వక్తివంతమైన యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సూర్య-నెప్ట్యూన్ కేంద్ర యోగం? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జూన్ 26 తెల్లవారుజామున 4:06 గంటలకు ఆత్మకారకుడైన సూర్యుడు, రహస్యాలకు కారకుడిగా భావించే.. వరుణ గ్రహం ఒకరికొకరు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో రాబోతున్నాయి. ఈ స్థితిని కేంద్ర యోగం అంటారు. నెప్ట్యూన్ గ్రహాన్ని భ్రమలు, మోసాలు, తెలియని భయాలతో పాటు మానసిక అస్థిరతకు కారకుడిగా చెప్పుకుంటూ ఉంటారు. మరోవైపు సూర్యుడు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా కూడా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు 90 డిగ్రీల కోణంలో రావడం వల్ల మానవుల జీవితాలపై ఊహించని ప్రభావం పడుతుంది.. ఈ కేంద్ర యోగం ప్రతికూల ప్రభావం వల్ల 5 రాశుల వారికి తీవ్ర మానసిక ఒత్తిడి, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రాశులవారికి నష్టాలు తప్పవు? మేష రాశి (Aries): సూర్య-నెప్ట్యూన్ కేంద్ర యోగంతో ఎక్కువగా మేష రాశివారిపై ప్రభావం పడుతుంది. వీరికి ఈ సమయంలో ఊహించని

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్లో 50వ మైల్ స్టోన్ సినిమా కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సూర్య, తన యాభైవ చిత్రం విషయంలో ఇప్పటికే కొన్ని కీలక

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

భూమిపై ఉన్న నీరు సూర్యరశ్మి కారణంగా ఆవిరై వాతావరణంలోకి చేరుతుంది. ఈ నీటి ఆవిరి పైకి వెళ్లే కొద్దీ చల్లబడుతుంది. ఆ సమయంలో చిన్న చిన్న నీటి అణువులు ఒకదానితో ఒకటి కలుస్తాయి. ఇలా లక్షలాది సూక్ష్మ నీటి

ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఎముకలు బలహీనపడతాయా? కీళ్ల నొప్పులు పెరుగుతాయా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో ఇళ్లు

అధిక వేడిని, నీటి ఎద్దడిని ఎక్కువగా తట్టుకోగలిగేవి సీ4 పంటలే ఎల్నినో కరువు కాలంలో రైతులకు అవగాహనతో కూడిన ప్రణాళిక అవసరం అంటున్న నిపుణులు ఎల్నినో ప్రతికూల ప్రభావం ఈ ఖరీఫ్ కాలంలో పంటలను, రైతులను

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కోసం మానవీయ నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఏకంగా 776 పరుగులు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

దిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయవాద వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి గుర్తింపును తెలియజేసే జాతీయ డిజిటల్ రిజిస్టరు ఏర్పాటు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు

ఈరోజు జూన్ 19 గ్రహ స్థితి చాలా డైనమిక్గా ఉంది. సూర్యుడు మరియు బుధుడు మిధున రాశిలో ఉండటం వల్ల వాక్చాతుర్యం, వ్యాపార బుద్ధి, సమాచార మార్పిడి పెరుగుతాయి. మంగళుడు సింహ రాశిలోకి ప్రవేశించడం

Akshara Gupta : క్రికెట్ ప్రపంచంలో బీహార్ యువ ప్రతిభావంతులు సంచలనాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే బీహార్ కు చెందిన యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు

ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ 13 ఏళ్లకే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. బిహార్కు చెందిన ఈ కుర్రాడు రాజస్థాన్ రాయల్స్ తరఫున గత రెండు సీజన్లలో
దేశవ్యాప్తంగా మామిడి సీజన్ జోరుగా సాగుతున్న వేళ, జపాన్కు చెందిన మియాజాకి రకం మామిడిపై అందరి దృష్టి నిలిచింది. ఈ పండు ధర కిలో రూ. 2.5 లక్షల వరకు పలుకుతోందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాడు. అయితే ఈసారి అతడి ప్రదర్శన గురుంచి కాకుండా ప్రవర్తన గురుంచి చర్చ నడుస్తోంది. శ్రీలంక పర్యటనలో ప్రత్యర్థి

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడుస్తోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి తన అద్భుతమైన హిట్టింగ్ నైపుణ్యాలతో అందరినీ

Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ త్వరలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించనున్నాడు. ఈ ప్రత్యేక నిర్ణయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి

ప్రస్తుత తరం క్రికెట్లో భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్లో ఖచ్చితంగా అద్భుతాలు చేయాల్సిందే అనేది జగమెరిగిన సత్యం. జస్ప్రీత్ బుమ్రా నుంచి వైభవ్ సూర్యవంశీ వరకు ఐపీఎల్లో రాణించి టీమిండియాలోకి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ, కూటమి నాయకుల మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. వైసీపి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి లక్ష్యంగా తెలుగుదేశం కూటమి నాయకుడు

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జూన్ 22న గ్రహాల అధిపతి అయిన సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. రాహువు పాలించే ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు అడుగు పెట్టడం చాలా శుభ ప్రదమైనది. ఇది అన్ని

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక-Aతో మ్యాచ్ సందర్భంగా లంక ఆటగాడు హలంబాగే, వైభవ్ సూర్యవంశీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. మైదానంలో దూకుడుగా ప్రవర్తించినందుకు వైభవ్పై బీసీసీఐ చర్యలు

ఫాదర్స్ డే సందర్భంగా వృద్ధ్కేర్తో కలిసి ప్రత్యేక కార్యక్రమం వ్యక్తిగతీకరించిన, శస్త్రచికిత్స అవసరం లేని నొప్పి నివారణ సేవల ద్వారా వృద్ధుల సౌకర్యం, చలన సామర్థ్యం, జీవన నాణ్యత మెరుగుదలే లక్ష్యం

సమంత సౌత్ ఇండియాలోనే కాదు, ఇప్పుడు ఇండియా వైడ్గా టాప్ హీరోయిన్లలో ఒకరు. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఇండియా టాప్ హీరోయిన్లలో సమంతదే మొదటిస్థానం. సినిమాలు లేకపోయినా తన రేంజ్ని, క్రేజ్

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘమైన తీరప్రాంతం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు కేవలం సాధారణ సందర్శనలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ బీచ్ లు.. ఇక అంతర్జాతీయ స్థాయి హంగులు

ఈ మధ్యకాలంలో సినిమా విడుదలై మంచి సక్సెస్ అయిన తర్వాత, ఆ సినిమాకు పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూకి నిర్మాతలు గిఫ్ట్గా కారును ఇవ్వడం అనే ట్రెండ్ని బ్రేక్ చేశారు ఇప్పుడో నిర్మాత. ప్రస్తుతం నడుస్తోన్న

Redmi Note 15 SE 5G Massive Discount on Flipkart: ఫ్లిప్కార్ట్లో Redmi Note 15 Se 5g స్మార్ట్ఫోన్ ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్తో లభిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడే ఎక్చేంజ్ ఆఫర్ వినియోగించి

సూర్యాపేట : ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని, పాఠశాలల్లో కనీస వసతులు కల్పించలాని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా

అందాన్ని పెంచే 6 కూరగాయలు.. మీ డైట్లో పక్కా ఉండాల్సిందే!అందాన్ని పెంచే 6 కూరగాయలు.. మీ డైట్లో పక్కా ఉండాల్సిందే! 17 Jun 2026 Anand T చిన్న వయస్సులోనే ముడతల చర్మంతో బాధపడుతున్నారా? అయితే ఈ 6

ఇటీవల దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక- ఎ జట్టు ఆటగాళ్లు చేసిన స్లెడ్జింగ్కు స్పందించి వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలిచాడు. అయితే ప్రతిభతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే మానసిక
కోడిగుడ్డు తెల్లసొనలో కొద్దిగా తేనె కలిపి మీ ముఖానికి రాసుకోండి. 15 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే చర్మం టైట్గా ఉంటుంది. కాఫీ పొడిలో

శ్రీలంక వేదికగా జరుగుతున్న త్రిదేశాల ఏ-టీమ్ ఒడీ సిరీస్లో మన ఇండియా-ఎ జట్టు అద్భుతమైన ఆధిక్యతను సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. జూన్ 17న దంబుల్లాలోని రంగిరి అంతర్జాతీయ స్టేడియం వేదికగా

గుడ్డులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. రోజుకో గుడ్డు వెరీ గుడ్డు అంటారు. గుడ్డును పరిపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఇందులో శరీరానికి అవసరమైన దాదాపు అన్ని ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఉదయం

భారత యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్తో ఎంతగా వార్తల్లో నిలుస్తున్నాడో, ఇప్పుడు అతని మానసిక దృఢత్వం గురించి కూడా అంతే చర్చ జరుగుతోంది. ఇటీవల శ్రీలంక 'ఏ' జట్టుతో జరిగిన

IMD Rain Alert : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎండాకాలం ముగిసి వర్షాకాలంలోకి ఎంటర్ అయ్యాం... కానీ ఇంకా మండుటెండలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలుగు

జూన్ 21న జరగనున్న పరీక్షపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ విచారణను జస్టిస్ నరసింహ ధర్మాసనానికి బదిలీ చేసిన కోర్టు కొందరి తప్పులకు లక్షలాది మందికి శిక్ష వేస్తారా అని ప్రశ్నించిన పిటిషనర్ సాక్షి

సాక్షి, నెట్వర్క్: రాష్ట్రమంతా తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో..మళ్లీ ఎండ మండిపోతోంది. ఉత్తరాది నుంచి వస్తున్న వడగాలుల తీవ్రతతో 246 మండలాల్లో వాతావరణ శాఖ హీట్వేవ్ అలర్ట్ జారీ చేసింది

India vs Afghanistan Match : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, అఫ్గాన్ ముందు ఉంచిన 403 పరుగుల భారీ లక్ష్య

Beach Shacks : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు మరియు టూరిజం డెవలప్మెంట్ను పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. గోవా, విదేశీ

ముక్కోణపు సిరీస్లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన కీలక మ్యాచ్లో అఫ్గానిస్థాన్-ఎపై గెలిచిన భారత్-ఎ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. 320 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్-ఎ జట్టు 36.5 ఓవర్లలో 218

మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామానికి చెందిన వైసీపీ నేత కొత్తపల్లి మోహన రావు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతో పాటు గ్రామానికి చెందిన మోరంపూడి గోపాలకృష్ణ, నూతక్కి

Supreme Court: డిజిటల్ మోసాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును దోచుకునే సైబర్ కేటుగాళ్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక సైబర్ మోసం కేసు విచారణ సందర్భంగా నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు

టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్-2026లో దుమ్ములేపిన గిల్.. ఇప్పుడు అదే జోరును అఫ్గానిస్తాన్ సిరీస్లో కనబరుస్తున్నాడు. లక్నో వేదికగా అఫ్గాన్తో
తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, ఎండల తీవ్రత నుంచి ప్రజలకు ఇప్పుడిప్పుడే ఉపశమనం లభించే సూచనలు కనిపించడం లేదు. జూన్ 20వ తేదీ వరకు రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో పొడి

సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల సంపదను దోచుకునే 'పరాన్నజీవులు' అని, వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టు బుధవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక సైబర్ మోసం కేసులో నిందితుడికి

ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. లంక ప్లేయర్ను తోసేసిన వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ఫీజులో 50 శాతం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ అంశంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో