
CM Revanth Reddy : హైదరాబాద్కు గొప్ప చరిత్ర ఉంది.. రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాదులు వేస్తూ ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


CM Revanth Reddy : హైదరాబాద్కు గొప్ప చరిత్ర ఉంది.. రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాదులు వేస్తూ ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
CM Revanth Inaugurating FCDA Office Building at Future City LIVE | | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel

సాక్షి, హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ( FCDA) భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్ది ప్రారంభించారు. ఎఫ్సీడీఏ లోగో, వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. శాసన సభ...
Jogu Ramanna On Meenakshi Natarajan Issue | ..| CM Revanth Reddy | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రపంచ స్థాయి నగర నిర్మాణానికి ఇది తొలి అడుగు అని, ఆధునిక భారత్కు నూతన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని

Revanth Reddy: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది బీజేపీ పన్నిన కుట్ర అని, ఆ...

Telangana Chief Minister A. Revanth Reddy on Tuesday paid rich tributes to Koduru Anuroop Reddy, who lost his life while saving the lives of three friends in the United States recently

Revanth Reddy: భాగ్యనగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తినప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన అధికారిక కార్యక్రమాలను ఆపకుండా ముందుకు సాగారు. మహిళల ఆర్థిక స్వాలంబన, సాధికారతే ప్రధాన

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యక్రమాలను కొనసాగించారు. మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన...

సికింద్రాబాద్: మన సంస్కృతి, సంప్రదాయాల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. స్వయం సహాయక బృందాలకు 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేసిన సందర్భంగా

Telangana Chief Minister A Revanth Reddy is known for calling a spade a spade without mincing words when it comes to criticising his political rivals. Known for his outspoken style, Revanth Reddy

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ...
BRS Sathish Reddy Serious on CM Revanth Reddy | | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV News Network
BRS Vishnuvardhan Reddy Warning to CM Revanth Reddy | | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV News
BRS Leader Manne Krishank Fires on CM Revanth Reddy | .. |RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV News

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వైఖరిపై ఎంపీ డీకే అరుణ (DK Aruna) తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. డీకే అరుణ మాట్లాడుతూ

ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)సవాల్ విసిరారు. ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరన్నారు. పొలిమేరకు

ఉప్పల్ భగాయత్ వేదికగా జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లక్ష్యంగా ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్ మెట్రో...
TRS Kavitha Fires On CM Revanth Reddy | | Fee Reimbursement Issue | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన ‘ఉత్తర-దక్షిణ భారత’ వ్యాఖ్యలపై ‘ఇండీ’ కూటమి మిత్రపక్షం శివసేన (యూబీటీ) తీవ్రంగా స్పందించింది. దేశాన్ని రాష్ట్రాల వారీగా ముక్కలు చేసేలా...
CM Appointment | Revanth Reddy Fires on Kishan Reddy | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV News
CM Revanth Reddy on GHMC Elections LIVE | GHMC | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV News Network is

హైదరాబాద్ మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఆమోదించడం లేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న ఓ నేత మెట్రో విస్తరణను దిల్లీలో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కిషన్రెడ్డి...

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జూన్ 15వ తేదీ తర్వాత ఆయన...

హైదరాబాద్: మూసీ మురికి కారణంగా ఉప్పల్ పరిధిలో ఉన్న భూముల రేట్లు పెరగడం లేదన్నారు సీఎం రేవంత్రెడ్డి. మూసీ ప్రక్షాళన చేద్దామంటే అడ్డుపడుతున్నారని రేవంత్ పేర్కొన్నారు. ఉప్పల్ భగాయత్ లో పలు...

Telangana Chief Minister A. Revanth Reddy s remark that people from southern states do not want to live like second-class citizens has drawn sharp reaction from the BJP, which termed his statement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి హిట్లరే స్ఫూర్తి అని, ఆయన నియంతలను పూజిస్తారని ఆరోపించారు. నిన్న...

హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో రూ.1,511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 10 ఎకరాల్లో రూ.98కోట్లతో నిర్మించే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన...

ఉప్పల్ భగాయత్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. ఎంఎంసీ నూతన కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. CM Revanth Reddy: ఎంఎంసీ నూతన కార్యాలయానికి సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన | cm revanth...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఆక్రమణల తొలగింపు, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 'హైడ్రా' (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్...
harish Rao Shocking Comments on Chandrababu Revanth Reddy | | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా సంస్థను హిట్లర్ కోర్ టీమ్తో పోల్చారు. జలవనరుల పరిరక్షణకు ఈ సంస్థను ఏర్పాటు చేశామని, హిట్లర్ విభాగాన్ని ఆదర్శంగా తీసుకున్నామని తెలిపారు

Telangana Chief Minister A Revanth Reddy has triggered a controversy with his statement that the Hyderabad Disaster Response and Asset Protection Agency (HYDRAA) drew its name and concept from
జనసేన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే బలి ఇస్తామని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి
anasena Leader Arrest Over Warning To CM Revanth For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV News Network is
Telangana Chief Minister Revanth Reddy laid foundation stone for International Integrated Fruit Market and Integrated Sub Registrar office complex at Koheda on Sunday. Reddy fired a salve at the

రంగారెడ్డి జిల్లా రైతులు కష్టపడి హైదరాబాద్ ప్రజలకు పండ్లు ,కూరగాయలు, పాలు అందించేవారు.. రియల్ ఎస్టేట్ పెరిగి ఇప్పుడు వ్యవసాయం కుంటుపడింది. హైదరాబాద్ లోపల కోటీ ముప్పై లక్షల జనాభా...
Kavitha Comments On Pawan Kalyan LIVE : .. | Bandi Sanjay |CM Revanth Reddy | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About
CM Revanth Reddy Rythu Bharosa | Congress | ! | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV News Network is

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా, ఈగిల్ ఫోర్స్ విభాగాలు నేడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ,...
Rajgopal Reddy Meet Rahul Gandhi on Minster Post LIVE | Telangana Cabinet | CM Revanth Reddy | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download
5 | CM Revanth Reddy | 5000 Police Post |RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV News Network is your

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపులకు పాల్పడిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని దూషించిన
Kavitha Comments On Pawan Kalyan LIVE : .. | Bandi Sanjay |CM Revanth Reddy | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About

రంగారెడ్డి జిల్లా కోహెడలో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. CM Revanth Reddy: కోహెడ పండ్ల మార్కెట్ శంకుస్థాపన.. సీఎం రేవంత్ రెడ్డి హాజరు |...

Click to read full story.

CM రేవంత్ తెలంగాణలో 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ ప్రకటించి నిరుద్యోగులకు తీపి కబురు అందించారు
RS Praveen on AP People | CM Revanth

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, ఫలితంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

239 ఎకరాల్లో..రూ.3,367.35 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం ప్రత్యక్షంగా 14 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి అత్యాధునిక హంగులతో రిటైల్ జోన్, ఆక్షన్ హాల్, శీతలీకరణ షెడ్లు, డ్రైవ్–త్రూ మెలన్...

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ...

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జడ్చర్ల సభ వేదికపై నుంచి నిప్పులు చెరిగారు. నీ పదేళ్ల పాలన.. నా రెండున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అంటూ కేసీఆర్కు...

ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిందేమీలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మహబూబ్నగర్, జూన్05: ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం...

జడ్చర్ల: బీఆర్ఎస్ నేతలు పాదయాత్రలు కాదు.. పాలమూరు నుంచి కాశీ వరకు పొర్లుదండాలు పెట్టినా వారి పాపాలు తీరవని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆ పార్టీ చేసిన అన్యాయాన్ని ఉమ్మడి

Revanth Reddy: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జల జగడంపై

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో నాయకులుగా చెప్పుకునే వారందరికీ ఆయన ఒకటే రేవంత్ రెడ్డి సూచన అంటూ స్పష్టం చేశారు.
MP Dharmapuri Arvind About Etela Rajender | | CM Revanth Reddy | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV

The Union Railway Board has rejected a proposal by the Telangana government, headed by Chief Minister A Revanth Reddy, seeking permission to provide free travel for women passengers on Hyderabad s

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాంత పర్యటనకు ముందే నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని...

నాగర్కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాధర్, నాయకులు ఆలూరి నరేందర్, భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్వీ నాయకులు వంశీ గౌడ్, కిశోర్ గౌడ్, కుమ్మెర తిరుపతయ్యను తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వీరందర్నీ నాగర్కర్నూల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ముందస్తు అరెస్టులపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రజా సమస్యలను చెప్పుకోకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కాగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం నాడు తొలిరోజు పర్యటన మమ అనిపించింది. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం 3:15 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్కు కర్ణాటక మాజీ మంత్రి బోసు రాజుతో కలసి నేరుగా ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఉన్నారు. మక్తల్ మండలం కాట్రేవుపల్లి సమీపంలో కొనసాగుతున్న నారాయణపేట- కొడంగల్ ఎతిపోతల పనులను పరిశీలించారు. ఈ ఎత్తిపోతల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. గంట సమయంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు, మ్యాపుల పరిశీలన, ఫొటో ఎగ్జిబిషన్ల సందర్శన, కార్యకర్తలతో ఫొటోలు, అధికారులతో వాకబు చేశారు. మక్తల్ పర్యటన పోలీసు నిర్బంధంలోనే సాగిందని, ప్రజలకు అందుబాటులో లేకుండా ముఖ్యమంత్రి కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యారని స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేశారు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఊరట ఇచ్చింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు.. గురువారం ఆ కేసును కొట్టేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ప్రచారంలో కోవిడ్–19 నిబంధనలను పాటించలేదని సీఎం రేవంత్రెడ్డిపై 2021లో కమలాపూర్ పోలీసులు నమోదు చేశారు. నాడు ఎంపీ, పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డికి కమలాపూర్లో ఎన్నికల ప్రచారానికి వెయ్యి మందితో సభకు పోలీసులు అనుమతి ఇవ్వగా, కోవిడ్–19 నిబంధనలను పాటించకుండా రెండువేల మందితో సభ నిర్వహించారని పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఇంతకాలం ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపింది. రేవంత్రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రచార సమయంలో రేవంత్ అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించారని, ఆయనను ఇబ్బందులకు గురిచేయాలన్న దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చెప్పారు. రేవంత్ ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టేసింది. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు తిరుమల శ్రీవారి సేవలో ‘పెద్ది’ భామ జాన్వీ కపూర్ (ఫొటోలు) తెలంగాణ : పాము (నాగదేవత) ఆకారంలో ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు) ప్రముఖ బాలనటి ఇక మేజర్.. బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు) ఇప్పటివరకు YSRCPకి ఓటు వెయ్యనోడు నాకు ఫోన్ చేసి... ప్రభుత్వ ఉద్యోగులను పెట్రోల్ బంక్ ల దగ్గర పని చేపించింది మీరు.. అనిత వెంకట్రామి రెడ్డి కౌంటర్ పరిటాల గుండు కొడితే.. గద్దర్ మధ్యవర్తిత్వం కోసం పవన్ చేగువేరా అవతారం.. వాళ్లు మమ్మల్ని ఇలానే మోసం చేశారు.. నందుస్ వరల్డ్ బాధితులు తెలంగాణలో తిట్టించుకుని.. AP పరువు తీసిన పవన్

ఉమ్మడి మహబూబ్నగర్లో ముఖ్యమంత్రి క్షేత్ర పర్యటన ఫొటో ఎగ్జిబిషన్లు, మ్యాపులు, ఏవీలతో వివరించిన అధికారులు నాలుగు జిల్లాల పరిధిలో ఏరియల్ వ్యూ జోగులాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం స్వరూపం గురించి ముఖ్యమంత్రికి వివరిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఈనాడు, మహబూబ్నగర్: పాలమూరు ప్రాజెక్టులను వేగవంతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో పర్యటించారు. ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ఆయన నేరుగా కర్ణాటక మాజీ మంత్రి బోసురాజుతో కలిసి బెంగళూరు నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2.52 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్ చేరుకున్నారు. మక్తల్ జ్యోతిబాఫులే గురుకుల పాఠశాలలో ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం(ఎంఎన్కేఎల్ఐఎస్) పనుల పురోగతి, కృష్ణా, భీమా నదులపై కొత్తగా నిర్మించతలపెట్టిన రోడ్ కం బ్యారేజీలు, రాజీవ్భీమా ఎత్తిపోతల పథకాల చిత్రపటాలు, ప్రణాళిక మ్యాపులు పరిశీలించారు. ఆయా ప్రాజెక్టుల వివరాలను నీటిపారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంఎన్కేఎల్ఐఎస్కి, సంగంబండ ప్రాజెక్టులకు భూత్పూర్ రిజర్వాయర్ నుంచే నీటిని తరలించాల్సి ఉంటుందని, గోప్లాపూర్ పంపుహౌస్ను అందుకు తగినట్లుగా సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందని స్థానిక నేతలు, అధికారులు ఆయనకు వివరించారు. కృష్ణా-భీమా నదులపై నిర్మించనున్న బ్యారేజీలతో ఏయే ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది.. వాటి సామర్థ్యం ఎంత.. ఎంత భూసేకరణ చేయాలి.. తదితర విషయాలను సీఎం.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించిన అనంతరం.. మక్తల్ ప్రజాప్రతినిధులు, మక్తల్ పురపాలక సంఘం, స్థానిక నేతలు, కార్యకర్తలను మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రికి పరిచయం చేయగా.. వారిని ఆప్యాయంగా పలకరించారు. మక్తల్ నుంచి రోడ్డు మార్గంలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి కాట్రేవుపల్లి సమీపంలో కొనసాగుతున్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనుల ప్రాంతానికి చేరుకున్నారు. ఫేజ్-1లో నిర్మిస్తున్న పంపుహౌస్ పనులు పరిశీలించారు. ఇవి ఎంత మేరకు పూర్తయ్యాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూడు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు పైగా సాగునీటిని అందించే ప్రాజెక్టు పనులను అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో వేగవంతం చేయాలని, కాంక్రీటు పనులను ప్రారంభించి నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి తిరిగి మక్తల్కు చేరుకున్నారు. ఏరియల్ వ్యూ అనంతరం సీఎం హెలికాప్టర్లో 4.30 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా గుడ్డెందొడ్డికి చేరుకుని రిజర్వాయర్, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం(జేఎన్ఎల్ఐఎస్) స్టేజ్-1 పంపుహౌస్ను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను వీక్షించారు. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు ర్యాలంపాడు, సంగాల, గట్టు, చిన్నోనిపల్లి, ముచ్చోనిపల్లి రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ఏవీని వీక్షించారు. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ 1.19 టీఎంసీల సామర్థ్యం ఉండగా.. 15 టీఎంసీలకు పెంచితే జోగులాంబ గద్వాలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగు, తాగునీటికి వినియోగించుకోవచ్చని మంత్రి వాకిటి శ్రీహరి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. 4 టీఎంసీల ర్యాలంపాడు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్
Click to read full story.

తెలంగాణ-జర్మనీ మధ్య కీలక ఒప్పందం.. ఐటీ, ఏఐ యుగంలో కొత్త విప్లవం telangana germany mou,thuringia state visit,cm revanth reddy,young india skills university,german language

హైదరాబాద్: భారత్లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భేటీ అయ్యారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్

Strange are the ways of the Telangana government headed by Chief Minister A Revanth Reddy. His decision to convene an all-party meeting on June 4 Strange are the ways of the

<ul><li><p><strong>ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యోచన.. అందులోభాగమే ఫ్యూచర్ సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు</strong></p></li><li><p><strong>రెండున్నరేళ్లలో సవాళ్లను అధిగమించి అభివృద్ధిపై నజర్</strong></p></li><li><p><strong>సంక్షేమ పథకాల్లోనూ వెనకడుగు లేకుండా అమలు</strong></p></li></ul><p><strong>హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): </strong>ఆరు గ్యారంటీల అమలు దిశగా సుస్థిరమైన అడుగులు.. రైతులకు రుణమాఫీ.. మరో వెయ్యి పెంచి రైతు భరోసా అమలు... 200లోపు యూనిట్లు వాడే వారికి ఉచిత విద్యుత్.. రూ.500కే గ్యాస్ సిలిండర్.. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం.. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్య జాబితాలో చేర్చి నిధుల కేటాయింపు.. ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, దీర్ఘ కాలంలో తమదైన ముద్రను చూపించే ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన.. యువతకు నైపుణ్యాలను నేర్పేందుకు స్కిల్స్ యూనివర్సిటీ.. గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పును కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూనే.. సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతోంది రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. 2023ఎన్నికల్లో మిత్రపక్షం సీపీఐతో కలుపుకొని కాంగ్రెస్కు వచ్చింది బొటా బొటీ మెజారిటీనే. ఐదారుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. అలా మొదలైన రేవంత్రెడ్డి పాలన.. రెండున్నరేళ్లు గడిచే సరికి సుస్థిర స్థాయికి చేరుకుంది. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోంది. ఆదాయం సృష్టిస్తేనే పేరొస్తుందని, ఆ దిశగా తాము చేపట్టే కార్యక్రమాలే రాష్ట్రంలో కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. </p><p><strong>హామీలు, ఆపై అప్పుల భారం</strong></p><p>బొటా బొటీ మెజారిటీతో కొలువు దీరిన రేవంత్ సర్కారు.. తొలి ఏడాది రాజకీయంగా, ఆర్థికంగా, పాలనా పరంగా సవాళ్లను ఎదుర్కొంది. ఓ వైపున పార్టీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉండగా.. మరో వైపున రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 39మంది ఎమ్మెల్యేలతో బలంగా ఉంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూస్తే ఉన్న ఆదాయ.. వ్యయాలకు, ఇచ్చిన హామీలకు లెక్క సరిపోవట్లేదు. అయితే, సంప్రదాయానికి భిన్నంగా ఈ అస్థిర పరిస్థితులే కాంగ్రెస్ నాయకుల్లో ఐక్యతను తీసుకొచ్చాయి. సీఎం సీటుపైన ఆశను పక్కన పెట్టి... పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టారు. దీనికి సీఎం రేవంత్రెడ్డి రాజకీయ మంత్రాంగమూ పని చేసింది. పదేళ్లపాటు బీఆర్ఎ్సకు అండగా ఉన్న మజ్లి్సను కాంగ్రెస్ వైపునకు తిప్పుకోగలిగారు. దీనికితోడు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మద్దతూ పొందగలిగారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లయిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్లో విజయం సాధించడం ద్వారా కాగ్రెస్ బలం మరింత పెరిగింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకుంటే.. బీఆర్ఎస్ ఒక్క స్థానాన్నీ సాధించలేక ఆత్మరక్షణలో పడిపోయింది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎ్సకు ప్రతికూల ఫలితాలే వచ్చాయి. వరుస ఓటములకు తోడు.. కేసీఆర్ కూతురు కవిత సొంత పార్టీ పెట్టుకుని బీఆర్ఎస్పై విమర్శల దాడి చేస్తుండడం.. అధికార పార్టీకి బలాన్ని చేకూర్చింది. </p><p></p><div id="articlebodyAdsDiv"></div><br/><p><strong>తొలి ఏడాది పాలనపై పట్టుకే సరి! </strong></p><p>రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి ఏడాది మొత్తం పాలనా వ్యవస్థపై పట్టు సాధించడానికే సరిపోయింది. అసలే రాష్ట్రం ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీని అమలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆర్థిక క్రమశిక్షణకు తోడు దుబారా తగ్గింపు, పొదుపుపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ రుణాలు మంజూరు చేసిన సంస్థలతో సంప్రదింపులు జరిపి రుణ వాయిదాల చెల్లింపుల్లో వెసులుబాట్లు సాధించగలిగింది. మలి ఏడాదిలోనూ ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికలపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి వచ్చింది.అయితే, కొన్ని నెలలుగా అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ప్రభుత్వం వేగం పెంచింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిధి 10లక్షలకు పెంపు,ఇందిరమ్మఇళ్ల మంజూరు, సన్నవడ్లకు రూ.500బోనస్ వంటి పథకాలను అమలు చేస్తూనే.. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ మార్కు ఉండే పథకాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇవ్వడం.. ప్రజల్లో సానుకూలతను పెంచింది. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవాలని నిర్ణయించిన రేవంత్ ప్రభుత్వం.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను రూ.200 కోట్లతో... వంద నియోజకవర్గాల్లో నిర్మిస్తోంది. ఈ స్కూళ్లు భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద ఆస్తులు కానున్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. యువతలో నైపుణ్యాలు, క్రీడా స్పూర్తిని పెంచేందుకు స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలనూ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ బీమా కల్పించాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం.. మరిన్ని పథకాల అమలుకు కసరత్తు చేస్తోంది.</p><p></p><p></p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>హైదరాబాద్ అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు</strong></p><p>రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయాన్ని సమకూరుస్తున్న హైదరాబాద్ను మరింత విస్తరించి, అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి సారించారు. ఒక వైపున జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు,
CM Revanth Reddy addressed the people on the occasion of Telangana Formation Day, emphasizing the state's progress and development
Pawan Kalyan made an emotional statement about the film Gaddar, questioning the audience's knowledge about the movie during a political discussion
DCM Pawan Kalyan announced a sensational decision to contest in Telangana, impacting the ongoing Telangana-AP political issue

నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికతను తీసుకువస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొమురంబీమ్ అసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటించారు. కోఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారందరూ ఇళ్లను నిర్మించుకోవాలని అన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇళ్లను ఇచ్చినట్లు చెప్పారు. త్వరలో రాష్ట్రం మొత్తంలో ప్రారంభించే ఇళ్లకు ఆదివాసీ ప్రాంతం నుంచే లక్ష ఇళ్లను ప్రారంభిస్తామని అన్నారు.

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆసిఫాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామం (కొత్తగూడ)లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా రూ. 112. 4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్లను సైతం ప్రారంభించారు. ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కాళేశ్వరం కూలేశ్వరమైంది. రూ. లక్ష కోట్లు

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొరాఠి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొఠారి గ్రామంలో


హైదరాబాద్ నగరంలో జూన్ 2 వ తేదీన తెలంగాణ ఫార్మేషన్ డే వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ అధికారిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో నగర పోలీసులు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ వార్షిక వేడుకల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జూన్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కొన్ని ఇతర వనరుల ప్రకారం ఈ ఆంక్షలు మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగే అవకాశం ఉంది. గడిచిన సంవత్సరాల్లో కూడా పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల సమయంలో ఇలాంటి ఆంక్షలనే విధించారు. ఈ నిబంధనల ప్రకారం వేడుకలు జరిగే పరిసర ప్రాంతాల్లోని రోడ్లపై ఎలాంటి వాహనాల పార్కింగ్ కు అనుమతి ఉండదు. పరేడ్ గ్రౌండ్స్ వైపు వచ్చే ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. బేగంపేట్, సంగీత్ జంక్షన్, తిరుమలగిరి, బోయిన్పల్లి వైపు నుండి వచ్చే దారులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో పంజాగుట్ట, గ్రీన్లాండ్స్, బేగంపేట్ నుండి సికింద్రాబాద్ వెళ్లే మార్గాల్లో ప్రయాణించే వారు ఇతర దారులను చూసుకోవాలి. ఇదిలా ఉండగా తివోలి ఎక్స్ రోడ్స్ నుండి ప్లాజా ఎక్స్ రోడ్స్ వరకు ఉన్న రహదారిని పూర్తిగా మూసివేసే అవకాశం ఉంది. ఈ ట్రాఫిక్ ఆంక్షల కారణంగా సికింద్రాబాద్ పరిసరాల్లోని పలు కీలక జంక్షన్లలో భారీగా వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

<p><strong>హైదరాబాద్, జూన్ 1:</strong> వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్ నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం సూచించారు. తక్కువ నీరు వినియోగించుకునే పంటలపై రైతులకు వివరించాలన్నారు. పంట మార్పిడి.. పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని అన్నదాతలకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><strong><span style="color: #ff0000">ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై ఆరా </span></strong></p><p>తెలంగాణలో ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గేట్లు, నిర్వహణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్కు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1000 కోట్లను నిబంధనల ప్రకారం వినియోగించాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం వాటిల్లినప్పుడు తక్షణమే అధికారులు స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోమ్, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఇవి కూడా చదవండి..</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/sports/vaibhav-sooryavanshi-creates-history-with-rare-ipl-records-orange-cap-at-15-srav-1528692.html">ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత</a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/visakhapatnam/home-minister-anitha-distributes-ntr-bharosa-pensions-anakapalli-rain-victims-support-suchi-1528701.html">అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. పెన్షన్ల పంపిణీ</a></p><p><strong>Read Latest </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/telangana"><strong>Telangana News</strong></a><strong> And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>Telugu News</strong></a></p>

తెలంగాణలో కొత్తగా ఏర్పాటవుతున్న ‘రైతు డిస్కమ్‘ (TGRPDCL) ఇప్పుడు విద్యుత్ సంస్కరణల అంశంగా కంటే, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య అత్యంత ప్రతిష్టాత్మక రాజకీయ యుద్ధ క్షేత్రంగా మారింది. జూన్ 2న నాటికి ఈ మూడో డిస్కమ్ను ఎలాగైనా పట్టాలెక్కించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉండగా.. ఇది రైతులకు ఉచిత విద్యుత్ను ఎగ్గొట్టేందుకేనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద ఎత్తున పొలిటికల్ అటాక్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇరు నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం, సవాళ్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ ఈ వ్యవహారాన్ని పూర్తిగా రైతు సెంటిమెంట్తో ముడిపెట్టి కాంగ్రెస్ సర్కార్ను కార్నర్ చేస్తోంది. కేటీఆర్ ప్రధానంగా మూడు అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. వ్యవసాయ కనెక్షన్లను, ప్రభుత్వ నీటి ప్రాజెక్టులను విడిగా ఒకే డిస్కమ్ కిందకు చేర్చడం వెనుక అసలు వ్యూహం రైతు బోర్లకు మీటర్లు బిగించడమేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పరిశ్రమలు, వాణిజ్య రంగాల ద్వారా వచ్చే క్రాస్ సబ్సిడీ ఆదాయం లేకుండా.. కేవలం 5 కోట్ల మూలధనంతో పుడుతున్న సంస్థపై ఏకంగా 71,964 కోట్ల అప్పుల భారం వేయడం అంటే ఆ సంస్థను కావాలనే దివాలా తీయించడమేనని విమర్శిస్తున్నారు. సంస్థ నష్టాల్లో కూరుకుపోయాక, సబ్సిడీలు ఇవ్వలేమనే సాకుతో భవిష్యత్తులో 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని పూర్తిగా ఎత్తేసేందుకే కాంగ్రెస్ ఈ ప్లాన్ చేసిందని కేటీఆర్ గట్టిగా వాదిస్తున్నారు. బీఆర్ఎస్ ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతే దూకుడుగా తిప్పికొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందంటూ కేటీఆర్కు నేరుగా ఒక బహిరంగ సవాల్ విసిరారు. రైతు డిస్కమ్ వస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతు బోర్లకు మీటర్లు

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదన్నారు. పది రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తానని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, మే29: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదన్నారు. పది రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తానని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. నెలలో 3 రోజులు కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందార్లుగా తయారయ్యారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లుగా పార్టీ కోసం పనిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం తప్ప.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం చేయడం లేదని మండిపడ్డారు. సోషల్ మీడియాపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎస్ఐఆర్పై అందరు అవగహన పెంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎస్ఐఆర్ వల్ల సామాన్యులు, పేదలు, కాంగ్రెస్ కార్యకర్తలుకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయో నాయకులు గుర్తించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఎస్ఐఆర్.. లంబాడీలు ,ఆదివాసీలు, వలస కార్మికులకు పెద్ద సమస్య కావొచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని నియోజకవర్గాల్లో చాలా మంది వలస పోయారని తెలిపారు. మహిళలకు కూడా ఎస్ఐఆర్ వల్ల సమస్యలు ఎదురుకావొచ్చునన్నారు. ఎస్ఐఆర్ వల్ల దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు పోయే అవకాశం ఉందని ఆందోళన చెందారు. ఎస్ఐఆర్ వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారంపైన సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని పార్టీ కేడర్కు ఈ సందర్భంగా సీఎం సూచించారు. బూత్ ఎన్ రోలర్

రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. దీని వెనుక ఉన్న వ్యూహాత్మక రాజకీయ విశ్లేషణ.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ తన రాజకీయ ప్రత్యర్ధులైన కేటీఆర్, వైఎస్ జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వారి కుటుంబ అంశాల్ని తెరపైకి తెచ్చి, వాటిని రాజకీయాలతో లింక్ చేస్తూ రేవంత్...