
Neet Re Exam: దేశవ్యాప్తంగా నీట్ (NEET) యూజీ పునఃపరీక్ష అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆదివారం విజయవంతంగా జరిగింది. మే 3న జరిగిన తొలి పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత


Neet Re Exam: దేశవ్యాప్తంగా నీట్ (NEET) యూజీ పునఃపరీక్ష అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆదివారం విజయవంతంగా జరిగింది. మే 3న జరిగిన తొలి పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత

ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా. సొంత పార్టీలో పెరిగిన అసంతృప్తి. ఆండీ బర్న్హామ్ కొత్త ప్రధాని అయ్యే అవకాశం. Keir Starmer: యునైటెడ్ కింగ్డమ్ (యూకే) రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం నమోదైంది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

కొంతమంది పిల్లల్ని చూడగానే... ‘అరె, పాప అచ్చం వాళ్ల నాన్నలాగే ఉంది’, ‘బాబు వాళ్ల నాన్న నోట్లో నుంచి ఊడి పడ్డట్టే ఉన్నాడే’ అనేస్తుంటాం. నిజంగానే చిన్నారుల పోలికలు అంతలా అచ్చుగుద్దినట్టు ఉంటాయి. మరి

సమంత రీ ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం `మా ఇంటి బంగారం`. మూడేళ్ల గ్యాప్తో ఆమె చేసిన చిత్రమిది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. సమంత భర్త రాజ్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచిన క్లాసిక్ ఇండస్ట్రీ హిట్ ‘ఒక్కడు’ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ బాబు అభిమానులను అలరించేందుకు ఈ సూపర్
నీట్-2026 రీ ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21) ముగిసింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 5,440 పరీక్షా కేంద్రాలలో పరీక్ష కోసం మొత్తం 22.74 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 19.95 లక్షల మంది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. NEET Re-Exam 2026 Bihar Gang: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను చుట్టుముట్టిన వివాదాలు, అక్రమాలు రీ-నీట్ (Re-NEET) లోనూ కొనసాగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనల నడుమ నిర్వహించిన రీ-నీట్ పరీక్షలోనూ సరికొత్త మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా బిహార్లో భారీ నెట్వర్క్ కలిగిన ఒక 'సాల్వర్ గ్యాంగ్' (నకిలీ అభ్యర్థుల ముఠా) గుట్టును పోలీసులు రట్టు చేశారు. నమ్మకమైన సమాచారం మేరకు లఖిసరాయ్ జిల్లాలోని మూడు ప్రధాన పరీక్ష కేంద్రాలపై పోలీసులు ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పరీక్షల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభించడంతో.. ఏడుగురు నకిలీ అభ్యర్థులు సహా మొత్తం 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అసలైన అభ్యర్థులకు బదులుగా భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుని, పరీక్షలు రాయడానికి వచ్చిన ఈ నకిలీ అభ్యర్థులను పోలీసులు పక్కా వ్యూహంతో పట్టుకున్నారు. బయోమెట్రిక్ సిబ్బందితో కుమ్మక్కు ఈ వ్యవస్థీకృత మోసంలో పరీక్షా కేంద్రాల్లో భద్రతను పర్యవేక్షించాల్సిన బయోమెట్రిక్ సంస్థ సిబ్బంది పాత్ర ఉండటం గమనార్హం. బయోమెట్రిక్ సంస్థ సిబ్బందితో కుమ్మక్కైన 14 మంది వెరిఫికేషన్ ఉద్యోగులను కూడా పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేశారు. అభ్యర్థుల వేలిముద్రలు, గుర్తింపు కార్డుల తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు బయటపడకుండా ఈ వెరిఫికేషన్ సిబ్బంది ముఠా సభ్యులకు సహకరించినట్లు విచారణలో తేలింది. సాంకేతిక లోపాలను సాకుగా చూపి, నకిలీ అభ్యర్థులను పరీక్షా హాళ్లలోకి అనుమతించేలా వీరు లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు. సీటు కోసం

ఆశావహుల భవితవ్యాన్ని తేల్చే నీట్ (NEET) రీ-ఎగ్జామ్ అది. దేశవ్యాప్తంగా కంటిమీద కునుకు లేకుండా చదివిన విద్యార్థులు పరీక్ష హాల్లో టెన్షన్ టెన్షన్గా గడుపుతున్నారు. బయట గట్టి పోలీస్ బందోబస్తు, లోపల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్, మార్కుల వెరిఫికేషన్ ఫలితాలను దశలవారీగా విడుదల చేయడం ప్రారంభించింది. జూన్ 21 నాటికి 87 శాతానికి పైగా దరఖాస్తుల ప్రక్రియ

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్షల వ్యవహారంలో మరో ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్లో జరిగిన నీట్ రీ-ఎగ్జామ్లో మాల్ప్రాక్టీస్కు పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు "ఒక్కడు" - ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్న దర్శకుడు గుణశేఖర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు గారు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్

అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సిట్ తాజాగా ప్రాథమిక నివేదికను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు అందజేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21) ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించారు

ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ సంఘటన చోటుచేసుకుంది. కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కారు నడుపుతున్న వ్యక్తి కారును సంఘటనా స్థలంలోనే వదిలేసి పారిపోయాడు. హైదరాబాద్

అజ్మీర్: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నీట్-యూజీ రీ ఎగ్జామ్ రాస్తున్న వేళ ఓ వార్త ఆదివారం బయటకు వచ్చి కలకలం రేపింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో కాల్లో మాట్లాడుతూ.. తన వద్ద నీట్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులకు ట్రాఫిక్ ఆంక్షల వల్ల ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో తన ప్రయాణాన్ని కొంతసేపు వాయిదా వేసుకున్నారు. కోల్కతా పర్యటన ముగించుకుని

ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల పట్ల తనకున్న ప్రత్యేక శ్రద్ధను మరోసారి చాటుకున్నారు. నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో, ఆయన ఢిల్లీ విమానాశ్రయంలోనే

పటిష్ఠ భద్రతా చర్యల నడుమ ఎన్టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ ప్రారంభ సమయంలో పలుచోట్ల స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. హిజాబ్లు, కలవ దారాలతో పాటు ఓ అభ్యర్థి పాత అడ్మిట్ కార్డుతో వేరొక
దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పేపర్ లీకేజీ కారణంగా నీట్ పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ.. ఆదివారం రీటెస్టు నిర్వహిస్తోంది. మొన్నటి అనుభవాల నేపథ్యంలో నీట్ రీ ఎగ్జామ్ కోసం

రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో నీట్ యూజీ రీ-ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన ఒక విద్యార్థినికి పరీక్షా కేంద్రం సిబ్బంది ప్రవేశాన్ని నిరాకరించడం వివాదానికి దారితీసింది. బుర్ఖా ధరించి వచ్చిన సదరు అభ్యర్థిని

దేశ వ్యాప్తంగా ఈ రోజు రీ నీట్- పరీక్ష కొనసాగుతోంది. గతంలో చోటు చేసుకున్న పొరపాట్లు.. విమర్శలతో ఈ సారి ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ముందస్తు చర్యలు తీసుకుంది. ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్ష
కుకు విత్ జాతిరత్నాలు 2.ఓ స్టార్ట్ అయింది. నలుగురు కుక్స్ ఎలిమినేట్ కాగా.. వారి స్థానంలో కొత్త కుక్స్ని తీసుకు వచ్చారు. శనివారం నాడు జరిగిన ఎపిసోడ్లో పునర్నవి, కృతిక , శ్రవణ్, సుమిత్ అంటూ నలుగురు

ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అఫ్గాన్తో వన్డేలకు గాయం కారణంగా దూరమైన స్టార్ విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే
హైదరాబాద్: నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్ ఆదివారం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 551 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు ఆయా

దేశ రాజధాని దిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు రెండో రోజుకు చేరాయి. నీట్-యూజీ 2026 పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలపై నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతోందని

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్ల మధ్య నేడు రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. మే 3న జరిగిన అసలు పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయిందన్న
వైద్య విద్యార్థుల ఆశలను మోస్తున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్కు భారత్ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు, 5454 సెంటర్లలో ఆదివారం పరీక్ష రాయనున్నారు. ఈ సారి విద్యార్థులతో పాటు

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పటిష్ఠ చర్యలు చేపట్టింది. రేపు (ఆదివారం, జూన్ 21) జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ కోసం శనివారం

టాలీవుడ్లో మరోసారి రీ రిలీజ్ ట్రెండ్ జోరందుకుంది. గత కొంతకాలంగా స్టార్ హీరోల పాత సూపర్ హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నారు మూవీ మేకర్స్. గతంలో తమ అభిమాన

సిద్దిపేట జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి కన్న కుమారుడినే కడతేర్చిందో కసాయి తల్లి. ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి తన రెండేళ్ల

దేశవ్యాప్తంగా ఇప్పటికే తీవ్ర దుమారం రేపుతున్న ‘నీట్’ ఎగ్జామ్స్ వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరోసారి తీవ్ర విమర్శలపాలైంది. రీ-ఎగ్జామ్ నిర్వహణలో ఎన్టీఏ చేసిన ఒక వింతైన ఘోర తప్పిదం

NEET Student Suicide: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ‘నీట్’ (NEET) పరీక్ష వివాదాలు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పరీక్షల రద్దు, పేపర్ లీకేజీ, రీ-ఎగ్జామ్ భయాల నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వాకం మరోసారి బయటపడింది. నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్లో నాగ్పూర్కు చెందిన విద్యార్థికి ఏకంగా యూఏఈలోని
తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు, ల్యాండ్ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా తొలి దశ భూముల రీ-సర్వే

నీట్ ఎగ్జామ్కి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఆదివారం పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. నీటిపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం కోర్ట్ కొట్టేసింది. నీట్ ఎగ్జామ్కి అన్ని అడ్డంకులు

FIFA World Cup 2026 : నాలుగేళ్లుగా ఫిఫా వరల్డ్ కప్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న భారతీయ ఫుట్బాల్ అభిమానులకు ఈసారి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ పెద్ద షాక్ ఇచ్చింది. టోర్నమెంట్ డిజిటల్

వడ్డే నవీన్ ఈ పేరు వినగానే అందరికి పెళ్లి, మనసిచ్చిచూడు, చాలా బాగుంది లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు గుర్తొస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరైన ఈ కథానాయకుడు చాలా కాలం విరామం తరువాత 'ట్రాన్స్ఫర్

Delhi Capitals New Captain: ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు సరికొత్త షాక్ తగిలింది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రాబోయే సీజన్ కోసం ఒక పెను మార్పునకు శ్రీకారం చుట్టింది

ఐపీఎల్-2027 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సమూల మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లుగా అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు తమ జట్టు

ఫోటో వివాదంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ట్రంప్ మాటలన్నీ పచ్చి అబద్ధాలన్న మెలోని. అమెరికా పర్యటనను రద్దుచేసుకున్న ఇటలీ మంత్రి. Trump Meloni Spat: ఇటీవల జరిగిన జీ7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు

జూన్ 21న నిర్వహించనున్న నీట్-యూజీ రీ-టెస్టుకు సంబంధించిన ప్రశ్నపత్రం బయటకు వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. వీడియోలో "పేపర్-బి" అని రాసి ఉన్న బుక్లెట్ను తెరిచినట్లు కనిపించడంతో

నీట్ పేపర్ లీక్ వీడియో నకిలీది. షెడ్యూల్ ప్రకారమే రీ-నీట్ పరీక్ష జరుగుతుంది. తప్పుడు వార్తలు నమ్మవద్దని పీఐబీ విజ్ఞప్తి. NEET Re Exam 2026: నీట్-యూజీ రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న విషయం తెలిసిందే

దిల్లీ: జూన్ 21న జరగనున్న నీట్-యూజీ రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టతనిచ్చింది. ఎలాంటి పేపర్ లీక్

ఒకప్పుడు మంచి లవ్ స్టోరీస్, ఫ్యామిలీ చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్నాడు వడ్డే నవీన్. ఇరవై ఏళ్ల క్రితం స్టార్ హీరోగా రాణించాడు. మంచి ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలతో ఆయన