
Maruti Grand Vitara CNG EMI: మారుతీ గ్రాండ్ విటారా సీఎన్జీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.48లక్షల నుంచి ప్రారంభమై రూ. 15.62లక్షల షోరూమ్ వరకు ఉంటుంది. ఈ కారు కొనాలంటే ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి. నెలలవారీ


Maruti Grand Vitara CNG EMI: మారుతీ గ్రాండ్ విటారా సీఎన్జీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.48లక్షల నుంచి ప్రారంభమై రూ. 15.62లక్షల షోరూమ్ వరకు ఉంటుంది. ఈ కారు కొనాలంటే ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి. నెలలవారీ
తమలపాకును నెయ్యితో కలిపి ఎప్పుడైన ప్రయత్నించారా? మన అమ్మమ్మలు, నానమ్మలు నెయ్యి తయారు చేసేటప్పుడు ఒక చిన్న తమలపాకు వేసి కాయడం మనం చూసే ఉంటాం. దీని వల్ల నెయ్యికి అద్భతమైన సువాసన లభిస్తుంది. అంతే

హిమాలయాల్లో ఓ పవిత్రమైన సరస్సు ఉంది. దాని అడుగు భాగంలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అపారమైన బంగారు, వెండి ఆభరణాలున్నాయంటే మీరు నమ్ముతారా? ఆధ్యాత్మికతకు ఆలవాళంగా ఉన్న ఆ సరస్సులో.. నాగుపాము పడగను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు గంటలలో పలు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో

ఒక పారిశ్రామిక వేత్త అత్యంత అధిక బరువుతో నరకం చూశాడు. బరువు తగ్గేందుకు ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. చివరికి ఒక రోజు తీవ్ర అనారోగ్యం పాలవ్వడమే మేల్కోలుపుగా మారి..అతడి వెయిట్లాస్ పరివర్తను నాంది

చిరంజీవి-బాబీ కాంబోలో తెరకెక్కుతున్న ‘మెగా 158’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 'వాల్తేరు వీరయ్య' తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం

సంప్రదాయ మోటార్సైకిళ్లకు పెట్టింది పేరైన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 'ఫ్లయింగ్ ఫ్లీ C6' పేరుతో కొత్త మోడల్ను తీసుకొచ్చింది. జూన్ 19 నుంచి బెంగళూరులో

భారత కార్ మార్కెట్లో రీసేల్ వ్యాల్యూలో టయోటా కార్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి వాటిలో ఇన్నోవా క్రిస్టానే టాప్. 5 ఏళ్లు వాడిన తర్వాత కూడా దీనికి దాని అసలు ధరలో 75 శాతం నుంచి 80 శాతం ధరకు

ఒక చిన్న గోల్డ్ బిళ్లలో సింగిల్ స్టోన్ రూబీ పొదిగి పాపిటబిళ్ల ఇది. చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. ఈ డిజైన్ సింపుల్ సూట్స్, చీరలు, ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులతో ఈజీగా సెట్ అవుతుంది. పూల నుంచి స్ఫూర్తి

కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు దీని ప్రభావం స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, గేమింగ్ కన్సోళ్లు వంటి ఎలక్ట్రానిక్

కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల కష్టాలు, పనివిధానం గురించి ఇప్పటికే అనేక అంశాలు చర్చనీయాంశమైనాయి. ఉద్యోగుల వర్క్ కల్చర్, ఒత్తిడిపై అనేక కథనాలు చాలానూ చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక వివాదాస్పద ఆఫీస్

రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతూ, ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివిధ సంఘటనలకు

ఈ డిజైన్ చూడటానికి సింపుల్ గా అనిపించినా… చాలా గ్లామరస్ గా కనిపిస్తారు.బ్యాక్ డిజైన్ డోరీ క్రిస్ క్రాస్ డిజైన్ లో ఉంటుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ తో కుట్టిస్తే చాలా బాగుంటుంది ఇది మోడ్రన్, ట్రెడిషనల్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల పెంపు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం (8th Pay Commission) సిఫార్సులు అమలుల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి. బేసిక్ శాలరీ నుంచి

ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాశారు... దానికి అంత కంగారు పడాలా?" ఇలా మన నిత్య జీవితంలో, ముఖ్యంగా ఊర్లలో లేదా సినిమాల్లో ఈ మాటను మనం చాలాసార్లు వినే ఉంటాం. అసలింతకు ఈ ఆకాశరామన్న అనే పేరు ఎలా వచ్చింది?

పిల్లలు అడిగిన ప్రతిదాన్ని వెంటనే కొనిపెట్టడం లేదా వారి ప్రతి కోరికను తీర్చడం ప్రేమకు గుర్తుగా చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటు మంచిది కాదు. పిల్లల ప్రతి

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, సూపర్స్టార్ విజయ్ దళపతి ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు నటుడిగా అలరించిన ఆయన.. ఇప్పుడు తన రాజకీయ కార్యకలాపాలకే కాకుండా తన విలక్షణమైన శైలికి కూడా వార్తల్లో

అధిపతిగా పీఅండ్ఎల్ విభాగం ఐజీ రవిప్రకాశ్ సభ్యులుగా అల్లూరి, బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లాల ఎస్పీలు వెనువెంటనే విచారణ ప్రారంభం విజయవాడ పోలీసుల నుంచి దస్త్రాల స్వాధీనం అర్ధరాత్రి వరకు ఫోరెన్సిక్

తెలుగు జాతికి మహాభారతాన్ని అందించిన నన్నయ, తిక్కన, ఎర్రనల సరసన మనం గర్వంగా చెప్పుకునే కవిసార్వభౌముడు శ్రీనాథుడు. ఆయన కవిత్వంలో తెలుగుతనం, జీవనంలో తెలుగుజనం ప్రతిబింబించాయి. అటువంటి మహనీయుడైన
%20(1).webp)
భారతీయ స్టాక్ మార్కెట్లో ఎస్ఎమ్ఈ (SME) ఐపీఓల హవా కొనసాగుతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ప్రముఖ ఎత్నిక్ వేర్ ఫ్యాషన్ బ్రాండ్ రియాసత్ లైఫ్స్టైల్ లిమిటెడ్ (Riyaasat Lifestyle Limited) తన
Delhi Smart Streetlight Project : ప్రజా మౌలిక సదుపాయాల కల్పనలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ఢిల్లీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని నగరంలోని వీధి

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కొత్తగా ‘గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్’ని ప్రవేశపెట్టింది. దీని కింద 555 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై వార్షికంగా 7.40 శాతం వరకు వడ్డీ

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది

వెండి ముక్కుపుడకలు ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్లో భాగమయ్యాయి. వీటి రస్టిక్ బోహో లుక్ ఏ డ్రెస్సుకైనా ప్రత్యేక ఆకర్షణ ఇస్తుంది. ఇవి లైట్ వెయిట్ లో వస్తాయి. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి. మీకు ముక్కుకి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) వెంకన్న దుర్మరణం చెందిన ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ఘోర

ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ (Jagan) ఐదేళ్లలో అన్నీ తప్పుడు బటన్లు నొక్కారని, చంద్రబాబు (Chandrababu)ను అక్రమంగా అరెస్టు చేసి అతి పెద్ద తప్పు చేశారని, అందుకే ప్రజల ఆగ్రహానికి గురయ్యారని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) మండిపడ్డాడరు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ (Bhashyam Praveen) చేపట్టిన 100 రోజులు వంద గ్రామాలు ముగింపు కార్యక్రమం, కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభను పల్నాడు జిల్లా అమరావతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడే కోలుకుంటోందని, రెండేళ్లలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. ఎంత అభివృద్ధి చేశామో పుస్తకాలు వేసి చూపిస్తున్నామని, దీనిపై ఎవరైనా చర్చకు వచ్చినా సిద్ధమేనని అన్నారు. గొడ్డలి పార్టీకి గంజాయి, హత్యలే తెలుసన్నారు. మరో 30 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు. నియోజకవర్గ పరిధిలో 100 గ్రామాల్లో 100 రోజులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ను రామ్మోహన్ నాయుడు అభినందించారు
బీపీ ఎక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్, గుండె లయ తప్పడం వంటి సమస్యలు వస్తాయని డాక్టర్ సంజయ్ భట్, కార్డియాలజీ, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్

పర్యావరణ పరిరక్షణలో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసే ఓ చారిత్రాత్మక నిర్ణయం వెలువడింది. కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్లో ఉన్న టెరాస్-వౌడ్రూయిల్ అనే చిన్న పట్టణం, చెట్లను ప్రాణం ఉన్న

సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ మనల్ని కంట్రోల్ చేయాలని ఎంత స్కెచ్ వేసినా.. భారత్ మాత్రం తన రక్షణ సామర్థ్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూనే పోతోంది. తాజాగా భారత సాయుధ దళాల అమ్ములపొదిని మరింత పటిష్టం చేసేలా

నేడు (జూన్ 22, సోమవారం) కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ పుట్టినరోజు. ఇప్పటివరకు ఆయన 51 పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు... కానీ ఇవాళ జరుపుకునే 52వ భర్త్ డే ఆయనకే

జూన్ 21న కోల్కతాలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు కొత్త యుద్ధనౌకలను ప్రారంభించారు. భారత నౌకాదళ శక్తిని, దేశ భద్రతను పెంచే దిశగా ఇది ఒక చారిత్రాత్మక అడుగు. ఈ కార్యక్రమంలో దూనగిరి, సంశోధక్, అగ్రయ్ నౌకలు

ప్రపంచం ఎంత వేగంగా మారుతోందో అంతే వేగంగా ప్రయాణికులు స్మార్ట్ అవుతున్నారు. నిత్యం కొత్త కొత్త పరికరాలు, సాంకేతికను వాడుతున్నారు. మీరు కూడా స్మార్ట్ ట్రావెలర్ అవ్వాలంటే ఈ 5 పరికరాల గురించి

ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి ఆయువుపట్టు వంటి ఖతార్ రస్ లఫాన్ క్షేత్రంలో బర్జాన్ ప్లాంట్లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 54 మంది గాయపడగా.. 18 జాడ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

చాణక్య నీతి: ఈ నాలుగు విషయాల్లో గర్వం.. మీ జీవితాన్నే నాశనం చేస్తుందిచాణక్య నీతి: ఈ నాలుగు విషయాల్లో గర్వం.. మీ జీవితాన్నే నాశనం చేస్తుంది Samatha 22 June 2026 ఆ చార్య చాణక్యుడు తన కాలంలో గొప్ప
స్విట్జర్లాండ్లోని బుర్గెన్స్టాక్ రిసార్ట్స్లో అమెరికా - ఇరాన్ మధ్య తొలి విడత ఉన్నత స్థాయి చర్చలు ముగిశాయి. వంద రోజులకు పైగా సాగిన భీకర యుద్ధం తర్వాత శాంతి ఒప్పందం కుదరడం, ఆ వెంటనే చర్చలు

సోషల్ మీడియాలో చూసి ఇళ్లను అందంగా అలంకరించుకునే ట్రెండ్కు నెమ్మదిగా కాలం చెల్లుతోంది. ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో కనిపించే "ఫాస్ట్ ఇంటీరియర్స్" స్థానంలో ఇప్పుడు "స్లో ఇంటీరియర్స్" అనే కొత్త

ఉసిరి జ్యూస్ తో వెలకట్టలేనన్ని ప్రయోజనాలు!ఉసిరి జ్యూస్ తో వెలకట్టలేనన్ని ప్రయోజనాలు! Samatha 21 June 2026 ఉసిరి కాయ రసం ఆరోగ్యానికి చాలా మంచిది. సీజన్తో పని లేకుండా దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన

నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని, దీని వల్ల మానసిక ప్రశాంతం లభిస్తుందని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆదివారం జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ

ఎప్రిలియా ఇండియా.. టుయోనో 457 స్పెషల్ ఎడిషన్ను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీని ధర రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కోసం ఎంపిక చేసిన షోరూమ్లలో బుకింగ్లు ప్రారంభమయ్యాయి. కొత్త ఎప్రిలియా

దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్తో పాటు టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమా 'బాహుబలి'. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రెండు పార్ట్ రిలీజైంది. దాంతో ఈ ఫ్రాంచైజీ సంగతి అక్కడితో అయిపోయిందని అంతా అనుకున్నారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ఈ సంవత్సరం జూన్ నెలలో 29న పౌర్ణమి రానున్నది. ఇది సోమవారం రాబోతుంది. అయితే ఈ రోజు గ్రహాల కలయిక వలన అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయంట. అందువలన ఇది చాలా శుభప్రదమైనది అంటున్నారు పండితులు. అంతే కాకుండా

పెళ్లయ్యాక కూడా భార్య భర్తలు వ్యక్తిగత సుఖాల కోసం ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇండియా 'సీక్రెట్ ఎఫైర్' లిస్ట్లో టాప్ స్థానంలో నిలిచింది. రహస్య డేటింగ్ కోసం 'యాష్లే మాడిసన్' యాప్ ను వాడుతూ
Swiggy Share Price: మిడ్ క్యాప్ కేటగిరిలోని ఫుడ్ డెలివరీ సెక్టార్ కంపెనీ స్విగ్గీ లిమిటెడ్ ( Swiggy Limited ) షేర్ భారీ నష్టాలని మిగిల్చింది. ఈ కంపెనీ షేర్ ఆల్ టైమ్ హై స్థాయి నుంచి రూ. 617.30 మార్క్

ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% స్థానిక రిజర్వేషన్. రాష్ట్రంలో 6 జోన్లు, 2 మల్టీజోన్లు. స్థానికతకు 4 ఏళ్ల నివాస నిబంధన. GO 45: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న

మిజోరం రాష్ట్రం భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న అద్భుతమైన ప్రదేశం. పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, లోయలు మరియు స్వచ్ఛమైన వాతావరణంతో ఇక్కడి ప్రకృతి ప్రయాణికులను ఆకర్షిస్తుంది. కానీ మిజోరం గురించి

ట్రై నేషన్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఏ టీమ్ బౌలర్లపై మిసైల్లా విరుచుకుపడ్డాడు. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ హై వోల్టేజ్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్