
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రాంచరణ్ పడ్డ కష్టానికి, అతడి నటనకు పెద్ది చిత్రంతో తగిన గుర్తింపు లభించింది. రాంచరణ్ ఈ చిత్రంలో నట


మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రాంచరణ్ పడ్డ కష్టానికి, అతడి నటనకు పెద్ది చిత్రంతో తగిన గుర్తింపు లభించింది. రాంచరణ్ ఈ చిత్రంలో నట

ఫామ్హౌస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి.. స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని నిర్వహించిన గెట్-టుగెదర్ పార్టీ విషాదాంతంగా మారింది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులోని ఓ ఫామ్హౌస్లో జరిగిన పార్టీలో మంచిర్యాల జిల్లాకు చెందిన గండ్ల రాము (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కలిసి ఫామ్ హౌస్లో గెట్-టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాము కూడా హాజరయ్యారు.అర్థరాత్రి వరకు అందరూ కలిసి ఎంజాయ్ చేశారు. అయితే రాము అకస్మాత్తుగా కుప్ప కూలి కింద పడిపోయాడు. అందరూ రాము వద్దకు వెళ్లి చూడగా అప్పటికే అతను మృతి చెందాడు. రాము మృతి చెందడంతో అక్కడున్న వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదే హాన్ని పోస్టుమార్టం ప్రభు త్వాసుపత్రికి తరలించారు. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసిన మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన సమయంలో ఫామ్ హౌస్లో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడి మరణానికి అసలు కారణం ఏమిటి? ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక మరేదైనా కోణం ఉందా? అన్న విషయాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే యువకుడి మరణానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలి పారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది
భారతీయుల్ని అమెరికా పదే పదే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నుంచి అమెరికాలో ఉండే విదేశీయుల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వీసా ఆంక్షల్ని కఠినతరం
నిరుద్యోగ యువత అమాయకత్వాన్ని, ఐటీ ఉద్యోగుల అత్యాశను ఆసరాగా చేసుకుని మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలు సరికొత్త రూపాల్లో కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి

ఫిఫా ప్రపంచ కప్ 2026లో స్కాట్లాండ్ జట్టు బోణీ కొట్టింది. 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ కప్లో విజయాన్ని సాధించింది. శనివారం హైతీపై జరిగిన మ్యాచ్లో 1-0 తేడాతో గెలిచింది. ఇంటర్నెట్

ఇంటర్నెట్ డెస్క్: ఫిపా ప్రపంచ కప్ 2026లో ఒక్కో మ్యాచ్ ఫలితం ఒక్కో రికార్డు నమోదు చేసేలా ఉంది. విజయాల కోసం ఎదురు చూస్తున్న జట్లు ఆ లోటును తీర్చుకుంటున్నాయి. తాజాగా ఫుట్బాల్ ప్రపంచ కప్లో

శనివారం ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్ 25 ఓవర్లకే కుదించినా.. ఫ్యాన్స్కు మాత్రం కావాల్సినంత వినోదం అయితే లభించింది. శుబ్మన్ గిల్
ఒమాన్ ప్రాంతంలో హార్మూజ్ జలసంధిలో భారతీయులున్న నౌకలను అమెరికా టార్గెట్ చేసిన విషయం తెలిసింది. వరుసగా మూడు నౌకలపై దాడి చేయగా.. అందులో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై అమెరికా

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ బి పోరులో శనివారం నరాలు తెగే ఉత్కంఠ భరిత మ్యాచ్ నమోదు అయ్యింది. బలమైన స్విట్జర్లాండ్ జట్టును పసికూన ఖతార్ ధీటుగా ఎదుర్కొంది. దీంతో మ్యాచ్ను 1-1 తో

తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కళగం, ప్రతిపక్షం డీఎంకే మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. చెన్నైలోని అన్నా అరివాలయంలో శనివారం జరిగిన డీఎంకే మహిళా విభాగం లోక్సభ కార్యకర్తల సన్నాహక

ధర్మశాలలో శనివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా అదరగొట్టింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోని మొదటి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ

టాలీవుడ్లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. వీరిద్దరి కాంబోలో మొదటి సారి భారీ ఎత్తున 'ఆదర్శ కుటుంబం హౌస్ నం

ధర్మశాల: అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. గిల్ 84*

సినిమా ఇండస్ట్రీలో గెలుపోటములు సహజం, కానీ ఈ మధ్యకాలంలో పరాజయాలు వస్తే చాలు నటీనటులపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా గత కొంతకాలంగా ఇలాంటి

అఫ్గానిస్థాన్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. గిల్ 52*, ఇషాన్ కిషన్ 32* క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ 16 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. 12

Topcos :2026 జనవరిలో చెన్నైలో అన్ని సౌత్ టీవీ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కలిసి ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేశారు. తాజాగా నాలుగు రాష్ట్రాలకు

భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (102) విధ్వంసక సెంచరీతో చెలరేగినా, భారత బౌలర్లు సమష్టిగా రాణించి ఆఫ్ఘన్

భారత్తో ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ముగిసింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్.. 24.5 ఓవర్లలో 194 పరుగులకు

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను

IND vs AFG : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ధర్మశాల వేదికగా ఎట్టకేలకు ప్రారంభమైంది. నిన్నటి రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వల్ల మ్యాచ్ జరగడంపై
Thane Matrimonial Fraud Arrest : పెళ్లి పేరుతో అమాయక, నిస్సహాయ మహిళలను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు కాజేస్తున్న ఒక అంతర్రాష్ట్ర కేటుగాడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మ్యాట్రిమోనియల్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీప్లెక్స్ థియేటర్ల ముఖచిత్రం వేగంగా మారుతోంది. కేవలం భారీ బడ్జెట్, అగ్ర హీరోల పెద్ద సినిమాలపైనే ఆధారపడకుండా నిరంతరం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు మల్టీప్లెక్స్

భారత్లో అశాంతిని రేకెత్తించేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డి-కంపెనీ మరో భారీ కుట్రకు తెరలేపినట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. దేశవ్యాప్తంగా వరుసగా 'టార్గెట్ కిల్లింగ్స్'

ఇరాన్ తో జరుగుతున్న యుద్దంలో అమెరికాకు భారత్ (India) టార్గెట్ గా మారుతోంది. హార్ముజ్ జలసంధిలో భారతీయులున్న నౌకల్ని గతంలో వదిలేసిన అమెరికా.. ఇప్పుడు మాత్రం వరుసగా దాడులకు దిగుతోంది. తాజాగా జరిగిన

విశాఖపట్టణంలో డేటా సెంటర్ల కోసం ఏపీ ప్రభుత్వం 15 గిగావాట్ల విద్యుత్ ప్రణాళికను రూపొందించింది. 2036-37 నాటికి ఈ డిమాండ్ చేరుకుంటుందని అంచనా. గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమైన వంటకం. పండుగలు, కుటుంబ వేడుకలు, స్నేహితుల గెట్టుగెదర్లు ఏవైనా బిర్యానీ ఉంటే ఆ సందడే వేరు. అయితే ఇంట్లో బిర్యానీ తయారు
.webp)
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా 2028 లక్ష్యంగా బీజేపీ వేస్తున్న అడుగులు, వ్యూహాలు భారతీయ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేలా ఉన్నాయి

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఢిల్లీలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటనకు తామే బాధ్యులమని ఈ గ్యాంగ్ సంచలన ప్రకటన చేసింది. ప్రముఖ గాయకుడు గురు రంధావా, బాలీవుడ్ నటుడు

భారత క్రీడా మంత్రిత్వ శాఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుల కోసం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS) లో చేరే వయస్సును 17 నుండి 13కి తగ్గించింది

హైదరాబాద్, జూన్ 10: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా చోటుచేసుకున్న ఇంటి చోరీల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న ఓ యువకుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి భారీ

వినోదాత్మక చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి '6 టీన్స్' మూవీతో కెరీర్ ప్రారంభించారు. తన తొలి చిత్రం రూ. 35 లక్షల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటే, రూ. 3.5 కోట్ల షేర్ వచ్చిందని చెబుతున్నారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) లను పూర్తి స్థాయి స్క్రూటినీకి ఎంపిక చేసేందుకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు ప్రధానంగా

Anil Ravipudi: టాలీవుడ్ ‘హిట్ మెషిన్’, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి క్రేజీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 18న తన కొత్త చిత్రం ఘనంగా స్టార్ట్

టార్గెట్లు, కంపెనీ పాలసీల పేరుతో ఉద్యోగులను యంత్రాల్లా చూసే నేటి కార్పొరేట్ ప్రపంచంలో మానవత్వాన్ని చాటిన ఒక బాస్ కథ ఇప్పుడు ఇంటర్నెట్లో కోట్ల మంది హృదయాలను తాకుతోంది. వ్యాపారవేత్త అంకిత్ పాండే

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు. ఎలాంటి ప్రదేశంలోనైనా రెప్పపాటులో తమ టార్గెట్ను కంప్లీట్ చేసేస్తున్నారు. ఇటీవల కాలంలో బైకు

ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత్ ఎ, శ్రీలంక ఎ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత యువ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 277

శ్రీలంక-ఎ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత్-ఎ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (101) శతకంతో చెలరేగాడు. కెప్టెన్ తిలక్ వర్మ

హైదరాబాద్ నగరంలో బడా బాబులను టార్గెట్గా చేసుకొని నేపాలి వాళ్లు గృహ సహాయకులుగా చేరి దోపిడీకి పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో నేపాలి వాళ్లు పనిచేస్తూ అధికారి

అత్యంత చౌకైన శాంసంగ్ S26 సిరీస్ వచ్చేస్తోంది గెలాక్సీ S26 సిరీస్లో ఇప్పటికే మూడు మోడళ్లు లాంచ్ శాంసంగ్ గెలాక్సీ S25 FEతో పోలిస్తే మరెన్నో అప్గ్రేడ్లు Samsung Galaxy S26 FE : శాంసంగ్ లవర్స్ గెట్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ సామాజిక మాధ్యమాల్లో సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. గిరిజన సంక్షేమం, స్థానిక పాలనకు సంబంధించిన కీలక

రామ్ చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి..రికార్డును సృష్టించింది. మరోవైపు అదే స్థాయిలో పెద్దిపై

Prabhas Fauzi:భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత భారీ క్రేజ్ ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఆయన కొత్త సినిమా ప్రకటించినా, పోస్టర్ విడుదల చేసినా, టీజర్ వచ్చినా అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి

సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ నటుడు రాహుల్ రామకృష్ణ ట్వీట్లు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ మరియు సినీ వర్గాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ అటవీ
విజయవాడ సెంటర్గా కేశినేని బ్రదర్స్ మధ్య మరోసారి వార్ మరింత ముదురుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి టార్గెట్ చేశారు. తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని

లెబనాన్ను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్పై ఇరాన్ మరోసారి మిసైళ్లను ప్రయోగించింది. వీటిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. ఇంటర్నెట్
ఏపీలో రాజ్యసభ సీట్ల కేటాయింపు టీడీపీలో అసంతృప్తికి కారణమవుతోంది. ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలలో మూడు టీడీపీ, ఒకటి జనసేన పంచుకున్నాయి. జనసేన నుంచి లింగమనేని రమేష్, టీడీపీ నుంచి చింతకాయల

Hema Latha:టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆమె పేరు వినిపించడంతో

జల్సాల కోసం అన్నదాతల పొట్టకొడుతూ, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం టార్గెట్ చేసుకుని కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పరకాల ఏసీపీ సతీష్ బాబు తెలిపిన వివరాల