
ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ’19వ ఆటా మహాసభలు, యువ సదస్సు’ జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ


ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ’19వ ఆటా మహాసభలు, యువ సదస్సు’ జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక భారీ రీఫైనాన్సింగ్ ఒప్పందాన్ని చేసుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు ₹13,600 కోట్ల భారీ రుణ సౌకర్యం రాష్ట్రానికి అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, L&T మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా ఈ ప్రక్రియ జరిగింది. ఈ రుణం 20 ఏళ్ల సుదీర్ఘ కాల వ్యవధితో పాటు కేవలం 4% చుట్టుపక్కల తక్కువ వడ్డీ రేటుతో లభించనుంది. పాత రుణాలను రీఫైనాన్స్ చేసి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మే 25, నాడు ఢిల్లీలో IRFC CMD మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణ రావు సమక్షంలో ఈ అధికారిక ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. IRFC రుణ బదిలీ ప్రక్రియ పూర్తి చేయడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, దీనికి కిషన్ రెడ్డే ప్రధాన కారణమని ఆరోపించారు. డాక్యుమెంట్ల ఫీజు కింద ₹84 కోట్లు, ఈక్విటీ కింద ₹1,400 కోట్లు చెల్లించినా కేంద్రం లోన్ బదిలీని నిలిపివేసిందని మండిపడ్డారు. మే 21న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన కిషన్ రెడ్డి, ఈ రుణ బదిలీ ప్రక్రియను పూర్తిగా అడ్డుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయ స్థానం దెబ్బతింటుందనే భయంతో కేంద్ర నాయకులపై కిషన్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ రుణం ఎందుకు ఆలస్యమవుతుందో కిషన్ రెడ్డి స్పష్టం చేయాలని, లేదంటే ఎన్ఓసీ ఇచ్చి వేరే మార్గాలు చూసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డిపై గౌరవం ఉందని, ప్రభుత్వాల మధ్య

జూన్ చివరలో జరగనున్న యూనియన్ కేబినెట్ రీషఫుల్లో తెలుగుదేశం పార్టీకి మరిన్ని అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు నుంచి ఎంపీగా గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి కేంద్ర మంత్రి

హైదరాబాద్ను విశ్వనగరం అని చెప్పుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. హైదారాబాద్, జూన్ 15: హైదరాబాద్ను విశ్వనగరం అని

మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)పై తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత (Kavitha) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ హరీశ్ రూ.40లక్షల టన్నుల బొగ్గు

Kavitha Boggubayi Yatra: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బొగ్గుబాయి యాత్రలో భాగంగా సోమవారం మంచిర్యాలలో

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2026 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రత్యక్ష నియామక పథకం కింద వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని 98 విభిన్న పోస్టులకు గాను

మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీశ్ రూ.40లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని అంటున్నారని, సరైన సమాచారం లేకుండానే కోల్ బెల్ట్లో

CBN Singapore Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు అక్కడి తెలుగువారు, ఎన్నారైలు (NRIs)

Kishan Reddy at Srisailam: అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబా దేవి, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రానికి కేంద్ర బొగ్గు

తమిళనాడులో గత ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలు అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు చిన్న పార్టీల్ని సైతం కకావికలు చేస్తున్నాయి. ముఖ్యంగా తమ రాజకీయాన్ని మార్చుకోవాల్సిన అవసరం సృష్టిస్తున్నాయి. ఈ

దేశ ఐటీ రాజధాని బెంగళూరు నడిబొడ్డున ఒక ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా వీధుల్లోకి వచ్చి సామాన్యురాలిలా చీపురుపట్టారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్లోని అంబర్ పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో

దేశ విద్యా రంగాన్ని కుదిపేస్తున్న నీట్ (NEET-UG) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన దేశవ్యాప్త నిరసన జ్వాలలు భాగ్యనగరానికి తాకాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర

సెంట్రల్ సెక్రటేరియట్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణ వ్యయాలను కేంద్రం ఖరారు చేయడంతో రాజధాని అవినీతి బట్టబయలు చదరపు అడుగుకు రూ.3,393 లేనన్న మంత్రి నారాయణ గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్స్

Bandi Sanjay | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
.webp)
సమాజ సేవే పరమావధిగా భావిస్తూ సిపిఐ నాయకుడు నారాయణ, ఆయన సతీమణి తమ ఆస్తి మొత్తం వద్ధాశ్రమాల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. జీవితాంతం కష్టపడి సంపా దించిన తమ మొత్తం ఆస్తిని

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వచ్ఛ పాఠశాల కార్యకర్తగా మారారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను స్వచ్ఛ పాఠశాల పేరుతో

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
.webp)
ఢిల్లీ పర్యటనలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత మేర

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణపై ఢిల్లీలో కీలక అడుగు వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్

Hyderabad Metro Phase-2 : తెలంగాణ రాజధాని, విశ్వనగరం హైదరాబాద్లో ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతికి సంబంధించిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్కు ఆమోదం లభించింది. సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (CGGPOA)

భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారని, దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును బద్దలు కొట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్

Amaravati Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, అమరావతిలో రూ.2,500 కోట్ల

ఈ విధానంతో ఏపీలో పౌరసరఫరాల బియ్యం పకడ్బందీగా సరఫరా మోదీ మార్గదర్శనం.. చంద్రబాబు విజన్తో అమరావతి నిర్మాణం వారిద్దరూ ‘చూద్దాంలే.. చేద్దాంలే’ అనే ధోరణితో ఉండరు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై, కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో

Oil Price : దేశంలో సామాన్యుడిపై భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల సంకేతాలు ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు ఎక్కువ కాలం పాటు గరిష్ట

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

కశ్మీర్-లద్దాఖ్లో రక్షణ, రవాణా, పర్యాటకానికి కీలకం 13.15 కి.మీ.పొడవుతో నిర్మించిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ నేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈనాడు, హైదరాబాద్: నిత్యం దట్టమైన
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పెద్ది’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సోమవారం సాయంత్రం సంభవించిన లాడిల్ పేలుడు ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు

వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన అత్యంత దురదృష్టకరమైనదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సోమవారం సాయంత్రం భీమవరంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర

నవభారత నిర్మాణంలో బొగ్గు రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ

తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఆ పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు

ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)సవాల్ విసిరారు. ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరన్నారు. పొలిమేరకు

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు

ఉప్పల్ భగాయత్ వేదికగా జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లక్ష్యంగా ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్ మెట్రో

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితులు.. ఈ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంధన ధరలపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా

హైదరాబాద్: భాగ్యనగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు (RRR) వంటి నగర ప్రతిష్టాత్మక ప్రగతి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావాలనే అడ్డుకుంటున్నారని

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జూన్ 15వ తేదీ తర్వాత

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పటికీ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పట్టిన గతే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అబద్ధపు హామీలు, అసమర్థ పాలనతో ప్రజాగ్రహానికి

హైదరాబాద్: ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్ధమేనని సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరన్నారు. పొలిమేరకు రాకుండా తనను ఆపేవారు

ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్ధమేనని సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని వ్యాఖ్యానించారు. పొలిమేరకు రాకుండా తనను ఆపేవారు

సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అడ్డుకుంటామన్న వ్యాఖ్యలను ఖండించిన ఆయన, బీజేపీ నాయకులపై

మార్కాపురం జిల్లా కనిగిరిలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని సూచించారు. మార్కాపురం, జూన్ 6: కనిగిరిలో అంబేద్కర్