
ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్ తో కలిసి ఐదు నెలలుగా చేస్తున్న యుద్దం ఎప్పుడు, ఎలా ముగించాలో తెలియక మథన పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రోజుకో మాట మాట్లాడుతూ గందరగోళాన్ని


ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్ తో కలిసి ఐదు నెలలుగా చేస్తున్న యుద్దం ఎప్పుడు, ఎలా ముగించాలో తెలియక మథన పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రోజుకో మాట మాట్లాడుతూ గందరగోళాన్ని

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా గొప్ప ఘనత సాధించామని మురిసిపోతున్న పాకిస్ఖాన్ దేశానికి ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ముందు ఉంచిన

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించే దిశగా సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధ వాతావరణాన్ని ముగింపుకు తెస్తూ శాంతి ఒప్పందం

సుదీర్ఘ కాలంగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్న ఇరాన్ వివాదానికి ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (MOU) రూపుదిద్దుకుంటోంది. ఈ తాజా పరిణామాలపై ఇజ్రాయెల్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.

ట్రంప్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని మరోసారి తేలింది. అమెరికాతో ఇరాన్ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఇరాన్కు చెందిన సెమీ అధికారిక మీడియా ‘ఫార్స్ న్యూస్ ఏజెన్సీ’ తెలిపింది. టెహ్రాన్, జూన్ 12: ఇరాన్తో

ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడనున్నట్లు కన్పిస్తుంది. అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. దీంతో ఈ
ఇరాన్పై రాత్రికి రాత్రే బాంబుల వర్షం కురిపిస్తామని స్టేట్మెంట్ ఇచ్చిన గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లేటు ఫిరాయించారు. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఈ వారంలోనే కుదిరే అవకాశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధాలపై ఇరాన్ రాజీకి వచ్చినట్లు చెప్పారు. భవిష్యత్లో అణ్వాయుధాల తయారీకి దూరంగా ఉండేందుకు అంగీకరించిందని తెలిపారు. దీనికి సంబంధించి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధం గురించి మరోసారి స్పందించారు. గురువారం ఆయన ఓవల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్తో గొప్ప డీల్ కుదిరిందని చెప్పారు. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ గురువారం కూడా కొనసాగింది. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో శత్రువును అన్నిరకాలుగా కుంగదీసి కాళ్లబేరానికి తెచ్చుకొనేందుకు ఇరు దేశాలు... ఇరాన్ నీటి శుద్ధి

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ గురువారం కూడా కొనసాగింది. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో శత్రువును అన్నిరకాలుగా కుంగదీసి... దుబాయి, జూన్ 11: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య సైనిక
డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండ్ కంట్రోల్ సెంటర్పై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులను చివరి నిమిషంలో రద్దు చేసి, దౌత్య చర్చలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇరాన్ నాయకులతో, ప్రపంచ దేశాలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు

US Attack Iran : అంతర్జాతీయ వేదికపై అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి అత్యంత

అమెరికాలోని పెంటగాన్ భవనం గురువారం లాక్ డౌన్ లోకి వెళ్లింది. భవనంలోని కొన్ని అంతస్తులను అధికారులు ఖాళీ చేయించారు. ఈ విషయాన్ని మీడియా సంస్థలు నివేదించాయి. భవనంలో పలు అంతస్తులు, కారిడార్లను
అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకలపై జరుగుతున్న వరుస దాడులపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల ఒమన్ తీరంలో పలావు జెండా కలిగిన MT

Indian Sailors Died In Oman: ఒమన్ తీరంలోని భారత జల్వీర్ నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇరాన్ చమురుపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ కు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి ఇరాన్ను కోలుకోలేని దెబ్బ తీస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ లోని

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 'ఈరోజు రాత్రి ఇరాన్పై చాలా తీవ్రంగా దాడి చేస్తాం' అని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్పై భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. ట్రూత్ సోషల్లో పోస్టు చేసిన ఆయన.. ఈ రోజు రాత్రి ఇరాన్పై అత్యంత తీవ్రంగా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. ఈ రాత్రి ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి

అమెరికా-ఇరాన్ మధ్య తిరిగి ఉద్రిక్తలు పురుడుపోసుకున్న వేళ హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరుదేశాలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో ఒమన్ తీరంలో వెళ్తున్న ఓ విదేశీ నౌకపై అమెరికా (US)

అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే సమయంలో లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడులతో పరిస్దితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్ధావరాలపైనా ఇరాన్ దాడుల్ని

Strait of Hormuz : పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు దాదాపు నియంత్రణ దాటిపోయాయి. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న దౌత్యపరమైన శాంతి చర్చలు పూర్తిగా విఫలమవుతున్న తరుణంలో, ఇరాన్ సైనిక కమాండ్
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌక దాడికి గురైంది. ఒమన్లోని షినాస్ పోర్టు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఒమన్లోని భారత రాయబార
%20(1)(1).webp)
అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య రోజురోజుకూ తీవ్రమవుతున్న సైనిక ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణకిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ

కువైట్ సిటీ: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న శత్రుత్వం గల్ఫ్ ప్రాంతాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. దీంతో కువైట్ దేశం తన గగనతలాన్ని అత్యవసరంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం

ఖతర్ దేశ భద్రత, దాని అపారమైన గ్యాస్ సంపదతో వచ్చే ఆదాయంపై ఇరాన్ దాడులు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం పెనుప్రభావం చూపుతున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం ఖతర్ యొక్క ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా
Donald Trump: అమెరికా మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ చర్చల ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా మాజీ అధ్యక్షుడు

ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్కు సంబంధించిన భౌగోళిక రాజకీయ పరిణామాలు ముడి చమురు సరఫరాపై ఆందోళనలు
అమెరికా సైనిక చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. హర్ముజ్ జలసంధి సమీపంలో ప్రమాదవశాత్తూ సముద్రంలో కూలిపోయిన ఆర్మీ అపాచీ హెలికాప్టర్ సిబ్బందిని ఒక మానవరహిత డ్రోన్ బోట్ సురక్షితంగా రక్షించింది

పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు దేశీయ సూచీలను వెనక్కి లాగాయి. ఇరాన్-అమెరికా పరస్పర దాడులు మొదలైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ

ఇంటర్నెట్డెస్క్: అమెరికా మిలిటరీకి చెందిన అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసినందుకు ఇరాన్పై అగ్రరాజ్యం ప్రతీకార దాడులకు దిగింది. దాంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఆ
భారత స్టాక్ మార్కెట్ రెండు రోజుల్లో 1,000 పాయింట్లకు పైగా పెరిగింది, సెన్సెక్స్ 74,535కు, నిఫ్టీ 23,410కు చేరాయి. ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు పెరిగినా, చమురు ధరలు తగ్గడం మార్కెట్లకు ఊరటనిచ్చింది

పశ్చిమాసియాలో మళ్లీ వాతావరణం వేడెక్కింది. ఇరాన్, ఇజ్రాయెల్ ఒకదానిపై మరొకటి సోమవారం తీవ్రంగా దాడులు చేసుకున్నాయి. డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడింది. అటు ఇరాన్లోని పలు నగరాలపై

America-Iran War : పశ్చిమాసియా మరియు గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు-ప్రతిదాడులు (war) తీవ్రరూపం దాల్చడంతో ఈ ప్రాంతం మరో భారీ యుద్ధం

US-Iran War : పశ్చిమాసియాలో అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. తమ భూభాగంపై అమెరికా జరుపుతున్న దాడులకు ఖచ్చితంగా, మరింత శక్తిమంతంగా బదులిస్తామని ఇరాన్

ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. హర్మూజ్ సమీపంలో అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనకు సంబంధించి ఇరాన్పై అమెరికా (USA) ప్రతీకార దాడులకు దిగింది. దీనికి టెహ్రాన్ కూడా గట్టిగా

హోర్ముజ్ జలసంధి సమీపంలో యూఎస్ ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్ను ఇరాన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్పై ప్రతీకార
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ ఒమన్ తీరంలో కూలిపోయింది. దీనికి ఇరానే కారణమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా

అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసినందుకు ప్రతీకారంగా అమెరికా బలగాలు ఇరాన్పై వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ దాడులు చాలా శక్తిమంతమైనవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

పశ్చిమాసియా సంక్షోభం తీవ్ర ఉద్రిక్తతల వైపు అడుగులేస్తోంది. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్మీ హెలికాప్టర్ ‘అపాచీ’ కూలిపోవడం.. దానిని ఇరాన్ కూల్చివేసిందంటూ అధ్యక్షుడు
ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియా ఘర్షణల వేళ.. ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. తమ దేశమే ఆ దాడి చేసిందని అమెరికా మిలిటరీ (United States military) వెల్లడించింది. ఇరాన్

Netanyahu- Bibi | ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్తో దౌత్యపరమైన శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఓ వైపు అమెరికా ప్రయత్నాలు చేస్తున్న వేళ.. లెబనాన్, బీరుట్లపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడడం అగ్రరాజ్యానికి

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆఖరిలో పీఎస్యూ బ్యాంక్, ఫైనాన్షియల్, ఆటో స్టాక్స్కు కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీలకు కలిసొచ్చింది. మరోవైపు ఇరాన్

సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కోలుకున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.35)

లెబనాన్ మరియు ఇరాన్లలో ఇటీవల జరిగిన దాడులు, కొనసాగుతున్న సంఘర్షణను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో డొనాల్డ్ ట్రంప్ (Trump) మరియు బెంజమిన్ నెతన్యాహుల మధ్య పెరుగుతున్న విభేదాలను బయటపెట్టాయి. ఇద్దరు నాయకులు

అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ హోర్ముజ్ జలసంధి సమీపంలో కూలింది. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఇరాన్ దాడితో కూలిందా లేక సాంకేతిక లోపమా అనేది తెలియరాలేదు

మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్, హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. గత రెండ్రోజులుగా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు క్షిపణులతో దాడులు చేసుకుంటున్న తరుణంలో హిజ్బుల్లా కూడా రంగంలోకి దిగింది

ఇరాన్-అమెరికా చర్చలు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో వీటిని ఎలాగైనా భగ్నం చేయాలని నిర్ణయించుకున్న ఇజ్రాయెల్ (israel) లెబనాన్ (Lebanon) పై వరుస దాడులకు దిగుతోంది. తాజాగా రాజధాని బీరుట్ సహా లెబనాన్...

అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన ప్రత్యక్ష ఘర్షణ వంద రోజులకు చేరుకుంది. జూన్ 7, 2026 నాటికి ఈ యుద్ధం ఎటువంటి స్పష్టమైన విజేతను తేల్చలేక పోయింది. యుద్ధ విరమణ చర్చలు నిలిచిపోవడం, హార్మూజ్ జలసంధి వద్ద...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా- ఇరాన్ ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. నాలుగు నెలలుగా సాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్...

ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా అమెరికా- ఇరాన్ మధ్య పోరుతో గల్ఫ్ దేశాలు నలిగిపోయాయి. యుద్ధం కారణంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీంతో గల్ఫ్ మిత్రదేశాల పునర్నిర్మాణానికి సాయం...

హర్మూజ్ జలసంధి ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. హర్మూజ్కు సమీపంలో ఇరాన్ డ్రోన్లను ప్రయోగించడంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశానికి చెందిన తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలే...

మూణ్నెల్లు పూర్తయిన ఇరాన్ యుద్ధ సంక్షోభంతో చాలా మంది రైతులు భారంగా మారిన రసాయన ఎరువులను వదిలేసి, ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లుతున్నారు. ఆవుపేడతో కంపోస్టు ఎరువుల తయారీకి సిద్ధమవుతున్నారు. ఆఫ్రికాలో మున్సిపల్ వ్యర్థాలతో, కుళ్లిన ఆహార పదార్థాలతో కంపోస్టు ఎరువులను తయారుచేసే పరిశ్రమలు పెరుగుతున్నాయి. రైతులకు సహాయపడటానికి 30,000 టన్నుల సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి రాయితీలు ఇచ్చి పంపిణీ చేస్తామని సెనెగల్ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ప్రకటించింది. పూర్తి కథనం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్ చేయండి.

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్లోని గోరుక్, ఖేష్మ్ ప్రాంతాల్లో ఉన్న రాడార్, డ్రోన్ల నియంత్రణ కేంద్రాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఆత్మరక్షణకే ఈ దాడులు చేపట్టినట్లు US సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు.. అమెరికా వైమానిక స్థావరంపై తాము దాడి చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే.. ఆ స్థావరం ఎక్కడుందో వెల్లడించలేదు. అదే సమయంలో.. తమ దేశంపై క్షిపణి, డ్రోన్ దాడులు జరిగినట్లు కువైట్ తెలిపింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ టీమ్ సంబరాలు చేసుకుంది.

మూడు నెలల క్రితం ప్రారంభమైన ఇరాన్ వార్ ఇప్పటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కొనసాగుతూనే ఉంది. పైకి కాల్పుల విరమణ అని చెప్తున్నా.. అమెరికా దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా చోటు చేసుకున్న ఓ పరిణామం మాత్రం అంతర్జాతీయంగా కలకలం రేపింది. అదే ఇరాన్ లో చైనా క్షిపణితో కూలిన అమెరికా యుద్ద విమానం ఎఫ్ 15 (US F-15 Fighter Jet). ఇది నేరుగా చైనా చేసిన దాడే అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. US Green Card: గ్రీన్ కార్డులపై ట్రంప్ కీలక నిర్ణయం..! ఇకపై ఇలా..!గత నెలలో నైరుతి ఇరాన్ గగనతలంలో కూలిపోయిన యూఎస్ ఎఫ్-15 యుద్ధ విమానాన్ని చైనాలో తయారైన భుజంపై నుండి ప్రయోగించే క్షిపణి ఢీకొట్టి ఉండవచ్చని తాజా నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ద సమయంలో చైనా ఇరాన్‌కు అదనపు సైనిక సహాయం, స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నాలజీ, సుదూర రాడార్ వ్యవస్థలు అందించిందని ఎన్‌బీసీ న్యూస్ తెలిపింది. ఈ పరికరాలు అమెరికా ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ వంటి అధునాతన యుద్ధ విమానాలను ట్రాక్ చేసే ఇరాన్ సామర్థ్యాన్ని మెరుగుపరిచి ఉండవచ్చని అమెరికా అధికారులు చెప్తున్నారు.  US-Iran Deal: ఆ డీల్ తో అమెరికా-ఇరాన్ వార్ కు బ్రేక్..! ఇంతకీ ఏముంది ?ఈ ఘటన జరిగిన రోజు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తమ ఎఫ్  15 జెట్‌ను మ్యాన్‌పాడ్స్ అనే భుజంపై నుండి ప్రయోగించే క్షిపణి ఢీకొట్టిందని చెప్పారు. ఇవి 7 అడుగుల పొడవు, 40 పౌండ్ల బరువున్న పోర్టబుల్ క్షిపణులు. ఈ ప్రమాదం తర్వాత సిబ్బందిని గుర్తించడానికి 36 గంటల గాలింపు చేపట్టారు. ఏప్రిల్‌లో అమెరికా జెట్ కూలిపోయిన విధానంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.