మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్, బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై బిహార్లో దాడి జరిగింది. భూ వివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో పంకజ్ త్రిపాఠి సోదరుడు విజయేంద్రనాథ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై


'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట గురించి తెలిసిందే. ఓ మహిళ చనిపోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అప్పటినుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. సోమవారం

విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో వెలుగులోకి వచ్చింది. భర్త ప్రవర్తనపై గాయత్రి తన తల్లితో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన రాధాగాయత్రి అక్కడి హోమ్స్టేలో

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు విశ్వనాయకుడు కమల్హాసన్ శుభాకాంక్షలు తెలిపారు. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు 9Vijay) విశ్వనాయకుడు కమల్హాసన్

విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసులో న్యాయం కోసం కుటుంబసభ్యులు పోరాడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రావును గాయత్రి తల్లి సత్యవతి కలిశారు. విశాఖపట్నం, జూన్ 22: విశాఖకు చెందిన టెకీ

రాజకీయాల్లో విజయానికి పెద్ద పెద్ద సభలు, ఘాటు విమర్శలు, నిత్యం వార్తల్లో ఉండే హడావిడి తప్పనిసరి కాదని నిరూపించిన నాయకుడు విజయ్. వెండితెరపై స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన

ఐకాన్స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆదివారం ఫాదర్స్ డేను పురస్కరించుకుని తన తండ్రి అల్లు అరవింద్పై ఉన్న ప్రేమాభిమానాలను పంచుకున్నారు. ఐకాన్స్టార్ అల్లు

ఆదివారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. ఒక్కసారిగా

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి పాత్ర, ఆయన సమాజానికి, కుటుంబానికి అందించే సహకారం గురించి ఒక భావోద్వేగ ప్రసంగం చేసిన వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతుంది. సాధారణంగా అమ్మకు లభించినంత గుర్తింపు తండ్రికి లభించదని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు. తల్లి నవమాసాలు మోసి, కంటుందని, పెంచి పెద్ద చేస్తుందని అంటుండగా, చిన్ననాటి నుండి మన వేలు పట్టుకొని నడిపించేది తండ్రి అని ఆయన గుర్తుచేశారు. “బాల్యంలో, ఐదేళ్లు, ఆరేళ్ల వయసులో పిల్లలకు తండ్రి ఒక సూపర్ హీరో, సూపర్ మ్యాన్గా కనిపిస్తాడు. తమ తండ్రి ఏదైనా చేయగలడని, ప్రపంచంలో ఆయన సాధించలేనిది ఏమీ లేదని భావిస్తారు. అయితే, పదేళ్లు వచ్చిన తర్వాత, స్కూల్లో తోటి పిల్లల ధనిక కుటుంబాలను, వారి తండ్రుల కార్లను చూసినప్పుడు, తమ తండ్రి అంత గొప్పవాడు కాదేమో అనే సందేహాలు మొదలవుతాయి. పదిహేనేళ్లు దాటి, పద్దెనిమిదేళ్లు వచ్చేవరకు, తండ్రి చెప్పే సిగరెట్ కాల్చొద్దు, బాగా చదువుకో, రాత్రిపూట త్వరగా ఇంటికి రా వంటి మాటలు నసగా, చాదస్తంగా అనిపిస్తాయి. తండ్రికి సరిగ్గా బతకడం తెలియదని, అందుకనే ఇలా అయిపోయాడని పిల్లలు అనుకుంటారు. జీవితంలో ఇరవై ఏళ్ళు, ఇరవై ఐదేళ్లు వచ్చి, పెళ్లి చేసుకుని, అద్దె ఇంటిలో ఉంటూ, ఉద్యోగం చేసి, నెల ఆఖరికి అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు, బిల్లులు కట్టాల్సి వచ్చినప్పుడు తండ్రి గొప్పదనం అర్థం కావడం మొదలవుతుంది. నలుగురు పిల్లలను పెంచి, కుటుంబ బాధ్యతలను ఎంత సమర్థవంతంగా నిర్వహించాడో అనే ఆలోచన కలుగుతుంది. “మనం ఒక్కడిని కూడా కనకుండానే ఇంత కష్టంగా ఉంది” అనిపిస్తుందని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ఆ తర్వాత, 35, 40 ఏళ్లు దాటి, పిల్లలు పెద్దవాళ్లవుతుంటే, స్కూల్ ఫీజులు, రికమండేషన్లు, రాత్రిపూట పిల్లలకు ఒంట్లో బాలేనప్పుడు హాస్పిటల్కు పరిగెత్తటాలు, ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు తండ్రి పడిన కష్టం గుర్తుకు వస్తుంది. అప్పుడు కళ్ళలో నీళ్లు

ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మైదానంలో కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులకు కొత్తేమీ కాదు. రీసెంట్గా అల్జీరియాతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో మెస్సీ తన మొదటి గోల్ చేసిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణ జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’

కష్టసుఖాలలో, కుటుంబ బాధ్యతలలో దంపతులు ఎలాగైతే సమానంగా పాలుపంచుకుంటారో.. పిల్లల పెంపకంలోనూ ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంటుంది. ప్రత్యేకించి ఈతరం దంపతుల్లో ఆడ, మగ అన్న తేడా లేకుండా ఇద్దరూ పిల్లల

ముస్సోరీ: ఉత్తరాఖండ్లోని ముస్సోరీ హిల్ స్టేషన్లో గల ఒక హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధా గాయత్రి మృతిపై ఆమె

'కేజీఎఫ్' రెండు సినిమాల తర్వాత యష్ చేసిన మూవీ 'టాక్సిక్'. ఈ ఏడాది మార్చిలోనే థియేటర్లలోకి రావాలి కానీ షూటింగ్ సమస్యలతో వాయిదా పడింది. కట్ చేస్తే జూన్ 4న రిలీజ్ అన్నారు కానీ ఇది కూడా జరగలేదు. అయితే ఈ

ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తొలుత ఇది సాధారణ మరణంగా

ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సందర్భంగా అందరూ తమ తండ్రులకు విషెస్ చెబుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమకు తోచిన రీతిలో తండ్రి గొప్ప తనాన్ని చెబుతూ పోస్టులు షేర్ చేసుకుంటున్నారు. చిన్నప్పటి

రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో నీట్ యూజీ రీ-ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన ఒక విద్యార్థినికి పరీక్షా కేంద్రం సిబ్బంది ప్రవేశాన్ని నిరాకరించడం వివాదానికి దారితీసింది. బుర్ఖా ధరించి వచ్చిన సదరు అభ్యర్థిని

క్యాన్సర్ బాధితులకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలన్న మహోన్నత లక్ష్యంతో ఏర్పాటైన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ను ఉద్దేశించి చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ అందరి హృదయాలను హత్తుకుంటోంది. ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన

ఫాదర్స్ డే రోజున మీ నాన్నకు ఇలా గిఫ్ట్ ఇచ్చి సర్ ఫ్రైజ్ చేయండి టాప్ 5 స్మార్ట్ గాడ్జెట్లలో హెల్త్ ట్రాకింగ్ కోసం స్మార్ట్ వాచ్ కూడా వైర్ లెస్ బడ్స్ నుంచి డిజిటల్ ఫొటో ఫ్రేమ్ వరకు ఏది బెటర్ Happy

మూడు రోజుల్లో జన్మదినం.. అంతలోనే అనంతలోకాలకు ఘటనాస్థలిలో వద్ద రోదిస్తున్న మృతుడి కుటుంబసభ్యులు స్టేషన్ఘన్పూర్: మరో మూడు రోజుల్లో ఆ యువకుడి జన్మదినం ఉంది. అంతలోనే అనంతలోకాకు చేరాడు. స్నేహితులతో

మాజీ సైనికుడు షేక్ అహ్మద్కు కేటాయించిన ఐదెకరాల భూమిని తప్పుడు పత్రాలతో ఆక్రమించారని మైమూనా బేగం ఆరోపించారు. మాజీ సైనికుడైన మా నాన్న షేక్ అహ్మద్కు ప్రభుత్వం ఐదెకరాలు ఇవ్వగా తప్పుడు పత్రాలతో ఆ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో తనదైన ముద్ర వేసుకున్న నటి నళిని సినీ, వ్యక్తిగత జీవిత ప్రయాణం ఎంతో విశేషమైనది. ముఖ్యంగా విలన్ పాత్రలతో, సీరియల్స్లో అత్త క్యారెక్టర్లతో ఆమె ప్రేక్షకులకు సుపరిచితులు

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సినిమాలతో హీరోగా క్రేజ్ తెచ్చుకోవడం కంటే వివాదాల్లో ఎక్కువగా మనోడి పేరు వినిపించింది. కాగా గతంలో ఓ

హైదరాబాద్ : మరో ఐదు రోజుల్లో కుమారిడి పెళ్లి. వివాహ ఏర్పాట్లు పూర్తి చేసుకొని బంధువులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఆ ఇంట్లో విషాదం నెలకొంది. చుట్టాలకు పెండ్లి పత్రికలు ఇచ్చేందుకు

నాన్నంటే ఒక ధైర్యం... ఒక నమ్మకం. నాన్న ప్రేమలో ఒక బాధ్యత కనిపిస్తుంది. పిల్లలకు ఎప్పుడూ తండ్రే మొదటి హీరో. నాన్నే తమ ప్రపంచం అనుకునే అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. నాన్నంటే ఒక ధైర్యం... ఒక నమ్మకం

Father's Day Quotes:ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డేను జరుపుకుంటారు. ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 21న వచ్చింది. మన జీవితంలో తండ్రి పాత్ర ఎంతో గొప్పది. కుటుంబం కోసం కష్టపడుతూ పిల్లల

నరహరిరావు భార్య పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను పగలగొట్టిన ఏసీబీ ఈనాడు, హైదరాబాద్- న్యూస్టుడే, చాంద్రాయణగుట్ట: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అడ్డంగా దొరికిపోయిన ‘సర్వే బందోబస్తు, భూమి రికార్డుల’

నాన్నంటే ఒక ధైర్యం... ఒక నమ్మకం. నాన్న ప్రేమలో ఒక బాధ్యత కనిపిస్తుంది. పిల్లలకు ఎప్పుడూ తండ్రే మొదటి హీరో. నాన్నే తమ ప్రపంచం అనుకునే అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఈ సందర్భంగా కొందరు స్టార్లకు తమ హీరో

నటీనటులు: ధనుష్, నిత్యా మీనన్,రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్, ప్రకాష్ రాజ్ లేటెస్ట్ గా తెలుగు సినిమా దగ్గర సడెన్ గా డబ్ అయ్యి రిలీజ్ అయిన చిత్రం “తిరు”. గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రం

జూన్ 21, 2026 నాటి నవగ్రహ సంచారాలు మానవ జీవితాలపై, ద్వాదశ రాశులపై అత్యంత ప్రభావవంతమైన మార్పులను తీసుకువస్తున్నాయి. ఈ ప్రత్యేక రోజున నవగ్రహాల అధిపతి అయిన సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తుండగా, పరాక్రమ

కన్నతండ్రి కాకపోయినా కంటికి రెప్పలా కాపాడాడు. ‘ఆడపిల్ల భారమని’ ఎందరు ఎన్ని మాటలు అన్నా... ‘ఈ బిడ్డ నాకు దేవుడిచ్చిన వరం’ అంటూ అందరికీ సమాధానం చెప్పాడు. ఆమెని పెంచి పెద్ద చేయడమే కాదు.. కన్నతండ్రి

‘ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా.. బొమ్మరా.. ఆశగ చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా.. అమ్మరా..’ అంటూ ఓ పాటలో చెప్పినట్లు ప్రతి తండ్రి తన కూతుర్ని ఓ బంగారు బొమ్మలానే అపురూపంగా చూసుకుంటాడు. కష్టాలను

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకార ముఖాన్ని చూడాలన్న అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. తమ కుమార్తె మూడో పుట్టినరోజు సందర్భంగా ఈ స్టార్ మెగా కపుల్స్ తొలిసారిగా
పిల్లలకు తండ్రి సాన్నిధ్యమే బలం. ఆయన లేకుండా జీవించడం కష్టం. చిన వయసులోనే తమ తండ్రి నీడ కనుమరుగవ్వడం చూసిన వారికే ఇది అర్థమవుతుంది. నాన్నపై ఉన్న ప్రేమ, గౌరవాన్ని తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్

సిద్దిపేట జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి కన్న కుమారుడినే కడతేర్చిందో కసాయి తల్లి. ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి తన రెండేళ్ల

హెచ్సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ మ్యాచ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. లీగ్ కోసం హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఈ లీగ్లో అగ్రెసివ్గా ఆడటమే తమ

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

‘కుంభమేళా గర్ల్’ మోనాలిసాకు భద్రత కల్పించటంపై కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మోనాలిసా, ఆమె భర్త మొహమ్మద్ ఫర్మాన్కు భద్రత కల్పించాలంటూ పోలీసులను ఆదేశించింది. తిరువనంతపురం, జూన్ 20: ‘కుంభమేళా

దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వాకం మరోసారి బయటపడింది. నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్లో నాగ్పూర్కు చెందిన విద్యార్థికి ఏకంగా యూఏఈలోని

ఇంటర్నెట్ డెస్క్: చాలా రోజుల తర్వాత అర్జున్ తన యాక్షన్తో మెప్పించిన చిత్రం ‘బ్లాస్ట్’ (Blast). ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
ఏపీపీఎస్సీ కానిస్టేబుల్ గోదావరిలో దూకేసిన ఘటన కలకలం రేపింది. కాకినాడకు చెందిన వంశీ అనే కానిస్టేబుల్ రాజమహేంద్రవరం రోడ్ కం రైలు బ్రిడ్జిపైనుంచి గోదావరిలో దూకేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం

రాజమహేంద్రవరం (ఏవీఏ రోడ్డు, కంబాలచెరువు), రాజానగరం: రాజమహేంద్రవరం రోడ్ కం రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి గల్లంతైన కాకినాడకు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ వంశీ మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె ఘట్టమనేని మంజుల టాలీవుడ్ లో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా రాణించారు. మంజుల ఏ మాయ చేసావే లాంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆమె భర్త స్వరూప్ టాలీవుడ్

టైటిల్: దీవాన నటీనటులు: హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై, నరేశ్, ఝాన్సీ తదితరులు నిర్మాతలు: వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి సంగీతం: ఈశ్వర్ చంద్

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్టుడే: మతిస్థిమితం సరిగా లేని బాలిక(12)పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగికి న్యాయస్థానం 21 ఏళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించింది

అమెరికా రాజధాని వేదికగా.. చిత్తూరు(జిల్లా), నగరి నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ గాలి భానుప్రకాష్ తో ప్రవాస తెలుగు వారి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాగులూరి భానుప్రకాష్ అధ్యక్షత