అమర వత
Actor ProfilePolitician

అమర వత

📊 Box Office Collections
Total News60
Movie Updates0
Sources13
అవసరమైతే వైఎస్ జగన్ ని మా గ్రామానికి ఆహ్వానిస్తాం
Sakshi7 Aug 2026
అవసరమైతే వైఎస్ జగన్ ని మా గ్రామానికి ఆహ్వానిస్తాం

సాక్షి, గుంటూరు: రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తుందని పెనుమాక రైతులు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మా భూములు లాక్కోడానికి ఒక వైపు భూ

అమరావతిలో వైసీపీకి పట్టు చిక్కిందా ? టీడీపీ దాడుల వెనుక ఏముంది
Oneindia Telugu7 Aug 2026
అమరావతిలో వైసీపీకి పట్టు చిక్కిందా ? టీడీపీ దాడుల వెనుక ఏముంది

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati)లో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీ (TDP) ప్రభావం పెరుగుతున్న వేళ వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు తాజాగా రైతులకు మద్దతుగా నిర్వహించిన పర్యటన తీవ్ర

ఉండవల్లి ఘటన..వైసీపీ నేతలపై 3 కేసులు నమోదు
TeluguOne6 Aug 2026
ఉండవల్లి ఘటన..వైసీపీ నేతలపై 3 కేసులు నమోదు

రాజధాని అమరావతి ప్రాంతంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉండవల్లి పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ రగడపై

రాజధానిలో అభివృద్ధి చూసి ఓర్వలేకే జగన్ అండ్ కో కుట్రలు
Eenadu6 Aug 2026
రాజధానిలో అభివృద్ధి చూసి ఓర్వలేకే జగన్ అండ్ కో కుట్రలు

అమరావతి: 3 రాజధానుల పేరుతో అమరావతిపై విషం చిమ్మిన జగన్‌ అండ్‌ కో నేడు రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక పోతున్నారని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. అందుకే వైకాపా

అమరావతిపై గొడ్డలి పార్టీ మరో పొలిటికల్ డ్రామా చేస్తోంది
Andhra Jyothy6 Aug 2026
అమరావతిపై గొడ్డలి పార్టీ మరో పొలిటికల్ డ్రామా చేస్తోంది

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే మాయ మాటలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాడు జగన్ అని ఎద్దేవా చేశారు. విజ‌య‌న‌గ‌రం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (AP Minister Kondapalli Srinivas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే మాయ మాటలతో ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాడు జగన్ అని ఎద్దేవా చేశారు. ఈరోజు(ఆదివారం) విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఆర్‌ర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ పేరుతో మరో పొలిటికల్ డ్రామాకు గొడ్డలి పార్టీ తెరలేపిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సెటైర్లు గుప్పించారు. వైసీపీ నాయకుల కుట్రలకు ఆ ప్రాంత అన్నదాతలు బుద్ధి చెప్పార‌ని అన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయ‌కులు వైఖరీ మార్చుకోవాలని హితవు పలికారు. రాజధాని ప్రాంత రైతులను అధికారంలో ఉండగా ముప్పు తిప్పలు పెట్టిన ఆ పార్టీకి ఊసరవెల్లిలా రంగులు మార్చటం అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రారంభమైతే కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతో కుట్ర పన్ని అల్లర్లు సృష్టించడానికి గొడ్డలి పార్టీ కొత్త ప్రయత్నాలు చేస్తోందని మంత్రి ధ్వజమెత్తారు. అమరావతిని వైసీపీ నాయకులు అధికారంలో ఉండగా మోసం చేశారని ఆగ్రహించారు. ఈ నేప‌థ్యంలో అన్నదాతలు గొడ్డలి పార్టీ నేతలను అడ్డుకుంటే ఆ వివాదాన్ని కూట‌మి ప్ర‌భుత్వానికి ఆపాదించ‌డం ఏంటి ? అని ప్రశ్నించారు. ప్రజల్లో సానుభూతి కోసం తెరలేపిన వైసీపీ బూటకపు పర్యటనలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే.. కులం

అమరావతిలో వైసీపీ నేతలు రౌడీల్లాగా ప్రవర్తించారు.. మంత్రి అనగాని ధ్వజం
Andhra Jyothy6 Aug 2026
అమరావతిలో వైసీపీ నేతలు రౌడీల్లాగా ప్రవర్తించారు.. మంత్రి అనగాని ధ్వజం

రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అమరావతి పర్యటన పేరుతో వైసీపీ నేతలు

అమరావతిపై వైసీపీ కక్షగట్టింది
AP7AM5 Aug 2026
అమరావతిపై వైసీపీ కక్షగట్టింది

రాష్ట్ర రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి వ్యవహరిస్తోందని, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే దాడులకు తెగబడుతోందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటన ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఉందని, రైతులపైకి దండయాత్రలా వెళ్లి రాళ్ల దాడికి దిగడం వారి కుట్రపూరిత వైఖరికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. జగన్ మోహన్ రెడ్డి పాలన విధ్వంసంతోనే మొదలైందని, ప్రజావేదిక కూల్చివేత నుంచి నేటి రాళ్ల దాడి వరకు వైసీపీ దుష్ట ఆలోచనలు బయటపడుతూనే ఉన్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో గతంలో రైతులను నట్టేట ముంచారని, ఇప్పుడు ప్రజలు తిరస్కరించినా "మావిగన్" వంటి విచిత్రమైన పేర్లతో హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతం కావడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని మనోహర్ పేర్కొన్నారు. భవన నిర్మాణాలు, రహదారుల పనులు చురుగ్గా సాగుతుండటాన్ని చూసి ఓర్వలేక, రాజధానిలో అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. వైసీపీ అనాలోచిత చర్యలను ప్రజలు తప్పకుండా తిప్పికొడతారని ఆయన హెచ్చరించారు

లాకప్ డెత్ కేసులో దర్యాప్తు వేగవంతం
Andhra Jyothy5 Aug 2026
లాకప్ డెత్ కేసులో దర్యాప్తు వేగవంతం

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. సీఐ నాగరాజు ప్రధాన అనుచరుడు సురేష్, కానిస్టేబుల్ బాబూరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతి: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్

నేడు కోస్తాలో భారీ వర్షాలు
Andhra Jyothy5 Aug 2026
నేడు కోస్తాలో భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనాలు, ద్రోణిల ప్రభావంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మత్స్యకారులు సంద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక విశాఖపట్నం, అమరావతి, జూన్‌

అమరావతిలో వైసీపీ నేతలపై దాడి.. రేపు రెట్టింపు స్పందన ఉంటుందంటూ జగన్ వార్నింగ్
Samayam Telugu4 Aug 2026
అమరావతిలో వైసీపీ నేతలపై దాడి.. రేపు రెట్టింపు స్పందన ఉంటుందంటూ జగన్ వార్నింగ్

అమరావతిలో వైసీపీ నేతలపై జరిగిన దాడిని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? అంటూ సీఎం

పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తారా
Sakshi4 Aug 2026
పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తారా

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడిని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. రాజధాని బాధిత రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిస్తే దాడులు చేయిస్తారా? అంటూ

ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసి చెప్పుకునేలా అమరావతి ఉంటుంది
AP7AM4 Aug 2026
ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసి చెప్పుకునేలా అమరావతి ఉంటుంది

మార్కాపురం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం కిష్టంశెట్టిపల్లెలో 'సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్'ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజధాని

మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ది చేస్తా
Zee Telugu4 Aug 2026
మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ది చేస్తా

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

విమానాశ్రయాల్లో బార్ లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Eenadu4 Aug 2026
విమానాశ్రయాల్లో బార్ లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

అమరావతి: తిరుపతి మినహా మిగిలిన విమానాశ్రయాల్లో బార్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విమానాశ్రయాల్లో బార్‌ లైసెన్స్‌లు మంజూరు చేయాలని ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక

హే చికీతా’ టీజర్ ఎలా ఉందంటే
Chitrajyothy3 Aug 2026
హే చికీతా’ టీజర్ ఎలా ఉందంటే

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ల పై.. ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘హే చికీతా’. తాజాగా ఈ మూవీ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు

అమరావతిలో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది
Andhra Jyothy3 Aug 2026
అమరావతిలో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది

అమరావతిలో అలజడి సృష్టించేందుకు వైసీపీ ఎన్నో కుట్రలు పన్నుతోందని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో ఎన్నో విధ్వంసాలు జరిగాయని ఆయన అన్నారు. అమరావతి, జూన్ 27: అమరావతిలో

ఏపీ ఎయిర్ పోర్టుల్లో బార్ లైసెన్స్ లకు ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్
Andhra Jyothy3 Aug 2026
ఏపీ ఎయిర్ పోర్టుల్లో బార్ లైసెన్స్ లకు ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లోని ఎయిర్‌పోర్టుల్లో బార్ లైసెన్స్‌లకు ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి ఎయిర్‌పోర్టు మినహా అన్ని ఎయిర్‌పోర్టులకు బార్ లైసెన్స్‌లు వర్తించనున్నాయి. అమరావతి, జూన్ 27

పేర్ని నాని, అంబటి రాంబాబులపై కోడిగుడ్లతో దాడి..వైసీపీ నేతలపై అమరావతి రైతుల ఆగ్రహం
Zee Telugu3 Aug 2026
పేర్ని నాని, అంబటి రాంబాబులపై కోడిగుడ్లతో దాడి..వైసీపీ నేతలపై అమరావతి రైతుల ఆగ్రహం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

హే చికీతా' టీజర్ రిలీజ్.. పవన్ కళ్యాణ్ ప్రేరణతో రైతులపై సినిమా తీశామంటున్న దర్శకుడు
10TV Telugu3 Aug 2026
హే చికీతా' టీజర్ రిలీజ్.. పవన్ కళ్యాణ్ ప్రేరణతో రైతులపై సినిమా తీశామంటున్న దర్శకుడు

Hey Chikittha Teaser : అభినవ్ మణికంఠ, దివిజ, తన్మయి కుషి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా హే చికీతా. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్స్ పై ఎన్.అశోక ఆర్ఎన్ఎస్

ఇది ముమ్మాటికీ అమరావతి రైతులపై రౌడీ మూకలతో చేసిన దాడే
Andhra Jyothy2 Aug 2026
ఇది ముమ్మాటికీ అమరావతి రైతులపై రౌడీ మూకలతో చేసిన దాడే

వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకోవడంపై హోం మంత్రి అనిత స్పందించారు. వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదన్నారు. అమరావతి, జూన్ 27: వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకోవడంపై హోం మంత్రి

అమరావతిలో హైటెన్షన్.. వైసీపీ బృందంపై కోడిగుడ్లు, రాళ్ల దాడి.. ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు
10TV Telugu1 Aug 2026
అమరావతిలో హైటెన్షన్.. వైసీపీ బృందంపై కోడిగుడ్లు, రాళ్ల దాడి.. ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు

అమరావతిలో వైసీపీ నేతల పర్యటన రైతుల నుంచి తీవ్ర నిరసనలు కోడిగుడ్లు రాళ్లతో దాడులు Amaravati: అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఆర్డీఏ (CRDA) పరిరక్షణ

అమరావతిలో హైటెన్షన్...వైసీపీ నేతలను అడ్డుకున్న రాజధాని రైతులు
TeluguOne1 Aug 2026
అమరావతిలో హైటెన్షన్...వైసీపీ నేతలను అడ్డుకున్న రాజధాని రైతులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులు అమరావతి ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమవడంతో రాజధాని రైతులు

అమరావతిలో వైఎస్సార్సీపీ నేతలపై దాడి
SkyC Media1 Aug 2026
అమరావతిలో వైఎస్సార్సీపీ నేతలపై దాడి

అమరావతి ప్రాంతంలో రాజకీయ సమీక్షలు, స్థానిక సమస్యల పరిశీలన కోసం వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందానికి తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని సహా పలువురు నేతలు ఈ

ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
NTV Telugu1 Aug 2026
ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి

Amaravati Tension: అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఆర్డీఏ పరిరక్షణ బృందం పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ వద్ద వైసీపీ

మచిలీపట్నంలో జోరు వాన.. రహదారులపై భారీగా వరద
Eenadu1 Aug 2026
మచిలీపట్నంలో జోరు వాన.. రహదారులపై భారీగా వరద

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల మోకాళ్ల లోతు వరకు వాన నీరు చేరడంతో

భారీ వర్షం - సాయంత్రం బయటకు రాకండి, బిగ్ అలర్ట్
Oneindia Telugu1 Aug 2026
భారీ వర్షం - సాయంత్రం బయటకు రాకండి, బిగ్ అలర్ట్

భారీ వర్షాల పై బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అదే విధంగా హైదరాబాద్ లో ఈ సాయంత్రం

వైకాపా నేతల అమరావతి పర్యటన ఉద్రిక్తం
Eenadu1 Aug 2026
వైకాపా నేతల అమరావతి పర్యటన ఉద్రిక్తం

అమరావతి: రాజధానిలో వైకాపా నేతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఉండవల్లిలో వైకాపా నేతలను రాజధాని రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వైకాపా నేతలు గో బ్యాక్‌ అంటూ

సీఎం చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడితే అంతు చూస్తాం
Andhra Jyothy1 Aug 2026
సీఎం చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడితే అంతు చూస్తాం

వైసీపీపై మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో వందలకు పైగా కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం, జూన్ 27: వైసీపీ

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించండి
Telugu Times31 Jul 2026
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించండి

కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలి రేషన్ కార్డుల విభ‌జ‌న‌ను మరింత సులభతరం చేయండి అభ్యర్థి ఆధార్ నంబర్ తో సర్టిఫికెట్లన్నీ డీజీ వెరిఫై చేసేలా ఉండాలి ఆర్టీజీఎస్ పై సమీక్షలో మంత్రి

మాతృభూమిలోనే కన్నుమూయాలని ఉంది
Eenadu30 Jul 2026
మాతృభూమిలోనే కన్నుమూయాలని ఉంది

తిరిగి భారత పౌరసత్వం ఇప్పించాలన్న వృద్ధురాలు ఆమె వినతిపై జీఏడీకి బాపట్ల కలెక్టర్‌ నివేదిక ఈనాడు, అమరావతి: అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధురాలు కొండ్రగుంట

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. బదిలీలు, ప్రమోషన్లపై కీలక ఆదేశాలు
Samayam Telugu30 Jul 2026
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. బదిలీలు, ప్రమోషన్లపై కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట దక్కింది.. ప్రమోషన్లు, పోస్టుల అప్‌గ్రేడ్, బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి అమల్లోకి రావాల్సిన ఫ్రీజింగ్ గడువును జులై 5కు

బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్
Sakshi30 Jul 2026
బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్

జూలై – సెప్టెంబర్‌ రూ.21,800 కోట్లు బడ్జెట్‌ అప్పు నెలకు రూ.7,266.66 కోట్లు చొప్పున చంద్రబాబు సర్కార్‌ అప్పు మూడు నెలల అప్పుల క్యాలెండర్‌ ప్రకటించిన ఆర్బీఐ వచ్చే మంగళవారం రూ.2,600 కోట్లు అప్పు

గాదె సాయికృష్ణ మిస్సింగ్.. కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో తల్లి పిటిషన్
Andhra Jyothy29 Jul 2026
గాదె సాయికృష్ణ మిస్సింగ్.. కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో తల్లి పిటిషన్

తన కుమారుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి, జూన్ 26: తన కుమారుడు గాదె

పల్నాడులో వరుస రోడ్డు ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష
Andhra Jyothy27 Jul 2026
పల్నాడులో వరుస రోడ్డు ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష

పల్నాడు జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలపై ఉన్నతాధికారులతో ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. యాక్సిడెంట్ స్పాట్స్ గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు
Andhra Jyothy26 Jul 2026
నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు

ఎరువుల పంపిణీలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. APAIMS 2.0తో ఎరువుల అక్రమ మళ్లింపులకు పూర్తిగా చెక్ పెడుతున్నామన్నారు. అమరావతి, జూన్ 26: ఎరువుల పంపిణీలో పారదర్శకతే

అధ్యాపక నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి
Telugu Times25 Jul 2026
అధ్యాపక నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి

ఇప్పటివరకు వివిధ యూనివర్సిటీలకు 1.89 లక్షల దరఖాస్తుల రాక రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకై విధివిధానాల రూపకల్పన జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 1.30లక్షలమందికి ఉద్యోగాలు పీఎం సేతు పథకం కింద

ముస్లిం సోదరులకు మోహర్రం శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, లోకేశ్
Andhra Jyothy24 Jul 2026
ముస్లిం సోదరులకు మోహర్రం శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, లోకేశ్

మోహర్రం పర్వదినం నేడు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మోహర్రం పండగ శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి, జూన్ 26

పోలీసు బాస్ లకు తెలిసే సీసీ టీవీ ఫుటేజీ మాయం
Sakshi23 Jul 2026
పోలీసు బాస్ లకు తెలిసే సీసీ టీవీ ఫుటేజీ మాయం

ఎస్పీ లేదా కమిషనర్‌ అనుమతి లేకుండా ఫుటేజీ తొలగింపు సాధ్యం కాదు చట్ట నిబంధనల ప్రకారం వీరి అనుమతి ఉండాల్సిందే వీరు అనుమతిచ్చినా పోలీసులు నేరుగా డిలీట్‌ చేయలేరు ఎస్పీ/పోలీస్‌ కమిషనర్‌ నియమించే అధికృత

పంచాయతీల్లో రూ.20 కోట్లు ఆవిరి
Eenadu23 Jul 2026
పంచాయతీల్లో రూ.20 కోట్లు ఆవిరి

పెట్రోల్, డీజిల్‌ ఖర్చుల మాడ్యూల్‌లో ఇతర పనుల బిల్లుల డ్రా 669 పంచాయతీల్లో వెలుగుచూసిన కార్యదర్శులు చేతివాటం సర్పంచుల పదవీకాలం ముగిసేముందు చేసిన పనులే వీటిలో అత్యధికం ఈనాడు, అమరావతి: పంచాయతీల్లో

సర్కారు బడి.. ప్రవేశాల జడి
Eenadu23 Jul 2026
సర్కారు బడి.. ప్రవేశాల జడి

‘ప్రైవేటు’ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1.06 లక్షల మంది విద్యార్థుల చేరిక గతేడాదితో పోల్చితే 58 వేలకు పైగా పెరిగిన ప్రవేశాలు ఈనాడు - అమరావతి రాష్ట్రంలో సర్కారు బడుల బలోపేతానికి కూటమి ప్రభుత్వం

ఉద్యోగుల సర్వీసు విషయాల్లో పిల్ దాఖలుకు వీల్లేదు
Andhra Jyothy23 Jul 2026
ఉద్యోగుల సర్వీసు విషయాల్లో పిల్ దాఖలుకు వీల్లేదు

హైకోర్టు, డిస్ట్రిక్ట్‌ జ్యుడీషియరీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు 180 రోజుల శిశు సంరక్షణ సెలవులు, 5 రోజులు అదనపు సాధారణ సెలవులు ఇచ్చేలా ఆదేశాలు.. అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): హైకోర్టు

విద్యార్థులు లేకపోతే మిగులు’గా టీచర్లు
Andhra Jyothy23 Jul 2026
విద్యార్థులు లేకపోతే మిగులు’గా టీచర్లు

ఏదైనా పాఠశాలలో అసలు విద్యార్థులు లేకపోతే.. అక్కడ పనిచేసే టీచర్లను మిగులుగా చూపించి సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ గురువారం స్పష్టం చేసింది. అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఏదైనా పాఠశాలలో అసలు

అసలైన సూత్రధారుల్ని వదలొద్దు
Andhra Jyothy22 Jul 2026
అసలైన సూత్రధారుల్ని వదలొద్దు

ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన టాస్క్ ఫోర్స్ బృందానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను కూడా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని

నారా లోకేష్ క్లాప్, తేజస్విని గౌరవ దర్శకత్వంతో అత్యంత ఘనంగా ప్రారంభం
Telugu Times22 Jul 2026
నారా లోకేష్ క్లాప్, తేజస్విని గౌరవ దర్శకత్వంతో అత్యంత ఘనంగా ప్రారంభం

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతున్న చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్

రెండో టాలీవుడ్ హబ్ గా అమరావతి.. ఏపీ వైపు ఇండస్ట్రీ చూపు
Oneindia Telugu22 Jul 2026
రెండో టాలీవుడ్ హబ్ గా అమరావతి.. ఏపీ వైపు ఇండస్ట్రీ చూపు

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే ఇప్పటి వరకు అందరికీ గుర్తుకు వచ్చేది హైదరాబాద్. దశాబ్దాలుగా టాలీవుడ్‌కు కేంద్ర బిందువుగా ఉన్న ఈ నగరం నుంచి వేలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు తమ

అమరావతి బసవతారకం ఆసుపత్రి సైట్ లో బాలకృష్ణ
AP7AM22 Jul 2026
అమరావతి బసవతారకం ఆసుపత్రి సైట్ లో బాలకృష్ణ

అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆసుపత్రి పనులను హిందూపూర్ ఎమ్మెల్యే, ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ ఈరోజు క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించారు. సైట్

ఏపీ ఉద్యోగుల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణకు గడువు పొడిగింపు
Andhra Jyothy22 Jul 2026
ఏపీ ఉద్యోగుల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణకు గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం మరింత గడువు కల్పించింది. పోస్టుల ఫ్రీజింగ్, కేడర్ మార్పులపై అమలులో ఉన్న పరిమితులను జూలై 5, 2026 వరకు పొడిగిస్తూ

ఉండవల్లి జోన్-11లో రూ.426 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం
Andhra Jyothy21 Jul 2026
ఉండవల్లి జోన్-11లో రూ.426 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఉండవల్లి జోన్-11 పరిధిలో ట్రంక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతి, జూన్ 25: ఏపీ రాజధాని అమరావతి

యువతకు సినీ, ఏఐ రంగాల్లో కొత్త అవకాశాలు.. మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
Andhra Jyothy20 Jul 2026
యువతకు సినీ, ఏఐ రంగాల్లో కొత్త అవకాశాలు.. మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

నవ్యాంధ్రలో సరికొత్త ‘క్రియేటివ్ ఎకానమీ విప్లవం’కు శ్రీకారం చుట్టనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. యువతకు ఆధునిక సినీ సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించేందుకు ప్రభుత్వం

అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ తో రామ్ చరణ్ భేటీ
SkyC Media20 Jul 2026
అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ తో రామ్ చరణ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ అలాగే సినిమా వర్గాల్లోనూ సరికొత్త ఉత్సాహం నింపుతూ ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర

ప్రచారానికి ఇంత ఖర్చా
Sakshi20 Jul 2026
ప్రచారానికి ఇంత ఖర్చా

వ్యాపార సంస్థలు తమ వస్తువులను, సేవలను ప్రచారం చేసుకోవడం వ్యాపార వృద్ధికి అవసరం. కానీ ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వాలు తమ గురించీ, తమ పథకాల గురించీ విపరీతంగా ప్రచారం చేసుకోవడం, దానికోసం వేల కోట్ల

బాలయ్య - కొరటాల మూవీ షురూ .. అమరావతిలో అట్టహాసంగా ప్రారంభమైన ' 112
Samayam Telugu19 Jul 2026
బాలయ్య - కొరటాల మూవీ షురూ .. అమరావతిలో అట్టహాసంగా ప్రారంభమైన ' 112

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాల జోష్‌తో బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ

అమరావతిలో మరోసారి బయటపడ్డ ఏపీ ప్రభుత్వ దోపిడీ
Sakshi10 Jun 2026
అమరావతిలో మరోసారి బయటపడ్డ ఏపీ ప్రభుత్వ దోపిడీ

న్యూఢిల్లీ: అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ దోపిడీ మరోసారి బట్టబయలైంది. అమరావతిలో కేంద్ర ప్రాజెక్టులతో చంద్రబాబు బండారం బయటపడింది. అమరావతిలో కేంద్ర సర్కారు సెంట్రల్‌ కాంప్లెక్స్‌ను నిర్మించనుంది.

అమరావతిలో రూ.200 కోట్లతో .. ఆప్కాబ్ భవనం
Telugu Times8 Jun 2026
అమరావతిలో రూ.200 కోట్లతో .. ఆప్కాబ్ భవనం

రాజధాని అమరావతి (Amaravati)లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్‌) కోసం రూ.200 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఐకానిక్‌ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో భవన నిర్మాణానికి రూ.87 కోట్లు,...

అమరావతి కేంద్రంగా కీలక మార్పులు, ఇక నుంచి
Oneindia Telugu7 Jun 2026
అమరావతి కేంద్రంగా కీలక మార్పులు, ఇక నుంచి

అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిర్మాణాల ప్రక్రియ ఊపందుకుంది. ఆర్దికంగా ఇబ్బందులు లేకుండా కేంద్ర సాయంతో రుణ సమీకరణ చేస్తున్నారు. రెండో విడత భూ సమీకరణ కొనసాగుతోంది. ఇదే సమయంలో...

అమరావతి అభివృద్ధిని చూసి జగన్ కు కడుపు మండుతోంది
Eenadu6 Jun 2026
అమరావతి అభివృద్ధిని చూసి జగన్ కు కడుపు మండుతోంది

వైకాపా అధినేతపై మాజీమంత్రి దేవినేని ధ్వజం ఈనాడు, అమరావతి: అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి గొడ్డలి పార్టీ అధినేత జగన్‌కు కడుపు మండుతోందని తెదేపా నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు...

అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయి
AP7AM4 Jun 2026
అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి ప్రాంతంలో రైతుల మధ్య విభేదాలు సృష్టించి, రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. "వైసీపీ కావాలనే రైతులను రెచ్చగొడుతూ గొడవలు పెట్టాలని చూస్తోంది. ఇప్పుడు అమరావతిపై కమిటీలు వేస్తామనడం నవ్వొచ్చేలా ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్ క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలి" అని హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రోడ్లు, వంతెనలు, భవనాలు, పైప్‌లైన్ల నిర్మాణం జరిగిపోయిన తర్వాత.. మళ్లీ రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తామంటూ వైసీపీ చెప్తున్న మాటల్లో ప్రాక్టికాలిటీ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో మంత్రి పరిశీలించారు. కొండవీటి వాగు అభివృద్ధి పనులతో పాటు.. N9, N8, N7 రోడ్లపై ఈ వాగుపై నిర్మిస్తున్న ప్రధాన వంతెనల ప్రగతిని ఆయన సమీక్షించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, వంతెనల కింద నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డుకువలు లేకుండా నిలిచిపోయిన మట్టిని తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే అవసరమైన చోట్ల కొండవీటి వాగును మరింత వెడల్పు చేయాలని చెప్పారు. వీటితో పాటు నీరుకొండ వద్ద నిర్మిస్తున్న జలాశయం పనులను కూడా ఆయన పరిశీలించారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి సవాళ్లు ఎదురైనా తట్టుకునేలా, నిర్దేశిత గడువులోగా రాజధాని పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు

అమరావతిలో తొలి అంతర్జాతీయ స్థాయి చెస్ పోటీలు
Eenadu2 Jun 2026
అమరావతిలో తొలి అంతర్జాతీయ స్థాయి చెస్ పోటీలు

ఆరుళ్మోళీవర్మన్‌తో చదరంగం ఆడుతున్న హరీష్‌కుమార్‌ గుప్తా. చిత్రంలో ఆకే రవికృష్ణ తదితరులు తుళ్లూరు, న్యూస్‌టుడే: ‘రాజధాని అమరావతి ఫ్యూచర్‌ నాలెడ్జ్‌ సిటీగా రూపొందుతోంది. భవిష్యత్తులో ఇది క్రీడా, సాంస్కృతిక, విద్యారంగానికి అంతర్జాతీయ వేదికగా నిలుస్తుంది’ అని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా పేర్కొన్నారు. ఇక్కడి ఏపీ-వీఐటీ విశ్వవిద్యాలయం, ఆంధ్రా చెస్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా వర్సిటీలో నిర్వహిస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి చెస్‌ టోర్నమెంట్‌ను ఈగల్‌ విభాగం ఐజీపీ ఆకే రవికృష్ణ, వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ ఆరుళ్మోళీవర్మన్‌లతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ.. ‘చదరంగంతో ఏకాగ్రత, ఓర్పు, క్రమశిక్షణ పెరుగుతాయి. ఒక తప్పు ఎత్తుగడ ఆటలో ఓటమికి దారి తీసినట్టే.. జీవితంలోనూ తొందర పాటు నిర్ణయాలు కెరీర్‌ను దెబ్బతీస్తాయి’ అని చెప్పారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి చెస్‌ టోర్నమెంట్‌ నిర్వహించడం ప్రశంసనీయమని ఆకే రవికృష్ణ అన్నారు. ఆరళ్మోళీవర్మన్‌ మాట్లాడుతూ.. విద్యార్థులను చదువులకే పరిమితం చేయకుండా ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారిలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ‘రెండు ప్రధాన ఫిడే రేటెడ్‌ అంతర్జాతీయ పోటీలను ఇక్కడ నిర్వహించనున్నాం. జూన్‌ 1 నుంచి 5 వరకు ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్, 6 నుంచి 8 వరకు అమరావతి ఇంటర్నేషనల్‌ అండర్‌-18 అన్‌రేటెడ్‌ ప్లేయర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌-2026 ఉంటుంది. మొత్తం రూ.30 లక్షలు విలువైన నగదు బహుమతులను విజేతలకు అందించనున్నాం. దేశ, విదేశాల నుంచి 1,000 మందికి పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొంటారు’ అని నిర్వాహకులు ఈ సందర్భంగా వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

అమరావతిలో మహిళలకు సీఆర్డీయే గుడ్ న్యూస్
Oneindia Telugu27 May 2026
అమరావతిలో మహిళలకు సీఆర్డీయే గుడ్ న్యూస్

ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి (Amaravati) రాజధానిని ఓవైపు వేగంగా నిర్మిస్తూనే .. మరోవైపు ఇక్కడి ప్రజల ఉపాధి అవకాశాలపైనా ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా స్దానిక మహిళలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక్కడి మహిళలు స్వయంగా వారి కాళ్లపై నిలబడే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఆర్డీయే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మహిళలకు ఉచితంగా బ్యూటిషియన్ కోర్సు ఆఫర్ చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ అధికారుల విడుదల చేశారు. అమరావతి గ్రామాలలోని మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశ్యంతో APCRDA ఆధ్వర్యంలో అమరావతి ప్రాంత మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2026 జూన్ ఒకటో తేదీ తేదీ నుంచి అమరావతి SRM యూనివర్సిటీలో ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ శిక్షణకు హాజరయ్యే వారికి ఉచిత రవాణా, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తారు. ఈ కోర్సులో చేరే మహిళలకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు నెలల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలలో నివసిస్తున్న ఆసక్తి కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలలో చేరేందుకు రాజధాని గ్రామాల్లోని CRDA ఫెసిలిటేటర్‌‌ను లేదా 9848424207 నెంబరులో శంకర్ అనే ఉద్యోగిని సంప్రదించాలని కోరుతున్నారు.