
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. సీఐ నాగరాజు ప్రధాన అనుచరుడు సురేష్, కానిస్టేబుల్ బాబూరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. సీఐ నాగరాజు ప్రధాన అనుచరుడు సురేష్, కానిస్టేబుల్ బాబూరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల కోసం వేట కొనసాగుతోంది. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..