
Drugs | ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జూన్ 26, 2026న నిర్వహించనున్న “యాంటీ డ్రగ్ 3కే రన్” కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా


Drugs | ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జూన్ 26, 2026న నిర్వహించనున్న “యాంటీ డ్రగ్ 3కే రన్” కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా

ఇంటర్నెట్డెస్క్: కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్దన’ సినిమా షూటింగ్ల్లో బిజీగా ఉన్నారు. తాజాగా మరో ప్రాజెక్ట్ కోసం ‘24’ చిత్ర దర్శకుడు విక్రమ్

HYD Illegal Gender Test: హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలో అక్రమంగా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు (Gender Determination Tests) నిర్వహిస్తూ చట్టవిరుద్ధంగా సొమ్ము చేసుకుంటున్న ఒక పెద్ద ముఠా

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏదో రకంగా వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కొల్లూరు

Vijay : స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ గత కొన్నాళ్లుగా వైరల్ అవుతూనే ఉన్నారు, వార్తల్లో నిలుస్తున్నారు. కరెక్ట్ గా ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత విడాకులకు అప్లై చేస్తూ తన భర్తకు వేరే

ఈ రోజు జరగాల్సిన తమన్ ఓజీ టూర్ హైదరాబాద్ లైవ్ కాన్సర్ట్ వాయిదా పడింది. నిజానికి ఇది జూన్ 6న జరగాల్సింది. కానీ ఈ రోజుకు మార్చారు. కానీ ఇవాళ మరోసారి వాయిదా పడింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్

సూర్య వశిష్ఠ, దీప్షికా చంద్రన్ జంటగా నటించిన సినిమా ‘రమణి కల్యాణం’ (Ramani Kalyanam). విజయ్ ఆదిరెడ్డి దర్శకుడు. మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ‘ఈటీవీ విన్’ (ETV Win) వేదికగా

సినీ సెలబ్రెటీల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులు హీరోలు, హీరోయిన్స్ ను ఎంతగా అభిమానిస్తారో.. ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ ఫేవరెట్ హీరోలు

తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కోలీవుడ్ స్టార్ విజయ్ తనదైన శైలిలో ప్రజలను, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. పరిపాలన చేపట్టిన కొద్ది రోజులకే

FIFA World Cup : మరికొద్ది రోజుల్లో ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానున్న తరుణంలో అమెరికా జాతీయ భద్రతకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వాషింగ్టన్లో నిఘా విభాగం నాయకత్వంపై నెలకొన్న రాజకీయ

ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. 15, 16వ తేదీల్లో రెండు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్నారు. 2026 సీఐఐ పెట్టబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొననున్న చంద్రబాబు.. సింగపూర్

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోల హవాపై సరికొత్త చర్చ నడుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ పూర్తిస్థాయిలో సీఎం అయిపోయారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు స్టార్ హీరో అజిత్ కూడా ప్రస్తుతం సినిమాలు

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐఏడీఎంకే, బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో టీవీకే కండువా కప్పుకొన్నారు. వీరిలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, వారి అనుచరులు

ఇండస్ట్రీలో అదృష్టం.. ఎవరి తలుపు ఎప్పుడు కొడుతుందో చెప్పలేం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా వారికి నేమ్, ఫేమ్ రాదు. మరికొంతమందికి ఆ నేమ్, ఫేమ్ మొదటి సినిమాకే దక్కుతోంది

అమరావతి: డీఎస్సీపై వైకాపా నేతలు చేసేవన్నీ దుష్ప్రచారాలేనని ఏపీ బయో డైవర్సిటీ ఛైర్మన్ నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. తేదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన సరళత్వాన్ని, వ్యక్తిగత ఆసక్తులను మరోసారి ప్రదర్శించి సంచలనం సృష్టించారు. జూన్ 12,న కర్ణాటకలోని ప్రసిద్ధ కొల్లూరు శ్రీ మూకాంబికా దేవి ఆలయాన్ని ఆయన

రాజకీయాల్లో గెలవాలంటే కేవలం ప్రజాబలం మాత్రమే కాదు.. తమ మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లే ‘బలం’ కూడా అవసరమే. అందుకే డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను అన్లిమిటెడ్గా వాడేసుకుంటున్నాయి పార్టీలు. అలాగే

తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ (Vijay Joseph) ప్రస్తుతం ప్రజాసేవలో మునిగిపోయారు. పదవి చేపట్టిన దగ్గరనుంచి ఆయన ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నారు. ఇంకోపక్క ఇండస్ట్రీకి కూడా దగ్గరగానే ఉంటున్నారు. తమిళనాడు

CM Vijay Car Driving : తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ సరికొత్త ఒరవడితో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని

మ్యాచో హీరో టి. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సింగ’. యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్

టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్టైనర్ ‘సింగ’తో అలరించబోతున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్
కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలోని పురాతన మూకాంబిక అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ శుక్రవారం దర్శించుకున్నారు. చెన్నై నుంచి విమానంలో మంగళూరుకు చేరుకున్న విజయ్.. అక్కడ నుంచి

Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ సీఎం పీఠాన్ని అధిరోహించిన తర్వాత తన మొదటి ఆధ్యాత్మిక పర్యటనకు శ్రీకారం చుట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ కీలక సమావేశంలో భాగస్వామ్యమైన

ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ఆధ్యాత్మిక పర్యటనకు తమిళనాడు సీఎం విజయ్ సిద్ధమయ్యారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన నేరుగా కర్ణాటకలోని మంగళూరుకు చేరుకున్నారు

పదేళ్ళ క్రితం విజయ్ ఆంటోని హీరోగా శశి 'బిచ్చగాడు' సినిమాను తెరకెక్కించారు. విజయ్ఆంటోని కెరీర్లోనే అది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి వారిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ టీజర్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. మీరు ఓ లుక్ వేయండి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి

నటీనటులు: అయాన్, అహిల్యా బమ్రూ, షాలిని కొండెపూడి, బెనర్జీ, రాహుల్ రవీంద్రన్, తులసి, నివేత పేతురాజ్, విజయ్ దేవరకొండ (గెస్ట్ రోల్) తదితరులు ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చేసిన దర్శకులలో ముందుండే పేరు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

Tamil Nadu CM Vijay:తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దళపతి జోసెఫ్ విజయ్ తొలిసారి కర్ణాటకలోని ప్రసిద్ధ కొల్లూరు మూకాంబికా దేవి ఆలయం సందర్శించనున్నారు. ఉడుపి జిల్లాలో ఉన్న ఈ పవిత్ర

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ను నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మార్పులు తీసుకువచ్చారు ముఖ్యమంత్రి విజయ్ దళపతి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో భారీ విజయాన్ని సాధించిన ఆయన.. సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న నటి త్రిష కృష్ణన్. దళపతి విజయ్ 'లియో' సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసింది బ్యూటీ. త్రిషకి ఇప్పుడు 43 ఏళ్లు! కానీ, ఆమెను

Raghava Lawrence : ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న విజయ్ పార్టీలోకి

ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు చింతకాయల విజయ్, సాన సతీశ్, భాష్యం రామకృష్ణలను ఆయన

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆయన భార్య సంగీత మధ్య విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో జూన్ 15న కేసు విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి విజయ్ (cm vijay) భార్య

విజయ్, సంగీత మళ్లీ కలిశారనే వార్తలతో సోషల్ మీడియాలో అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో నటి త్రిష కృష్ణన్తో విజయ్కి సంబంధం ఉందంటూ గతంలో వచ్చిన గాసిప్స్పై కూడా మళ్లీ చర్చ మొదలైంది. అయితే,...
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో టీవీకే విజయం సాధించగా.. కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీల మద్దతుతో మే 10న తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ కీలక డిమాండ్లు లేవనెత్తారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను తీవ్రంగా వ్యతిరేకించిన

తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచి తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ (Vijay).. పాలనలో మాత్రం తన మార్కు ప్రదర్శిస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరికినా తన అభిప్రాయాల్ని

హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ సరసన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే మంచి
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న మూకాంబిక అమ్మవారిని దర్శించుకోనున్నారు. మంగళూరు సమీపంలోని కొల్లూరులోని అమ్మవారి ఆలయానికి శుక్రవారం మధ్యాహ్నం విజయ్ వస్తున్నట్టు

అమరావతి: ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తెదేపా నుంచి సానా సతీశ్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ.. జనసేన తరఫున లింగమనేని రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు

అమరావతి: ఏపీలో రాజ్యసభ సభ్యులుగా సానా సతీశ్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది

సౌత్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నటించిన 'జననాయగన్' సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోంది. సెన్సార్ పనుల్లో జాప్యం జరగడమే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు సంచలనాలే వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ అనూహ్యంగా విజయం సాధించారు. ఏకంగా సీఎం కుర్చీపై కూర్చున్నారు. ఈ విజయంతో తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా

తమిళనాడులో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ (Vijay) ఇప్పుడు తమ బంధాన్ని మరింత విస్తరించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ

ఇంటర్నెట్ డెస్క్: అగ్ర నటుడు బాలకృష్ణ (Balakrishna) తదుపరి చిత్రాలపై కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కోసం దర్శకులు వివేక్ ఆత్రేయ (Vivek Athreya), విజయ్ కనకమేడల (Vijay

తమిళనాడులో మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయనో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులు

తమిళనాడు రాజకీయాల్లో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన రెండు స్థానాల్లో తిరుచ్చికి రాజీనామా చేసారు. అదే విధంగా విజయ్ కోసం మద్దతుగా అన్నాడీఎంకే...

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలను చేపట్టింది. ఒకే విడతలో మొత్తం 32 మంది ఐఎఎస్ లను బదిలీ చేసింది. దీంతో దాదాపు అన్ని విభాగాలకు కూడా నూతన అధిపతులు, ముఖ్య కార్యదర్శులు నియమితులు అయ్యారు. కొన్ని జిల్లాలకు నూతన కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాల విద్య కమిషనర్ సుందరవల్లి.. పబ్లిక్, పునరావాస శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. న్యూ తిరుపూర్ ఏరియా డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ లలిత ఆర్థిక శాఖలో ప్రభుత్వ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. తెన్ కాశి, కాళ్ళకురిచి జిల్లా కలెక్టర్లు ఏకే కమల్ కిషోర్, ఎంఎస్ ప్రశాంత్ ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శులుగా బదిలీ అయ్యారు. కన్యాకుమారి జిల్లా కలెక్టర్ ఆర్ అలగుమీనా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. తమిళనాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి పూజా కులకర్ణిని నిషేధం, ఎక్సైజ్ కమిషనర్గా నియమించారు. వీ అముదవల్లి గ్రామీణాభివృద్ధి కమిషనర్, పీ పొన్నయ్య కళాశాల విద్య కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. డాక్టర్ టీజీ వినయ్.. హిందూ మత, ధార్మిక సంస్థల కమిషనర్గా పోస్టింగ్ పొందారు. ఆర్ కన్నన్ చక్కెర శాఖ కమిషనర్గా నియమితులయ్యారు. ఆయన తమిళనాడు వాటర్షెడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ అదనపు బాధ్యతలు కొనసాగించనున్నారు. జిల్లా స్థాయి బదిలీలలో తంజావూరు కలెక్టర్ బీ ప్రియాంక పట్టణ పంచాయతీల డైరెక్టర్గా బదిలీ అయ్యారు. నాగపట్నం కలెక్టర్ పీ ఆకాష్ను మదురై జిల్లా కలెక్టర్గా, కేజే ప్రవీణ్ కుమార్ కొత్త నాగపట్నం జిల్లా కలెక్టర్గా, డాక్టర్ ఆర్. వైద్యనాథన్.. తేని

తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చి, అరంగేట్రంలోనే సీఎం అయిన టీవీకే అధినేత విజయ్ (Vijay).. అప్పుడే రాజకీయాన్ని బాగా వంట బట్టించుకున్నారు. సీఎం అయ్యే క్రమంలో తాను ఎదుర్కొన్న పరిస్ధితుల వల్లో, మరే ఇతర కారణంతోనో తమిళ రాజకీయాన్ని ఆకళింపు చేసుకున్న విజయ్.. ఇప్పుడు సొంత గూట్లో ఉన్న మిత్రపక్షాలకే షాకులిస్తున్నారు. పేరుకు మిత్రులుగా ఉంటూ ఆయన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్న వారికి తాజాగా చెక్ పెట్టేశారు. కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, కమ్యూనిస్టుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో విజయ్ .. అన్నాడీఎంకేకు చెందిన రెబెల్స్ ను కూడా వారి ఆఫీసుకు వెళ్లి కలిశారు. అనంతరం బలపరీక్షలో వారి మద్దతు పొందడంలో సక్సెస్ అయ్యారు. దీంతో విజయ్ రాజకీయాల్లో అప్పుడే ఆరితేరారని అందరికీ అర్దమైంది. దీనికి కొనసాగింపుగా మంత్రివర్గ విస్తరణలోనూ అన్నాడీఎంకే రెబెల్స్ కు స్ధానం కల్పించడం ద్వారా ప్రభుత్వాన్ని సుస్దిరం చేసుకోవాలనుకున్నారు. దీంతో సీపీఎం, వీసీకే హెచ్చరికలకు దిగాయి. అన్నాడీఎంకే రెబెల్స్ కు ప్రభుత్వంలో చోటిస్తే తాము మద్దతు ఉపసంహరిస్తామని తేల్చేశాయి. దీంతో ప్రస్తుతం ఉన్న మిత్రులకే కేబినెట్ విస్తరణలో చోటిస్తామని విజయ్ తేల్చిచెప్పేశారు. అయితే తెరవెనుక మాత్రం మిత్రపక్షమై వీసీకే అధినేత బెదిరింపుల్ని విజయ్ సీరియస్ గా తీసుకున్నారు. కానీ విజయ్ ఎక్కడా కోపాన్ని ప్రదర్శించకుండా, ప్రత్యామ్నాయ ప్రణాళికను ఆలోచించారు. మొదట్లోనే ఇలా బెదిరిస్తే, ఐదేళ్లు సుస్థిర పాలన ఎలా ఇవ్వగలం? ఈ రోజు తిరుమావళవన్, రేపు కాంగ్రెస్, ఆ తర్వాత కమ్యూనిస్టులు. బెదిరింపుల మధ్య మంచి పాలన అందించడమెలా? అని తన సన్నిహితులు జాన్, ఆధవ్, విష్ణు, బుస్సీ ఆనంద్ల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల నుంచే ఒక వ్యూహం రూపుదిద్దుకుంది. అది తమకు మద్దతిచ్చే

తమిళనాడు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీలో విజయ్ బల నిరూపణ తరువాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బల పరీక్ష సమయంలో అన్నాడీఎంకే చీలిక వర్గం విజయ్ కు మద్దతు ప్రకటించింది. దీంతో.. విజయ్ 144 ఎమ్మెల్యేల మద్దతు పొందారు. అయితే... మంత్రి వర్గ విస్తరణ తరువాత అన్నాడీఎంకే చీలక వర్గం యూ టర్న్ తీసుకుంది. అందులో నలుగురు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి.. అధికారికంగా టీవీకేలో చేరారు. మిగిలిన చీలిక వర్గం తాము టీవీకే కు మద్దతు ఇవ్వటం లేదంటూ స్పీకర్ కు లేఖ ఇచ్చేందుకు సిద్దమైంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచిన మెజార్టీ సీట్లు రాలేదు. దీంతో.. కాంగ్రెస్ తో సహా మరో నాలుగు పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసారు. అసెంబ్లీలో బల పరీక్ష వేళ అన్నాడీఎంకే చీలిక వర్గానికి చెందిన 25 మంది మద్దతుగా నిలిచారు. వారు విజయ్ కేబినెట్ లో మంత్రి పదవు లను ఆశించారు. వారికి దక్కకపోవటంతో.. తిరిగి పళినిస్వామితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వారి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి విజయ్ తో జత చేరారు. కాగా.. అన్నాడీఎంకే ఎన్నికల్లో 47 సీట్లు గెలవగా... పళినిస్వామికి 22 మంది.. చీలక వర్గం షణ్ముగం కు మద్దతుగా 25 మంది నిలిచారు. ఈ 28 మంది విజయ్ కు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు వీరు తిరిగి పళినిస్వామితో రాజీకి సిద్దమయ్యారు. తాజాగా జరిగిన చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నాడీఎంకేలో రెండు వర్గాలు తిరిగి కలిసి పని చేసే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఒప్పందం మేరకు బల పరీక్ష సమయంలో విజయ్ కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేల

తమిళనాడు కేబినెట్ కూర్పు లో విజయ్ మార్క్ ఎంపిక స్పష్టంగా కనిపించింది. సామాన్యులకు మంత్రులుగా అవకాశం కల్పించారు. తన పార్టీ నుంచి ఎంతో మంది విద్యావంతులు... యువతకు సీట్లు కేటాయించారు. మంత్రివర్గంలోనూ అదే ఫార్ములా అమలు చేసారు. ఒకప్పుడు విజయ్ కు వీరాభిమానిగా.. తరువాత విధేయుడిగా మారిన యువకుడికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రిని చేసారు. ఆ మంత్రి తల్లి ఇప్పటికీ వంటలు చేస్తూ... తండ్రి పూజారీ గా ఉండటం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. విజయ్ కేబినెట్ లో ఎస్ రమేస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి వరకు సాదాసీదా కుటుంబంగా ఉన్న రమేశ్ ఫ్యామిలీ ఒక్క సారిగా వార్తల్లోకి వచ్చింది. వారు ఉండే ప్రాంతంలో చిన్న కుటుంబంగా పరిచయం ఉన్న వారి ఫ్యామిలీ అందరినీ ఆకట్టుకుంది. అయితే, తమ కళ్ల ముందు తిరిగే రమేశ్ మంత్రి అయ్యారు. ఆ తరువాత వారి కుటుంబ సభ్యుల జీవనోపాధి విషయం లో మార్పు రాలేదు ఇప్పటికీ రమేశ్ తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ తమ పాత జీవితాన్నే కొనసాగిస్తున్నారు. మంత్రి రమేష్ తండ్రి శ్రీనివాసన్ మరైమలై నగర్లోని ప్రముఖ శివ విష్ణు ఆలయంలో అర్చకుడిగా యథావిధిగా కొనసాగుతున్నారు. తల్లి సుమతి వంట పని చేస్తున్నారు. ఆమె ప్రతిరోజూ మరైమలై నగర్ నుంచి మైలాపూర్కు లోకల్ ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణిస్తూ తన కుమారుడు మంత్రి కాకముందు ఎలా ఉండోవారో అదే విధంగా ఇప్పటికీ ఇళ్లల్లో వంట మనిషిగా పని చేస్తున్నారు. విజయ్ కేబినెట్ లో మంత్రి అయిన రమేశ్ కుటుంబానికి ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. ఒక ప్రైవేట్ ఆలయానికి సంబంధించిన స్థలంలో నిర్మించిన చిన్న ఇంట్లో మంత్రి కుటుంబం నివసిస్తోంది. అయితే ఇళ్లు

- తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. - సీఎం విజయ్ మిత్రపక్షా లకు తన కేబినెట్ లో అవకాశం కల్పించారు. - అసెంబ్లీలో బల పరీక్ష వేళ అండగా నిలిచిన అన్నా డీఎంకే చీలిక వర్గం ఆలోచన లో మార్పు వచ్చింది.