
Ttd big update on salakatla jyeshtabhishekam: ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ క్రమంలో జూన్ 28న


Ttd big update on salakatla jyeshtabhishekam: ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ క్రమంలో జూన్ 28న

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

Hyderabad Traffic Police: విద్యార్థులకు ‘వెల్కమ్ బ్యాక్ టు స్కూల్’ – విద్యానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ట్రాఫిక్ భద్రతా అవగాహన కార్యక్రమం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ గారు

భారత్ లో వేసవి కాలం పూర్తయిపోయి వర్షాకాలం వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు (Monsoon) పలకరించడంతో ఇక క్రమంగా వర్షాలు కురుస్తాయని భావించిన వారికి షాక్ లు తప్పడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు

Telangana Politics:ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2028 ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మాజీ మంత్రి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో వర్షాల ఉధృతి పెరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా రానున్న ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ

Nellore Crime: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు) జిల్లాలో అత్యంత కలచివేసే ఘోర విపత్తు సంభవించింది. జిల్లాలోని సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాల వల్ల

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్, పోలీసు, ఇరిగేషన్, విద్యుత్ శాఖల పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 1న నిర్వహించిన ముందస్తు సమీక్షా సమావేశంలో ఇచ్చిన సూచనలు సరిగా అమలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 9న కురిసిన వర్షాల సమయంలో శాఖల మధ్య సమన్వయం లోపించిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమన్వయ లోపం వల్లే నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్లు, వాటర్ లాగింగ్ సమస్యలు తలెత్తాయని సీఎం పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారికైనా సరే కఠిన చర్యలు తప్పవని అధికారులను రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగి, రోడ్లపైకి వచ్చి పరిస్థితులను పర్యవేక్షిస్తానని క్లారిటీ ఇచ్చారు. గత డేటా ఆధారంగా వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇకపై అధికారులంతా తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా ట్రాఫిక్ శాఖలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండి, ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల మరమ్మత్తులు, వాటి నిర్వహణ పనుల కోసం నిధులను వెంటనే విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇరిగేషన్ సీఈలు, ఎస్సీలు వర్షాకాలం సీజన్ ముగిసే వరకు కచ్చితంగా స్థానికంగానే ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా హెడ్క్వార్టర్స్ వదిలి వెళ్తే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులను రేవంత్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. ఇరిగేషన్, మెట్రో వాటర్ బోర్డ్

తెలంగాణ రైతులకు ముఖ్యమైన అలెర్ట్ ఇస్తుంది తెలంగాణా సర్కార్. ఈ సంవత్సరం వానాకాలం సీజన్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు జోరందుకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాబోయే ఏడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని

దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధికం ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత ఈనాడు, హైదరాబాద్: ఈ నెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ సూచించింది

AP Rain Alert : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక జారీ రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరణ ఈదురుగాలులు వర్ష సూచన ఉన్నాయి Telangana Rains: తెలంగాణలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు గణనీయంగా మారనున్నాయని హైదరాబాద్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి

హైదరాబాద్: వర్షాల సమయంలో హైదరాబాద్లో మున్సిపల్, పోలీసు సిబ్బంది మధ్య సమన్వయం కొరవడిందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అసహనం వ్యక్తం చేశారు. వర్షాలు, ప్రకృతి విపత్తులపై

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

వర్షాలు, ప్రకృతి విపత్తులపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్లో మున్సిపల్, పోలీసు సిబ్బంది మధ్య సమన్వయం లేదు. నీరు నిలిచే ప్రాంతాల

వర్షాకాలంలో కారు టైర్లు జారే ప్రమాదాలు ఎక్కువ కార్ల టైర్లను ఎంచుకోవడంలో ఈ తప్పులు చేయొద్దు కార్ల టైర్ గ్రిప్, సరైన సైజు కూడా చాలా కీలకం Monsoon Safety Tips : వర్షాలు కురుస్తున్నాయి.. వాహనాలపై

భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం తెలంగాణలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఇవి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పూర్తిగా కవర్ చేసే అవకాశాలు

దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు అల్పపీడనం విస్తరించిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్

ఏపీలో రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో పశ్చిమమధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుండి తమిళనాడు వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో చాలా ప్రాంతాల్లో

KTR: తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి రాజకీయ నైజాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి

సహజసిద్ధమైన ప్రకృతి ఒడిలో వర్షంలో తడుస్తూ ప్రయాణం చేయడం అనేది ఎవరికైనా సరికొత్త ఉత్సాహాన్ని మరియు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆకాశం నుంచి కురిసే చినుకులకు నేల పచ్చదనం పరుచుకుని, ఎత్తైన పర్వతాలు

Himayat Sagar: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా నగర తాగునీటి వనరులైన ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది

మూడు గంటల్లో వర్షాల హెచ్చరిక పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ పిడుగుల ముప్పుపై అప్రమత్తం కావాలి Ap Rains: ఆంధ్రప్రదేశ్లో మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో శనివారం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చే జంట జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్కు ఇన్ఫ్లో పెరగడంతో

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి (NLM) ప్రస్తుతం హర్నై

చినుకుపడితే చాలు పట్టణాలు, నగరాల్లో వణుకే. కొద్దిపాటి వర్షాలకే ముంపునీరు ముంచెత్తుతోంది. ప్రధానంగా విజయవాడలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. రోడ్లపై లోతట్టు ప్రాంత కాలనీల్లో రోజులకొద్దీ వర్షపు నీరు
.webp)
నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటానికి

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఎక్కడా ఆగకుండా, అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర ఐటీ, ఐక్యూ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో

హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం నాలుగు రోజుల వ్యవధిలో నలుగురిని బలితీసుకుంది. భారీ వర్షాల కారణంగా చెట్లు విరిగిపడి.. విద్యుత్ తీగలు తెగిపడటంతో పాతబస్తీలో ఇద్దరు యువకులు

AP, Telangana Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో పాటు ద్రోణి ప్రభావం తోడవ్వడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

Nara Lokesh – Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంతో సాగుతున్నాయని, ఇకపై ఈ మహా సంకల్పానికి ఎక్కడా విరామం అనేదే ఉండదని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇటీవల

Chandrababu Singapore : ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం ఆయన కర్ణాటక రాజధాని

ఎండలతో నలిగిపోతున్న జనాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూపర్ న్యూస్ చెప్పింది. నైరుతీ రుతుపవనాలు ఎట్టకేలకు భాగ్యనగరాన్ని తాకాయి. జూన్ 17 నాటికి ఇవి రెండు రాష్ట్రాల్లో 100% విస్తరించనున్నాయి

Papikondalu Boating : గోదావరి నది ఒడ్డున సాగే ఆహ్లాదకరమైన పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పర్యాటక బోట్ల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉన్నందున నేటి నుంచి

తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రోడ్లు జలమయమయ్యాయి

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఓ వైపు వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. శనివారం చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి.. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

Telangana Rains : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భీకర గాలులతో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. తమన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'ఓజీ టూర్ ఇండియా' (OG Tour India) లైవ్ కన్సర్ట్కు భారీ వర్షాలు ఆటంకంగా మారాయి. హైదరాబాద్లోని బౌల్డర్ హిల్స్లో శనివారం జరగాల్సిన ఈ

కొద్దిపాటి వర్షాలకే నగరాలను ముంచెత్తుతున్న ముంపు నీరు ప్రతిబంధకంగా కాలువల ఆక్రమణలు పేరుకుపోతున్న పూడికలు వర్షాలు తీవ్రమయ్యే లోపు నివారణ చర్యలు తీసుకుంటే మేలు విజయవాడలో ఇటీవల కురిసిన వర్షానికి