
విహారయాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తతో కలిసి


విహారయాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తతో కలిసి

ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్

Srisailam Temple Donation:శ్రీశైలంలో నిత్య అన్నదాన వితరణకు రూ.లక్ష విరాళం. శ్రీశైలంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన వితరణ పథకమునకు కర్ణాటక రాష్ట్రం, హుబ్లీ వాస్తవ్యులు కే.ఆనంద్

Mission Godavari Clean Project: గోదావరి నది కాలుష్య నివారణకు చేపట్టిన "మిషన్ గోదావరి క్లీన్" ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించేందుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో రేపు పర్యటించనున్నారు. జూన్ 17న నిర్వహించనున్న ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఈ పర్యటనతో వరంగల్

ఈ ఏడాది జాతీయ స్దాయిలో నిర్వహించిన పలు పోటీ పరీక్షలతో పాటు సాధారణ పరీక్షల్లో సైతం అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కీలకమైన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో 23 లక్షల

హనీమూన్ ప్రయాణం అంటే సరికొత్త జీవితానికి అందమైన పునాది. ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలతో ఆ కొత్త జంట తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ ఆనందం కేవలం కొన్ని నెలలకే

Dhaka Summons Indian Envoy : భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్ అగ్రశ్రేణి సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్ను ఢిల్లీలోని

ఎన్టీఏ (NTA) నిఘాలో తేలిన అత్యంత షాకింగ్ నిజం ఇది. సైబర్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. వాట్సాప్ మాతృసంస్థ అయిన ‘మెటా’, భారత ప్రభుత్వ ఐటీ నిబంధనలకు లోబడి పనిచేస్తుంది. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, జనసేన మధ్య నెలకొన్న వివాదం చల్లారడం లేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్

ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల విద్యుత్, నీటి సంక్షోభాలు తప్పడం లేదు. ఇదే తరహాలో ప్రస్తుతం ఏపీలోని విశాఖ (Visakhapatnam)లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ (Google Data Centre) వల్ల

నేచురల్ స్టార్ నాని, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి '#BloodyRomeo' అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమా లొకేషన్ స్కౌటింగ్ కోసం దర్శకుడు సుజీత్ తన బృందంతో కలిసి ప్రస్తుతం లండన్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడ సినిమాకు సరిపోయే బెస్ట్ లొకేషన్లను ఎంపిక చేసే పనిలో చిత్ర యూనిట్ చాలా యాక్టివ్గా ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను నిహారికా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ సినిమా కథాంశం పూర్తిగా గ్యాంగ్స్టర్ యాక్షన్ కామెడీ జానర్లో ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. ఇందులో నాని సరికొత్తగా ఒక చెఫ్-కమ్-గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం అందుతోంది. విభిన్నమైన వినోదం, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ క్యారెక్టర్ను సుజీత్ డిజైన్ చేశారు. దీంతో ఈ సినిమాలో నాని లుక్ మరియు పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందనే దానిపై అభిమానుల్లో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను వచ్చే నెల జూలై 2026 లో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాని ప్రస్తుతం తన సెంటిమెంట్ ప్రాజెక్ట్ ది పారడైజ్ షూటింగ్ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం కంప్లీట్ అయిన వెంటనే నాని పూర్తి స్థాయిలో ఈ కొత్త ప్రాజెక్ట్ సెట్స్లో జాయిన్ అవుతారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకూమారన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన డేట్స్ ఖరారు కాగానే షూటింగ్ పనులను అధికారికంగా వేగవంతం చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మెజారిటీ షూటింగ్ అంతర్జాతీయ లొకేషన్లలోనే ప్లాన్ చేయడం ఒక విశేషం. టాలీవుడ్ ఇన్సైడర్ల సమాచారం ప్రకారం ఈ సినిమా 80 శాతం షూటింగ్ లండన్, యూకే పరిసర

బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్గా పనిచేయడంలో ప్రధాన ప్రయోజనం పని సమయాల్లో ఉండే స్వేచ్ఛ. సాధారణ ఉద్యోగాల మాదిరిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే షిఫ్ట్లో పనిచేయాల్సిన అవసరం ఉండదు. మీకు అనుకూలమైన

నీట్ ముగిసేవరకూ టెలిగ్రామ్పై నిషేధం విధించడం నిరర్థకమని సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ డెస్క్: నీట్ పరీక్ష ముగిసేవరకూ టెలిగ్రామ్ను ఎవరూ

రేపు వరంగల్కు జనసేనాని పవన్ కళ్యాణ్. బాలుడి చివరి కోరిక తీర్చనున్న అధినేత. త్వరలో తెలంగాణ జాయినింగ్స్ కమిటీ నియామకం. Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు వరంగల్ జిల్లాలో
.webp)
భారతదేశంలో డిజిటల్ విప్లవం ఏ స్థాయిలో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీధి చివర ఉండే బడ్డీ కొట్టు దగ్గర నుంచి మెట్రో నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతిచోటా యూపీఐ పేమెంట్స్

Silver rate today:దేశీయ మార్కెట్లో భారత వెండి దిగుమతులు గత నెలలో ఊహించని స్థాయిలో 87 శాతం క్షీణించాయి. మూడేళ్ల క్రితం నాటి స్థాయికి దిగుమతులు పడిపోవడంతో బులియన్ మార్కెట్లో ఆందోళన కనిపిస్తోంది

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష రద్దు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, ఈ నెల 21న రీటెస్ట్ భద్రతా ఏర్పాట్లపై కేంద్ర

హైదరాబాద్కు రెండో దశ మెట్రో రైలు ఎందుకు తీసుకురాలేకపోయారో సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) ప్రజలకు జవాబు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు వ్యవహారం ఇప్పుడు లోక్ సభ స్పీకర్ (Lok Sabha Speaker) కోర్టుకు చేరింది. ఇప్పటికే టీఎంసీకి ఉన్న 28

దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన త్రైపాక్షిక సిరీస్ మ్యాచ్ పెను వివాదానికి దారితీసింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు
Dhaka Summons Indian Envoy : భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్ అగ్రశ్రేణి సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్ను ఢిల్లీలోని
సహజంగా మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవడానికి కిస్మిస్ వాటర్ (Raisin Water) ఒక అద్భుతమైన ఇంటి వైద్యంగా ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక గుప్పెడు

బిగ్ బాస్ గేమ్ షో తిరిగి వచ్చేస్తుంది. ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 10లోకి అడుగుపెడుతుంది. అతిత్వరలో బిగ్ బాస్ సీజన్ 10మొదలుకానుంది. బిగ్బాస్ తెలుగు సీజన్

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 95,094 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 35,909 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా

విత్తనాలను ‘విత్తన గుళికలు’గా మార్చి విత్తుకుంటే మేలు ఎత్తుమడులపైనే ఏ ఆరుతడి పంటైనా వేసుకుంటే ఆదాయ భద్రత కందకాలు తవ్వుకుంటే పంటలకు నీటి భద్రత తథ్యం ముందు నుంచే అనుకుంటున్నట్లు ఎల్నినో ప్రారంభమైందని
ఆరోగ్యకరమైన పనీర్, స్ప్రౌట్స్ రాప్.. మనం రోజువారీ ఉపయోగించే పదార్థాలతో సులభంగా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక సమతుల్యమైన ఆహారం. దీనిని తయారు చేయడం మాత్రమే కాదు.. ఎక్కడికైనా తీసుకెళ్లడానికి కూడా చాలా

Two-Year Trust Program | విజయనగరం, జూన్ 15: ప్రభాతవార్త :రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం”

India A vs Sri Lanka A: దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన ఇండియా ‘ఎ’–శ్రీలంక ‘ఎ’ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగినా, చివరకు వివాదాలతో ముగిసింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన ఈ పోరులో

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మైదానంలో ఆవేశానికి గురయ్యాడు. దంబుల్లాలో ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా శ్రీలంక-ఎపై సూపర్ ఓవర్లో భారత్-ఎ ఓడిపోయింది. ఈ క్రమంలో ఆ ప్లేయర్లకు, వైభవ్

సాధారణంగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ, దోశ లేదా ఉప్మా వంటి వంటకాలే గుర్తొస్తుంటాయి. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి అటుకులతో ఎంతో రుచికరమైన, ప్రత్యేకమైన పొంగల్ను తయారు చేసుకోవచ్చు

ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే జట్ల ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా కీలక పురోగతి సాధించింది. బంగ్లాదేశ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో చివరి

ఆచార్య చాణక్యుడు భారతదేశపు గొప్ప పండితుల్లో ఒకరు. ఆయన బోధించిన సూత్రాలు, జీవిత పాఠాలు నేటికీ మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఒక వ్యక్తి 30 ఏళ్ల వయసు రాకముందే కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటే, వారి

“ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు” సినిమా ప్రచార కార్యక్రమంలో దర్శకుడు వి.వి. వినాయక్, నటుడు వడ్డే నవీన్తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, వ్యక్తిగత అనుభవాలను వివరంగా పంచుకున్నారు. నవీన్తో తన ప్రయాణం కేవలం

Ttd big update on salakatla jyeshtabhishekam: ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ క్రమంలో జూన్ 28న

ఒంటరితనం అనేది కేవలం మన చుట్టూ మనుషులు లేకపోవడం వల్ల కలిగే భావన కాదు. కొంతమంది.. ఎంతమందిలో ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. సైకాలజీ నిపుణుల ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలో పెద్ద మార్పులు

బద్రి, నాని, నరసింహుడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి అమీషా పటేల్. 51 ఏళ్ల వయసులోనూ హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ అహంకారి అనే అభిప్రాయం నిజమే కావొచ్చని.. కానీ, అది కేవలం క్రికెట్ మైదానానికే పరిమితమని

తమిళనాడు సీఎం, టీవీకే అధినేత, నటుడు విజయ్ మరియు ఆయన భార్య సంగీత మధ్య నడుస్తున్న విడాకుల కేసు మరోసారి వాయిదా పడింది. జూన్ 15, సోమవారం నాడు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఈ కేసు విచారణ జరగాల్సి ఉంది

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ - మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి (Virat Kohli - Ravi Shastri) మధ్య అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విరాట్ కెప్టెన్గా ఉన్నప్పుడు

జనసేన పార్టీ దేశ రాజధానిలో తన నూతన ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. సేన ప్రస్థానం పేరుతో మూడు రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ఈ సభకు

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు చెంగల్పట్టు మహిళా కోర్టులో విచారణ జరిగింది. ఉదయం 10:30 గంటలకు ఇరుపక్షాల వాదనలు విన్న

Raghava Lawrence Political Entry : కోలీవుడ్లో మరో భారీ రాజకీయ ప్రకంపన మొదలైంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ మరియు సామాజిక సేవకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తమిళనాడు రాజకీయ రంగుల

అమెరికా, ఇరాన్ల మధ్య అత్యంత కీలకమైన దౌత్య ఒప్పందం త్వరలో జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 19న శుక్రవారం నాడు ఈ చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు

Sarkar Express Robbery : ఏపీలోని బాపట్ల జిల్లాలో రన్నింగ్ రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. అప్పికట్ల – బాపట్ల రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం తెల్లవారు జామున తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడకు

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే విజయంలో దీప్తి శర్మ కీలకపాత్ర పోషించింది
ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ చిత్తు చేసింది. ఆదివారం బర్మింగ్హామ్ వేదికగా జరిగిన మ్యాచులో 64 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారీ

స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టిన రుక్మిణి వసంత్స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టిన రుక్మిణి వసంత్ ఆ సినిమాలో ఆమె పలికించిన హావభావాలు, నటనకు తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఫిదా

'పెద్ది' విజయానంతరం రామ్ చరణ్ తన తదుపరి చిత్రాలను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్తో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కూడా సినిమా చేయనున్నారనే వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది

కొద్దిసేపటి క్రితమే జరిగిన రైలు ప్రమాదాన్ని మరువక ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగింది. ప్రయాణికులతో

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని తనపై చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ విప్,...

Nenevaru : నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మెయిన్ లీడ్ లో సాయికిరణ్, జోగిని శ్యామల కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా నేనెవరు. చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనెవరు?’ సినిమా మే 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్, ట్రైలర్ రిలీజయి ప్రేక్షకుల ఆదరణ లభించగా ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఓ మెసేజ్ కూడా చెప్తూ సస్పెన్స్ అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో లాయర్ పాత్రలో అదరగొట్టారని సమాచారం. Also See : Sekhar Master: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని, ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రశ్నను ప్రతిబింబించేలా నేనెవరు? అనే టైటిల్కు తగ్గట్టు ఆసక్తికరమైన కథనాన్ని సిద్ధం చేశామని, ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగుంటుందని మూవీ యూనిట్ తెలిపారు. ఇప్పటికే టాలీవుడ్ లో ప్రీమియర్ షో వేయగా పలువురు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది ఈ సినిమా.