
Cockroach Janata Party: సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చి, అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఊహించని చేదు అనుభవం


Cockroach Janata Party: సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చి, అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఊహించని చేదు అనుభవం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్న కాక్రోచ్ జనతా పార్టీకి ఇవాళ షాక్ తగిలింది. నీట్ పేపర్ లీక్ అయిన

Cockroach Janata Party: దేశవ్యాప్తంగా యువతలో సెన్సేషన్ సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్ రాజధాని జైపూర్లో దారుణ దాడి జరిగింది. ప్రభుత్వ విధానాలకు

ఢిల్లీలో జనసేన పార్టీ నిర్వహించిన సేన ప్రస్థానం సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ

ఢిల్లీలో జనసేన పార్టీ నిర్వహించిన జాతీయ సమైక్యత సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ సమగ్రతను బలోపేతం చేసే దిశగా ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదన్న పవన్ కళ్యాణ్ చిన్న చలిచీమలు కూడా బలమైన సర్పాన్ని చంపేస్తాయని సుమతీ శతకం నుంచి ఉదాహరణతో, విభజనవాద శక్తులు దేశ సమగ్రతను బలిచేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, చిన్న మనుషులు అని తక్కువ అంచనా వేయకూడదు. వారి ఆలోచనలు దేశానికి మంచి చేస్తాయా లేదా చెడు చేస్తాయా అనేది గమనించాలి.దేశ శ్రేయస్సు, ఐక్యత లక్ష్యంగా జనసేన కాక్రోచ్ జనతా పార్టీ వంటి ఉద్యమాలు అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యలను ఎత్తి చూపుతున్నా, వాటిని విభజనవాద దిశగా మళ్లించకుండా జాగ్రత్తగా ఉండాలి అని జనసైనికులకు స్పష్టమైన సూచనలు చేశారు. జనసేన ఎప్పటికప్పుడు దేశ శ్రేయస్సు, ఐక్యతను ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ జనసేన 12 ఏళ్ల ప్రయాణాన్ని సమీక్షించారు.లక్ష సభ్యులతో మొదలై 20 లక్షలకు పైగా సభ్యత్వంతో జనసేన లక్ష సభ్యులతో ప్రారంభమైన పార్టీ నేడు 20 లక్షలకు పైగా సభ్యత్వం సాధించిందని, 21 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలతో బలం పెంచుకుందని తెలిపారు. అధికారం కోసం కాకుండా దేశ సమగ్రత, ప్రాంతీయ ఆకాంక్షలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో కూడా స్పష్టత ఇస్తూ, రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన అశాంతి ఇప్పటికీ కొనసాగుతోందని, జనసేన ఎప్పుడూ విభజనను ప్రోత్సహించలేదని వివరించారు.ఇకపై తెలంగాణాలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే.. ఇలా చెయ్యాలి!కోట్లాది మంది ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు యువతలో వ్యక్తమవుతున్న అసంతృప్తిని అర్థం చేసుకుని, దానిని నిర్మాణాత్మక

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల సందర్భంగా ఆయన

CJP Protest : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్

PM Modi Meets French President : జీ7 (G7) సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో ఘనంగా సమావేశమయ్యారు. ఫ్రాన్స్లోని ప్రముఖ
దేశంలో పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలె ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన సీజేపీ.. తాజాగా హైదరాబాద్లోని

Himayat Sagar: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా నగర తాగునీటి వనరులైన ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది

Prakash Raj: నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలు, పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా

Cockroach Janata Party At Hyderabad: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' నేడు తెలంగాణలోని హైదరాబాద్లో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీతో
గత కొన్ని రోజులుగా దేశంలో పెను సంచలనంగా మారిన నీట్, సీబీఎస్ఈ సహా పలు పరీక్షల పేపర్ లీక్ ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. కొత్తగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ.. హైదరాబాద్లో నిరసన చేపట్టింది. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలోని అవకతవకలను నిరసిస్తూ ధర్నాచౌక్ వద్ద భారీ ప్రదర్శన

నీట్-యూజీ 2026 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో

దేశ విద్యా రంగాన్ని కుదిపేస్తున్న నీట్ (NEET-UG) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన దేశవ్యాప్త నిరసన జ్వాలలు భాగ్యనగరానికి తాకాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర

భాగ్యనగరంలో ‘బొద్దింకల’ పోరాటం..సోనమ్ వాంగ్చుక్ మద్దతు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) డిజిటల్ ఉద్యమం ఇప్పుడు తెలంగాణ గడ్డపై ప్రత్యక్ష పోరాటానికి దారితీసింది

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ( ఆదివారం) హైదరాబాద్లో ఆందోళన చేపట్టనుంది. నీట్ పేపర్ లీకేజ్పై ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద

CJP Protest in Hyderabad : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్తో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ ఉద్యమంలో

Dundigal Air Force Academy : దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో

Cockroach Janata Party : దేశ రాజకీయాల్లో మరియు సామాజిక ఉద్యమాల్లో సరికొత్త పంథాతో దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తమ నిరసన సెగను భాగ్యనగరానికి విస్తరించనుంది. మహారాష్ట్రలోని పుణే నగరంలో
దేశ రాజకీయాల్లో ‘ కాక్రోచ్ జనతా పార్టీ ’ ఓ సంచలనం. ఓ కేసులో నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు’, ‘పరాన్న జీవులు’తో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చడంతో సీజేపీ ప్రారంభమైన సంగతి

దేశంలో పరీక్షల అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫలితాల జాప్యంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సరికొత్త పోరాటానికి తెరలేపారు. విద్యార్థుల

Pawan Kalyan:డిజిటల్ వేదికలు యువత రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేస్తున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు జెన్ జీ రాజకీయ ధోరణిపై కొత్త చర్చకు దారితీశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ఉప

జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వరుసగా పేపర్ లీక్ సహా పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నా విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ఇంకా పదవిలో కొనసాగడాన్ని తప్పుబడుతూ కాక్రోచ్ జనతా పార్టీ

సోషల్ మీడియాలో ఉద్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు తేలిపోతున్నాయి. ఆశించిన స్థాయిలో ప్రజామద్దతు లభించక నీరుగారిపోతూ సీజేపీ మనుగడనే ప్రశ్నార్ధకంతా మారుస్తున్నాయి. ఇటీవల నీట్ పేపర్ లీక్

దేశంలో విద్యార్ధులు ఎదుర్కొంటున్న పోటీ పరీక్షల అక్రమాల విషయంలో ఇప్పటికే జాతీయ స్ధాయిలో ఆన్ లైన్ తో వీధి పోరాటాలు కూడా చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party).. ఇప్పుడు విపక్ష ఇండియా


బొద్దింక అంటే ఏంటి? ఒక పురుగా, ఒక కీటకమా, లేక అసంతృప్తితో ఉన్న భారతీయ యువకుడిని అలా పిలుస్తున్నారా? కొత్తగా రూపుదిద్దుకుంటున్న "కాక్రోచ్ జనతా పార్టీ"ని ఇష్టపడుతున్న వారిని అడిగితే ‘‘పైవి అన్నీ’’

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన NEET పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 7, 2026న న్యూఢిల్లీలోని Jantar Mantar వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఆందోళన

Abhijeet Deepke: దేశ విద్యావ్యవస్థ తీరుపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఏడు రోజుల్లోగా మంత్రి తన పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా


రాంచీలో జరిగిన మేధావుల సదస్సులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని యువతను తప్పుదోవ పట్టించేలా విదేశాల్లో కూర్చుని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు

జాతీయ స్ధాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) భారీ

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది. ఇప్పటివరకు కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకే పరిమితమై, నెటిజన్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన "కాక్రోచ్ జనతా పార్టీ" (CJP)


ఇంటర్నెట్డెస్క్: దేశ రాజధాని దిల్లీలోని జంతర్మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు ప్రారంభించింది. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఓఎస్ఎం వ్యవస్థలో అవకతవకల నేపథ్యంలో ఈ ఆందోళనలను చేపడుతోంది
సోషల్ మీడియాలో ఆదరణ సంపాదించుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి

Cockroach Janta Party protest : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ

కాక్రోచ్ జనతా పార్టీ రంగంలోకి దిగింది. మొట్టమొదటి మహా ధర్నాకు శ్రీకారం చుట్టింది. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ కేంద్రంగా మహోద్యమానికి తొలి అడుగు వేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

దేశంలో వరుసగా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ లు, అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఇవాళ ఢిల్లీలో భారీ

సాక్షి, న్యూఢిల్లీ: నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ ఢిల్లీలోని

కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పరిస్థితి అదుపు తప్పకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే, ఈ పిటిషన్పై తక్షణ విచారణకు

దేశవ్యాప్తంగా వరుస ప్రశ్నాపత్రాల లీక్ లు, పోటీ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) రేపు

దేశ రాజధానిలో పోరుకు సిద్ధమంటున్న కాక్రోచ్ జనతా పార్టీ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్.. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో తీవ్ర అసంతృప్తికి కారణమైన నీట్

Cockroach Janata Party: దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ తీరుపై వివాదాలు రేగుతున్న తరుణంలో, నూతనంగా ఏర్పాటైన ‘కాక్రోచ్ జనతా
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు, ఇతర జాతీయ పరీక్షల వివాదాలు దేశంలో చర్చనీయాంశంగా మారిన వేళ సరికొత్తగా ఆవిర్భవించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన