బీజేపీ
Actor ProfilePolitician

బీజేపీ

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources13
రేవంత్ సర్కార్ రూ.1000 కోట్ల స్కామ్ చేసింది.. త్వరలోనే మరో కుంభకోణం బయటపెడతానన్న జగదీశ్ రెడ్డి
Samayam Telugu16 Jul 2026
రేవంత్ సర్కార్ రూ.1000 కోట్ల స్కామ్ చేసింది.. త్వరలోనే మరో కుంభకోణం బయటపెడతానన్న జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న పాలనపై, కేంద్ర, రాష్ట్ర

పై నిర్లక్ష్యం.. 10 రోజుల్లో తీరు మార్చుకోండి.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
Samayam Telugu15 Jul 2026
పై నిర్లక్ష్యం.. 10 రోజుల్లో తీరు మార్చుకోండి.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

తెలంగాణలో రేపటి (జూన్ 25వ తేదీ) నుంచి ఓటర్ల జాబితా సవరణ ( ఎస్ఐఆర్ ) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం అయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్

బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది
Sakshi14 Jul 2026
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు లేవని.. కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో కొంతమంది పెద్దల పేర్లు వినపడుతున్నాయి.. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘పీసీసీ చీఫ్‌కు ఎసరు పెడుతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. రైతుబంధుకు వీళ్ళు ఇచ్చిన నిధుల కంటే ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది. వారం రోజులు తిట్టుకుని ఇప్పుడు డ్యూయెట్లు పాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ రాదనే కాంగ్రెస్‌ వాళ్లు.. కేటీఆర్ పర్యటనలకు ఎందుకు భయపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం పీఏగా పని చేస్తున్నారా...?. తెలంగాణ హైబ్రిడ్ సీఎం మోదీ జట్టు అని ఖాయమైంది. రైతులకు 30 వేల కోట్లు ప్రభుత్వం బాకీ ఉంది. భట్టి శాఖలో జరుగుతున్న వెయ్యి కోట్ల అవినీతిపై విచారణ జరపాలి ..జాతీయ బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసి భయపెడుతున్నారు. చంద్రబాబు,మోదీ ఆలోచనలతో పుట్టిన క్రాస్ బ్రీడ్ హైబ్రీడ్ సీఎం రాష్ట్రంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తే కేంద్ర మంత్రి ఇతర కేంద్ర మంత్రులను కలిపిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణలో కాదు.. దేశంలో ఎక్కడైనా పార్టీ ఆఫీసు పెట్టుకోవచ్చు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. వాళ్ళ శరీరం నిర్మాణం అయ్యింది తెలంగాణ తిండితో.. బీజేపీ, రేవంత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి అందుతున్న నాటకాలు. అందరూ కలిసి మ్యాచ్ ఫిక్స్ రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్ కలర్‌ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు) ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు (ఫొటోలు) టీజీ20 లీగ్‌లో ఆటగాళ్ల సందడి...స్పెషల్‌ అట్రాక్షన్‌గా తిలక్‌ వర్మ (ఫొటోలు) తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు) సాయికృష్ణ కేసులో

ఎమ్మెల్యే కుమార్తెకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. పేపర్ లీకుల వేళ
Oneindia Telugu14 Jul 2026
ఎమ్మెల్యే కుమార్తెకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. పేపర్ లీకుల వేళ

సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు గోల్డెన్ స్పూన్ తో పుడతారు. వందల కోట్ల ఆస్తికి వారసులు కాబట్టి వాళ్లు చదువుపై పెద్దగా ఆసక్తి చూపరు. ఏదో చెప్పుకోవడానికి ఓ డిగ్రీ కోసం డిస్టాన్స్ లో అడ్మిషన్

రేవంత్ రెగ్యులర్ కాదు, రెన్యువల్
Oneindia Telugu14 Jul 2026
రేవంత్ రెగ్యులర్ కాదు, రెన్యువల్

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రెండున్నారేళ్ల పాలనా కాలం పూర్తి చేసుకున్న సీఎం రేవంత్.. కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్ గా కొత్త కార్యాచరణతో సిద్దం

కాపులను వైసీపీ వినియోగించుకుంది... గౌరవించలేదు
Andhra Jyothy14 Jul 2026
కాపులను వైసీపీ వినియోగించుకుంది... గౌరవించలేదు

ఏపీలోని కాపులు ఆత్మపరిశీలన చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాపులను పావులుగా వినియోగించుకోవాలని వైసీపీ చూస్తోందని విమర్శించారు. రాజమండ్రి, జూన్ 24: ఏపీలోని కాపులు ఆత్మపరిశీలన

ఈ విష యంలో నిర్ల క్ష్యంగా వ్య వ హ రించే వారిని క్ష మించం .. పార్టీ
Telugu Times14 Jul 2026
ఈ విష యంలో నిర్ల క్ష్యంగా వ్య వ హ రించే వారిని క్ష మించం .. పార్టీ

ఎస్ఐఆర్ (SIR) విషయంలో సీరియస్‌గా లేకపోవడం పట్ల పలువురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎస్ఐఆర్

మారకపోతే మార్చేస్తాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
Samayam Telugu13 Jul 2026
మారకపోతే మార్చేస్తాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణలో రేపట్నుంచి జరగనున్న ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ లీడర్లు లైట్ తీసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎస్ఐఆర్ అనేది కేవలం సాంకేతిక ప్రక్రియ

ఫోరెన్సిక్ రిపోర్టునే ఫోర్జరీ చేశారు.. సీఎం భగవంత్ మాన్ ను వెంటనే అరెస్ట్ చేయండి
Samayam Telugu13 Jul 2026
ఫోరెన్సిక్ రిపోర్టునే ఫోర్జరీ చేశారు.. సీఎం భగవంత్ మాన్ ను వెంటనే అరెస్ట్ చేయండి

Bhagwant Mann Forged Report Case : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ చుట్టూ రాజకీయ, చట్టపరమైన ఉచ్చు రోజురోజుకూ బిగుస్తోంది. సిక్కుల అత్యున్నత ధార్మిక సంస్థ ‘అకాల్ తఖ్త్’ ఆయనను సిక్కు వ్యతిరేకిగా

డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నాం
Andhra Jyothy12 Jul 2026
డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నాం

డ్రగ్స్ నిషేధానికి ప్రతి జూన్ 23వ తేదీన ఒలింపిక్ డే‌ను నిర్వహిస్తున్నామని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నశాముక్త భారత్ కింద మళ్లీ ఈ ర్యాలీ చేపడుతున్నామని పేర్కొన్నారు. సిద్దిపేట

విషయంలో ఎవరినీ ఉపేక్షించం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
Andhra Jyothy12 Jul 2026
విషయంలో ఎవరినీ ఉపేక్షించం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

SIR విషయంలో సీరియస్‌గా లేకపోవడం పట్ల పలువురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని ఫైర్ అయ్యారు. హైదరాబాద్, జూన్ 24: SIR విషయంలో సీరియస్‌గా

బెంగాల్ ఫలితాలను ఇక్కడా పునరావృతం
Telugu Times12 Jul 2026
బెంగాల్ ఫలితాలను ఇక్కడా పునరావృతం

తెలంగాణ పార్టీ కేడర్‌కు,బెంగాల్‌ (Bengal)లో బీజేపీ కార్యకర్తలు స్ఫూర్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు (Ramchander Rao) అన్నారు. జనసంఘ్‌ స్థాపకులు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ (Syama

బెంగళూరులో హఠాత్తుగా నిలిచిపోయిన మెట్రో.. లారీలు, ట్రక్కులు ఎక్కి ఇళ్లకెళ్లిన ఐటీ ఉద్యోగులు
Samayam Telugu12 Jul 2026
బెంగళూరులో హఠాత్తుగా నిలిచిపోయిన మెట్రో.. లారీలు, ట్రక్కులు ఎక్కి ఇళ్లకెళ్లిన ఐటీ ఉద్యోగులు

Bengaluru Metro Purple Line Snag : భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు నగరంలో మౌలిక వసతుల లోటు మరోసారి బయటపడింది. మంగళవారం సాయంత్రం పీక్ అవర్స్‌లో ‘నమ్మ మెట్రో’ పర్పుల్ లైన్‌లో తలెత్తిన

టాపర్ గా ఢిల్లీ మాజీ మంత్రి కుమార్తె
Sakshi12 Jul 2026
టాపర్ గా ఢిల్లీ మాజీ మంత్రి కుమార్తె

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)

సిన్సినాటిలో వైభవంగా 'మోహినీ భస్మాసుర' కూచిపూడి ప్రదర్శన
Telugu Times11 Jul 2026
సిన్సినాటిలో వైభవంగా 'మోహినీ భస్మాసుర' కూచిపూడి ప్రదర్శన

అమెరికాలోని సిన్సినాటి నగరంలో జరిగిన సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. డా. రామినేని ఫౌండేషన్ , సిన్సినాటి తరంగిణి తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన వేదికపై “మోహినీ భస్మాసుర” కూచిపూడి

ధర్మేంద్ర ప్రధాన్ ఔట్, రాఘవ్ చద్దా..నితీశ్ ఇన్ - భారీ ప్రక్షాళన, ముహూర్తం ఫిక్స్
Oneindia Telugu10 Jul 2026
ధర్మేంద్ర ప్రధాన్ ఔట్, రాఘవ్ చద్దా..నితీశ్ ఇన్ - భారీ ప్రక్షాళన, ముహూర్తం ఫిక్స్

ప్రధాని మోదీ 4.0 టార్గెట్ గా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం.. పార్టీలో కీలక మార్పులకు సిద్దం అయ్యారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటుగా

మహారాష్ట్ర అసెంబ్లీలో టీమిండియా స్టార్ తిలక్ వర్మ
Andhra Jyothy9 Jul 2026
మహారాష్ట్ర అసెంబ్లీలో టీమిండియా స్టార్ తిలక్ వర్మ

టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ మహారాష్ట్ర అసెంబ్లీలో సందడి చేశాడు. అతడి బాల్య స్నేహితుడు విక్రమ్ కాకడే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ క్రికెటర్

జాబ్ క్యాలెండర్ ఎక్కడ? రేవంత్ కు రాంచందర్ రావు కౌంటర్
SkyC Media8 Jul 2026
జాబ్ క్యాలెండర్ ఎక్కడ? రేవంత్ కు రాంచందర్ రావు కౌంటర్

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అంశాలపై రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. బషీర్‌బాగ్‌లో నిర్వహించిన నమో జన్ జీ కాంక్లేవ్ వేదికగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ నాయకులకు కంటి వెలుగు’ అవసరం
Namasthe Telangana8 Jul 2026
కాంగ్రెస్ నాయకులకు కంటి వెలుగు’ అవసరం

కుత్బుల్లాపూర్‌, జూన్‌23 : కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న కష్టాలు అధికార పార్టీ నాయకులకు కనిపించడం లేదా..వారికి నిజంగానే ఇక్కడి

స్నేహితుడి కోసం ముంబైకి.. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో క్రికెటర్ తిలక్ వర్మ
AP7AM8 Jul 2026
స్నేహితుడి కోసం ముంబైకి.. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో క్రికెటర్ తిలక్ వర్మ

తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ తన స్నేహితుడి ఆహ్వానం మేరకు ముంబైలోని మహారాష్ట్ర విధాన భవన్‌కు విచ్చేశారు. రాజకీయాలకు అతీతమైన తమ స్నేహ బంధాన్ని చాటుతూ, తన సన్నిహితుడు విక్రమ్ కాకడే ఎమ్మెల్సీగా

మెట్రో రైల్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి , కిషన్ రెడ్డి కొత్త డ్రామాలు.!. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Zee Telugu7 Jul 2026
మెట్రో రైల్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి , కిషన్ రెడ్డి కొత్త డ్రామాలు.!. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

సువేందుకు మమత తొలి షాక్..! కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు
Oneindia Telugu7 Jul 2026
సువేందుకు మమత తొలి షాక్..! కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బీజేపీని గెలిపించి అధికార పీఠం ఎక్కిన సువేందు అధికారికి (Suvendu Adhikari).. భవానీపూర్ లో ఆయన ప్రత్యర్థి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇప్పుడు షాకిచ్చారు

కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియన్ హఠాత్ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
Samayam Telugu6 Jul 2026
కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియన్ హఠాత్ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

George Kurian Resigns : జాతీయ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్‌ తన మంత్రి పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన

జమిలి, డీలిమిటేషన్ ఇక ఖాయం - మోదీ లెక్క పక్కా, ముహూర్తం ఫిక్స్
Oneindia Telugu5 Jul 2026
జమిలి, డీలిమిటేషన్ ఇక ఖాయం - మోదీ లెక్క పక్కా, ముహూర్తం ఫిక్స్

డీలిమిటేషన్.. జమిలి నిర్వహణను ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అమలు చేసి తీరాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు వీలుగా జాతీయ రాజకీయాల్లో వేగంగా లెక్కలు

కేంద్రమంత్రి రాజీనామా..! మోడీ కేబినెట్ విస్తరణ వేళ
Oneindia Telugu5 Jul 2026
కేంద్రమంత్రి రాజీనామా..! మోడీ కేబినెట్ విస్తరణ వేళ

రాజ్యసభ ఎన్నికలు ముగియడంతో కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా పలువురు మంత్రుల్ని సాగనంపబోతున్న ప్రధాని మోడీ, మరికొందరు కొత్త ఎంపీలకు అవకాశాలు కల్పించబోతున్నారు. ఈ నేపథ్యంలో

హస్తన వేదికగా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా
TeluguOne4 Jul 2026
హస్తన వేదికగా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు ఒక యువ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ వాయిస్ గట్టిగా

మీలో చాలా రోజుల తర్వాత పశ్చాత్తాపం కనిపిస్తోంది.. విష్ణువర్థన్ రెడ్డి
Samayam Telugu3 Jul 2026
మీలో చాలా రోజుల తర్వాత పశ్చాత్తాపం కనిపిస్తోంది.. విష్ణువర్థన్ రెడ్డి

ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఆలయ ఘటనలో తనపై వచ్చిన ఆరోపణలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఘటగనలో ముసుగు వ్యక్తి చిన్నయ్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకాష్ రాజ్ తెలిపారు. చిన్నయ్య

చర్చలు సానుకూలం.. సీఎం రేవంత్
Sakshi3 Jul 2026
చర్చలు సానుకూలం.. సీఎం రేవంత్

సాక్షి, ఢిల్లీ: కేంద్రమంత్రి అశ్విణీ వైష్ణవ్‌తో చర్చలు సానూకూలంగా సాగాయని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఆరోజు( సోమవారం) రైల్వేశాఖ మంత్రితో ఆయన సమావేశమయ్యారు. రేపు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి

మమతా బెనర్జీకి ఊహించని షాక్.. నుంచి అవుట్.. మేనల్లుడు కూడా
Oneindia Telugu3 Jul 2026
మమతా బెనర్జీకి ఊహించని షాక్.. నుంచి అవుట్.. మేనల్లుడు కూడా

పశ్చిమ్ బెంగాల్ ప్రధాన ప్రతిపక్షం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత విభేదాలు పరాకాష్టకు చేరాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వానికి గట్టి సవాల్ విసురుతూ, అసమ్మతి వర్గం కీలక నిర్ణయం

ఎగ్జామ్ మిస్ .. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది
Sakshi2 Jul 2026
ఎగ్జామ్ మిస్ .. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది

సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో నీట్‌ పరీక్షపై రాజకీయ దుమారం రేగింది. బెంగళూరులో కాంగ్రెస్‌ నిర్వహించిన ర్యాలీ కారణంగానే ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల

అస్సాంలో 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న ఏఐయూడీఎఫ్ చీఫ్.. అసలెవరీ బద్రుద్దీన్ అజ్మల్
Samayam Telugu30 Jun 2026
అస్సాంలో 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న ఏఐయూడీఎఫ్ చీఫ్.. అసలెవరీ బద్రుద్దీన్ అజ్మల్

Badruddin Ajmal MLA Oath : అస్సాం రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అధినేత బద్రుద్దీన్ అజ్మల్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు

రాజ్యాంగం మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది
Oneindia Telugu30 Jun 2026
రాజ్యాంగం మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది

భారత దేశ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? ఈ మధ్యే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో పెనుమార్పులు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఒక పార్టీలో ఉన్న ఎంపీలు, రాష్ట్రంలో అధికారం

మెగాస్టార్ తో రామచందర్ రావు భేటీ.. పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త ట్విస్ట్
SkyC Media30 Jun 2026
మెగాస్టార్ తో రామచందర్ రావు భేటీ.. పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త ట్విస్ట్

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మెగాస్టార్ చిరంజీవిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రంలో

కాంగ్రెస్ ర్యాలీ ఎఫెక్ట్.. నీట్ పరీక్షకు హాజరుకాలేక విద్యార్థుల కన్నీళ్లు
AP7AM30 Jun 2026
కాంగ్రెస్ ర్యాలీ ఎఫెక్ట్.. నీట్ పరీక్షకు హాజరుకాలేక విద్యార్థుల కన్నీళ్లు

నీట్-యూజీ రీటెస్ట్ సందర్భంగా బెంగళూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ ప్రభావంతో నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనివల్ల పలువురు విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా

చిరంజీవితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భేటీ
Telugu Times29 Jun 2026
చిరంజీవితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భేటీ

అగ్ర కథనాయకుడు చిరంజీవి (Chiranjeevi) తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandra Rao) భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తిచేసుకున్న

ఏకంగా 20 డీఏ హైక్ ఇచ్చిన సువేందు
Oneindia Telugu29 Jun 2026
ఏకంగా 20 డీఏ హైక్ ఇచ్చిన సువేందు

పశ్చిమ బెంగాల్ లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి

చిరంజీవితో బీజేపీ నేతల సమావేశం
Chitrajyothy29 Jun 2026
చిరంజీవితో బీజేపీ నేతల సమావేశం

మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించే పుస్తకాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు... మెగాస్టార్ చిరంజీవికి

పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి
Andhra Jyothy29 Jun 2026
పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి

SIR పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. నాడు ఓటును జోడించే కార్యక్రమం జరిగితే.. నేడు ఓటును తొలగించే

రాహుల్ తో సమావేశం ఏర్పాటు చేయండి.. సీఎం రేవంత్ కు
Telugu Times29 Jun 2026
రాహుల్ తో సమావేశం ఏర్పాటు చేయండి.. సీఎం రేవంత్ కు

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా, నేటికీ ఆరు గ్యారంటీలను నెరవేర్చలేక పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు (Ramachander Rao) విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌

మీనాక్షీ నటరాజన్
Telugu Times29 Jun 2026
మీనాక్షీ నటరాజన్

కాంగ్రెస్‌ పార్టీలో తనపై కుట్ర చేసే అవసరం ఎవరికీ లేదని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షీ నటరాజన్‌ (Meenakshi Natarajan) స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో మీనాక్షీ నటరాజన్‌ మీడియాతో మాట్లాడుతూ

తెలంగాణ రాజకీయాల్లో వేడి.. కేంద్ర నిధుల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతల మాటల యుద్ధం
Andhra Jyothy28 Jun 2026
తెలంగాణ రాజకీయాల్లో వేడి.. కేంద్ర నిధుల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతల మాటల యుద్ధం

నిధులు, కేటాయింపుల విషయంలో తెలంగాణకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం

యోగాతో మానసిక ప్రశాంతత
Andhra Jyothy26 Jun 2026
యోగాతో మానసిక ప్రశాంతత

నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని, దీని వల్ల మానసిక ప్రశాంతం లభిస్తుందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆదివారం జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ

సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ
Andhra Jyothy26 Jun 2026
సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ

సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. సింగరేణిలో బొగ్గు చోరీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. ప్రతి టన్ను బొగ్గుపై డిజిటల్ పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది. హైదరాబాద్

బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలి.. సొంతపార్టీ నేతల జోక్యం.. మీనాక్షి నటరాజన్ సీరియస్ కామెంట్స్
10TV Telugu25 Jun 2026
బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలి.. సొంతపార్టీ నేతల జోక్యం.. మీనాక్షి నటరాజన్ సీరియస్ కామెంట్స్

రాజ్యసభ నామినేషన్ కుట్రపూరితంగా తిరస్కరణ. లీగల్ నోటీసుల ఆరోపణలు ముమ్మాటికీ అబద్ధం. బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం ఖాయం. Meenakshi Natarajan: రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణపై కాంగ్రెస్‌ సీనియర్‌

బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలనే ఈ పోరాటం
Andhra Jyothy24 Jun 2026
బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలనే ఈ పోరాటం

బీజేపీ కుట్రల్ని ప్రజలకు తెలియజెప్పేందుకే తన పోరాటమని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌ అన్నారు. తన రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణలో కాంగ్రెస్‌ నేతల పాత్ర లేదని, కావాలనే బీజేపీ అబద్ధాలు

బడే భాయ్, ఛోటే భాయ్ కలిసి తెలంగాణను మోసం చేస్తున్నారు.!. షాకింగ్ నిజాలు బైటపెట్టిన కేటీఆర్
Zee Telugu24 Jun 2026
బడే భాయ్, ఛోటే భాయ్ కలిసి తెలంగాణను మోసం చేస్తున్నారు.!. షాకింగ్ నిజాలు బైటపెట్టిన కేటీఆర్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ఈసీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
SkyC Media24 Jun 2026
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ఈసీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వేదికగా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది

అదంతా పచ్చి అబద్దం.!.. నామినేషన్ వివాదంపై మీనాక్షీ నటరాజన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే
Zee Telugu24 Jun 2026
అదంతా పచ్చి అబద్దం.!.. నామినేషన్ వివాదంపై మీనాక్షీ నటరాజన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

బీజేపీ ఎన్నికల అధికారులతో కుమ్మక్కయ్యింది
Sakshi23 Jun 2026
బీజేపీ ఎన్నికల అధికారులతో కుమ్మక్కయ్యింది

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి తన కోసం రాజ్యసభ సీటు కేటాయిస్తానంటే తాను ఎట్టిపరిస్థితుల్లో ఒ‍ప్పుకోనని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. తన రాజ్యసభ నామినేషన్