
Strait of Hormuz : పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు దాదాపు నియంత్రణ దాటిపోయాయి. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న దౌత్యపరమైన శాంతి చర్చలు పూర్తిగా విఫలమవుతున్న తరుణంలో, ఇరాన్ సైనిక కమాండ్


Strait of Hormuz : పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు దాదాపు నియంత్రణ దాటిపోయాయి. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న దౌత్యపరమైన శాంతి చర్చలు పూర్తిగా విఫలమవుతున్న తరుణంలో, ఇరాన్ సైనిక కమాండ్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌక దాడికి గురైంది. ఒమన్లోని షినాస్ పోర్టు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఒమన్లోని భారత రాయబార

ఒమన్ గల్ఫ్లో అమెరికా సైనిక దాడికి గురైన సెట్టెబెల్లో (Settebello) ట్యాంకర్లో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ అధికారికంగా వెల్లడించారు. ఒమన్

Indian Sailors | ఇంటర్నెట్డెస్క్: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబె వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడి కలకలం సృష్టించింది (US Attack On Ship). దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ...

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, 24 మంది భారత సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకపై అమెరికా బలగాలు జరిపిన దాడిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని

ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్ తీరంలో భారతీయులున్న మరో నౌకపై బుధవారం దాడి జరిగింది. పలావు జెండాతో బయల్దేరిన వాణిజ్య నౌక లక్ష్యంగా జరిగిన ఈ దాడిని భారత విదేశాంగ శాఖ

పశ్చిమాసియా ఘర్షణల వేళ.. ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై బుధవారం దాడి జరిగింది. పలావు జెండాతో బయల్దేరిన సెట్టెబెల్లో నౌక లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈక్రమంలో నౌకలోని 24 మంది భారతీయుల్లో 21 మందిని
ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియా ఘర్షణల వేళ.. ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. తమ దేశమే ఆ దాడి చేసిందని అమెరికా మిలిటరీ (United States military) వెల్లడించింది. ఇరాన్

వాషింగ్టన్ డీసీ: హర్మూజ్ జలసంధికి సమీపంలో ఒమన్ తీరంలో ఒక సరకు రవాణా నౌకపై సోమవారం దాడి జరిగింది. అందులో 24 మంది భారతీయులున్నారు. అయితే, ఆ దాడిని తామే చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్

‘సర్కారు నౌకరి’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సింగర్ సునీత కొడుకు, యంగ్ హీరో ఆకాష్ గోపరాజు.. ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్తో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు
తెల్లారి లేచింది మొదలు ఉరుకుల పరుగుల జీవితం.. ఈ కాంక్రీట్ జంగిల్లో మనిషన్నవాడు కాస్తా మెషీన్గా మారిపోతున్నాడు. రూపాయి వెంట పరుగులతో లైఫ్ స్టైల్ మారి.. అసలైన జీవితాన్ని మర్చిపోతున్నాడు. ఉన్నది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మనదేశంలోనే ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ మజ్గావ్ డాక్ లిమిటెడ్ (MDL) ఏపీలో పెట్టుబడులు

టెహ్రాన్: హర్ముజ్లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు (సోమవారం) ఒమన్ తీర సమీపంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడి జరిగింది. దీంతో భారత వాయుసేన తక్షణమే స్పందించి అందులోని నావికులను

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, భారతీయులు ప్రయాణిస్తున్న ఓ కార్గో నౌక దాడికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగినట్టు సమాచారం. పశ్చిమాసియాలో

టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత (Sunitha) కుమారుడు ఆకాష్ గోపరాజు (Akash Goparaju) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కొత్త మలుపు (Kotha Malupu). సర్కారు నౌకరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా మంచి

ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారథ్యంలో కర్ణాటకలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. శాఖల కేటాయింపు వ్యవహారంలో మంత్రివర్గంలో అసమ్మతి సెగ చెలరేగినా అది టీకప్పులో తుఫానే...

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గనుక అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడితే, ఆ

దేశ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా, రష్యా తయారీకి చెందిన ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నాలుగో స్క్వాడ్రన్ భారత్ కు చేరుకుంది. ఈ క్షిపణి వ్యవస్థ నౌక

పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన అత్యాధునిక ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (AIP) సబ్మెరైన్ ఎం హంగోర్ కొలంబో తీరానికి చేరుకోవడం హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక చర్చలకు

ఇంటర్నెట్ డెస్క్: వేలాది మందికి సరిపడా భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, షాపింగ్ మాల్స్, ప్రత్యేకంగా ఓ ఎయిర్పోర్టు.. ఇదేదో మెగా సిటీ ప్రాజెక్టు అనుకుంటున్నారా..?

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ప్రపంచంలో అత్యంత అధునాతన, ప్రతిష్టాత్మక యుద్ధ విమానాల జాబితాలో ఎఫ్‌-35 లైట్‌నింగ్ II అగ్రస్థానంలో ఉంటూ వస్తోంది. లాక్‌ హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసిన ఈ

ఎలుకలే కదా అని తేలికగా తీసుకుంటే ఎంత నష్టం జరుగుతుందో ఆస్ట్రేలియాలోని లార్డ్ హోవ్ దీవి ఉదంతం కళ్లకు కడుతోంది. వందేళ్ల క్రితం ఓడ ప్రమాదం ద్వారా ఈ దీవిలోకి ప్రవేశించిన నల్ల ఎలుకలు

ప్రపంచ వాణిజ్యంలో ఇరాన్కు హర్మూజ్ జలసంధి ఎంత కీలకమో, హిందూ మహాసముద్రంలో మలక్కా జలసంధి కూడా అంతే వ్యూహాత్మకమైనది. ఇప్పుడు ఆ జలసంధిపై పట్టు సాధించి, ఇండో-పసిఫిక్లో చైనాకు చెక్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గద్దర్ కుమార్తె వెన్నెల ఖండించారు. తెలంగాణ మా అయ్యల జాగీరేనని.. ఈ రోజు మాది, రేపు మా బిడ్డలదని స్పష్టం చేశారు

ఇంటర్నెట్డెస్క్: గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ (Iran) డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం (Kuwait Airport) లక్ష్యంగా డ్రోన్ దాడికి

ఇరాన్తో చర్చలు నిలిచిపోయాయంటూ వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇవి తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు. ఇరు దేశాల మధ్య సంప్రదింపులు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో నిర్వహించిన ఆ హై-ప్రొఫైల్ మీడియా సమావేశం కేవలం ఒక సాధారణ ప్రెస్ మీట్లా కాకుండా, తీవ్రమైన భావోద్వేగాలు


డీఆర్డీఓ, ఐఏఎఫ్ సంయుక్తంగా రుద్రమ్-II ఎయిర్-టు-సర్ఫేస్ క్షిపణిని సు-30 MKI యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించాయి. ఈ పరీక్షలను అత్యంత విషమ పరిస్థితులలో, క్లిష్టమైన పథంలో

భారత్ కు సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్థాన్ తో ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ కు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు నిలిచిపోయి భారత్ ఇబ్బందికర పరిస్థితులను ఎదురోంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ సైనిక దాడులను తీవ్రతరం చేయడంతో, అమెరికాతో జరుపుతున్న చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఇరాన్

సింగర్ సునీత తనయుడు ఆకాష్ మొదటి సినిమా సర్కారు నౌకరితో పర్వాలేదనిపించగా నేడు తన రెండో సినిమా కొత్త మలుపు టీజర్ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరిగింది

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి, చెన్నై: తనకు ఎలాంటి మంత్రి పదవీ వద్దు... తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని లక్ష్య జననాయగ కట్చి వ్యవస్థాపకుడు, కామరాజ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జోస్ చార్లెస్ మార్టిన్ స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. మంత్రుల నియమకం, శాఖల కేటాయింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై ఆయన ఆదివారం మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.

టెహ్రాన్, మే 31: అమెరికాకు చెందిన US MQ-1 డ్రోన్ను కూల్చేశామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడు? ఎక్కడ? జరిగిందో తెలీదు కానీ.. ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఏముందటే.. ఓ వ్యక్తి

ఇంటర్నెట్డెస్క్: మిత్రదేశమైన ఒమన్ (Oman)కు అమెరికా గట్టి హెచ్చరికలు చేసింది. ఇరాన్తో కలిసి హర్మూజ్ జలసంధి వద్ద నౌకల నుంచి టోల్ వసూలు చేస్తే.. సహించేది లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అలాంటి చర్యలకు దిగితే.. తమ ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. హర్మూజ్ (Strait of Hormuz) వద్ద టోల్ వసూలు చేసే విధానాన్ని అమెరికా ఎప్పటికీ సహించదని బెసెంట్ (Scott Bessent) పేర్కొన్నారు. ముఖ్యంగా ఒమన్ ఇరాన్తో కలిసి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇలాంటి చర్యలకు దిగితే.. అమెరికా ఆర్థిక మంత్రిత్వశాఖ వారిని లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధిస్తుందన్నారు. ఈ హెచ్చరికల అనంతరం.. టోల్ వసూలు చేసే ప్రణాళిక ఏదీ తమకు లేదని ఒమన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన్నట్లు బెసెంట్ తెలిపారు. ఒమన్ రాయబారితో తాను ఫోన్లో మాట్లాడానని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సుంకం విధించే అంశంపై ఎలాంటి ప్రణాళికలు లేవని ఆయన తనతో చెప్పారన్నారు. ఇరుదేశాల మధ్య ఎన్నోఏళ్లుగా ఉన్న సత్సంబంధాలు.. అలాగే కొనసాగించాలని వారు కొరుకుంటున్నట్లు వెల్లడించారు. యుద్ధం ముగించే విషయంపై అమెరికా- ఇరాన్లు ఒక ఒప్పందానికి చేరువలో ఉన్నాయని స్కాట్ బెసెంట్ తెలిపారు. అయితే, ట్రంప్ (Donald Trump) ఇంకా దీనిపై సంతకం చేయలేదని తెలిపారు. హర్మూజ్లో స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగించడం, ఇరాన్ (Iran) తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను అప్పగించడం, అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదనే ట్రంప్ డిమాండ్లను టెహ్రాన్ అంగీకరిస్తే.. ఒప్పందం సాధ్యమవుతుందన్నారు. ఇది పూర్తిగా అధ్యక్షుడి చేతుల్లోనే ఉందన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఇబ్బందులపై ఆర్థిక మంత్రి మాట్లాడారు. మే నెలలో చమురు ధరలు 10 శాతం