రేవంత్ రెడ్డి
Actor ProfilePolitician

రేవంత్ రెడ్డి

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources12
త్యాగానికి ప్రతీక మొహర్రం
Telugu Times26 Jul 2026
త్యాగానికి ప్రతీక మొహర్రం

త్యాగనిరతి, అనిర్వచనీయ సహనానికి మొహరం ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ముహమ్మద్ (Muhammad) ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్

గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ పై కేసు నమోదు
Telugu Times26 Jul 2026
గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ పై కేసు నమోదు

పాతబస్తీ గోల్డ్‌మ్యాన్‌ (Goldman)గా పేరుపొందిన పల్లపు సురేశ్‌కుమార్ అలియాస్ సూర్యాభాయ్‌ (Suryabhai)పై కేసు నమోదైంది. తక్కువ ధరకే బంగారం (Gold) ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ

మాదక ద్రవ్యాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరిక
SkyC Media26 Jul 2026
మాదక ద్రవ్యాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సంపూర్ణ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త కఠిన కార్యాచరణతో వేగంగా ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాజధాని

హైదరాబాద్ లో ఘనంగా వెటా’ ప్రారంభ కార్యక్రమం
Telugu Times25 Jul 2026
హైదరాబాద్ లో ఘనంగా వెటా’ ప్రారంభ కార్యక్రమం

మహిళా సాధికారత, అభివృద్ధి మరియు నాయకత్వ వికాసమే లక్ష్యంగా అమెరికాలో విజయవంతంగా కొనసాగుతున్న ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) సేవలు ఇండియాలోనూ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్

నేను గుంపు మేస్త్రినే.. మరోమారు క్లారిటీ ఇచ్చిన రేవంత్.. వైరల్ వీడియో
Oneindia Telugu25 Jul 2026
నేను గుంపు మేస్త్రినే.. మరోమారు క్లారిటీ ఇచ్చిన రేవంత్.. వైరల్ వీడియో

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల విమర్శలకు బలమైన కౌంటర్ ఇచ్చారు. తనను గుంపు మేస్త్రీ అంటూ బీఆర్ఎస్ నేతలు మరియు ఇతర వ్యతిరేక పక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, తాను గుంపు

రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ప్రశ్నల వర్షం
Sakshi23 Jul 2026
రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌: కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్ల భర్తీని సంబరంగా జరుపుకోవడాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పక్కనపెట్టాలని బీఆర్‌ఎస్‌ నేత, మాజీమంత్రి హరీశ్‌ రావు అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాకు సంబంధించిన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఆర్‌డీఎస్‌ నీటి కేటాయింపులపై స్పష్టమైన హామీలు సాధించారా? ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న ఆర్డీఎస్ స్లూయిస్‌లను శాశ్వతంగా మూసివేయడానికి, అలాగే ఆర్డీఎస్ ఆనకట్ట మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నారా? కర్ణాటక పరిధిలోని ఆర్డీఎస్ కాల్వ తక్షణ మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ లభించిందా? ఆర్డీఎస్ కింద తెలంగాణకు రావాల్సిన వాటా తెలంగాణకు 15.90 టీఎంసీల నీరు ఎలా వస్తుంది? ప్రస్తుతం ఉన్న గేట్లు దాదాపు 75 ఏళ్లుగా పనిచేస్తున్నాయి..ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు ఎప్పుడూ 5 టీఎంసీలకు మించి నీరు అందలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రవేశపెట్టిన సిస్టమ్ లాసెస్ అనే భావనను రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించారు? బచావత్ ట్రైబ్యునల్ KWDT-I అవార్డులో సిస్టమ్ లాసెస్అనే భావనకు ఎలాంటి గుర్తింపు, అనుమతి గానీ లేదు.. ఆంధ్రప్రదేశ్ అదనపు నీటి వినియోగాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారా? కేసీ కెనాల్, సుంకేసుల వద్ద ఆంధ్రప్రదేశ్ నిరంతరం దాదాపు 39 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. కేసీ కెనాల్‌కు చెందాల్సిన దాదాపు 10 టీఎంసీల నదీ జలాలను కర్ణాటకతో కుదుర్చుకున్న అవగాహన ద్వారా ఆర్‌బీహెచ్‌ఎల్‌సీ RBHLCలకు మళ్లిస్తున్నారు. ఇది తెలంగాణకు జరుగుతున్న ఘోర అన్యాయం కాదా? ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి లేవనెత్తారా? తెలంగాణ నీటి హక్కులకు ముప్పుగా మారిన ప్రతిపాదిత ప్రాజెక్టులను వ్యతిరేకించారా? తుంగభద్ర డ్యామ్, ఆర్డీఎస్ మధ్య దాదాపు 35 టీఎంసీల సామర్థ్యంతో కర్ణాటక నిర్మించ తలపెట్టిన నవేలి రిజర్వాయర్.. ఆర్డీఎస్, సుంకేసుల మధ్య దాదాపు 20 టీఎంసీల సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనుకుంటున్న గుండ్రేవుల ప్రాజెక్టు.. రెండూ తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాల

క్యూర్ పరిధిలో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్లు
Sakshi23 Jul 2026
క్యూర్ పరిధిలో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్లు

హైదరాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ కల నెరవేర్చే క్రమంలో వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అత్యంత

గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఆ సిలిండర్లపై ఆంక్షలు ఎత్తివేత
10TV Telugu22 Jul 2026
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఆ సిలిండర్లపై ఆంక్షలు ఎత్తివేత

LPG Cylinders : కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు భారీ ఉపశమనం.. దేశంలో పారిశ్రామిక, వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్పీజీ గ్యాస్ కమర్షియల్ సిలిండర్లపై ఆంక్షలు

ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్.. ఫొటోలు వైరల్
10TV Telugu22 Jul 2026
ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్.. ఫొటోలు వైరల్

కర్ణాటక హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యామ్ కు కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌ వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ

గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా.. గుంపు మేస్త్రీనే అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
TV9 Telugu22 Jul 2026
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా.. గుంపు మేస్త్రీనే అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ కానుక
Oneindia Telugu22 Jul 2026
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ కానుక

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమాపై బ్యాంకర్లతో ప్రభుత్వం ఎంఓయూలను కుదుర్చుకుంది. ఈ మేరకు సీఎం

ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బీమా ఆఫర్! విమాన ప్రమాదానికి రూ.3 కోట్ల వరకు పరిహారం
10TV Telugu22 Jul 2026
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బీమా ఆఫర్! విమాన ప్రమాదానికి రూ.3 కోట్ల వరకు పరిహారం

Telangana Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజా ప్రభుత్వం బంపర్ బీమా ఆఫర్ ప్రకటించింది. ఒక్క రూపాయి భారం లేకుండా రూ. 1.25 కోట్ల వరకు బీమా కవరేజ్ అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు

టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
10TV Telugu22 Jul 2026
టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

TGSRTC Retired Employees : టీజీఎస్‌ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై ఆర్టీసీ కీలక చర్యలు చేపడుతోంది. ప్రధానంగా గ్రాట్యుటీ, టీఎల్ఈ

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక, తెలంగాణ సీఎంలతో కలిసి క్రస్ట్ గేట్లు ప్రారంభించిన సీఎం
Telugu Times22 Jul 2026
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక, తెలంగాణ సీఎంలతో కలిసి క్రస్ట్ గేట్లు ప్రారంభించిన సీఎం

హోసపేట, జూన్ 25 :- కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తుంగభద్ర ప్రాంత రైతుల ప్రయోజనాలపై చర్చించడం చారిత్రాత్మక ఘట్టమని

రియల్ ఎస్టేట్ ను బొంద పెట్టింది రేవంత్ ప్రభుత్వమే
AP7AM22 Jul 2026
రియల్ ఎస్టేట్ ను బొంద పెట్టింది రేవంత్ ప్రభుత్వమే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు రియల్ ఎస్టేట్‌పై గొప్పలు

ఉద్యోగులకు భారీ భరోసా.. ఉచిత బీమా, పీఆర్సీపైనా సీఎం హామీ
AP7AM22 Jul 2026
ఉద్యోగులకు భారీ భరోసా.. ఉచిత బీమా, పీఆర్సీపైనా సీఎం హామీ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఉచిత ప్రమాద బీమా సదుపాయం

ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా
Andhra Jyothy21 Jul 2026
ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ రూ.1 కోటి ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు

రైతుల కోసం ముగ్గురు సీఎంలు ఏకమై.. తుంగభద్రకు మళ్లీ వైభవం
10TV Telugu21 Jul 2026
రైతుల కోసం ముగ్గురు సీఎంలు ఏకమై.. తుంగభద్రకు మళ్లీ వైభవం

రైతుల సంక్షేమం కోసం మూడు రాష్ట్రాల సీఎంలు కదిలివచ్చారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఒకేతాటిపై నిలబడి తుంగభద్ర డ్యామ్ కు కొత్త ఊపిరిని అందించారు. కర్ణాటకలో రాష్ట్రంలోని తుంగభద్ర డ్యామ్

తెలంగాణలో దేశంలోనే తొలి డేటా సెంటర్ సిటీ
SkyC Media21 Jul 2026
తెలంగాణలో దేశంలోనే తొలి డేటా సెంటర్ సిటీ

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి డిజిటల్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా మార్చడానికి ఒక మెగా కార్యాచరణను చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భారతదేశంలోనే మొట్టమొదటి

ఎకరాల్లో దేశంలోనే తొలి డేటా సెంటర్ సిటీ
Oneindia Telugu21 Jul 2026
ఎకరాల్లో దేశంలోనే తొలి డేటా సెంటర్ సిటీ

తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే మొదటి ప్రత్యేక డేటా సెంటర్ నగరాన్ని నిర్మించే గొప్ప ప్రణాళికను చేపట్టింది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి డిజిటల్ కేంద్రంగా మార్చడానికి ఈ మెగా ప్రాజెక్టు దోహదపడనుంది

సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ను నిలదీసిన సీపీఐ ఎం
HMTV21 Jul 2026
సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ను నిలదీసిన సీపీఐ ఎం

Khammam: సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ను నిలదీసిన సీపీఐ(ఎం)! ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని ఏడు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో

రైతులెవరూ భయపడొద్దు.. అందరికీ యూరియా అందిస్తాం
Andhra Jyothy20 Jul 2026
రైతులెవరూ భయపడొద్దు.. అందరికీ యూరియా అందిస్తాం

ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డులో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రైతుభరోసా కింద

సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు లో ఊరట
Telugu Times20 Jul 2026
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు లో ఊరట

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి హైకోర్టు ( High Court)లో ఊరట లభించింది. హుజూర్‌నగర్ (Huzurnagar) ఉప ఎన్నికలో ఆయనపై నమోదైన కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2019లో జరిగిన

రియల్ ఎస్టేట్ ను రేవంత్ దెబ్బతీశారన్న కేటీఆర్
SkyC Media20 Jul 2026
రియల్ ఎస్టేట్ ను రేవంత్ దెబ్బతీశారన్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు ఆరోపించారు. చేవెళ్ల నియోజకవర్గంలో

తెలంగాణ హక్కులు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంతపాడుతున్నాడు
Zee Telugu20 Jul 2026
తెలంగాణ హక్కులు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంతపాడుతున్నాడు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

హాట్ టాపిక్ గా ట్రంప్ రోడ్డు.. శిలాఫలకం ఆవిష్కరించిన బట్టి పేరే లేదు
TeluguOne20 Jul 2026
హాట్ టాపిక్ గా ట్రంప్ రోడ్డు.. శిలాఫలకం ఆవిష్కరించిన బట్టి పేరే లేదు

హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికా కాన్సులేట్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అగ్రరాజ్యం అమెరికాకు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ కు ఏపీగా పనిచేస్తున్నారా
Telugu Times20 Jul 2026
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ కు ఏపీగా పనిచేస్తున్నారా

హైబ్రిడ్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కిందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. స్కీములు లేవు కానీ రోజుకో స్కాం వెలుగు చూస్తోందన్నారు. పీఎం కుసుమ్ పథకంలో రూ.వెయ్యి

దేశంలోనే తొలి 'డేటా సెంటర్ సిటీ'.. హైదరాబాద్ శివారులో, 1500 ఎకరాల్లో ప్రాజెక్ట్
Samayam Telugu20 Jul 2026
దేశంలోనే తొలి 'డేటా సెంటర్ సిటీ'.. హైదరాబాద్ శివారులో, 1500 ఎకరాల్లో ప్రాజెక్ట్

డిజిటల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ డిజిటల్ పటంలో హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేయడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక డేటా సెంటర్

హోసపేటలో అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్
AP7AM20 Jul 2026
హోసపేటలో అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటకలోని హోసపేటకు చేరుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు రూ.51 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది
Andhra Jyothy20 Jul 2026
తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మనందరి కష్టాలు, సమస్యలు తెలిసిన నాయకుడు సీఎం చంద్రబాబు అని ప్రశంసించారు. ఇంటర్నెట్ డెస్క్

ముగ్గురు సీఎంల సందడి, వైరల్ గా మారిన ఫోటో
Telugu Times19 Jul 2026
ముగ్గురు సీఎంల సందడి, వైరల్ గా మారిన ఫోటో

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు ఎంతో కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టు సరికొత్త రికార్డుకు సిద్ధమైంది. జూన్ 25న తుంగభద్ర డ్యామ్ నూతనంగా నిర్మించిన 33 క్రెస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత

ఇన్వెస్ట్ తెలంగాణ ఎండీగా సీఎస్ రామకృష్ణారావు
TeluguOne18 Jul 2026
ఇన్వెస్ట్ తెలంగాణ ఎండీగా సీఎస్ రామకృష్ణారావు

ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న తెలంగాణ సీఎస్ రామకృష్ణారావుకు రేవంత్ సర్కార్ అత్యంత కీలకమైన పదవిని కట్టబెట్టనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా.. ఏర్పాటు చేయనున్న తెలంగాణ ఇన్వెస్ట్ సంస్థ

తుంగభద్రపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
Telugu Times18 Jul 2026
తుంగభద్రపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

తుంగభద్ర నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి.. భాగస్వామ్య రాష్ట్రలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుంగ భద్ర

ఏళ్ల చరిత్రలోనే సువర్ణ ఘట్టం! నేడు చారిత్రాత్మక కలయిక
Oneindia Telugu18 Jul 2026
ఏళ్ల చరిత్రలోనే సువర్ణ ఘట్టం! నేడు చారిత్రాత్మక కలయిక

దక్షిణ భారత దేశానికి అన్నపూర్ణగా, మూడు రాష్ట్రాల ఆయువుపట్టుగా నిలిచిన ప్రఖ్యాత తుంగభద్ర డ్యామ్ 73 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నేడు ఒక అత్యంత అరుదైన, సువర్ణ ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్టుకు

సోది చెప్పి మోసం చేసే టైమ్ అయిపోయింది.. మూలన కూర్చుంటే కొంచెం పరువైనా మిగులుద్ది’.. హీరో తనీష్ కీలక
Samayam Telugu18 Jul 2026
సోది చెప్పి మోసం చేసే టైమ్ అయిపోయింది.. మూలన కూర్చుంటే కొంచెం పరువైనా మిగులుద్ది’.. హీరో తనీష్ కీలక

టాలీవుడ్ హీరో తనీష్ అల్లాడి సినిమాలకు దూరమై చాలా ఏళ్లయింది. ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్నాడు. గతంలో వైఎస్సార్సీపీ పార్టీ తరపున ప్రచారం చేసిన ఈ నటుడు.. ప్రస్తుతం జనసేన పార్టీలో

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. 5 కేసులను కొట్టివేసిన హైకోర్టు
Samayam Telugu17 Jul 2026
సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. 5 కేసులను కొట్టివేసిన హైకోర్టు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఉన్నత న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ వచ్చింది. గతంలో ఆయనపై నమోదైన కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టు బుధవారం రోజున కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికల ప్రచార

భాగ్యనగరంలో బోనాల జాతర షెడ్యూల్ వచ్చేసింది
Oneindia Telugu17 Jul 2026
భాగ్యనగరంలో బోనాల జాతర షెడ్యూల్ వచ్చేసింది

తెలంగాణాలో ఆషాఢ మాసంలో జరిగే అతిపెద్ద పండగ బోనాలు. ఈ బోనాల పండగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిలుస్తోంది. అయితే ఈ ఏడాది బోనాల జాతర షెడ్యూల్ ఖరారైంది. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు

తుంగభద్ర జలాలపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ఆర్డీఎస్ కాలువ ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్
Andhra Jyothy16 Jul 2026
తుంగభద్ర జలాలపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ఆర్డీఎస్ కాలువ ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్

తుంగభద్ర జలాలపై నిర్వహించిన సమీక్ష సమావేంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, జూన్ 24: తుంగభద్ర జలాలపై నిర్వహించిన సమీక్ష సమావేంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు

మహిళలపై మంత్రి పొన్నం అద్భుతమైన స్పీచ్
Zee Telugu16 Jul 2026
మహిళలపై మంత్రి పొన్నం అద్భుతమైన స్పీచ్

Ponnam Prabhakar At WETA Event: తాను బాధ్యత వహిస్తున్న రవాణా శాఖకు కూడా ఒక ప్రత్యేకమైన సంబంధం ఈ ఈవెంట్‌తో ఉంన్నారు మంత్రి పొన్నం. ఎందుకంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన

రేవంత్ సర్కార్ రూ.1000 కోట్ల స్కామ్ చేసింది.. త్వరలోనే మరో కుంభకోణం బయటపెడతానన్న జగదీశ్ రెడ్డి
Samayam Telugu16 Jul 2026
రేవంత్ సర్కార్ రూ.1000 కోట్ల స్కామ్ చేసింది.. త్వరలోనే మరో కుంభకోణం బయటపెడతానన్న జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న పాలనపై, కేంద్ర, రాష్ట్ర

పై నిర్లక్ష్యం.. 10 రోజుల్లో తీరు మార్చుకోండి.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
Samayam Telugu15 Jul 2026
పై నిర్లక్ష్యం.. 10 రోజుల్లో తీరు మార్చుకోండి.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

తెలంగాణలో రేపటి (జూన్ 25వ తేదీ) నుంచి ఓటర్ల జాబితా సవరణ ( ఎస్ఐఆర్ ) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం అయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్

తెలంగాణ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. పైసా ప్రీమియం కట్టనక్కర్లేదు.. ఒక్కొక్కరికి రూ. 1.20 కోట్ల బీమా కవరేజ్
10TV Telugu15 Jul 2026
తెలంగాణ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. పైసా ప్రీమియం కట్టనక్కర్లేదు.. ఒక్కొక్కరికి రూ. 1.20 కోట్ల బీమా కవరేజ్

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఇన్సూరెన్స్ పథకం ఒక్కొక్క ఉద్యోగికి 1.20 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తం కోటి 20 లక్షల మంది ఉద్యోగులకు వర్తింపు Telangana Employees : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్

బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది
Sakshi14 Jul 2026
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు లేవని.. కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో కొంతమంది పెద్దల

ఈ విష యంలో నిర్ల క్ష్యంగా వ్య వ హ రించే వారిని క్ష మించం .. పార్టీ
Telugu Times14 Jul 2026
ఈ విష యంలో నిర్ల క్ష్యంగా వ్య వ హ రించే వారిని క్ష మించం .. పార్టీ

ఎస్ఐఆర్ (SIR) విషయంలో సీరియస్‌గా లేకపోవడం పట్ల పలువురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎస్ఐఆర్

తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెడతారా.. ఆ అధికారం మీకెవరిచ్చారు?.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ లేఖ
Samayam Telugu13 Jul 2026
తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెడతారా.. ఆ అధికారం మీకెవరిచ్చారు?.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ లేఖ

తుంగభద్ర జలాల్లో తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తుంగభద్ర నదిపై

మారకపోతే మార్చేస్తాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
Samayam Telugu13 Jul 2026
మారకపోతే మార్చేస్తాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణలో రేపట్నుంచి జరగనున్న ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ లీడర్లు లైట్ తీసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎస్ఐఆర్ అనేది కేవలం సాంకేతిక ప్రక్రియ

విషయంలో ఎవరినీ ఉపేక్షించం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
Andhra Jyothy12 Jul 2026
విషయంలో ఎవరినీ ఉపేక్షించం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

SIR విషయంలో సీరియస్‌గా లేకపోవడం పట్ల పలువురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని ఫైర్ అయ్యారు. హైదరాబాద్, జూన్ 24: SIR విషయంలో సీరియస్‌గా

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
TeluguOne12 Jul 2026
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను, తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర

రైతు ఆశీర్వాదం కాదు.. క్షమాపణ సభ..రేవంత్ రెడ్డి పై హరీష్ టార్గెట్
SkyC Media12 Jul 2026
రైతు ఆశీర్వాదం కాదు.. క్షమాపణ సభ..రేవంత్ రెడ్డి పై హరీష్ టార్గెట్

తెలంగాణ రాజకీయాల్లో రైతు అజెండా మరోసారి తీవ్రమైన చర్చకు దారితీసింది. ఖమ్మం జిల్లా చింతకానిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'రైతు ఆశీర్వాద సభ'పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ

ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్
AP7AM12 Jul 2026
ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హిట్లర్ తరహా పాలన సాగిస్తోందని, ఖమ్మం జిల్లాలో పేదల ఇళ్లను కూల్చివేస్తూ దమనకాండకు పాల్పడుతోందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో

ర వ త ర డ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in