ముగ్గురు సీఎంలు సీక్రెట్ మీటింగ్.. రేవంత్, చంద్రబాబు, డీకే శివకుమార్ భేటీ
Actor ProfilePolitician

ముగ్గురు సీఎంలు సీక్రెట్ మీటింగ్.. రేవంత్, చంద్రబాబు, డీకే శివకుమార్ భేటీ

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources14
మోడీ కేబినెట్లోకి కొత్తగా వీరే..! తొలగింపులు ఖరారు-తాజా ముహుర్తం ఫిక్స్
Oneindia Telugu7 Aug 2026
మోడీ కేబినెట్లోకి కొత్తగా వీరే..! తొలగింపులు ఖరారు-తాజా ముహుర్తం ఫిక్స్

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు (Cabinet Reshuffle) రంగం సిద్దమవుతోంది. అయితే ఇప్పటివరకూ అనుకుంటున్న దానికి భిన్నంగా ఈ నెలాఖరుకు బదులు వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఇది జరిగే అవకాశం

అవసరమైతే వైఎస్ జగన్ ని మా గ్రామానికి ఆహ్వానిస్తాం
Sakshi7 Aug 2026
అవసరమైతే వైఎస్ జగన్ ని మా గ్రామానికి ఆహ్వానిస్తాం

సాక్షి, గుంటూరు: రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తుందని పెనుమాక రైతులు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మా భూములు లాక్కోడానికి ఒక వైపు భూ

అమరావతిలో వైసీపీకి పట్టు చిక్కిందా ? టీడీపీ దాడుల వెనుక ఏముంది
Oneindia Telugu7 Aug 2026
అమరావతిలో వైసీపీకి పట్టు చిక్కిందా ? టీడీపీ దాడుల వెనుక ఏముంది

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati)లో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీ (TDP) ప్రభావం పెరుగుతున్న వేళ వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు తాజాగా రైతులకు మద్దతుగా నిర్వహించిన పర్యటన తీవ్ర

జొన్నగిరి తరువాత ఏపీలో మరో బంగారు గని.. 25ఏళ్ల తరువాత మళ్లీ జీవం.. 8.5టన్నుల బంగారం
10TV Telugu6 Aug 2026
జొన్నగిరి తరువాత ఏపీలో మరో బంగారు గని.. 25ఏళ్ల తరువాత మళ్లీ జీవం.. 8.5టన్నుల బంగారం

Chigurugunta Gold Mines : కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే మొట్టమొదటి భారీ ప్రైవేట్ బంగారు గనుల ప్రాజెక్టు ఉత్పత్తిని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ గోల్డ్‌మైన్స్ నుంచి ఉత్పత్తి చేసిన

అమరావతిపై వైసీపీ కక్షగట్టింది
AP7AM5 Aug 2026
అమరావతిపై వైసీపీ కక్షగట్టింది

రాష్ట్ర రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి వ్యవహరిస్తోందని, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే దాడులకు తెగబడుతోందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో

టేకాఫ్ కు అంతా సిద్ధం
Andhra Jyothy5 Aug 2026
టేకాఫ్ కు అంతా సిద్ధం

నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చోదక శక్తిగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తిచేశారు. రన్‌వే, టెర్మినల్‌

అమరావతిలో వైసీపీ నేతలపై దాడి.. రేపు రెట్టింపు స్పందన ఉంటుందంటూ జగన్ వార్నింగ్
Samayam Telugu4 Aug 2026
అమరావతిలో వైసీపీ నేతలపై దాడి.. రేపు రెట్టింపు స్పందన ఉంటుందంటూ జగన్ వార్నింగ్

అమరావతిలో వైసీపీ నేతలపై జరిగిన దాడిని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? అంటూ సీఎం

పవన్ కు కులం రంగు పులిమారు... అనితను మేకప్ పేరిట అవమానించారు
AP7AM4 Aug 2026
పవన్ కు కులం రంగు పులిమారు... అనితను మేకప్ పేరిట అవమానించారు

విజయవాడలో జరిగిన ఓ ఘటనకు కులం రంగు పులిమి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడం, హోంమంత్రి వంగలపూడి అనిత మేకప్‌పై అవమానకరంగా మాట్లాడటం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం చంద్రబాబు

చంద్ర బాబు పర్యటనలతో వెలిగొండకు ప్రయోజనం శూన్యం
Sakshi4 Aug 2026
చంద్ర బాబు పర్యటనలతో వెలిగొండకు ప్రయోజనం శూన్యం

సాక్షి, తాడేప‌ల్లి: సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పర్యటనతో ఆ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, ఇది కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్

ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసి చెప్పుకునేలా అమరావతి ఉంటుంది
AP7AM4 Aug 2026
ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసి చెప్పుకునేలా అమరావతి ఉంటుంది

మార్కాపురం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం కిష్టంశెట్టిపల్లెలో 'సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్'ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజధాని

మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ది చేస్తా
Zee Telugu4 Aug 2026
మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ది చేస్తా

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి.. భావోద్వేగభరిత వాతావరణం
AP7AM3 Aug 2026
వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి.. భావోద్వేగభరిత వాతావరణం

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ఆద్యంతం భావోద్వేగభరిత వాతావరణంలో సాగింది. మార్కాపురం జిల్లా దోర్నాల పర్యటనలో భాగంగా ప్రాజెక్టు పనులను

అమరావతిలో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది
Andhra Jyothy3 Aug 2026
అమరావతిలో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది

అమరావతిలో అలజడి సృష్టించేందుకు వైసీపీ ఎన్నో కుట్రలు పన్నుతోందని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో ఎన్నో విధ్వంసాలు జరిగాయని ఆయన అన్నారు. అమరావతి, జూన్ 27: అమరావతిలో

స్క్రీన్ ప్లే కింగ్ ’ భాగ్యరాజ్ .. టాప్ 5 సినిమాలు ఇవే
Eenadu3 Aug 2026
స్క్రీన్ ప్లే కింగ్ ’ భాగ్యరాజ్ .. టాప్ 5 సినిమాలు ఇవే

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక అంశాలకు వినోదాన్ని మేళవించి, ఇంటిల్లిపాదీ చూడదగ్గ కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో కె.భాగ్యరాజ్‌ది అందెవేసిన చెయ్యి. ముఖ్యంగా స్క్రీన్‌ప్లేతో కట్టిపడేయడం ఆయన శైలి

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సంజీవని పథకంపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్
10TV Telugu3 Aug 2026
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సంజీవని పథకంపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్

Sanjeevani Scheme : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు తీసుకొస్తు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు

ఆంధ్రప్రదేశ్ సింబల్ తో బంగారం.. మార్కెట్ లోకి వచ్చిన జొన్నగిరి గోల్డ్.. కర్నూలు బజార్ లో సందడి
10TV Telugu3 Aug 2026
ఆంధ్రప్రదేశ్ సింబల్ తో బంగారం.. మార్కెట్ లోకి వచ్చిన జొన్నగిరి గోల్డ్.. కర్నూలు బజార్ లో సందడి

Jonnagiri Gold : ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలోనే తవ్వకాల ద్వారా వెలికితీసిన మేలిమి బంగారం మార్కెట్లోకి వచ్చింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్ మైన్‌లో ఉత్పత్తి చేసిన

ముగ్గురు సీఎంలు సీక్రెట్ మీటింగ్.. రేవంత్, చంద్రబాబు, డీకే శివకుమార్ భేటీపై హరీష్ విమర్శలు
Samayam Telugu3 Aug 2026
ముగ్గురు సీఎంలు సీక్రెట్ మీటింగ్.. రేవంత్, చంద్రబాబు, డీకే శివకుమార్ భేటీపై హరీష్ విమర్శలు

ఇటీవల కర్ణాటకలోని హోస్పేటలో జరిగిన తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒకే వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ అయి చర్చించారు. అయితే దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ముగ్గురు ముఖ్యమంత్రుల రహస్య భేటీ వివరాలను బయటపెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్‌ను డిమాండ్ చేశారు. ముగ్గురు సీఎంల భేటీ చారిత్రకం అని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆ వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు .. కర్ణాటక ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారనే అనుమానం కలుగుతోందని తేల్చి చెప్పారు. అయితే ముగ్గురు సీఎంల సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయట కూర్చొబెట్టారని.. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిని కూడా బయట ఉంచేంత రహస్యం అందులో ఏముందని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన ఇంజనీర్లు, ఈఎన్సీని కూడా లోపలికి ఎందుకు రానివ్వలేదని నిలదీశారు. ఇంజనీర్లను, నీళ్ల మంత్రిని బయట ఉంచి ఆ ముగ్గురు గంటసేపు ఏం మాట్లాడుకున్నారు.. దాని వల్ల తెలంగాణకు ఏం ప్రయోజనం జరిగిందో అసెంబ్లీ వేదికగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.కర్ణాటక సర్కార్‌తో చేసుకున్న ఒప్పందాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవిష్యత్‌ను కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ చేతిలో ఎలా పెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు ఏం చెబితే కేంద్ర ప్రభుత్వం అది వింటుందని.. చంద్రబాబు పలుకుబడితో ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని కేంద్ర ఇరిగేషన్ అధికారిగా నియమించారని తీవ్ర ఆరోపణలు చేశారు. నదీ జలాలకు సంబంధించి ఎలాంటి కనీస అవగాహన కూడా లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానం.. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనంగా మారిందని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పోరాటం చేసి సాధించిన

రేవంత్ రెడ్డిని భవిష్యత్తు తరాలు క్షమించవు.. తెలంగాణ నీటి హక్కులపై మాజీ మంత్రి పువ్వాడ
Namasthe Telangana3 Aug 2026
రేవంత్ రెడ్డిని భవిష్యత్తు తరాలు క్షమించవు.. తెలంగాణ నీటి హక్కులపై మాజీ మంత్రి పువ్వాడ

Puvvada Ajaykumar | చంద్రబాబు మాటలు విని తెలంగాణ నీటి హక్కులు హరిస్తే రేవంత్ రెడ్డిని భవిష్యత్తు తరాలు క్షమించవని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే భద్రాచలం

నేనే అందరికంటే పెద్ద జెన్ జీ
Eenadu3 Aug 2026
నేనే అందరికంటే పెద్ద జెన్ జీ

మార్కాపురం: ప్రజల అండ ఉంటే కొండనైనా ఢీ కొట్టే శక్తి తనకు వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామన్నారు. కిష్టంశెట్టిపల్లిలో పర్యటించిన

టాటా ఏస్ చక్రాల కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
TeluguOne2 Aug 2026
టాటా ఏస్ చక్రాల కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న నాలుగేళ్ల బాలుడు టాటా ఏస్ వాహనం చక్రాల కింద పడి మృతి చెందిన ఘటన స్థానికులను కలచివేసింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ

భాగ్యరాజ్ కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు ఫొటోలు
Sakshi2 Aug 2026
భాగ్యరాజ్ కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు ఫొటోలు

తమిళ సీనియర్ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్‌ కన్నుమూశారు. ఆయన పార్ధివ దేహానికి రజనీకాంత్, సీఎం విజయ్, మణిరత్నం సహా చాలామంది కోలీవుడ్ సెలబ్రిటీలు నివాళి అర్పించారు. తన సంతాపం తెలియజేశారు. భాగ్యరాజ్‌కు

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నాపై కక్ష సాధింపు
Sakshi2 Aug 2026
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నాపై కక్ష సాధింపు

హైదరాబాద్‌: తనకున్న భద్రతను తొలగించడంపై మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఆర్‌నేత నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే తన భద్రతను తొలగించారని

సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy2 Aug 2026
సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! ‘నువ్వు నాకు

అటువంటివి సమర్థించం.. కానీ అదే ప్రాంతంలో
Telugu Times2 Aug 2026
అటువంటివి సమర్థించం.. కానీ అదే ప్రాంతంలో

వైసీపీ పార్టీ (YCP Party)తో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశం

వారి త్యాగాలు వృథాపోవు
Telugu Times2 Aug 2026
వారి త్యాగాలు వృథాపోవు

వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project)కు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృథా కావని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్

పసిడి పరుగు ఆగేలా లేదు
Sakshi2 Aug 2026
పసిడి పరుగు ఆగేలా లేదు

'రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌' రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్‌ రాబర్ట్‌ కియోసాకి మరోసారి బంగారంపై తన బలమైన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. తాను బంగారం కొనుగోలు చేసిన మరుసటి రోజే ఔన్స్‌కు 62 డాలర్లు

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మెదక్
Sakshi2 Aug 2026
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మెదక్

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న మెదక్‌ టీజీ20 లీగ్‌ 2026లో భాగంగా ఇవాళ (జూన్‌ 27) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్‌లో మెదక్‌ ఫాల్కన్స్‌, హైదారాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో

ఏళ్ల కల నిజమవుతోంది! 4 జిల్లాల తలరాత మారబోతోంది
Oneindia Telugu2 Aug 2026
ఏళ్ల కల నిజమవుతోంది! 4 జిల్లాల తలరాత మారబోతోంది

వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, జూలై 31 నాటికి ఫేజ్-1 నీళ్లను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లెలో

మార్కెట్లోకి 'మేడిన్ ఆంధ్ర' బంగారం.. కర్నూలులో అమ్మకాలు ప్రారంభం
AP7AM2 Aug 2026
మార్కెట్లోకి 'మేడిన్ ఆంధ్ర' బంగారం.. కర్నూలులో అమ్మకాలు ప్రారంభం

ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నిజమైంది. రాష్ట్రంలోనే వెలికితీసిన 'మేడిన్ ఆంధ్ర' బంగారం ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గనుల నుంచి జియో మైసూర్ సంస్థ

వారి నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యం.. 2027 నాటికి పనులన్నీ పూర్తి
Andhra Jyothy2 Aug 2026
వారి నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యం.. 2027 నాటికి పనులన్నీ పూర్తి

నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని తెలిపారు. మార్కాపురం, జూన్ 27: నాలుగు జిల్లాల

సీట్లు కాదు.. ఒక్క సీటు వచ్చిన మీరు తగ్గొద్దు.!. వైఎస్ జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Zee Telugu1 Aug 2026
సీట్లు కాదు.. ఒక్క సీటు వచ్చిన మీరు తగ్గొద్దు.!. వైఎస్ జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

అమరావతిలో వైఎస్సార్సీపీ నేతలపై దాడి
SkyC Media1 Aug 2026
అమరావతిలో వైఎస్సార్సీపీ నేతలపై దాడి

అమరావతి ప్రాంతంలో రాజకీయ సమీక్షలు, స్థానిక సమస్యల పరిశీలన కోసం వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందానికి తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని సహా పలువురు నేతలు ఈ

వెలిగొండ’కు భూములు ఇచ్చిన వారి త్యాగాలు వృథాపోవు
Eenadu1 Aug 2026
వెలిగొండ’కు భూములు ఇచ్చిన వారి త్యాగాలు వృథాపోవు

మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృథా కావని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్‌ కెనాల్‌ పనులను

అవును.. పెనుకొండ మా జాగీరే
Andhra Jyothy1 Aug 2026
అవును.. పెనుకొండ మా జాగీరే

‘అభివృద్ధి, సంక్షేమం విషయంలో పెనుకొండ మా జాగీరే. మా తాత, మా నాన్న, నేను పుట్టింది ఇక్కడే. ఇది నా జాగీరే’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. పెనుకొండ(అనంతపురం): ‘అభివృద్ధి, సంక్షేమం

వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం.. భావోద్వేగంతో కన్నీళ్లుపెట్టుకున్న రైతులు
Andhra Jyothy1 Aug 2026
వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం.. భావోద్వేగంతో కన్నీళ్లుపెట్టుకున్న రైతులు

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి సమావేశానికి రైతులు తరలివచ్చారు. మార్కాపురం

సీఎం చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడితే అంతు చూస్తాం
Andhra Jyothy1 Aug 2026
సీఎం చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడితే అంతు చూస్తాం

వైసీపీపై మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో వందలకు పైగా కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం, జూన్ 27: వైసీపీ

ఏపీలోనే ఆ జాతీయ పథకం ప్రారంభం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్
Oneindia Telugu31 Jul 2026
ఏపీలోనే ఆ జాతీయ పథకం ప్రారంభం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్

ఏపీ ప్రభుత్వం కేంద్రంలో తమకు ఉన్న పవర్ ని అడుగడుగునా చూపిస్తూనే ఉంది. తాజాగా కేంద్రాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసే మరో కీలక పథకం వీ బీ జీ రామ్ జీ పథకం ఏపీ నుండే ప్రారంభించేలా ఏపీ సర్కార్ ఒప్పించింది

బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్
Sakshi30 Jul 2026
బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్

జూలై – సెప్టెంబర్‌ రూ.21,800 కోట్లు బడ్జెట్‌ అప్పు నెలకు రూ.7,266.66 కోట్లు చొప్పున చంద్రబాబు సర్కార్‌ అప్పు మూడు నెలల అప్పుల క్యాలెండర్‌ ప్రకటించిన ఆర్బీఐ వచ్చే మంగళవారం రూ.2,600 కోట్లు అప్పు

రేపు మార్కాపురం జిల్లాకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే
AP7AM29 Jul 2026
రేపు మార్కాపురం జిల్లాకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం (జూన్ 2) మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కీలకమైన వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించడంతో పాటు, పలు అభివృద్ధి

గాదె సాయికృష్ణ మిస్సింగ్.. కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో తల్లి పిటిషన్
Andhra Jyothy29 Jul 2026
గాదె సాయికృష్ణ మిస్సింగ్.. కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో తల్లి పిటిషన్

తన కుమారుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి, జూన్ 26: తన కుమారుడు గాదె

వైసీపీలో తెరపైకి ఫైర్ బ్రాండ్ నేత..! కృష్ణాజిల్లాలో కొడాలిని మించిపోయి
Oneindia Telugu29 Jul 2026
వైసీపీలో తెరపైకి ఫైర్ బ్రాండ్ నేత..! కృష్ణాజిల్లాలో కొడాలిని మించిపోయి

రెండు రోజులుగా విజయవాడ శివార్లలో ఉండే పెనమలూరు నియోజకవర్గంలో అధికార టీడీపీ (TDP)కీ, విపక్ష వైఎస్సార్సీపీ (YSRCP)కి మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది. దీనికి కారణం ఒకరు స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్

ఆఫీసుల చుట్టూ తిప్పలు కట్
SkyC Media28 Jul 2026
ఆఫీసుల చుట్టూ తిప్పలు కట్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సేవలను మరింత డిజిటల్, ప్రజా స్నేహపూర్వకంగా మార్చేందుకు మంత్రి నారా లోకేష్ కీలక అడుగులు వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీపై

పక్కా ప్లాన్ తోనే రాధాగాయత్రిని శ్రీచరణ్ చంపేశాడు
Eenadu27 Jul 2026
పక్కా ప్లాన్ తోనే రాధాగాయత్రిని శ్రీచరణ్ చంపేశాడు

విశాఖపట్నం: టెకీ రాధాగాయత్రి (Radha Gayatri) అనుమానాస్పద మృతి కేసులో ఆమె తండ్రి సుధాకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. చంపాలనే పక్కా ప్రణాళికతోనే రాధాగాయత్రిని భర్త శ్రీచరణ్‌ మసూరీ తీసుకెళ్లాడన్నారు

వెంకీ మామా డైలాగ్ ను షేర్ చేసిన చంద్రబాబు.. నవ్వు ఆపుకోలేకపోతున్నానంటూ పోస్ట్
Asianet News Telugu27 Jul 2026
వెంకీ మామా డైలాగ్ ను షేర్ చేసిన చంద్రబాబు.. నవ్వు ఆపుకోలేకపోతున్నానంటూ పోస్ట్

ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షలు, పర్యటనలు, రాజకీయ సమావేశాలతో బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి సోషల్ మీడియాలో సరదా వీడియోను పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
Namasthe Telangana26 Jul 2026
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

భువనగిరి అర్బన్, జూన్ 26 : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని భువ‌న‌గిరి యాదాద్రి జిల్లా ఎస్పీ అక్షాంశు యాదవ్ అన్నారు

ఆర్నా యాక్టింగ్ చూసి చంద్రబాబు ఖుషీ
Chitrajyothy26 Jul 2026
ఆర్నా యాక్టింగ్ చూసి చంద్రబాబు ఖుషీ

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. 'చిట్టి కలెక్టర్' ఆర్నా వీడియోనే తెగ హల్‌చల్ చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ వీడియోనే చక్కర్లు కొడుతోంది. ఆ క్యూట్ వీడియోను చూసిన ఏపీ సీఎం చంద్రబాబు తెగ నచ్చేయడంతో

నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు
Andhra Jyothy26 Jul 2026
నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు

ఎరువుల పంపిణీలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. APAIMS 2.0తో ఎరువుల అక్రమ మళ్లింపులకు పూర్తిగా చెక్ పెడుతున్నామన్నారు. అమరావతి, జూన్ 26: ఎరువుల పంపిణీలో పారదర్శకతే

చిన్నారి వీడియోకు చంద్రబాబు ఫిదా
Telugu Times26 Jul 2026
చిన్నారి వీడియోకు చంద్రబాబు ఫిదా

చిన్నారి ఆర్ణ తండ్రి తన కూతురితో కలిసి డిఫరెంట్‌గా ఒక రీల్ (Reel) ప్లాన్ చేశారు. విక్టరీ వెంకటేష్ నటించిన ఒక సూపర్ హిట్ సినిమాలోని ఎవర్ గ్రీన్ కామెడీ డైలాగ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఆడియోగా వస్తుండగా

చిన్నారి ఆర్ణ వీడియోకు సీఎం చంద్రబాబు ఫిదా
SkyC Media26 Jul 2026
చిన్నారి ఆర్ణ వీడియోకు సీఎం చంద్రబాబు ఫిదా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక క్యూట్ ఏఐ వీడియోను చూసి పూర్తిగా ముగ్ధులయ్యారు. టెక్నాలజీని, సృజనాత్మకతను జోడించి రూపొందించిన ఈ సరికొత్త వీడియో ఇప్పుడు అందరి దృష్టిని విశేషంగా

ఏపీలో డ్వాక్రా రుణాలు తగ్గిపోతున్నాయా
Oneindia Telugu26 Jul 2026
ఏపీలో డ్వాక్రా రుణాలు తగ్గిపోతున్నాయా

ఏపీలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాలు నానాటికీ తగ్గిపోతున్నాయంటూ నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇందులో జగన్ గత కొన్నేళ్లుగా డ్వాక్రా సంఘాలకు ఇస్తున్న రుణాలు ఎలా

మ గ గ ర స ఎ ల స క ర ట మ ట గ ర వ త చ ద రబ బ డ క శ వక మ ర భ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in