
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రాఖ్’ (Raakh Webseries). ‘మీర్జాపూర్’ ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్ర పోషించారు. సోనాలీ బింద్రే, ఆమిర్ బషీర్ తదితరులు


ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రాఖ్’ (Raakh Webseries). ‘మీర్జాపూర్’ ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్ర పోషించారు. సోనాలీ బింద్రే, ఆమిర్ బషీర్ తదితరులు

ప్రకృతిని ఆస్వాదిస్తూ సాహసయాత్ర చేయాలనుకునే వారికి ట్రెక్కింగ్ మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే, ట్రెక్కింగ్కు బయలుదేరే ముందు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇంటర్నెట్

ఇంటర్నెట్ డెస్క్: దగ్గు మందు (Cough syrup) విక్రయాల విషయంలో నియంత్రణ చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఇకపై దగ్గుమందుతో సహా ఇతర సిరప్ల కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు

పంట రుణాల మాఫీ విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాల మాఫీ పరిమితిని రూ. 75,000కు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. గతంలో ప్రకటించిన పథకంపై

ఇది నల్లపూసలతో ఉన్న 2 ఇన్ 1 డిజైనర్ మంగళసూత్రం. ఈ లేటెస్ట్ డిజైన్లో సన్నని నల్లపూసల దండతో పాటు, గోల్డ్ ప్లేటెడ్ పలుచని చైన్ కూడా ఉంటుంది. సన్నని గోల్డ్ చైన్తో వచ్చే మంగళసూత్రం ఇది. ఇందులో

బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ కొనుక్కు తినాలంటే ఖరీదెక్కువ. తినాలని ఉన్నా అందరూ కొనలేరు. కానీ ఈ బెర్రీ పళ్లలో చాలా రకాల విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. శరీరానికి ఎంతో మేలు

రేపు వరంగల్కు జనసేనాని పవన్ కళ్యాణ్. బాలుడి చివరి కోరిక తీర్చనున్న అధినేత. త్వరలో తెలంగాణ జాయినింగ్స్ కమిటీ నియామకం. Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు వరంగల్ జిల్లాలో

ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య. చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం

Tanish : ఇటీవల పలువురు తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణకు రావద్దంటూ, ఇక్కడ పోటీ చేయొద్దంటూ పలువురు కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ సభకి కూడా అనుమతి ఇవ్వలేదు. వీటికి

ఏపీకి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల రాకే తమ పనితీరుకు అద్దం పడుతోందని తెలిపారు. అమరావతి, జూన్ 16

Rating: 2.75 ---సూర్య ప్రకాష్ జోశ్యుల కేరళలోని కుజినీలం పోలీస్ స్టేషన్. అక్కడ ఎప్పుడూ పెద్దగా కేసులుండవు. చిన్న చిన్న గొడవలు, గ్రామ సమస్యలు తప్ప హత్యలు, దోపిడీలు అక్కడి పోలీసులకు కొత్తే. అలాంటి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఫినిషింగ్తో వచ్చే ఈ పట్టీలు ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. దీనికి ఉండే చిన్న చిన్న గజ్జెలు నడుస్తున్నప్పుడు మంచి శబ్దం చేస్తాయి. రాళ్ల ఫినిషింగ్తో వచ్చే ఈ గజ్జెల పట్టీలు

ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ పండగ (FIFA World Cup 2026) ఉత్సాహాన్ని నింపుతుంటే.. ఇరాన్ దేశం మాత్రం ఒక తీరని గుండెకోతతో, కన్నీటి జ్ఞాపకాలతో మైదానంలోకి అడుగుపెట్టింది. గత ఫిబ్రవరి (2026)లో ఇరాన్లోని

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది రైతులకు లబ్ధి చేకూర్చింది. గత ఆర్థిక

FIFA World Cup 2026 : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫుట్బాల్ ఫీవర్ విపరీతంగా నడుస్తోంది. గ్రౌండ్లో మ్యాచులు హోరాహోరీగా సాగుతున్న తరుణంలో.. బ్రెజిల్ స్టార్ ఫుట్బాల్ క్రీడాకారుడు

హైదరాబాద్ నగరంలోని మణికొండ శివాజీ నగర్ ప్రాంతంలో అమావాస్య సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి. ఓ కుటుంబం తమ ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు తదితర పూజా సామగ్రిని ఉంచి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

చాలా మంది హీరోయిన్స్ లిమిట్స్ తో ఉంటారు.. అంటే తమకన్నా పెద్ద వయసున్న హీరోలతో నటించం అని కండీషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎవరితోనైనా సినిమాలు చేసి మెప్పిస్తుంటారు. సీనియర్ హీరోలు

ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఈ నెల 17న ప్రారంభోత్సవం. విద్యార్థులతో సీఎం బ్రేక్ ఫాస్ట్. Telangana Public School: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త విద్యా విధానంలో

డంబుల్లా వేదికగా ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ మ్యాచ్ ముగిసినా, ఆ తర్వాత రేగిన వివాదం మాత్రం అంతకంతకూ ముదురుతోంది. సూపర్ ఓవర్లో శ్రీలంక జట్టు విజయం సాధించిన అనంతరం

Karnataka Ex Army Murder: డబ్బుపై అత్యాశ, వివాహేతర సంబంధం కలిసి ఒక ఆర్మీ మాజీ జవానును అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్న ఘోర కలియుగ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ (Life

దొంగలు చిన్న చిన్న వస్తువులు, డబ్బులు, బంగారం దొంగిలించడం మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ, ఏకంగా భారీ మొబైల్ టవర్నే లేపేశారు కొంతమంది కేటుగాళ్లు. ఈ షాకింగ్ ఘటన బిహార్లోని బక్సర్ జిల్లా డుమ్రాన్

పాదాల అందాన్ని రెట్టింపు చేసే బ్రాడ్ డిజైన్ బ్యాంగిల్ సిల్వర్ పట్టీలను కొనండి. వీటిని 100 నుంచి 200 గ్రాముల వెండితో చేయించుకోవచ్చు. మినిమల్ జ్యువెలరీ ట్రెండ్ నడుస్తోంది. గులాబీ రంగు మీనాకారీ రాళ్లు

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రెండేళ్ల క్రితం రాధిక మర్చంట్ ని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం 2024లో అత్యంత గ్రాండ్ గా చేశారు. ఆ సమయంలో.. రాధిక మర్చంట్ నెట్టింట బాగా వైరల్ అయ్యింది
డిజిటల్ వినోద ప్రపంచం సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. థియేటర్లకు వెళ్లే పనిలేకుండా, ఇంట్లోనే కూర్చుని ప్రపంచ స్థాయి సినిమా కంటెంట్ను ఆస్వాదించే అవకాశాన్ని ఓటీటీ ప్లాట్ఫారమ్లు కల్పిస్తున్నాయి

Sachin Tendulkar : ప్రయాణాలు అంటేనే సరికొత్త జ్ఞాపకాలను అపురూపంగా మార్చుకోవడం. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ కుటుంబంతో కలిసి ప్రయాణించేటప్పుడు చేసే సందడి అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. క్రికెట్ దేవుడు

కంటోన్మెంట్: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఓల్డ్ బోయిన్పల్లి ఘోరీ నగర్కు చెందిన గయాజుద్దీన్ ఘోరీ (30) రెండేళ్ల క్రితం వరకు ఓ
తెలంగాణలో నిరుపేదలకు సైతం అత్యాధునిక, ఖరీదైన కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వైద్యారోగ్య రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ చుట్టుపక్కల

సాక్షి, యాదాద్రి భువనగిరి: ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు వీరంగం సృష్టించడం స్థానికంగా కలకలం రేపింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

ఐటీ రంగంలో కొన్ని స్టార్టప్ల పనితీరు, ఇంటర్న్ల పట్ల యాజమాన్యాల ధోరణిపై సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఒక చర్చ వైరల్ అవుతుంది. కేవలం అర్హతకు తగ్గ వేతనం (స్టైపెండ్) పెంచాలని వాట్సాప్లో మెసేజ్

ఫుట్బాల్ ప్లేయర్లకు వరల్డ్ కప్ ఆడటం అనేది ఒక ఎమోషన్. తమ దేశం తరఫున వరల్డ్ కప్ టీమ్లో చోటు దక్కించుకోవడమే కెరీర్లో పెద్ద టర్నింగ్ పాయింట్గా భావిస్తారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత బ్రెజిల్ వరల్డ్

సమంత లైఫ్ ఒక సక్సెస్ స్టోరీ. ఆమె ఎంతో మందికి ఆదర్శమని చెప్పొచ్చు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఫేస్ చేసింది. వ్యక్తిగత జీవితంలో చాలా కోల్పోయింది. పెళ్లి పెటాకులయ్యింది. ఆ తర్వాత అనారోగ్యంతో

కొన్ని సులభమైన కిచెన్ చిట్కాలను పాటిస్తే పాలు పొంగిపోకుండా సులభంగా నివారించవచ్చు. మరి ఆ ఉపయోగకరమైన చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: పాలు మరిగిస్తున్నప్పుడు కాసేపు అజాగ్రత్తగా
మహాలక్ష్మీ ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో చక్రి ఇంటికి బయల్దేరుతాడు. మాధవ అన్నయ్య తప్పా ఇంకెవ్వరూ ఫోన్ చేయలేదు..ఏం చేశాడు.. ఎక్కడున్నాడు.. తిన్నాడా? లేడా? పట్టించుకోలేదు.. మిగతా వాళ్లు.. వాళ్ల సంగతి

సమంత (Samantha) ప్రధాన పాత్రలో వస్తోన్న మూవీ ‘మా ఇంటి బంగారం’. (Maa Inti Bangaram Movie) నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 16 జూన్ 2026 సోదరుల నుండి శుభవార్తలు అందుకోవడం వల్ల ఆనందం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భాలు ఏర్పడి వాటిలో మీ ఆలోచనలు ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయటా మీకు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అధికారిక పర్యటనలో

అమెరికా- ఇరాన్ యుద్ధానికి తెర దించుతూ ఇరుదేశాల మధ్య కుదిరిన చరిత్రాత్మక ముసాయిదా ఒప్పందాన్ని భారత్ సహా ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలు... న్యూఢిల్లీ, జూన్ 15: అమెరికా- ఇరాన్ యుద్ధానికి తెర దించుతూ

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కాలిఫోర్నియాలో ఓ విమానం కూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ప్రమాదానికి గురైన విమానాన్ని అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-52 బాంబర్ విమానంగా గుర్తించారు. ఈ ఘటనలో

అడవిలో థర్మల్ డ్రోన్లు, ట్రాకర్లతో గాలింపు తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ నేటికీ తెలియరాలేదు

ఇరాన్లో 107 రోజుల యుద్ధంలో అమెరికా 112 బిలియన్ డాలర్లు(సుమారు రూ.10.60 లక్షల కోట్లు) నష్ట పోయిందని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ఇరాన్ కాస్ట్ ట్రాకర్ అంచనా వేసింది.... వాషింగ్టన్, జూన్ 15

అరంగేట్రంలో కాబోవెర్డె అద్భుత ప్రదర్శన టైటిల్ ఫేవరెట్ స్పెయిన్తో మ్యాచ్ డ్రా అట్లాంటా ఒకవైపేమో ప్రపంచ మేటి జట్లలో ఒకటి.. దానికి ప్రపంచకప్ గెలిచిన చరిత్ర ఉంది.. ఈసారి టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆ

అమరావతి: ఆక్వా రైతుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు శాశ్వత రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జీవో 180ని

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

Two-Year Trust Program | విజయనగరం, జూన్ 15: ప్రభాతవార్త :రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం”

ఈమధ్యకాలంలో ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకే పెద్ద పీట వేస్తున్నారు. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా.. స్టార్స్ ఉన్నారా.. వేరే భాషా చిత్రమా అనేది చూడడం లేదు. కథలో సత్తా ఉందా లేదా ఇదొక్కటే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

తిరుపతి (లీగల్): సినీనటుడు ప్రకాశ్రాజ్పై తిరుపతి నాలుగో అదనపు మున్సిఫ్ కోర్టులో సోమవారం ప్రైవేటు కేసు దాఖలైంది. భాజపా సీనియర్ నేత, తితిదే పాలకమండలి సభ్యుడు జి.భానుప్రకాష్రెడ్డి తన న్యాయవాది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Peko And Kalp Collaboration: యూఏఈ వ్యాపార రంగంలో ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేచింది. దుబాయ్కు చెందిన ప్రముఖ ఆల్-ఇన్-వన్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్లాట్ఫారమ్ 'పెకో' (Peko).. ప్రముఖ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టోకనైజేషన్ టెక్నాలజీ సంస్థ 'కల్ప్' (Culp) చేతులు కలిపాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఫైనాన్స్, వాణిజ్య రంగాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ రెండు కంపెనీలు ఒక వ్యూహాత్మక ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. దీనివల్ల సాధారణంగా పెద్ద కార్పొరేట్ కంపెనీలకే పరిమితమయ్యే ఏఐ (AI), స్మార్ట్ పేమెంట్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు ఇకపై చిన్న వ్యాపారులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. నేటి డిజిటల్ యుగంలో వ్యాపారంలో కేవలం మంచి ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఉంటే సరిపోదు. వాటితో పాటు కింది సేవలు కూడా అంతే ముఖ్యంగా అవసరం దాపురించింది. ఇన్వాయిసింగ్, బిల్లింగ్, అకౌంటింగ్, టాక్స్, జీతాల నిర్వహణ, కస్టమర్ మేనేజ్మెంట్, లైసెన్సింగ్ వంటివి ప్రస్తుత కాలంలో అత్యవసరంగా మారాయి. పెద్ద కంపెనీలు ఈ పనుల కోసం ఖరీదైన సాఫ్ట్వేర్లను వాడుతుంటాయి. కానీ చిన్న వ్యాపారాలకు (SMEs) అంత బడ్జెట్ ఉండదు. ఇక్కడే పెకో-కల్ప్ భాగస్వామ్యం చిన్న వ్యాపారాల పనిని మరింత సులభతరం, వేగవంతం, సురక్షితంగా మార్చబోతుంది. పెకో - కల్ప్ టెక్నాలజీ హైలైట్స్ ఈ ఒప్పందం ప్రకారం.. కల్ప్ సంస్థకు చెందిన అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను పెకో ప్లాట్ఫామ్తో అనుసంధానిస్తారు. దీని ద్వారా వ్యాపారాలకు కింది డిజిటల్ సేవలు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)