
పూజలు, వ్యాపారాల పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్కు భారీ టోకరా... భక్తిని అడ్డం పెట్టుకుని, వ్యాపారాల పేరుతో అమాయకులను ముంచేస్తున్న ఒక కిలాడీ పూజారి ఎట్టకేలకు పోలీసుల చిక్కాడు. హైదరాబాద్ నగరంలో ఒక

పూజలు, వ్యాపారాల పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్కు భారీ టోకరా... భక్తిని అడ్డం పెట్టుకుని, వ్యాపారాల పేరుతో అమాయకులను ముంచేస్తున్న ఒక కిలాడీ పూజారి ఎట్టకేలకు పోలీసుల చిక్కాడు. హైదరాబాద్ నగరంలో ఒక

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ముంబై నుంచి నాగ్పూర్కు ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో

ఈ కేసులో గార్ఫీల్డ్ AI పూర్తిస్థాయిలో న్యాయపరమైన ప్రక్రియను నిర్వహించింది. కేసుకు సంబంధించిన సమాచారం విశ్లేషించడం, చట్టపరమైన అంశాలను పరిశీలించడం, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయడం వంటి పనులన్నీ

మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ విషాదం త్రుటిలో తప్పింది. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

అమెరికా తమ 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్న నేపథ్యంలో, ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంట్రెస్టింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు. అమెరికా 250వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చాయి. తమ భూభాగంపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి) సంచలన చర్యకు పూనుకుంది
శాంతి ఒప్పంద చర్చలు ముగిసి వారం కూడా కాకముందే అమెరికా - ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం మొదలైంది. దాంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అమెరికా వరుసగా రెండో రోజూ ఇరాన్పై

హెచ్1-బీ వీసా విధానంలో ఇటీవల ట్రంప్ యంత్రాగం మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇది ప్రత్యేకంగా భారత్ను లక్ష్యంగా చేసుకున్న చర్యగా భావించకూడదని భారత్కు అమెరికా రాయబారి సెర్గియో గోర్

క్రీడారంగంలోని రెండు వేరు వేరు ఆటలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్లో మెరిశారు. భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం, 2002 ప్రపంచకప్ విజేత రొనాల్డిన్హో

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ ఇరాన్పై విరుచుకుపడుతోంది. ఆ దేశానికి చెందిన 10 కీలక సైనిక స్థావరాలపై వైమానిక

ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు మొదలయ్యాయి. అమెరికా-ఇరాన్ రెండురోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి (Iran-USA war). ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, కమ్యూనికేషన్

వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో శనివారం అమెరికా సైన్యం ఇరాన్ లక్ష్యాలపై భారీ దాడులు జరిపింది. ఇరాన్కు చెందిన నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, గగనతల రక్షణ స్థావరాలు

పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదురుతున్న దశలో అమెరికా-ఇరాన్లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా వరుసగా రెండో రోజు దాడులకు దిగింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలను

టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒక కొత్త పదం తెగ హల్చల్ చేస్తోంది. అదే ‘ఏఐ క్యానిబలిజం’. డేటా దొంగతనంలో ఇదొక సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన ట్రెండ్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్

ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు ప్రజలను జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇటీవల వెనుజువెలా, జపాన్, ఫిలిప్పీన్స్, నికరాగువా, అమెరికా దేశాల్లో భూకంపాలు వచ్చి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ సరిహద్దు వివాదాల నేపథ్యంలో వివిధ దేశాలు తమ సైనిక సామర్థ్యాలను వేగంగా బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల సైనిక బలాబలాల

దిల్లీ: తెరచాపతో నడిచే భారతీయ నౌకాదళ శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని అంతర్జాతీయ సముద్రయానంలో భాగంగా అమెరికా చేరుకుంది. అమెరికా 250వ స్వాతంత్య్రదిన వేడుకల్లో ఈ నౌక పాల్గొంటుందని అధికార వర్గాలు శనివారం
ఒంగోలు గిత్త.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని జంతువు. బలానికి, రాజసానికి కేరాఫ్ అడ్రస్ ఒంగోలు గిత్తలు. అయితే ఒంగోలు గిత్తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా ప్రకటించాలని

పశ్చిమాసియాలో పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇరాన్- అమెరికా పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ప్రపంచ వాణిజ్య రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఓ ఆయిల్ ట్యాంకర్

దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6 లేదా 6.30 గంటలకే చీకటి పడిపోతుంటే, ముంబయిలో మాత్రం రాత్రి 7.45 లేదా 8 గంటల వరకు కూడా వెలుతురుగానే ఉంటుంది. చీకటి పడదు. రాత్రి ఎనిమిది గంటలకు కూడా అక్కడ సాయంత్రం
పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్లు కుదుర్చుకున్న ఒప్పందంపై అనిశ్చితి నెలకుంది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరు దేశాలూ మళ్లీ కాల్పులకు పాల్పడ్డాయి. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధిలోని ఒక చమురు ట్యాంకర్పై 'గుర్తుతెలియని క్షిపణి' దాడి చేసి దెబ్బతీసిందని బ్రిటన్ మారిటైమ్ భద్రతా సంస్థ యూకేఎమ్టీఓ శనివారం తెలిపింది. ‘‘ఆ నౌకలోని వంతెన దెబ్బతింది.. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం’’ అని యూకేఎమ్టీఓ పేర్కొంది, ఆ నౌక పనామా జెండా కలిగిన 'కికు' అనే ట్యాంకర్ అని మరో బ్రిటన్కు చెందిన మరో మారిటైమ్ భద్రతా సంస్థ వాన్గార్డ్ టెక్ వెల్లడించింది.ఇరాన్పై అమెరికా దాడుల అనంతరం, గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై తాము దాడి చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ శనివారం ప్రకటించింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి కోరుతున్న నౌకల సంఖ్య ఉదయం నుంచి పెరిగిందని, దీనికి ఐఆర్జీసీ నావికాదళం అధికారమే కారణమని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ విలేకరి శనివారం పేర్కొన్నారు. ‘‘శనివారం ఉదయం నుంచి, హర్మూజ్ జలసంధి గుండా ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి అనుమతి కోరుతున్న నౌకల సంఖ్య పెరిగింది.. ఇది ఐఆర్జీ నేవీ అధికార ఫలితమే’’ అని ఆ విలేకరి అన్నారు.ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ సైనిక సలహాదారు మొహ్సెన్ రెజాయీ.. అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తే వేగవంతమైన, తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. ‘‘పశ్చిమాసియాలోని తన ప్రాక్సీ దళాల చర్యలకు మద్దతు ఇవ్వడం ద్వారా అమెరికా ఈ ఒప్పందంలోని మొదటి నిబంధనను ఉల్లంఘించింది.. హర్మూజ్ జలసంధిలో నిరంతర రెచ్చగొట్టే చర్యలుగా అభివర్ణించిన వాటి ద్వారా ఐదో నిబంధనను అతిక్రమించింది.. ఈ ఒప్పందంలోని ఏ నిబంధనను ఉల్లంఘించినా ప్రతిస్పందన వేగంగా, తీవ్రంగా ఉంటుంది’’ అని రెజాయీ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.అటు, హార్మూజ్ జలసంధి ద్వారా మరింత ట్రాఫిక్ను సులభతరం చేయడానికి ఒమన్ సమీపంలో సముద్ర మార్గం విస్తరిస్తోందని అమెరికా నేవీ తెలిపింది. ఒమన్ తీరానికి సమీపంలోని

ప్రపంచ రాజకీయాల్లో సాఫ్ట్ పవర్ అనే పదం కొత్తది కాదు. కానీ సోషల్ మీడియా యుగం దానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నాయకులు ప్రజలకు తమ సందేశం చేరవేయడానికి కేవలం ప్రసంగాలపై ఆధారపడడం లేదు. ప్రజలు
అగ్రశ్రేణి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ఆంథ్రోపిక్కు అమెరికా ప్రభుత్వం నుంచి పాక్షిక ఊరట లభించింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఇటీవలే నిషేధించిన శక్తివంతమైన 'క్లాడ్ మైథోస్ 5' ఏఐ మోడల్ను

హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ట్యాంకర్ను క్షిపణి తాకినట్లు యూకే మిలిటరీ వెల్లడించింది. ఆ నౌకకు నష్టం వాటిల్లినప్పటికీ, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. అయితే అది ఎవరు ప్రయోగించిన

హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం (American Consulate office) పక్కన ఉన్న రహదారికి తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రాబోతోన్నారు. త్వరలోనే ఆయన పర్యటన ఉండబోతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారకపోవడం, శాంతి ఒప్పందాలపై జరుగుతున్న చర్చలేవీ పెద్దగా ఫలించట్లేదు

ములుగు : ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి(Lightning) 21 ఆవులు, ఒక ఎద్దు, విద్యుత్ షాక్ తో మరో కాడెద్దు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన తాడ్వాయి మండలంలోని అంకంపల్లి గ్రామంలో చోటు

ఇంటర్నెట్డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్నారు (Trump to visit India). వచ్చే ఏడాదిలో ఆయన పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక అరుదైన మరియు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని యూఎస్ కాన్సులేట్ సమీపంలో ఉన్న ఒక ప్రధాన రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్

ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినంత మాత్రాన ముప్పు పూర్తిగా తొలగిపోయినట్టు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్తో మళ్లీ ఘర్షణ మొదలైన నేపథ్యంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. విదేశీ ఎగుమతులతో డిమాండ్ పెరిగింది. మౌల్టింగ్ వల్ల ఉత్పత్తి తగ్గింది. Egg Price Hike: రాష్ట్రంలో కోడిగుడ్డు ధర సామాన్యుడికి భారంగా మారింది. రెండు వారాల క్రితం వరకు
.webp)
ప్రముఖ హాలీవుడ్ కమెడియన్, 'కర్బ్ యువర్ ఎంథుసియాజం' స్టార్ లారీ డేవిడ్ సరికొత్త సంచలనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అమెరికా దేశ 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్)

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యవహారాలను చక్కదిద్దడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పైనే భారతీయులు ఎక్కువ నమ్మకం ఉంచారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన తాజా

ఇంటర్నెట్ డెస్క్: భూకంపంతో అతలాకుతలమైన వెనెజువెలాకు (Venezuela Earthquake) ఆయా దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా లాటిన్ అమెరికా దేశానికి ఆపన్న హస్తం అందించేందుకు

శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి ప్రతికారంగా, అమెరికా సైన్యం ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై ఈ తెల్లవారుజామున క్షిపణి, వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ చర్యల్ని

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెనుజువెలా, జపాన్, ఫిలిప్పీన్స్, నికరాగువా, అమెరికా దేశాల్లో భూకంపాలు సంభవించి పెను విషాదాన్ని మిగిల్చాయి. తాజాగా

ఆ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది. బంధు మిత్రులు ఎంతో కోలాహలంగా ఉన్నారు. కాసేపట్లో వరమాల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అలాంటి సమయంలో ఆ పెళ్లి వేడుకలో ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారింది. ఆ

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

ఇరాన్-అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నా.. ఇరాన్పై అమెరికా దాడులు చేస్తూనే ఉంది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధభయాలు వెంటాడుతూనే ఉన్నాయి. శుక్రవారం అమెరికా దాడుల నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా

శాంతి చర్చల మధ్య సైనిక దాడులు చేయడం అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో దాడులకు పాల్పడటం శాంతి ఒప్పంద

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్ రద్దీగా ఉండే రోడ్డుకు తన పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భాగ్యనగరం నడిబొడ్డున కొత్తగా ఏర్పాటు చేసిన

తిరిగి భారత పౌరసత్వం ఇప్పించాలన్న వృద్ధురాలు ఆమె వినతిపై జీఏడీకి బాపట్ల కలెక్టర్ నివేదిక ఈనాడు, అమరావతి: అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధురాలు కొండ్రగుంట

భారతీయ అపర కుబేరుడు గౌతమ్ అదానీపై నమోదైన హై-ప్రొఫైల్ లంచం కేసులో అమెరికా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీతో పాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను తక్షణమే కొట్టివేయడానికి అమెరికా ఫెడరల్

ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ సంక్షోభంలో పడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ సరుకు రవాణా నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి అమెరికా అత్యంత వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం ఇరాన్కు చెందిన పలు