
నెల రోజుల క్రితం విజయవాడలో కృష్ణలంక పోలీసులు సాయికృష్ణ అనే రౌడీ షీటర్ ను ఇంటినుంచి బలవంతంగా తీసుకెళ్లి స్టేషన్లో లాకప్ డెత్ (Vijayawada lockup death)చేసి శవాన్ని సైతం మాయం చేసేశారన్న ఆరోపణలు


నెల రోజుల క్రితం విజయవాడలో కృష్ణలంక పోలీసులు సాయికృష్ణ అనే రౌడీ షీటర్ ను ఇంటినుంచి బలవంతంగా తీసుకెళ్లి స్టేషన్లో లాకప్ డెత్ (Vijayawada lockup death)చేసి శవాన్ని సైతం మాయం చేసేశారన్న ఆరోపణలు

హైదరాబాద్ : నగర కమిషనరేట్లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఫుడ్ కోర్టుకు వెళ్లి గన్తో బెదిరించి హల్చల్ సృష్టించాడు. బాధితుడి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు విచారణ చేపట్టారు. నగర కమిషనరేట్లోని

సాక్షి, గుంటూరు: కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులు వేధించారని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. అతని మృతిపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేసును రాజీ చేసుకోవాలని

ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్కు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ హైదరాబాద్కు చెందిన మణిదీప్ అనే యువకుడు దాదాపు నెలరోజులకు పైగా కనిపించకుండా పోయాడు. అతని నుంచి

హుబ్లీ: ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ప్రేమపేరుతో లోబర్చుకుని షికార్లకు వెళ్తూ లైంగిక దోపిడీకి పాల్పడుతున్న ఆరోపణలతో ప్రొఫెసర్ దేవరాజన్ తంగదొరైపై ఎట్టకేలకు చర్యలు

విశాఖపట్నం(మద్దిలపాలెం), న్యూస్టుడే: ఇటీవలి తన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి చేసినవి కావని వైకాపా నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో బుధవారం ఆయన

సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ్ ఆధ్వర్యంలో భూసమీకరణకు భూములు ఇస్తున్న రాయపూడి రైతులు అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ విధానంలో బుధవారం ఒక్కరోజే 100.885 ఎకరాలను రైతులు సీఆర్డీఏకి

ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 11 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు
.webp)
చిన్నారి జ్ఞానేశ్వరిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం హోం మంత్రి .. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా

Ambati Rambabu: 23 సంవత్సరాల యువకుడు గాదె సాయికృష్ణ మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులే సాయికృష్ణను లాకప్లోనే కొట్టి

Donald Trump: ఫ్రాన్స్లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ దేశాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్కింగ్ లంచ్ సమావేశంలో కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిగాయి. Read also

Shyamala: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితపై వైసీపీ అధికార ప్రతినిధి, బుల్లితెర యాంకర్ శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె, హోంమంత్రి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు

వైసీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బుధవారం విశాఖపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నంలో బియ్యం దొంగ పేర్ని నానికి

Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన హోంమంత్రి వంగలపూడి అనిత, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మధ్య వివాదంలో మాజీ మంత్రి పేర్ని నాని కూడా జోక్యం చేసుకున్నారు. ఈ అంశంపై మీడియా సమావేశం

ఏపీ హోంమంత్రి అనితపై వైసీపీ అధికార ప్రతినిధి, బుల్లితెర యాంకర్ శ్యామల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన శ్యామల, “హోంమంత్రి అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ మనుషుల

Achchennaidu: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు
"గొడ్డలి పార్టీ మళ్లీ పుంజుకుంటే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లడం ఖాయమ"ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన

రుణం చెల్లింపుల్లో కృష్ణా మిల్క్ యూనియన్ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆ సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు వెల్లడించారు. కృష్ణాజిల్లా వీరవల్లి ప్లాంట్ నిర్మాణం కోసం తీసుకున్న రూ.110 కోట్ల బ్యాంకు

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) మేకప్ పై వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. అమర్నాథ్ వ్యాఖ్యలపై ఇప్పటికే
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను కూటమి పార్టీలు తప్పుబడుతుండగా.. వైసీపీ

Shyamala: హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల తీవ్ర స్థాయిలో స్పందించారు. హోంమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఆమె

అమరావతి: డీఎస్సీపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విసిరిన సవాల్ను జగన్ (YS Jagan) స్వీకరించి చర్చకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) డిమాండ్ చేశారు. వాస్తవాలు, ఆధారాలతో ఆయన ఆరోపణలను

హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఏపీ రాజకీయాల్లో మరింత ముదిరింది. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రంగా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దావానలంలా మండుతున్నాయి. కూటమి ప్రభుత్వ నేతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా

అమరావతి: రాష్ట్ర హోంమంత్రి అనితపై వైకాపా నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి డీఎస్బీవీ స్వామి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని మందలించాల్సింది పోయి

చెప్పినట్లుగానే తెచ్చి ప్రారంభించిన లోకం మాధవి సాక్షి, అమరావతి: ‘నేను ఐటీ కంపెనీ నడుపుతున్నా.. నాకు తెలిసిన చాలా మందికి వివిధ దేశాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నెల్లిమర్లను

ఈ రెండేళ్లలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ 14.1 శాతం తగ్గిందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత (Anita Vangalapudi) చెప్పారు. అమరావతి సచివాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళలపై

ప్రముఖ భారతీయ సినిమా, టెలివిజన్ నిర్మాత అయిన ఏక్తా కపూర్, కుటుంబ కథలకు అతీతంగా హారర్ చిత్రాలను నిర్మించడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె నిర్మించిన 6 ముఖ్యమైన హారర్ చిత్రాలు

టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి అందరికీ పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకుంది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో వస్తోన్న మా ఇంటి బంగారం ప్రీ-రిలీజ్ ఈవెంట్లో

హైదరాబాద్ : రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. గచ్చిబౌలి స్టేడియంలో మొదలైన ఈ లీగ్ జూన్ 28 వరకు కొనసాగుతుంది. సినీ నటి శ్రుతి హాసన్ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధాన

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ (Gudivada Amarnath) చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha)పై ఆయన చేసిన

ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మోస్సీ గోల్స్ వేటను ప్రారంభించాడు. బుధవారం గ్రూప్-జెలో అల్జీరియాతో ఆడుతున్న మ్యాచ్లో మెస్సీ తొలి గోల్తో మెరిశాడు. తొలి హాఫ్ ముగిసేసరికి అర్జెంటీనా

చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ (Vadde Naveen) వెండితెరపై కనిపించనున్నారు. ఆయన హీరోగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు(Transfer Trimurthulu Movie) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాలో రాశీ

Gudivada Amarnath : ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సెంట్రిక్గా..ఏపీ పాలిటిక్స్లో కూటమి, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ హీట్ను క్రియేట్ చేస్తోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి

కాకినాడ జిల్లాలోని పామాయిల్ తోటలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ పది రోజులు దాటినా లభించలేదు. దీంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసిన అధికారులు, వన్యమృగాల ఉనికిని గుర్తించేందుకు ఒక

విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం): తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ‘బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు

జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సహకారంతో తెరకెక్కుతున్న ‘ది ఇండియా స్టోరీ’ చిత్రానికి సంబంధించిన తొలి అధికారిక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో

హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల

AP PECET 2026: ఆంధ్రప్రదేశ్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PECET-2026) ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫలితాలను ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్

Delhi Population: దేశ రాజధాని ఢిల్లీ జనాభా గణనీయంగా పెరిగినట్లు సెన్సస్ 2027 తొలి దశలో తేలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం జనాభా 2.3 కోట్లకు పైగా చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇది గత జనగణనతో

Rayapati Shailaja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ అంశంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. read also: Nara Lokesh: జులైలో ‘తల్లికి వందనం’.. విద్యాశాఖకు లోకేశ్ కీలక ఆదేశాలు మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ స్పందిస్తూ, మహిళా ప్రజాప్రతినిధిని ఆమె రూపం లేదా దుస్తులు, మేకప్ గురించి మాట్లాడటం విమర్శించడం సరైన రాజకీయ సంస్కృతి కాదని పేర్కొన్నారు. రాజకీయాల్లో విధానాలు, పాలనపై విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం అనుచితమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా మహిళా సమాజం మొత్తాన్ని అవమానపరిచే విధంగా ఉంటాయని శైలజ అభిప్రాయపడ్డారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు వారిని నిరుత్సాహపరచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మహిళా కమిషన్కు పలువురు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. కేవలం వ్యాఖ్యలు చేయడమే కాకుండా, వాటిని సమర్థించే విధంగా స్పందించడం కూడా ఆందోళన కలిగించే అంశమని కమిషన్ భావిస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణించిన మహిళా కమిషన్, గుడివాడ అమర్నాథ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించింది. అలాగే ఈ అంశంపై వివరణ కోరేందుకు అమర్నాథ్కు సమన్లు జారీ చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. Modi : అల్లు అర్జున్ క్రేజ్ ను వాడుకున్న మోడీ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Jagan – CBN : చంద్రబాబుకు వైఎస్ జగన్ అల్టిమేటమ్ Nara Lokesh: జులైలో ‘తల్లికి వందనం’

Vangalapudi Anita: రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే భద్రతా వాతావరణం బలంగా ఉండాల్సిన

దోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్ పనులు పూర్తిచేశామని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పనులను

Srisailam Temple Donation:శ్రీశైలంలో నిత్య అన్నదాన వితరణకు రూ.లక్ష విరాళం. శ్రీశైలంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన వితరణ పథకమునకు కర్ణాటక రాష్ట్రం, హుబ్లీ వాస్తవ్యులు కే.ఆనంద్

Tirupati District Pulse Polio: జిల్లాలోని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలి. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ నిర్వహణకు జిల్లా టాస్క్

ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే అక్కడ శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వ పోలీసింగ్ తీరుపై

వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. రాయపాటి శైలజ స్పందించారు. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమరావతి

అమరావతి: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. హాల్ టికెట్ చూపించిన నీట్

ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్ రికార్డుకు ఎక్కిన నేపథ్యంలో ప్రపంచ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర.. మస్క్కు శుభాకాంక్షలు

ఏపీకి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల రాకే తమ పనితీరుకు అద్దం పడుతోందని తెలిపారు. అమరావతి, జూన్ 16