
సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ్ ఆధ్వర్యంలో భూసమీకరణకు భూములు ఇస్తున్న రాయపూడి రైతులు అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ విధానంలో బుధవారం ఒక్కరోజే 100.885 ఎకరాలను రైతులు సీఆర్డీఏకి ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు. తుళ్లూరు, రాయపూడి, లింగాయపాలెం, వెలగపూడి గ్రామాలకు చెందిన 12 మంది రైతులు స్వచ్ఛందంగా రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చి అదనపు కమిషనర్ భార్గవతేజ్ ఆధ్వర్యంలో అధికారులకు పత్రాలు అందజేశారు.
రాజధాని నిర్మాణానికి కొందరు రైతులు భూములు ఇవ్వకపోవడంతో అధికారులు వారితో చర్చించి భూసమీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దీంతో రాజధాని అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి రైతులు ముందుకొచ్చారు. తుళ్లూరు రైతులు 9.76 ఎకరాలు, రాయపూడి నుంచి 31.005, లింగాయపాలెం రైతులు 16.90, వెలగపూడి రైతులు 43.22 ఎకరాలు ఇచ్చారు.
గురువారం మరికొందరు రైతులు భూసమీకరణలో భూములు ఇవ్వడానికి రానున్నట్లు అధికారులు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రుషికొండ ప్యాలెస్ను రిసార్ట్గా కొనసాగించడం ఉత్తమమైన మార్గమని భావిస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
‘ఓజీ 2’కి నువ్వే స్పెషల్ గెస్ట్.. నిరంజన్కి పవన్ కల్యాణ్ హామీ విశాఖలోని రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. ఏపీ హోంమంత్రి అనిత (Anitha) మరోసారి మానవత్వం చాటుకున్నారు.
రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైకాపా నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్