Andhra Pradesh News News

Latest updates from nimisham.in news sources.

TV9 Telugu05 Jun, 09:42 am
నువ్వు డ్యాన్సర్ మాత్రమే కాదు ఫైటర్ కూడా.. మళ్లీ మంచి రోజులు వస్తాయ్ పండు

విశాఖ జిల్లా ఆనందపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్‌ పండు (జి.షణ్ముఖ)కు తీవ్ర గాయాలయిన విషయం తెలిసిందే. దీంతో డాక్టర్లు ఆయన రెండు కాళ్లకు సర్జరీ చేశారు. ప్రస్తుతం

SkyC Media05 Jun, 09:00 am
కలియుగ వైకుంఠంలో ఏఐ సాంకేతికతపై కేంద్ర మంత్రి పీయూష్ హర్షం

కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తిరుమల పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఏఐ సేవలు భక్తులకు ఎంతో అద్భుతంగా అందుతున్నాయని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. టీటీడీ అమలు

SkyC Media05 Jun, 07:11 am
కోట్లతో అమరావతి హైకోర్టు పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిలో భాగంగా అమరావతి హైకోర్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వం రూ.547.07 కోట్లు కేటాయించింది

Eenadu05 Jun, 05:53 am
తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతం

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముం

Andhra Jyothy05 Jun, 05:29 am
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైక్లింగ్ ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. పర్యావరణ రక్షణ కోసం ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు

Andhra Pradesh News News Keyword | nimisham.in