విశాఖ
Actor ProfilePolitician

విశాఖ

Total News50
Movie Updates0
Sources14
హనీమూన్ ట్రిప్ లో తెలుగు మహిళా టెకీ అనుమానాస్పద మృతి
TV9 Telugu19 Jun 2026
హనీమూన్ ట్రిప్ లో తెలుగు మహిళా టెకీ అనుమానాస్పద మృతి

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో హనీమూన్‌కు వెళ్లిన విశాఖపట్నం ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హోమ్‌స్టే గదిలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న గాయత్రి మృతిపై పలు

పసిడి ప్రియులకు పండగే.. కుప్పకూలిన బంగారం, వెండి రేట్లు.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే
10TV Telugu19 Jun 2026
పసిడి ప్రియులకు పండగే.. కుప్పకూలిన బంగారం, వెండి రేట్లు.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే

Gold Silver Price Drop Today : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. రెండు దేశాల మధ్య అవగాహ్నా ఒప్పందంపై (ఎంవోయూ) అధికార లాంఛనం పూర్తయింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు

లీటర్ పెట్రోల్ 117 దాటినా తగ్గని రేట్లు.. షాకింగ్ రీజన్స్
SkyC Media19 Jun 2026
లీటర్ పెట్రోల్ 117 దాటినా తగ్గని రేట్లు.. షాకింగ్ రీజన్స్

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. జూన్ 19న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ధరల్లో మార్పు లేకపోవడంతో వాహనదారులు తాత్కాలికంగా ఊరట పొందుతున్నారు

నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
Vaartha19 Jun 2026
నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Prices Today: ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మార్పులకు లోనవుతున్నా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి సవరణలు చోటుచేసుకోలేదు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అయిన HPCL, IOCL, BPCL విడుదల

నారా లోకేష్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభ వం
Telugu Times19 Jun 2026
నారా లోకేష్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభ వం

• 2024లో RINL ఆర్థికసాయం నిలిపివేతతో మూత‌బ‌డిన స్కూలు • విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి పాఠశాల • వందలాది విద్యార్థుల ప్రవేశాలతో కళకళలాడుతోన్న విశాఖ విమల విద్యాలయం

రుషికొండ ప్యాలెస్.. ఇక లగ్జరీ రిసార్ట్
TeluguOne19 Jun 2026
రుషికొండ ప్యాలెస్.. ఇక లగ్జరీ రిసార్ట్

మూడు భారీ భవనాలు.. 12 బెడ్ రూమ్ లు.. అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, షాండ్లియర్లు, రెండు సెంట్ల విస్తీర్ణంలో బాత్రూంలు, ఏ వస్తువు చూసినా లక్షల రూపాయల ఖరీదు.. ఇదీ జగన్ తన హయాంలో జనం సొమ్ముతో

నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభ వం
AP7AM18 Jun 2026
నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభ వం

విశాఖపట్నం ఉక్కునగరంలో నాలుగు దశాబ్దాలుగా విద్యా వెలుగులు పంచుతున్న విశాఖ విమల విద్యాలయం మళ్లీ విద్యార్థులతో కళకళలాడుతోంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ఆర్థిక సహాయం నిలిపివేయడంతో

రష్మిక సినిమా కేవలం 18 ఏళ్లు దాటిన వాళ్లకే అంట
Zee Telugu18 Jun 2026
రష్మిక సినిమా కేవలం 18 ఏళ్లు దాటిన వాళ్లకే అంట

Cocktail 2 Review:రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం కాక్‌టెయిల్ 2 విడుదలకు ముందే భారీ చర్చకు దారి తీస్తోంది. ప్రముఖ దర్శకుడు హోమీ అదాజానియా

మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభ వం
Andhra Jyothy18 Jun 2026
మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభ వం

ఏపీ మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ‌వైభ‌వం వచ్చింది. 2024లో RINL ఆర్థికసాయం నిలిపివేతతోఈ స్కూలు మూత‌పడింది. లోకేశ్ చొరవతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి పాఠశాల వచ్చింది

ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే.. వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
Asianet News Telugu18 Jun 2026
ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే.. వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

తూర్పు విదర్భ నుండి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఈ ద్రోణి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మీదుగా విస్తరించి ఉంది. దీని

ఏళ్ల తర్వాత విశాఖపై పాకిస్థాన్ గురి.. మళ్లీ బంగాళాఖాతంలోకి దాయాది సబ్ మెరైన్లు
Samayam Telugu18 Jun 2026
ఏళ్ల తర్వాత విశాఖపై పాకిస్థాన్ గురి.. మళ్లీ బంగాళాఖాతంలోకి దాయాది సబ్ మెరైన్లు

బంగ్లాదేశ్‌ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో భారత సైన్యం ముందు పాకిస్థాన్ తోకముడిచింది. ఇండియన్ నేవీ దెబ్బకు దాయాది మరోసారి బంగాళాఖాతంలోకి కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. అయితే, మళ్లీ ఐదున్నర దశాబ్దాల

ఐదు రోజులు.. ఏపీ అంతటా వానలే వానలు
Sakshi18 Jun 2026
ఐదు రోజులు.. ఏపీ అంతటా వానలే వానలు

సాక్షి, విశాఖపట్నం: ఐదు రోజులపాటు ఏపీ అంతటా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు విదర్భ నుంచి ఏపీ మీదుగా ద్రోణి కొనసాగుతుందని సముద్ర వాతావరణం అలజడిగా ఉండనుందని అధికారులు

విశాఖపట్నంపై కన్నేసిన పాకిస్థాన్..బంగాళఖాతంలోకి పాక్ సబ్ మెరైన్ ఎంట్రీ
Zee Telugu18 Jun 2026
విశాఖపట్నంపై కన్నేసిన పాకిస్థాన్..బంగాళఖాతంలోకి పాక్ సబ్ మెరైన్ ఎంట్రీ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

ఏపీ తీరంలో బీచ్ షాక్స్.. జీవో జారీ
TeluguOne18 Jun 2026
ఏపీ తీరంలో బీచ్ షాక్స్.. జీవో జారీ

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘమైన తీరప్రాంతం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు కేవలం సాధారణ సందర్శనలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ బీచ్ లు.. ఇక అంతర్జాతీయ స్థాయి హంగులు

సాఫ్ట్ వేర్ ఉద్యోగి గాయత్రి మృతి కేసు.. అల్లుడిపైనే తల్లి అనుమానాలు
Andhra Jyothy18 Jun 2026
సాఫ్ట్ వేర్ ఉద్యోగి గాయత్రి మృతి కేసు.. అల్లుడిపైనే తల్లి అనుమానాలు

విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాధా గాయత్రి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన గాయత్రి అనుమానాస్పదస్థితిలో మరణించింది. విశాఖపట్నం, జూన్ 18: విశాఖకు చెందిన

ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య
Vaartha18 Jun 2026
ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య

Devarapalli incident:అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరం మండలం అంబేరపురం గ్రామానికి చెందిన కోడూరు దివ్య 26 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది. దివ్య విశాఖపట్నంలోని బంగారు ఆభరణాల దుకాణంలో ఉద్యోగం చేసేది. అక్కడ

విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. పోలీసుల పర్మిషన్ లేకపోయినా కోర్టు ఆర్డర్ తో షాప్
AP7AM18 Jun 2026
విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. పోలీసుల పర్మిషన్ లేకపోయినా కోర్టు ఆర్డర్ తో షాప్

విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే కొత్త గాజువాక మార్కెట్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న ‘శివ ఫైర్‌వర్క్స్’ అనే టపాసుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వ్యాపారులు

బాత్రూమ్ దగ్గర కూడా సీసీ కెమెరాలు.. పెళ్లి చేసుకున్న 48 రోజులకే నవవధువు ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన
Zee Telugu18 Jun 2026
బాత్రూమ్ దగ్గర కూడా సీసీ కెమెరాలు.. పెళ్లి చేసుకున్న 48 రోజులకే నవవధువు ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

సీసీ కెమెరాలు పెట్టి వేధింపులు.. పెళ్లయిన 48 రోజులకే వివాహిత ఆత్మహత్య
Vaartha18 Jun 2026
సీసీ కెమెరాలు పెట్టి వేధింపులు.. పెళ్లయిన 48 రోజులకే వివాహిత ఆత్మహత్య

Mumbai Crime: మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న అంబర్‌నాథ్‌లో ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. వివాహమై కేవలం 48 రోజులు కూడా గడవకముందే విశాఖ తిల్కర్ (26) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని

భర్త పైశాచికత్వం.. భార్యపై అనుమానంతో ఇంట్లో సీసీటీవీలు పెట్టి
Andhra Jyothy18 Jun 2026
భర్త పైశాచికత్వం.. భార్యపై అనుమానంతో ఇంట్లో సీసీటీవీలు పెట్టి

మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మీద అనుమానంతో ఇంట్లో, బయట సీసీటీవీలు ఏర్పాటు చేశాడు. భార్య ప్రతి కదలికను గమనిస్తూ వేధింపులకు గురి చేశాడు. ముంబై, జూన్ 18: మహారాష్ట్రలో

ఇళ్లంతా సీసీటీవీలు.. భార్యను బలితీసుకున్న సైకో భర్త
Oneindia Telugu18 Jun 2026
ఇళ్లంతా సీసీటీవీలు.. భార్యను బలితీసుకున్న సైకో భర్త

పెళ్లయిన కేవలం 48 రోజులకే ఓ 26 ఏళ్ల వివాహిత.. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై సమీపంలోని థానే పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలిని విశాఖ తిల్కర్‌గా గుర్తించారు

దేశవ్యాప్తంగా స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
Vaartha18 Jun 2026
దేశవ్యాప్తంగా స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol, Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (క్రూడాయిల్) ధరలలో నిరంతరం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దేశీయ

ఏపీలో రాగల మూడు గంటల్లో
Oneindia Telugu18 Jun 2026
ఏపీలో రాగల మూడు గంటల్లో

Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నైరుతి

తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
Vaartha18 Jun 2026
తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

Today Gold Rates: తెలుగు రాష్ట్రాల్లో పసిడి ప్రియులకు కొంత ఉపశమనం లభించింది. గత రెండు రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైన బంగారం ధరలు నేడు మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా (మిడిల్

బంగాళాఖాతంలోకి పాకిస్థాన్ జలాంతర్గాములు.. 1971 యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి
AP7AM18 Jun 2026
బంగాళాఖాతంలోకి పాకిస్థాన్ జలాంతర్గాములు.. 1971 యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి

భారతదేశానికి అత్యంత కీలకమైన బంగాళాఖాతంలో వ్యూహాత్మక ఉనికిని చాటుకోవడానికి పాకిస్థాన్ నౌకాదళం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చైనా సాయంతో తమ నౌకాదళంలోకి కొత్తగా చేర్చుకున్న అత్యాధునిక హ్యాంగర్

ఆ భర్త బాత్ రూంలోనూ సీసీ కెమెరా పెట్టాడు
Sakshi18 Jun 2026
ఆ భర్త బాత్ రూంలోనూ సీసీ కెమెరా పెట్టాడు

అనుమానం అతడిని మృగంలా మార్చింది.. అదనపు కట్నం డిమాండ్లు ఆమె జీవితాన్ని భారంగా మార్చాయి. ప్రతి కదలికపై నిఘా, ప్రతి మాటపై అనుమానం, అత్తింటి వేధింపులు.. ఇలా 48 రోజుల కాపురమే ఓ నవవధువుకు నరకయాతనగా

తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే
AP7AM18 Jun 2026
తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలడంతో, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి ఉన్న డిమాండ్ కొంత తగ్గింది. ఈ క్రమంలో, గత రెండు రోజులుగా స్వల్ప

నా వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి కాదు
Eenadu18 Jun 2026
నా వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి కాదు

విశాఖపట్నం(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: ఇటీవలి తన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి చేసినవి కావని వైకాపా నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో బుధవారం ఆయన

రాజధాని నిర్మాణానికి.. ఒకే రోజు వంద ఎకరాలు ఇచ్చిన రైతులు
Eenadu17 Jun 2026
రాజధాని నిర్మాణానికి.. ఒకే రోజు వంద ఎకరాలు ఇచ్చిన రైతులు

సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ భార్గవతేజ్‌ ఆధ్వర్యంలో భూసమీకరణకు భూములు ఇస్తున్న రాయపూడి రైతులు అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ విధానంలో బుధవారం ఒక్కరోజే 100.885 ఎకరాలను రైతులు సీఆర్‌డీఏకి

పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
Vaartha17 Jun 2026
పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

India vs Afghanistan Match : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, అఫ్గాన్ ముందు ఉంచిన 403 పరుగుల భారీ లక్ష్య

విశాఖ, సూర్యలంకలో బీచ్ షాక్స్.. జీవో జారీ
Vaartha17 Jun 2026
విశాఖ, సూర్యలంకలో బీచ్ షాక్స్.. జీవో జారీ

Beach Shacks : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు మరియు టూరిజం డెవలప్‌మెంట్‌ను పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. గోవా, విదేశీ బీచ్‌ల తరహాలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో ‘బీచ్ షాక్స్’ (సముద్ర తీర తాత్కాలిక వినోద కేంద్రాలు) ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ అధికారికంగా జీవో నంబర్ 362ను విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 2029 ఆగస్టు వరకు, అంటే మూడేళ్ల కాలపరిమితితో ఈ సరికొత్త బీచ్ షాక్స్ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలోని 12 కోస్తా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) గుర్తించిన నిర్దేశిత ప్రాంతాలలో ఈ షాక్స్‌ను నిర్మించనున్నారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టు కింద పర్యాటక పరంగా ఎంతో ఆదరణ ఉన్న విశాఖపట్నం (వైజాగ్) మరియు బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచుల్లో వీటిని తక్షణమే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. Read Also : మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్ ఈ సరికొత్త విధానం ద్వారా ఏపీ తీరానికి వచ్చే దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు సరికొత్త వినోద అనుభూతి కలగనుంది. సముద్ర అలల హోరును ఆస్వాదిస్తూ బీచ్ ఒడ్డున ఏర్పాటు చేసే ప్రత్యేక బెడ్లపై సేద తీరే సదుపాయాన్ని ఇక్కడ కల్పిస్తారు. అంతేకాకుండా, ఈ గుర్తింపు పొందిన బీచ్ షాక్స్‌లో పర్యాటకులు తమకు నచ్చిన ఆహార పదార్థాలను (సీ ఫుడ్స్, స్థానిక వంటకాలు) ఆర్డర్ చేసుకోవడంతో పాటు, చట్టబద్ధంగా మద్యం (లిక్కర్) సేవించేందుకు కూడా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ వినూత్న ప్రయోగం వల్ల రాష్ట్రానికి వచ్చే టూరిస్టుల సంఖ్య భారీగా పెరుగుతుందని, తద్వారా పర్యాటక రంగం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపీ ప్రభుత్వం బలంగా భావిస్తోంది. Tesla in Hyderabad: హైదరాబాద్‌లో టెస్లా

వైసీపీ నేతల మాటలే వారికి సమాధి రాళ్లు
Andhra Jyothy17 Jun 2026
వైసీపీ నేతల మాటలే వారికి సమాధి రాళ్లు

వైసీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బుధవారం విశాఖపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నంలో బియ్యం దొంగ పేర్ని నానికి

ఏపీలో బీచ్ షాక్స్.. సముద్ర తీరంలో ఛిల్ కావొచ్చు.. జీవో జారీ
Samayam Telugu17 Jun 2026
ఏపీలో బీచ్ షాక్స్.. సముద్ర తీరంలో ఛిల్ కావొచ్చు.. జీవో జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ అంశంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో

రుషికొండ లగ్జరీ కాంప్లెక్స్ లీజుకు టాజ్, లీలా రేస్.. పర్యాటక రంగంలో కొత్త జోష్
SkyC Media17 Jun 2026
రుషికొండ లగ్జరీ కాంప్లెక్స్ లీజుకు టాజ్, లీలా రేస్.. పర్యాటక రంగంలో కొత్త జోష్

విశాఖపట్నం రుషికొండ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన విలాసవంతమైన భవనాల సముదాయం ఇక ప్రజలకు లాభదాయకంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విలాసవంతమైన భవనాల వినియోగం, వాటి ద్వారా ఆదాయం

ఏపీలో అదనపు ఎస్పీల బదిలీలు.. కొత్త పోస్టింగ్ లు ప్రకటించిన ప్రభుత్వం
Andhra Jyothy17 Jun 2026
ఏపీలో అదనపు ఎస్పీల బదిలీలు.. కొత్త పోస్టింగ్ లు ప్రకటించిన ప్రభుత్వం

అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక స్థాయిలోని అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టింది. పలువురు అదనపు ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), నాన్-కేడర్

రుషికొండ భనాలు ఇక, కీలక నిర్ణయం
Oneindia Telugu17 Jun 2026
రుషికొండ భనాలు ఇక, కీలక నిర్ణయం

రుషికొండ భవానల వినియోగం పై తుది నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. విశాఖ లో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సబ్ కమిటీ సభ్యులు

భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే.. సూపర్ ఛాన్స్
10TV Telugu17 Jun 2026
భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే.. సూపర్ ఛాన్స్

Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో గోల్డ్ రేటు తగ్గింది. సిల్వర్

రెండేళ్లుగా రెమ్యునరేషన్ కోసం ఎదురుచూపులు.. హీరోయిన్ చాందినీ చౌదరి ఎమోషనల్ పోస్ట్
Zee Telugu17 Jun 2026
రెండేళ్లుగా రెమ్యునరేషన్ కోసం ఎదురుచూపులు.. హీరోయిన్ చాందినీ చౌదరి ఎమోషనల్ పోస్ట్

Chandini Chowdary: తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు, హీరోయిన్లు భారీ స్థాయిలో పారితోషికాలు అందుకుంటున్న వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే మరోవైపు కొంతమంది నటీనటులు తమకు రావాల్సిన రెమ్యునరేషన్

విహార యాత్రలో ఘోరం.. సాఫ్ట్ వేర్ వధువు అనుమానాస్పద మృతి
Vaartha17 Jun 2026
విహార యాత్రలో ఘోరం.. సాఫ్ట్ వేర్ వధువు అనుమానాస్పద మృతి

Vizag Techie Gayatri Dead: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ముస్సోరీ (Mussoorie)లో ఘోర కలకలం రేగింది. ఏడు నెలల క్రితమే పెళ్లయి, ఎంతో ఉల్లాసంగా వెకేషన్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ (విశాఖపట్నం)కు

మరోసారి కూప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఢమాల్.. లేటెస్ట్ ధరలు ఇవే
TV9 Telugu17 Jun 2026
మరోసారి కూప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఢమాల్.. లేటెస్ట్ ధరలు ఇవే

మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మరోసారి తగ్గాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే గోల్డ్ రేట్లు పడిపోయాయి. కొన్ని గంటల్లో పసిడి ధరలు తారుమారు అయ్యాయి. ఇరాన్‌తో ఈ నెల 18న శాంతి ఒప్పందం చేసుకుంటున్నట్లు

చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి ఫోటోలు
Sakshi17 Jun 2026
చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి ఫోటోలు

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్‌ చిత్రం RRR. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్

వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ సస్పెన్షన్
Andhra Jyothy17 Jun 2026
వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ సస్పెన్షన్

విశాఖపట్నం జిల్లా ప్రముఖ ఆంధ్ర వైద్య కళాశాల (ఏఎంసీ)లో ఘోరం వెలుగుచూసింది. పీజీ వైద్య విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై జనరల్ సర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.జనార్దన్

భర్తతో హనీమూన్ కు వెళ్లిన భార్య అనుమానాస్పద మృతి.. ముక్కు నుంచి రక్తం.. అసలు ఆ రాత్రి గదిలో
Zee Telugu17 Jun 2026
భర్తతో హనీమూన్ కు వెళ్లిన భార్య అనుమానాస్పద మృతి.. ముక్కు నుంచి రక్తం.. అసలు ఆ రాత్రి గదిలో

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

భానుడు భగభగ
Andhra Jyothy17 Jun 2026
భానుడు భగభగ

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ వాటి ప్రభావంతో వర్షాలు కురిసే వాతావరణం ఇంకా ఏర్పడలేదు. సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు విశాఖపట్నం, అమరావతి, జూన్‌

గుడివాడ మేకప్ సెటైర్లు బూమరాంగ్ అయ్యాయా.? కూటమి ముప్పేట దాడి
10TV Telugu16 Jun 2026
గుడివాడ మేకప్ సెటైర్లు బూమరాంగ్ అయ్యాయా.? కూటమి ముప్పేట దాడి

Gudivada Amarnath : ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సెంట్రిక్‌గా..ఏపీ పాలిటిక్స్‌లో కూటమి, వైసీపీ నేతల మధ్య డైలాగ్‌ వార్‌ హీట్‌ను క్రియేట్ చేస్తోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హోంమంత్రి

ముస్సోరీలో తెలుగు టెక్కీ మిస్టరీ డెత్... భర్తతో విహారయాత్రలో విషాదం
TeluguOne16 Jun 2026
ముస్సోరీలో తెలుగు టెక్కీ మిస్టరీ డెత్... భర్తతో విహారయాత్రలో విషాదం

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ లో తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. విశాఖపట్నానికి చెందిన గాయత్రి ప్రస్తుతం గురుగ్రామ్‌లోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్

భర్తతో విహారయాత్రకు వెళ్లిన విశాఖ యువతి అనుమానాస్పద మృతి.. ముక్కు నుంచి రక్తం.. ఆ రాత్రి గదిలో ఏం
10TV Telugu16 Jun 2026
భర్తతో విహారయాత్రకు వెళ్లిన విశాఖ యువతి అనుమానాస్పద మృతి.. ముక్కు నుంచి రక్తం.. ఆ రాత్రి గదిలో ఏం

Visakhapatnam woman Suspicious death in mussoorie : ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్టణానికి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతురాలిని పి. రాధా గాయత్రి

దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి
Eenadu16 Jun 2026
దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి

విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం): తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ‘బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు

సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం
Telugu Times16 Jun 2026
సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపీదే పేటెంట్ భారత్‌కు ఎకనమిక్ పవర్ హౌస్‌గా ఆంధ్రప్రదేశ్ రెండో నివాసంగా అమరావతిని ఎంచుకోండి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు సింగపూర్, జూన్

ముస్సోరీలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి
Sakshi16 Jun 2026
ముస్సోరీలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి

ముస్సోరీ: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోమ్‌స్టేలో ఢిల్లీకి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పి.రాధా గాయత్రి(27)గా గుర్తించారు