
ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో హనీమూన్కు వెళ్లిన విశాఖపట్నం ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హోమ్స్టే గదిలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న గాయత్రి మృతిపై పలు


ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో హనీమూన్కు వెళ్లిన విశాఖపట్నం ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హోమ్స్టే గదిలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న గాయత్రి మృతిపై పలు

Gold Silver Price Drop Today : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. రెండు దేశాల మధ్య అవగాహ్నా ఒప్పందంపై (ఎంవోయూ) అధికార లాంఛనం పూర్తయింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. జూన్ 19న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ధరల్లో మార్పు లేకపోవడంతో వాహనదారులు తాత్కాలికంగా ఊరట పొందుతున్నారు

Petrol Prices Today: ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మార్పులకు లోనవుతున్నా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి సవరణలు చోటుచేసుకోలేదు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అయిన HPCL, IOCL, BPCL విడుదల

• 2024లో RINL ఆర్థికసాయం నిలిపివేతతో మూతబడిన స్కూలు • విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి పాఠశాల • వందలాది విద్యార్థుల ప్రవేశాలతో కళకళలాడుతోన్న విశాఖ విమల విద్యాలయం
.webp)
మూడు భారీ భవనాలు.. 12 బెడ్ రూమ్ లు.. అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, షాండ్లియర్లు, రెండు సెంట్ల విస్తీర్ణంలో బాత్రూంలు, ఏ వస్తువు చూసినా లక్షల రూపాయల ఖరీదు.. ఇదీ జగన్ తన హయాంలో జనం సొమ్ముతో

విశాఖపట్నం ఉక్కునగరంలో నాలుగు దశాబ్దాలుగా విద్యా వెలుగులు పంచుతున్న విశాఖ విమల విద్యాలయం మళ్లీ విద్యార్థులతో కళకళలాడుతోంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ఆర్థిక సహాయం నిలిపివేయడంతో

Cocktail 2 Review:రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం కాక్టెయిల్ 2 విడుదలకు ముందే భారీ చర్చకు దారి తీస్తోంది. ప్రముఖ దర్శకుడు హోమీ అదాజానియా

ఏపీ మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వవైభవం వచ్చింది. 2024లో RINL ఆర్థికసాయం నిలిపివేతతోఈ స్కూలు మూతపడింది. లోకేశ్ చొరవతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి పాఠశాల వచ్చింది

తూర్పు విదర్భ నుండి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఈ ద్రోణి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మీదుగా విస్తరించి ఉంది. దీని
బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో భారత సైన్యం ముందు పాకిస్థాన్ తోకముడిచింది. ఇండియన్ నేవీ దెబ్బకు దాయాది మరోసారి బంగాళాఖాతంలోకి కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. అయితే, మళ్లీ ఐదున్నర దశాబ్దాల

సాక్షి, విశాఖపట్నం: ఐదు రోజులపాటు ఏపీ అంతటా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు విదర్భ నుంచి ఏపీ మీదుగా ద్రోణి కొనసాగుతుందని సముద్ర వాతావరణం అలజడిగా ఉండనుందని అధికారులు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘమైన తీరప్రాంతం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు కేవలం సాధారణ సందర్శనలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ బీచ్ లు.. ఇక అంతర్జాతీయ స్థాయి హంగులు

విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాధా గాయత్రి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన గాయత్రి అనుమానాస్పదస్థితిలో మరణించింది. విశాఖపట్నం, జూన్ 18: విశాఖకు చెందిన

Devarapalli incident:అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరం మండలం అంబేరపురం గ్రామానికి చెందిన కోడూరు దివ్య 26 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది. దివ్య విశాఖపట్నంలోని బంగారు ఆభరణాల దుకాణంలో ఉద్యోగం చేసేది. అక్కడ

విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే కొత్త గాజువాక మార్కెట్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న ‘శివ ఫైర్వర్క్స్’ అనే టపాసుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వ్యాపారులు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

Mumbai Crime: మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న అంబర్నాథ్లో ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. వివాహమై కేవలం 48 రోజులు కూడా గడవకముందే విశాఖ తిల్కర్ (26) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని

మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మీద అనుమానంతో ఇంట్లో, బయట సీసీటీవీలు ఏర్పాటు చేశాడు. భార్య ప్రతి కదలికను గమనిస్తూ వేధింపులకు గురి చేశాడు. ముంబై, జూన్ 18: మహారాష్ట్రలో

పెళ్లయిన కేవలం 48 రోజులకే ఓ 26 ఏళ్ల వివాహిత.. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై సమీపంలోని థానే పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలిని విశాఖ తిల్కర్గా గుర్తించారు

Petrol, Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (క్రూడాయిల్) ధరలలో నిరంతరం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దేశీయ

Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నైరుతి

Today Gold Rates: తెలుగు రాష్ట్రాల్లో పసిడి ప్రియులకు కొంత ఉపశమనం లభించింది. గత రెండు రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైన బంగారం ధరలు నేడు మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా (మిడిల్

భారతదేశానికి అత్యంత కీలకమైన బంగాళాఖాతంలో వ్యూహాత్మక ఉనికిని చాటుకోవడానికి పాకిస్థాన్ నౌకాదళం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చైనా సాయంతో తమ నౌకాదళంలోకి కొత్తగా చేర్చుకున్న అత్యాధునిక హ్యాంగర్

అనుమానం అతడిని మృగంలా మార్చింది.. అదనపు కట్నం డిమాండ్లు ఆమె జీవితాన్ని భారంగా మార్చాయి. ప్రతి కదలికపై నిఘా, ప్రతి మాటపై అనుమానం, అత్తింటి వేధింపులు.. ఇలా 48 రోజుల కాపురమే ఓ నవవధువుకు నరకయాతనగా

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలడంతో, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి ఉన్న డిమాండ్ కొంత తగ్గింది. ఈ క్రమంలో, గత రెండు రోజులుగా స్వల్ప

విశాఖపట్నం(మద్దిలపాలెం), న్యూస్టుడే: ఇటీవలి తన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి చేసినవి కావని వైకాపా నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో బుధవారం ఆయన

సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ్ ఆధ్వర్యంలో భూసమీకరణకు భూములు ఇస్తున్న రాయపూడి రైతులు అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ విధానంలో బుధవారం ఒక్కరోజే 100.885 ఎకరాలను రైతులు సీఆర్డీఏకి

India vs Afghanistan Match : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, అఫ్గాన్ ముందు ఉంచిన 403 పరుగుల భారీ లక్ష్య

Beach Shacks : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు మరియు టూరిజం డెవలప్మెంట్ను పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. గోవా, విదేశీ బీచ్ల తరహాలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో ‘బీచ్ షాక్స్’ (సముద్ర తీర తాత్కాలిక వినోద కేంద్రాలు) ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ అధికారికంగా జీవో నంబర్ 362ను విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 2029 ఆగస్టు వరకు, అంటే మూడేళ్ల కాలపరిమితితో ఈ సరికొత్త బీచ్ షాక్స్ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలోని 12 కోస్తా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) గుర్తించిన నిర్దేశిత ప్రాంతాలలో ఈ షాక్స్ను నిర్మించనున్నారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టు కింద పర్యాటక పరంగా ఎంతో ఆదరణ ఉన్న విశాఖపట్నం (వైజాగ్) మరియు బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచుల్లో వీటిని తక్షణమే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. Read Also : మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్ ఈ సరికొత్త విధానం ద్వారా ఏపీ తీరానికి వచ్చే దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు సరికొత్త వినోద అనుభూతి కలగనుంది. సముద్ర అలల హోరును ఆస్వాదిస్తూ బీచ్ ఒడ్డున ఏర్పాటు చేసే ప్రత్యేక బెడ్లపై సేద తీరే సదుపాయాన్ని ఇక్కడ కల్పిస్తారు. అంతేకాకుండా, ఈ గుర్తింపు పొందిన బీచ్ షాక్స్లో పర్యాటకులు తమకు నచ్చిన ఆహార పదార్థాలను (సీ ఫుడ్స్, స్థానిక వంటకాలు) ఆర్డర్ చేసుకోవడంతో పాటు, చట్టబద్ధంగా మద్యం (లిక్కర్) సేవించేందుకు కూడా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ వినూత్న ప్రయోగం వల్ల రాష్ట్రానికి వచ్చే టూరిస్టుల సంఖ్య భారీగా పెరుగుతుందని, తద్వారా పర్యాటక రంగం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపీ ప్రభుత్వం బలంగా భావిస్తోంది. Tesla in Hyderabad: హైదరాబాద్లో టెస్లా

వైసీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బుధవారం విశాఖపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నంలో బియ్యం దొంగ పేర్ని నానికి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ అంశంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో

విశాఖపట్నం రుషికొండ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన విలాసవంతమైన భవనాల సముదాయం ఇక ప్రజలకు లాభదాయకంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విలాసవంతమైన భవనాల వినియోగం, వాటి ద్వారా ఆదాయం

అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక స్థాయిలోని అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టింది. పలువురు అదనపు ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), నాన్-కేడర్

రుషికొండ భవానల వినియోగం పై తుది నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. విశాఖ లో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సబ్ కమిటీ సభ్యులు

Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో గోల్డ్ రేటు తగ్గింది. సిల్వర్

Chandini Chowdary: తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు, హీరోయిన్లు భారీ స్థాయిలో పారితోషికాలు అందుకుంటున్న వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే మరోవైపు కొంతమంది నటీనటులు తమకు రావాల్సిన రెమ్యునరేషన్

Vizag Techie Gayatri Dead: ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ముస్సోరీ (Mussoorie)లో ఘోర కలకలం రేగింది. ఏడు నెలల క్రితమే పెళ్లయి, ఎంతో ఉల్లాసంగా వెకేషన్కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ (విశాఖపట్నం)కు

మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మరోసారి తగ్గాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే గోల్డ్ రేట్లు పడిపోయాయి. కొన్ని గంటల్లో పసిడి ధరలు తారుమారు అయ్యాయి. ఇరాన్తో ఈ నెల 18న శాంతి ఒప్పందం చేసుకుంటున్నట్లు

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం RRR. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్

విశాఖపట్నం జిల్లా ప్రముఖ ఆంధ్ర వైద్య కళాశాల (ఏఎంసీ)లో ఘోరం వెలుగుచూసింది. పీజీ వైద్య విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై జనరల్ సర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.జనార్దన్

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ వాటి ప్రభావంతో వర్షాలు కురిసే వాతావరణం ఇంకా ఏర్పడలేదు. సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు విశాఖపట్నం, అమరావతి, జూన్

Gudivada Amarnath : ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సెంట్రిక్గా..ఏపీ పాలిటిక్స్లో కూటమి, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ హీట్ను క్రియేట్ చేస్తోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి

ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ లో తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. విశాఖపట్నానికి చెందిన గాయత్రి ప్రస్తుతం గురుగ్రామ్లోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్

Visakhapatnam woman Suspicious death in mussoorie : ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో విశాఖపట్టణానికి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతురాలిని పి. రాధా గాయత్రి

విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం): తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ‘బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపీదే పేటెంట్ భారత్కు ఎకనమిక్ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్ రెండో నివాసంగా అమరావతిని ఎంచుకోండి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు సింగపూర్, జూన్

ముస్సోరీ: ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోమ్స్టేలో ఢిల్లీకి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పి.రాధా గాయత్రి(27)గా గుర్తించారు