విద్యార్థుల
Actor ProfileActor

విద్యార్థుల

📊 Box Office Collections
Total News51
Movie Updates0
Sources14
రాహుల్ పై మండిపడ్డ ధర్మేంద్ర ప్రధాన్
Sakshi7 Jul 2026
రాహుల్ పై మండిపడ్డ ధర్మేంద్ర ప్రధాన్

సాక్షి, ఢిల్లీ: నీట్‌ వ్యవహారంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ అత్యంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ అన్నారు. ఈ మెుత్తం ఎపిసోడ్‌లో ఆయన

ఏపీలో ఆ విద్యార్థులకు తీపికబురు.. కొత్తగా మరో 10 గురుకులాలు
Oneindia Telugu7 Jul 2026
ఏపీలో ఆ విద్యార్థులకు తీపికబురు.. కొత్తగా మరో 10 గురుకులాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురు చెప్పింది. ముఖ్యంగా బీసీ విద్యార్థుల విద్యా అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 10 బీసీ గురుకులాలు ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త

బడి బాటతో విద్యా చైతన్యం
Namasthe Telangana7 Jul 2026
బడి బాటతో విద్యా చైతన్యం

చుంచుపల్లి, జూన్ 23 : చుంచుపల్లి మండలం రాంపురం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేపట్టి విద్యార్థుల చేరికలపై

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బంద్
Zee Telugu6 Jul 2026
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బంద్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ మల్లికార్జున్
Namasthe Telangana6 Jul 2026
ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ మల్లికార్జున్

బాన్సువాడ రూరల్, జూన్ 23 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని మొగులాన్ పల్లి తండా గ్రామపంచాయతీ పరిధిలో గల దుంకుడు మోరి తండా ప్రాథమిక పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాధికారి మల్లికార్జున్ ఆకస్మికంగా

బాల్యంపై బ్యాగు భారం
Andhra Jyothy6 Jul 2026
బాల్యంపై బ్యాగు భారం

పుస్తకాల బరువుతో వంగిపోతున్న చిన్నారులు అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం వాంకిడి(కుమరం భీం): బాల్యంపై భారం పెరిగి పోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ

విద్యార్థులకు శుభవార్త.. హైదరాబాద్ జీపీఓ మొబైల్ ఆధార్ సేవలు
Oneindia Telugu5 Jul 2026
విద్యార్థులకు శుభవార్త.. హైదరాబాద్ జీపీఓ మొబైల్ ఆధార్ సేవలు

వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల ఆధార్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి హైదరాబాద్ జనరల్ పోస్ట్ ఆఫీస్ కీలకమైన కొత్త నిర్ణయం

విద్యార్థులపై చేయిచేసుకున్న సీఐ రవికుమార్
Sakshi5 Jul 2026
విద్యార్థులపై చేయిచేసుకున్న సీఐ రవికుమార్

రంగారెడ్డి : డీఆర్‌డీఏ ద్వారా ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నామంటూ రెండేళ్ల క్రితం అడ్మిషన్లు ఇచ్చిన కాలేజీ నిర్వాహకులు కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాగర్‌ రహదారికి ఆనుకుని ఉన్న న్యూ శ్రీచైనత్య కళాశాలలో రెండేళ్ల క్రితం ఫ్రీ అడ్మిషన్స్‌ ఇచ్చారు. చదువు ముగిసి, సర్టిఫికెట్లు కావాలని అడిగితే ఫీజులు చెల్లించమని డిమాండ్‌ చేస్తున్నారు. మెమోలు, టీసీలు లేకపోవడంతో డిగ్రీతో పాటు, ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు హాజరు కాలేని దుస్థితి నెలకొంది. ఈవిషయమై సోమవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాలేజీ యాజమాన్యాన్ని నిలదీయగా గేటుకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక బాధిత స్టూడెంట్లు సాగర్‌ రహదారిపై బైఠాయించారు. స్తంభించిన వాహనాలు సాయంత్రం వేళ రద్దీగా ఉండే సాగర్‌ రోడ్డుపై గంటన్నర పాటు ధర్నా చేయడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందిపడ్డారు. విద్యార్థులపై చేయిచేసుకున్న సీఐ గంటన్నర తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రవికుమార్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక దశలో సహనం కోల్పోయి అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా పలువురిపై చేయి చేసుకున్నారు. స్టూడెంట్‌ యూనియన్ల నాయకులపై సైతం దాడి చేసి, తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. సీఐ తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన కొంతమంది విద్యార్థునులు రోదిస్తూ అక్కడే కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత మహిళా పోలీసులు వచ్చి మళ్లీ వారిపై చేయి చేసుకోవడం, దుర్భాషలాడటంతో సాధారణ ప్రజలు తిరగబడ్డారు. ఈవిషయమై సీఐని నిలదీయగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. వేటు తప్పదా..? ఆందోళన చేస్తున్న ఓవిద్యార్థిపై చేయి చేసుకున్న కారణంగా సీఐ రవికుమార్‌పై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈవిషయంపై సీపీ సజ్జనర్‌ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు) నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి

విద్యార్థులకు తీపి కబురు.. ఇక స్కూళ్లలోనే ఆధార్ సేవలు.. హైదరాబాద్ వినూత్న నిర్ణయం
Samayam Telugu5 Jul 2026
విద్యార్థులకు తీపి కబురు.. ఇక స్కూళ్లలోనే ఆధార్ సేవలు.. హైదరాబాద్ వినూత్న నిర్ణయం

వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. చిన్నారులు ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, రాయితీలు పొందాలన్నా ప్రస్తుతం ఆధార్ కార్డ్ అత్యంత కీలకంగా మారింది

నేడు తెలంగాణలో స్కూల్స్ బంద్.. ఏబీవీపీ భారీ పిలుపు
Zee Telugu4 Jul 2026
నేడు తెలంగాణలో స్కూల్స్ బంద్.. ఏబీవీపీ భారీ పిలుపు

Public Holiday Today: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విషయంలో మరోసారి చర్చ మొదలైంది. రాష్ట్రంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ (రేషనలైజేషన్) పేరుతో అనేక ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై

ప్రభుత్వ స్కూల్ టీచర్ గొప్ప మనసు.. పిల్లలను బడికి పంపిస్తే నెలకు రూ.వెయ్యి, జీతం నుంచి చెల్లింపు
Samayam Telugu3 Jul 2026
ప్రభుత్వ స్కూల్ టీచర్ గొప్ప మనసు.. పిల్లలను బడికి పంపిస్తే నెలకు రూ.వెయ్యి, జీతం నుంచి చెల్లింపు

గవర్నమెంట్ స్కూల్ అంటేనే చాలా మంది తమ పిల్లలను చేర్పించడం లేదు. ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లలో రూ.లక్షలు చెల్లించి.. తమ పిల్లలకు చదివిస్తున్నారు. కూలీ, నాలీ చేసుకునే పేదలు కూడా తమ స్థాయిని

సినిమాటోగ్రాఫర్ కు సీఎం విజయ్ కీలక పదవి.. పవన్ కళ్యాణ్ అభినందనలు
Samayam Telugu2 Jul 2026
సినిమాటోగ్రాఫర్ కు సీఎం విజయ్ కీలక పదవి.. పవన్ కళ్యాణ్ అభినందనలు

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసకు సీఎం జోసెఫ్ విజయ్ కీలక పదవి ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (TNMGRFTV) ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఇటీవలే అధికారిక

అది ఫేక్ వీడియో
Eenadu2 Jul 2026
అది ఫేక్ వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా నీట్‌ రీటెస్ట్ (NEET) ఆదివారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఓ వీడియోపై ఎన్‌టీఏ మరోసారి స్పందించింది. అది నకిలీదని

ఎగ్జామ్ మిస్ .. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది
Sakshi2 Jul 2026
ఎగ్జామ్ మిస్ .. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది

సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో నీట్‌ పరీక్షపై రాజకీయ దుమారం రేగింది. బెంగళూరులో కాంగ్రెస్‌ నిర్వహించిన ర్యాలీ కారణంగానే ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల

బూర్గంపహాడ్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Namasthe Telangana1 Jul 2026
బూర్గంపహాడ్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

బూర్గంపహాడ్, జూన్ 22 : బూర్గంపహాడ్ మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. తొలుత బూర్గంపహాడ్ గురుకుల విద్యాలయాన్ని సందర్శించి కిచెన్హెడ్, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి

విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్సీపీ నిరసనలు
HMTV30 Jun 2026
విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్సీపీ నిరసనలు

Anantapur: విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్సీపీ నిరసనలు Anantapur: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో పేద విద్యార్థుల పట్ల, కూటమి ప్రభుత్వం, నిర్లక్ష్యం వైఖరి పై, అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్

విద్యార్థులకు ఊరట! సుప్రీంకోర్టు కీలక తీర్పు
Oneindia Telugu30 Jun 2026
విద్యార్థులకు ఊరట! సుప్రీంకోర్టు కీలక తీర్పు

పశ్చిమాసియా (గల్ఫ్) దేశాలలో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా సీబీఎస్‌ఈ (CBSE) క్లాస్ XII బోర్డు పరీక్షలు రద్దయి, తీవ్ర ఆందోళనలో ఉన్న ప్రైవేట్ విద్యార్థులకు ఎట్టకేలకు పెద్ద ఊరట

కాంగ్రెస్ ర్యాలీ ఎఫెక్ట్.. నీట్ పరీక్షకు హాజరుకాలేక విద్యార్థుల కన్నీళ్లు
AP7AM30 Jun 2026
కాంగ్రెస్ ర్యాలీ ఎఫెక్ట్.. నీట్ పరీక్షకు హాజరుకాలేక విద్యార్థుల కన్నీళ్లు

నీట్-యూజీ రీటెస్ట్ సందర్భంగా బెంగళూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ ప్రభావంతో నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనివల్ల పలువురు విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా

అల్పాహార పథకానికి విశేష స్పందన.. పెరిగిన విద్యార్థుల హాజరు శాతం
Eenadu29 Jun 2026
అల్పాహార పథకానికి విశేష స్పందన.. పెరిగిన విద్యార్థుల హాజరు శాతం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో గతేడాది నుంచి ఉచిత అల్పాహార పథకం

తమిళనాడు సీఎం విజయ్ 52వ పుట్టినరోజు.. సోషల్ మీడియాలో వైరల్
SkyC Media29 Jun 2026
తమిళనాడు సీఎం విజయ్ 52వ పుట్టినరోజు.. సోషల్ మీడియాలో వైరల్

తమిళ సినిమా ప్రపంచంలో ‘తలపతి’ అని పిలవబడే సి. జోసెఫ్ విజయ్ ఈ రోజు జూన్ 22 న తన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో అభిమానులు, ప్రముఖ రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు ఆయనకు భారీగా

ఫిలిప్పీన్స్ లో దారుణం.. విద్యార్థులపై కాల్పులకు తెగబడిన తోటి విద్యార్థి
Andhra Jyothy29 Jun 2026
ఫిలిప్పీన్స్ లో దారుణం.. విద్యార్థులపై కాల్పులకు తెగబడిన తోటి విద్యార్థి

ఫిలిప్పీన్స్‌‌లోని శాన్ హోసే నేషనల్ హైస్కూల్‌లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు సాయుధులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు

రాష్ట్రపతి నిలయం గేట్లు తెరిపించి మరీ.. పోలీస్ వాహనంలో నీట్ విద్యార్థిని పరీక్షా కేంద్రానికి చేర్చిన ఏసీపీ
Samayam Telugu28 Jun 2026
రాష్ట్రపతి నిలయం గేట్లు తెరిపించి మరీ.. పోలీస్ వాహనంలో నీట్ విద్యార్థిని పరీక్షా కేంద్రానికి చేర్చిన ఏసీపీ

నీట్-2026 రీ ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21) ముగిసింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 5,440 పరీక్షా కేంద్రాలలో పరీక్ష కోసం మొత్తం 22.74 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 19.95 లక్షల మంది

ఫిలిప్పీన్స్ స్కూల్ లో కాల్పులు.. ముగ్గురు మృతి
Sakshi28 Jun 2026
ఫిలిప్పీన్స్ స్కూల్ లో కాల్పులు.. ముగ్గురు మృతి

మనీలా: ఫిలిప్పీన్స్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఒక పాఠశాల లోపల దుండగులు జరిపిన విచక్షణారహిత కాల్పులు కలకలం రేపాయి. నిత్యం విద్యార్థుల సందడితో ఉండే క్లాస్‌రూమ్‌ల మధ్యే బుల్లెట్ల వర్షం కురవడంతో

ప్రభుత్వ బడిలో చేరితే రూ.1000.. టీచర్ సంచలన నిర్ణయం! బడిని కాపాడేందుకు జీతాన్ని పంచుతున్న గురువు
10TV Telugu27 Jun 2026
ప్రభుత్వ బడిలో చేరితే రూ.1000.. టీచర్ సంచలన నిర్ణయం! బడిని కాపాడేందుకు జీతాన్ని పంచుతున్న గురువు

Government School : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. సర్కార్ బడుల్లో మెరుగైన వసతి సౌకర్యాలను కల్పిస్తుండటంతోపాటు.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను

సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు అప్ డేట్.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు వచ్చేశాయ్
AP7AM27 Jun 2026
సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు అప్ డేట్.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు వచ్చేశాయ్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్, మార్కుల వెరిఫికేషన్ ఫలితాలను దశలవారీగా విడుదల చేయడం ప్రారంభించింది. జూన్ 21 నాటికి 87 శాతానికి పైగా దరఖాస్తుల ప్రక్రియ

గుర్తింపు’ గండం
Sakshi27 Jun 2026
గుర్తింపు’ గండం

అనుబంధ గుర్తింపు లేకున్నా.. ప్రైవేటు కాలేజీల్లో జోరుగా ప్రవేశాలు తనిఖీల నివేదికలు ఇచ్చామంటున్న జిల్లా అధికారులు బోర్డు బృందాలు మళ్లీ తనిఖీ చేయాల్సిందేనంటున్న కార్యదర్శి సాక్షి, హైదరాబాద్‌

బడి ఫీజు భారం
Andhra Jyothy26 Jun 2026
బడి ఫీజు భారం

జూన్‌ వచ్చిదంటే తల్లిదండ్రుల గుండె ల్లో రైళ్లు పరుగెడుతాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టానుసారంగా అడ్డగోలుగా వసూలు చేసే ఫీజులు భయపెడుతున్నాయి. వేలకు వేలు డొనేషన్లు, పుస్తకాలు, పెన్నులు, నోట్‌ బుక్‌లు

ముగిసిన నీట్ రీ ఎగ్జామ్... ఇక అందరి దృష్టి ఫలితాలపై
AP7AM25 Jun 2026
ముగిసిన నీట్ రీ ఎగ్జామ్... ఇక అందరి దృష్టి ఫలితాలపై

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21) ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించారు

మళ్లీ కలకలం.. నీట్ ప్రశ్నపత్రం ఉందంటూ రూ.30 వేల డిమాండ్
Sakshi25 Jun 2026
మళ్లీ కలకలం.. నీట్ ప్రశ్నపత్రం ఉందంటూ రూ.30 వేల డిమాండ్

అజ్మీర్‌: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నీట్-యూజీ రీ ఎగ్జామ్‌ రాస్తున్న వేళ ఓ వార్త ఆదివారం బయటకు వచ్చి కలకలం రేపింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. తన వద్ద నీట్

నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థుల కోసం ప్రధాని మోడీ షాకింగ్ నిర్ణయం
Oneindia Telugu25 Jun 2026
నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థుల కోసం ప్రధాని మోడీ షాకింగ్ నిర్ణయం

నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ రాస్తున్న అభ్యర్థులకు ట్రాఫిక్‌ ఆంక్షల వల్ల ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో తన ప్రయాణాన్ని కొంతసేపు వాయిదా వేసుకున్నారు. కోల్‌కతా పర్యటన ముగించుకుని

నీట్ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని... ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీ గంట సేపు వెయిటింగ్
AP7AM25 Jun 2026
నీట్ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని... ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీ గంట సేపు వెయిటింగ్

ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల పట్ల తనకున్న ప్రత్యేక శ్రద్ధను మరోసారి చాటుకున్నారు. నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో, ఆయన ఢిల్లీ విమానాశ్రయంలోనే

సీసీటీవీ , జామర్లు, బయోమెట్రిక్స్.. నీట్ ఎగ్జామ్ లో మునుపెన్నడూ లేని నిఘా
SkyC Media24 Jun 2026
సీసీటీవీ , జామర్లు, బయోమెట్రిక్స్.. నీట్ ఎగ్జామ్ లో మునుపెన్నడూ లేని నిఘా

ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో మే 3న రద్దైన నీట్ యూజీ 2026 పరీక్ష ఈరోజు జూన్ 21న దేశవ్యాప్తంగా మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఎన్టీఏ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ భద్రతా

విద్యార్థుల కోసం ప్రయాణం వాయిదా వేసుకున్న ప్రధాని మోదీ
Samayam Telugu24 Jun 2026
విద్యార్థుల కోసం ప్రయాణం వాయిదా వేసుకున్న ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పేపర్ లీకేజీ కారణంగా నీట్ పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ.. ఆదివారం రీటెస్టు నిర్వహిస్తోంది. మొన్నటి అనుభవాల నేపథ్యంలో నీట్ రీ ఎగ్జామ్ కోసం

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఉచితంగా కాన్వా, దేశంలోనే తొలి రాష్ట్రంగా ఏపీ
Oneindia Telugu24 Jun 2026
విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఉచితంగా కాన్వా, దేశంలోనే తొలి రాష్ట్రంగా ఏపీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ప్రపంచ ప్రసిద్ధ డిజిటల్ డిజైన్ ప్లాట్‌ఫామ్

విద్యార్థులకు ఊహించని సెలవు.. జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు బంద్
Asianet News Telugu24 Jun 2026
విద్యార్థులకు ఊహించని సెలవు.. జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు బంద్

వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బంద్‌కి సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ

నీట్ యూజీ రీ-టెస్ట్ .. పరీక్షకేంద్రాల వద్ద విద్యార్థుల సందడి
Eenadu24 Jun 2026
నీట్ యూజీ రీ-టెస్ట్ .. పరీక్షకేంద్రాల వద్ద విద్యార్థుల సందడి

హైదరాబాద్‌: నీట్‌ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్‌ ఆదివారం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 551 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు ఆయా

నేటి నీట్ రీ-ఎగ్జామ్ లో చేసిన కీల క మార్పులివే
AP7AM22 Jun 2026
నేటి నీట్ రీ-ఎగ్జామ్ లో చేసిన కీల క మార్పులివే

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్ల మధ్య నేడు రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. మే 3న జరిగిన అసలు పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయిందన్న

ఫిలడెల్ఫియాలో మాటా 2వ కన్వెన్షన్-2వరోజు వేడుకలు
Telugu Times21 Jun 2026
ఫిలడెల్ఫియాలో మాటా 2వ కన్వెన్షన్-2వరోజు వేడుకలు

మాటా (మన అమెరికన్ తెలుగు అసోసియేషన్) 2వ కన్వెన్షన్ వేడుకల్లో భాగంగా రెండో రోజు శనివారం అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరిగాయి. తొలి రోజు జరిగిన బాంక్వెట్ వేడుకలకు 5,000 మందికి పైగా హాజరుకాగా, రెండో

నేడు నీట్ రీ ఎగ్జామ్.. విమానాల్లో ప్రశ్నాపత్రాలు.. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు, 5454 సెంటర్లు
Samayam Telugu21 Jun 2026
నేడు నీట్ రీ ఎగ్జామ్.. విమానాల్లో ప్రశ్నాపత్రాలు.. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు, 5454 సెంటర్లు

వైద్య విద్యార్థుల ఆశలను మోస్తున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌కు భారత్ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు, 5454 సెంటర్లలో ఆదివారం పరీక్ష రాయనున్నారు. ఈ సారి విద్యార్థులతో పాటు

నిమిషం దాటితే గేట్లు క్లోజ్. కొత్త రూల్స్ చెక్ చేసుకోండి
Oneindia Telugu21 Jun 2026
నిమిషం దాటితే గేట్లు క్లోజ్. కొత్త రూల్స్ చెక్ చేసుకోండి

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ-2026 పునఃపరీక్ష నేడు జరగనుంది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎలాంటి లోపాలకు

రూల్స్ మార్చేసిన వైట్ హౌస్! ఇక 4 ఏళ్లే ఛాన్స్
Oneindia Telugu21 Jun 2026
రూల్స్ మార్చేసిన వైట్ హౌస్! ఇక 4 ఏళ్లే ఛాన్స్

అమెరికా వెళ్లాలని పరితపించే భారతీయ విద్యార్ధుల ఆశలను రోజురోజుకూ చంపేస్తుంది అగ్రరాజ్యం. విదేశీ విద్యార్థుల పట్ల దశాబ్దాలుగా ఉన్న సానుకూల వాతావరణాన్ని మార్చేస్తూ అమెరికా ప్రభుత్వం అత్యంత కీలకమైన

మహబూబ్ నగర్ లో మైనార్టీ గురుకుల భవనాలు.. ప్రారంభించిన మంత్రి అజారుద్దీన్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Vaartha21 Jun 2026
మహబూబ్ నగర్ లో మైనార్టీ గురుకుల భవనాలు.. ప్రారంభించిన మంత్రి అజారుద్దీన్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Mahabubnagar Minority Gurukul School: చదువుతోనే ప్రతీ ఒక్కరికీ ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది. విద్యార్థులు క్రమశిక్షణతో, కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి. ముఖ్యంగా సమాజంలో ఒక తరం

నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి
Andhra Jyothy20 Jun 2026
నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి

నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పునర్నిర్వహిస్తున్న ఈ పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు

ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు.. ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి ప్రభుత్వం వత్తాసు
Namasthe Telangana20 Jun 2026
ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు.. ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి ప్రభుత్వం వత్తాసు

BRSV | ఊట్కూర్, జూన్ 20: ఊట్కూర్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్వీ నారాయణపేట్‌ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ రెడ్డి

ఐఐటీ సాధించిన అంధ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తాం
Eenadu20 Jun 2026
ఐఐటీ సాధించిన అంధ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తాం

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ తన 61వ వివాహ వార్షికోత్సవాన్ని బేగంపేటలోని స్కూల్‌ ఫర్‌ బ్లైండ్‌లో నిర్వహించారు. అంధ విద్యార్థుల ప్రతిభను చూసి ప్రశంసించిన ఆయన.. వారికి ఆశీస్సులు అందజేశారు

మనం వాడుతున్న టొమాటోలు.. ఏ దేశానికి చెందినవో తెలుసా
Sakshi20 Jun 2026
మనం వాడుతున్న టొమాటోలు.. ఏ దేశానికి చెందినవో తెలుసా

నిత్యం మనం వాడుతున్న కొన్ని పదార్థాలు ఎక్కడినుంచి వచ్చాయి? ఆ పదార్థాలతో లాభాలేంటి అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం! ఇండియాలో మిరపకాయలను, టొమాటోలను, బంగాళా దుంపలను ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Sakshi20 Jun 2026
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ వేదికగా వైఎస్‌

తిరుమల శ్రీవారి సేవలో నందమూరి మోక్షజ్ఞ తేజ ఫొటోలు
Sakshi20 Jun 2026
తిరుమల శ్రీవారి సేవలో నందమూరి మోక్షజ్ఞ తేజ ఫొటోలు

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna Teja) తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయానికి వచ్చిన ఆయన స్వామివారి సేవలో

బాదంతో.. కంటి చూపు భేష్
Sakshi20 Jun 2026
బాదంతో.. కంటి చూపు భేష్

బాదం పప్పు ఆకారం చూస్తే అచ్చం కన్నులాగే ఉంటుంది. అందువల్ల దీనిని కనుదృష్టి కోసం వాడతారు. బాదం పప్పులు 200 గ్రాములు తీసుకొని రాత్రి వేడి నీటిలో నానబెట్టాలి. తెల్లవారిన తరువాత పై తోలు తీసి నలగ్గొట్టి

డిజిటల్ తెలంగాణ వైపు పరుగులు తీస్తున్న రేవంత్ సర్కార్
Vaartha20 Jun 2026
డిజిటల్ తెలంగాణ వైపు పరుగులు తీస్తున్న రేవంత్ సర్కార్

Read Also : విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్న – రేవంత్ ఈ డిజిటల్ క్యాంపెయిన్‌ను విద్యార్థులకు మరింత ఆకర్షణీయంగా, సులభంగా అర్థమయ్యేలా చేరవేయడానికి తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన

అయితే ఉన్న గుడిసెలన్నీ పీకేస్తారేమో
Sakshi20 Jun 2026
అయితే ఉన్న గుడిసెలన్నీ పీకేస్తారేమో

హైదరాబాద్‌ : చూడ చక్కగా..అబ్బుర పరిచే ఇంటీరియర్‌ డిజైన్లు (ఫొటోలు) తెలంగాణ జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ లీగ్‌ పోటీలు (ఫొటోలు) విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలి: సీపీ సజ్జనార్‌ (ఫొటోలు) త్రిష కంటే