మంగళగిరి
Actor ProfilePolitician

మంగళగిరి

Total News25
Movie Updates0
Sources11
కాజ ఈస్ట్ లేక్ పార్క్ ప్రారంభించిన మంత్రి లోకేష్
TeluguOne17 Jun 2026
కాజ ఈస్ట్ లేక్ పార్క్ ప్రారంభించిన మంత్రి లోకేష్

మంగళగిరి మండలం కాజ గ్రామంలోని ఉప్పలపాడు-నంబూరు-కాజ రోడ్డు మార్గంలో ఆధునిక హంగులతో నిర్మించిన కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా

నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్వోబీ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన
Telugu Times17 Jun 2026
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్వోబీ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్ మంగళగిరి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషితో మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. మంగళగిరి ప్రజలు

రూ.1,167 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు నారా లోకేశ్ శంకుస్థాపన
Vaartha17 Jun 2026
రూ.1,167 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు నారా లోకేశ్ శంకుస్థాపన

Nara Lokesh Mangalagiri Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (MTMC) పరిధిలో దశాబ్దాల నాటి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎన్నికల

అమరావతికి ట్రాఫిక్ ఫ్రీ జర్నీ.. నాలుగు లైన్లతో కొత్త ఆర్వోబీ.. ఎన్నో ఏళ్ల సమస్యకు తెర
Samayam Telugu17 Jun 2026
అమరావతికి ట్రాఫిక్ ఫ్రీ జర్నీ.. నాలుగు లైన్లతో కొత్త ఆర్వోబీ.. ఎన్నో ఏళ్ల సమస్యకు తెర

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వెళ్లేవారి కష్టాలు తొలగిపోనున్నాయి. మంగళగిరి నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఇబ్బందిగా మారిన నిడమర్రు రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ సమస్యకు పరిష్కారం లభించింది

మంగళగిరి-తాడేపల్లికి మహర్దశ.. రూ.1,167 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
AP7AM17 Jun 2026
మంగళగిరి-తాడేపల్లికి మహర్దశ.. రూ.1,167 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) పరిధిలో సుమారు రూ.1,167 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని ప్రాతూరు రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి లోకేశ్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను లాంఛనంగా ప్రారంభించారు.ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి నారా లోకేశ్‌ తన హామీ నెరవేర్చడంపై దృష్టి సారించారు. తొలి ప్రాధాన్యతగా భూగర్భ డ్రైనేజీకి సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేయించి, నిధుల మంజూరుతో పాటు పరిపాలన అనుమతులు కూడా వేగంగా తీసుకువచ్చారు. ఈ ప్రాజెక్టుతో మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేశ్‌ పునరుద్ఘాటించారు. అంతకుముందు కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. దశాబ్దాల నాటి తమ చిరకాల వాంఛ నెరవేరుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.రెండు దశల్లో బృహత్తర నిర్మాణంఈ యూజీడీ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో రెండు దశలుగా చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.1,167.50 కోట్లు కాగా, మొదటి దశ పనులకు రూ.604.32 కోట్లు, రెండో దశకు రూ.563.18 కోట్లు కేటాయించారు. రాజధాని గ్రామాలైన బేతపూడి, నవులూరు, యర్రబాలెం, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి మినహా మిగిలిన ఎంటీఎంసీ ప్రాంతమంతా

కూటమి విజయాలను ప్రతి ఇంటికీ చేరవేయాలి..టీడీపీ శ్రేణులకు లోకేశ్ పిలుపు
Vaartha17 Jun 2026
కూటమి విజయాలను ప్రతి ఇంటికీ చేరవేయాలి..టీడీపీ శ్రేణులకు లోకేశ్ పిలుపు

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి గడపకు అభివృద్ధి, సంక్షేమ సందేశం చేరేలా పని

దశాబ్దాల కల సాకారం.. నిడమర్రు ఆర్వోబీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్
AP7AM17 Jun 2026
దశాబ్దాల కల సాకారం.. నిడమర్రు ఆర్వోబీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్

మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కీలక ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. నియోజకవర్గ పరిధిలోని నిడమర్రు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ

టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో యువనేత లోకేష్ వీడియో కాన్ఫరెన్స్
Telugu Times17 Jun 2026
టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో యువనేత లోకేష్ వీడియో కాన్ఫరెన్స్

కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే మంత్రి నుంచి బూత్ స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ జనంలోకి వెళ్లాల్సిందే ఈనెల 25నుంచి ఆగస్టు 10వరకు ప్రతిగడపకు వెళ్లి చేసిన మంచిని

ఇంటింటికీ టీడీపీ.. కొత్త కార్యక్రమానికి మంత్రి లోకేష్ పిలుపు
Oneindia Telugu16 Jun 2026
ఇంటింటికీ టీడీపీ.. కొత్త కార్యక్రమానికి మంత్రి లోకేష్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై.. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ ప్రజా కార్యక్రమానికి సిద్ధమైంది. టీడీపీ జాతీయ వర్కింగ్

పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలతో మంత్రి లోకేష్ భేటీ
Telugu Times16 Jun 2026
పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలతో మంత్రి లోకేష్ భేటీ

మంగళగిరి: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వాహక అధ్యక్షులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్
Telugu Times16 Jun 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్

వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకరణ అన్నివిధాల అండగా ఉంటామని మంత్రి హామీ మంగళగిరి: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు

ఇంటింటికీ టీడీపీ.. 45 రోజుల కార్యక్రమానికి మంత్రి లోకేశ్ పిలుపు
Andhra Jyothy16 Jun 2026
ఇంటింటికీ టీడీపీ.. 45 రోజుల కార్యక్రమానికి మంత్రి లోకేశ్ పిలుపు

కూటమి పాలన రెండేళ్ల విజయాలపై ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మొత్తం 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ

మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అఘోరీ శ్రీనివాస్.. ఈసారి మరో అమ్మాయితో
Samayam Telugu14 Jun 2026
మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అఘోరీ శ్రీనివాస్.. ఈసారి మరో అమ్మాయితో

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తిరుగుతూ.. గతంలో తీవ్ర అలజడి సృష్టించిన లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ గత కొంతకాలంగా కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే యువతులను మోసం చేసినట్లు

పవన్ కళ్యాణ్ ప్లాన్ మారిందా.. జాతీయ విస్తరణ దిశగా జనసేన అడుగులు
Samayam Telugu14 Jun 2026
పవన్ కళ్యాణ్ ప్లాన్ మారిందా.. జాతీయ విస్తరణ దిశగా జనసేన అడుగులు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం రోజు ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఈ విస్తృత స్థాయి సమావేశం

వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు
Vaartha14 Jun 2026
వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు

AP Sachivalayam: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో 2019లో చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి

ఒంటికి యోగా మంచిదేగా
Eenadu14 Jun 2026
ఒంటికి యోగా మంచిదేగా

యోగాంధ్రలో భాగంగా విజయవాడ భవానీపురంలోని కృష్ణా తీరంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకం, రాజధాని అమరావతి థీమ్‌తో కలెక్టర్‌ లక్ష్మీశ, అధికారులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష
Telugu Times12 Jun 2026
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష

ఉండవల్లి: మంగళగిరి దిగువ సన్నిధిలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన

వైసీపీ శవ రాజకీయాలు’ చేస్తోంది
AP7AM9 Jun 2026
వైసీపీ శవ రాజకీయాలు’ చేస్తోంది

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించిందని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి గ్రీవెన్స్

ఏపీఎల్ మ్యాచ్ లు.. విద్యార్థులకు ఉచిత ప్రవేశం
Eenadu7 Jun 2026
ఏపీఎల్ మ్యాచ్ లు.. విద్యార్థులకు ఉచిత ప్రవేశం

విజయవాడ: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్‌) క్రికెట్ పోటీలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. గత ఏడాది విశాఖట్నంలోనే ఏపీఎల్ పోటీలు జరగ్గా.. ఈ ఏడాది నుంచి విశాఖతోపాటు కడప, మంగళగిరిలోనూ

అయిపోయింది.. వచ్చేసింది.. ఈ నెల్లోనే.. ఫ్రీగా చూడాలంటే
10TV Telugu7 Jun 2026
అయిపోయింది.. వచ్చేసింది.. ఈ నెల్లోనే.. ఫ్రీగా చూడాలంటే

ఈ నెల 9 నుండి ఏపీఎల్. విద్యార్థులకు స్టేడియంలో ఉచిత ప్రవేశం. మంగళగిరిలో 30న ఫైనల్ మ్యాచ్. Andhra Premier League Schedule: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రా

జూన్ 9 నుంచి 30 వరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మ్యాచ్
Andhra Jyothy7 Jun 2026
జూన్ 9 నుంచి 30 వరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మ్యాచ్

విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాల్లో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏ.పి.యల్) మ్యాచ్‌లు జరుగుతాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. జూన్ 30వ తేదీన మంగళగిరి

మంగళగిరిలో మెగా జాబ్ మేలా
TeluguOne5 Jun 2026
మంగళగిరిలో మెగా జాబ్ మేలా

మంగళగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో శుక్రవారం మెగా జాబ్ మేలా జరుగుతోంది. మంత్రి నారా లోకేశ్‌ చొరవతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు

రాజధాని రైతులు, డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీల ఏర్పాటు
Sakshi3 Jun 2026
రాజధాని రైతులు, డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీల ఏర్పాటు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ఏఐసీసీ అగ్రనాయకుడు,లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఏపీ కాంగ్రేస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల గురువారం ఢిల్లీలోని 10
Telugu Stop29 May 2026
ఏఐసీసీ అగ్రనాయకుడు,లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఏపీ కాంగ్రేస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల గురువారం ఢిల్లీలోని 10

ఆంధ్రప్రదేశ్:ఏఐసీసీ అగ్రనాయకుడు,లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ( Rahul Gandhi )ఏపీ కాంగ్రేస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల (Y.S.Sharmila )గురువారం ఢిల్లీలోని 10 జనపథ్ నివాసంలో

రెండో రోజూ ఘనంగా మహానాడు.. హాజరైన ముఖ్య నేతలు
Eenadu28 May 2026
రెండో రోజూ ఘనంగా మహానాడు.. హాజరైన ముఖ్య నేతలు

అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మహానాడు రెండోరోజు కూడా ఘనంగా జరిగింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి లోకేశ్‌, సీనియర్‌ నేతలు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఆ ఫొటోలు