
ఆంధ్రప్రదేశ్:ఏఐసీసీ అగ్రనాయకుడు,లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ( Rahul Gandhi )ఏపీ కాంగ్రేస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల (Y.S.Sharmila )గురువారం ఢిల్లీలోని 10 జనపథ్ నివాసంలో కలిశారు.ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.రాజకీయ పరిస్థితులు,పార్టీ వ్యవహారాలపై ఈ... ఆంధ్రప్రదేశ్:దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే సూచన పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు అవకాశం ఉందని,రుతుపవనాల ఆగమనానికి వాతావరణం అనుకూలం ఉందని,జూన్ మొదటి వారంలో కేరళలోకి రుతుపవనాల ప్రవేశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్:క్రికెట్ అభిమానులకు పండుగలా నిలిచే GMR “APL- 2026” టోర్నమెంట్కు మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది.జూన్ 24 నుంచి జూన్ 30 వరకు జరుగనున్న ఈ లీగ్ మ్యాచ్లు,ఎలిమినేటర్, క్వాలిఫైయర్లు మరియు ఫైనల్ పోటీలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపనున్నాయి.టోర్నమెంట్... ఆంధ్రప్రదేశ్:తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ ( Kotagummam Center )సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దుకాణంలోని రెండు అంతస్తులకు వ్యాపించాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో...
ఆంధ్రప్రదేశ్:నటుడు రామ్చరణ్( Ram Charan ) నటించిన పెద్ది’ సినిమా టికెట్ ధరలు పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.10 రోజులపాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100 చొప్పున,మల్టీప్లెక్స్లలో రూ.125 చొప్పున టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.‘పెద్ది’ ప్రీమియర్ షో (... తెలంగాణ/ఏపీ:ఓవైపు ఎండలు,మరోవైపు వానలు, సూపర్ ఎల్నీనో అంటూ వస్తున్న వార్తలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.2026 నైరుతి రుతుపవనాల...
ప్రైవేట్ హాస్పిటల్లో ఓ మహిళ ముగ్గురు శిశువులకు (ట్రిప్లెట్స్) జన్మించ్చింది.దాదాపు 8000 మంది గర్భిణీలలో ఒకరికి మాత్రమే ఇలా ముగ్గురు పిల్లలు ఒకేసారి జన్మించే అవకాశం ఉంటుందని డా.శశికాంత్ తెలిపారు.తీవ్రమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని,ముగ్గురు నవజాత...
తెలంగాణ:హైదరాబాద్లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో రాజేంద్రనగర్ ఫాస్ట్ట్రాక్ పోక్సో కోర్టు( Rajendranagar Fast Track POCSO Court ) కీలక తీర్పు వెలువరించింది.నిందితుడు,ఆటో డ్రైవర్ సయ్యద్ యూసుఫ్కు( auto driver Syed Yusuf ) 20 ఏళ్ల...
తెలంగాణ:నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.వడ్డీ వ్యాపారులు,చిట్ఫండ్ ఏజెంట్ల ఒత్తిడి తట్టుకోలేక వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.చిట్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఉరుమడ్ల గ్రామానికి...
తెలంగాణ:ఖమ్మం జిల్లాలో ఓ దాబాలో చికెన్ కర్రీలో బల్లి కనిపించిన ఘటన కలకలం రేపింది.జిల్లాలోని ఎదులాపురం– కోదాడ క్రాస్ రోడ్డులో ఉన్న ఓ దాబాలో ఈ ఘటన చోటుచేసుకుంది.బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం… భోజనం చేసేందుకు వచ్చిన కస్టమర్లు ఆర్డర్ చేసిన...
తెలంగాణ:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ( Municipal Chairman Dontagani Srinivas Goud )ప్రత్యేక చర్యలు చేపట్టడం అభినందనీయమని ప్రజలు పేర్కొంటున్నారు.అయితే ఇంకా పట్టణంలోని పలు వార్డుల్లో వీధి కుక్కల...
తెలంగాణ:సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం మూసి ఒడ్డు సింగారం-ఎల్లాపురం( Singaram-Yellapuram ) గ్రామాల రహదారిపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.పంట కోతల అనంతరం కొందరు రైతులు వరికొయ్యలు,పంట వ్యర్థాలకు నిప్పు పెడుతుండటంతో మంటలు వ్యాపించి రోడ్ల వెంబడి హరితహారం( Greenery ) కింద...
తెలంగాణ:హైదరాబాద్ లోని కార్వాన్ ప్రాంతంలో విద్యుత్ స్తంభంపై రిపేరింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో అసిస్టెంట్ లైన్ మ్యాన్ రాజు నాయక్ కిందపడిపోయాడు.అక్కడే విధులు నిర్వరిస్తున్న తప్పచబుత్ర పోలీస్ స్టేషన్ కి చెందిన సురేష్ అనే కానిస్టేబుల్ సకాలంలో...
తెలంగాణ:హైవేల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుకు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.దేశంలోని 17 జాతీయ రహదారులను 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయగా, ఇందులో భాగంగా తెలంగాణలో ఎన్ హెచ్–163 ( NH–163 )పరిధిలోని యాదాద్రి-వరంగల్ సెక్షన్లోని...
తెలంగాణ:మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు,గాలివానకు విద్యుత్ స్తంభాలు( Electric poles ) విరిగి పడిపోయాయి.మండల పరిధిలోని గాడ్పూర్-చిన్న గోపాలపూర్ గ్రామ పంచాయతీల మధ్య శుక్రవారం ఉదయం మేతకు వెళ్లిన ఆవుల మందలో ఒక ఆవు విద్యుత్...
తెలంగాణ:హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా మరో కీలక ఫ్లైవోవర్కు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.బాలానగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్లే వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు ఆల్విన్ కాలనీ ( Alvin Colony )నుంచి అంజయ్యనగర్ మీదుగా...
ఆంధ్రప్రదేశ్:పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో సీఐ చిన్నమల్లయ్యపై (CI Chinnamallaiah)కేసు నమోదైన విషయం తెలిసిందే.గత నెల 29 నుంచి సీఐ చిన్నమల్లయ్య పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.నెల రోజులు గడుస్తున్నప్పటికి...
ఆంధ్రప్రదేశ్:విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్తపేట పోలీస్ స్టేషన్లో (సీఐ డ్రైవర్) హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న జానీ ( Johnny )కరెంట్ షాక్ తో మృతి చెందారు.బక్రీద్ పండుగ సందర్భంగా హోంగార్డు జానీ సెలవు తీసుకుని అతని సొంత ఆటోలో భార్యను ఎక్కించుకొని...
ఆంధ్రప్రదేశ్:అమలాపురం కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఓ ఇంటర్ బాలికకు ప్రైవేటు ఆసుపత్రిలో రహస్యంగా అబార్షన్ ( Abortion )నిర్వహించిన ఘటన సంచలనంగా మారింది.ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైద్యురాలు,ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం,ఓ యువకుడి పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సమాచారం ప్రకారం.ఓ యువకుడు ఇంటర్...
ఆంధ్రప్రదేశ్:వైయస్సార్ కడప జిల్లా గోపవరం మండలం పిపికుంట సమీపంలోని అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ( Private Travels Bus )బోల్తా పడింది.విజయవాడ నుంచి కడపకు వెళుతున్న సమయంలో ప్రమాదం సంభవించింది.బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు...
ఆంధ్రప్రదేశ్:రాష్ట్రంలో ఈ ఉదయం సుమారు 80 శాతం మేర మేఘావృతమై ఉండటంతో ఈరోజు ఎండ తీవ్రత తగ్గడమే కాకుండా, హైదరాబాద్-కర్నూలు మార్గమంతటా ఉదయం 11 గంటల వరకు చిరుజల్లులు కొనసాగుతాయి.ఈరోజు ఉష్ణప్రసరణ (convection) ఆశించనందున రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తక్కువే అయినప్పటికీ, సాయంత్రం...
తెలంగాణ:రాజన్న సిరిసిల్ల జిల్లాలో బక్రీద్ పండగ ( Bakrid Festival )సందర్భంగా కొందరు ముస్లింలు ప్రత్యేక ప్లకార్డులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ వారు ప్రదర్శనలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.పండగ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారు...
ఆంధ్రప్రదేశ్:తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం, దేవరపల్లి ( Gopalapuram, Devarapalli )మండలాల్లో గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.భారీ ఈదురు గాలులతో పాటు కుండపోత వర్షం కురవడంతో ప్రాంతమంతా చీకట్లు కమ్ముకున్నాయి.బలమైన గాలుల ప్రభావంతో ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోగా,దుకాణాల సైన్బోర్డులు,ఫ్లెక్సీలు నేలకూలాయి.కొన్ని ప్రాంతాల్లో...
తెలంగాణ:హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం సర్కిల్లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి ( CM Revanth Reddy )ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల,పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తోపాటు పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యేలు,నేతలు,ఎన్టీఆర్ కుమారులు రామకృష్ణ, మోహనకృష్ణ,అభిమానులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్:జనసేన అధినేత,ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Deputy Chief Minister Pawan Kalyan )పై కొంతమంది చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ సీనియర్ నేత,జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ( S.Vishnuvardhan Reddy...
తెలంగాణ:ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు అండగా ఉంటామని,ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komatireddy Venkata Reddy ) అన్నారు.చివరి గింజ వరకు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.గురువారం యాదాద్రి జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం...
తెలంగాణ:పెద్దపల్లి జిల్లాలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ( Uttam, Ponguleti )ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష జరిపారు.తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని చెప్పారు.ఆ ధాన్యాన్ని బాయిల్డ్రైస్ మిల్లులకు తరలిస్తామని వెల్లడించారు.తడిసిన ధాన్యం వల్ల మిల్లర్లకు నష్టం ఉంటే దానిపై ప్రభుత్వం...
తెలంగాణ:ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడులో వ్యవసాయ మోటార్లకు 7.5 కిలోవాట్ సోలార్ప్లాంట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Deputy CM Bhatti Vikramarka )ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.రైతులకు ఉపయోగపడేలా సోలార్ ప్లాంట్లు డిజైన్ చేశామన్నారు. సోలార్ పవర్ప్లాంట్ల...
తెలంగాణ:నల్లగొండ పట్టణంలో గురువారం గంటసేపు కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.రామగిరి ఎల్లమ్మ ఆలయం ( Ramagiri Yellamma Temple )నుంచి పానగల్లు ఫ్లైఓవర్ వరకు డ్రైనేజీలు జామ్ కావడంతో మురుగునీరు రోడ్లపైకి పొంగిపొర్లింది.దీంతో వాహనదారులు,పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రత్యేకంగా...
తెలంగాణ:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఆభరణాల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.ఈర్లపల్లి ( Eerlapalli )సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి...
న్యూస్ డెస్క్:2030 నాటికి రికార్డు స్థాయి వేడి సంవత్సరం నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) హెచ్చరించింది.2026-30 మధ్య ఒక ఏడాది అత్యధిక వేడిగా నమోదయ్యే అవకాశం 86% ఉందని తెలిపింది.శిలాజ ఇంధనాల వినియోగం...
తెలంగాణ:తెలంగాణ ఉద్యమకారులకు మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు( Former Chief Minister K.Chandrasekhar Rao ) ఉద్యోగాలు ఇవ్వలేదన్న ఆరోపణలు వాస్తవానికి విరుద్ధమని,కాంగ్రేస్ ఎమ్మెల్యే వీరేశం భార్య వేముల పుష్పక్క పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లిన 16 మంది ఉద్యమకారులతో...
తెలంగాణ:హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం ప్రాంతంలో భూముల ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి.టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలంలో రాయదుర్గం(Rayadurgam ) పాన్మక్తా పరిధిలోని భూమికి ఎకరానికి రూ.237 కోట్ల రికార్డు ధర నమోదైంది.రాయదుర్గం సర్వే నంబర్ 83/1లో ఉన్న 6 ఎకరాల 29...
తెలంగాణ:మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండలం మల్లేపల్లి గ్రామం వద్ద 2 కోట్లతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి( Minister Vakiti Srihari ) పర్యవేక్షించారు.నిర్మాణ పనుల గురించి ఇంజినీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.పనులు వేగవంత అయ్యేలా చర్యలు...
తెలంగాణ:డాక్టర్ సుంకరి రాజారామ్,డాక్టర్ చేగోని రవికుమార్( Dr.Sunkari Rajaram, Dr.Chegoni Ravikumar ) సంయుక్తంగా రచించిన “ఐసీటీ అప్లికేషన్స్ ఇన్ అకాడమిక్ లైబ్రరీస్ ఆఫ్ తెలంగాణ” అనే నూతన గ్రంథాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం...
ఆంధ్రప్రదేశ్:అడవుల్లో మాత్రమే కనిపించే జంగ్లీ ముర్గా లేదా అడవి కోడిని వన్యప్రాణి రక్షణ చట్టంలో చేర్చారు.ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఈ కోళ్లను వేటాడితే జరిమానాతోపాటు మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది.అడవుల్లో మాత్రమే కనిపించే ఈ పక్షులు నేల మీద తిరుగుతాయి.అలికిడైతే పారిపోయి...
ఆంధ్రప్రదేశ్:రాగల మూడు గంటల్లో కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.గంటకు 40 నుండి 50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం...
తెలంగాణ:హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం రేవంత్,హామీ అమలులో భాగంగా విగ్రహం ఏర్పాటు చేశారు.
తెలంగాణ:జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో,శాతాపురం గ్రామనికి చెందిన తీగల ధర్మారావుపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.తీవ్ర రక్తస్రావానికి గురైన ధర్మారావును స్థానికులు ఆసుపత్రికి తరలించారు.కడుపులో,వీపులో,చేయిపై కత్తిపోట్లు పొడిచిన గుర్తు తెలియని వ్యక్తులు.ధర్మారావు పరిస్థితి...
తెలంగాణ:వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామం పరిసరాల్లో చాకలి నర్సింహకు చెందిన పొలం వద్ద మేకపై కొండచిలువ దాడి చేసింది.దాడిలో మేక మృతి చెందడంతో కొండచిలువను చంపేసిన గ్రామస్తులు.
తెలంగాణ:టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారకరామారావు ( Former AP CM Nandamuri Taraka Rama Rao )జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను...
ఆంధ్రప్రదేశ్:అన్నమయ్య జిల్లా (Annamaya District)రొంపిచర్ల మండలం వారణాసిపల్లికి చెందిన రైతు శ్రీనివాసులు నాయుడు(Srinivasulu Naidu) మదనపల్లిలోని( Madanapalle) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు.ఆపరేషన్ వికటించడంతో మృత్యువాత పడ్డాడు.ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతుని కుటుంబీకులు ఆసుపత్రి వద్ద బైటాయించి...
తెలంగాణ:ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ భవనం నిర్మాణ పనులు,స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి,శ్రీధర్ బాబు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటవుతున్న ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికంగా నిలవబోతుందన్న...
తెలంగాణ:హైదరాబాద్ కు చెందిన 53 ఏళ్ల పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ ( Arun Kumar Tiwari )ఎవరెస్ట్ పర్వతం నుంచి కిందికి దిగుతుండగా చనిపోయారు.అతని మృతదేహాన్ని అక్కడే వదిలివేయాలని అతని కుటుంబం నిర్ణయించుకుంది.హిమాలయాలపై అతనికి ఉన్న ప్రేమ,అలాగే “డెత్ జోన్”...
తెలంగాణ:నారాయణపేట జిల్లా కృష్ణ గోకులం స్కూల్ ( Krishna Gokulam School )ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ విద్యార్థులు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి ప్రతిభ చాటారు.అకాడమీ సీనియర్ కరాటే మాస్టర్ అశోక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న...
ఆంధ్రప్రదేశ్:రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.“ఏకగ్రీవాలకు తావులేదు, పోటీ తప్పనిసరి”అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఎన్నికల్లో...
తెలంగాణ:న్యాయవాది మొయినుద్దీన్ ( Lawyer Moinuddin )హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న హైదరాబాద్కు చెందిన రాజకీయ నేతతోపాటు ఆయన కుమారుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి, విచారిస్తున్నారు.వక్ఫ్ బోర్డు...
తెలంగాణ:వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ( Chief Minister Revanth Reddy )అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులపై...
ఆంధ్రప్రదేశ్:అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కోసువారిపల్లి( Kosuvaripalli ) గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గుట్టమీదపల్లి గ్రామం దయనీయ స్థితిలో ఉంది.సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రామంలో ఒకప్పుడు 500 మంది జనాభా నివసించగా, ప్రస్తుతం తాగునీరు,కనీస సౌకర్యాలు...
ఆంధ్రప్రదేశ్:అన్నమయ్య జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.బి.కొత్తకోట,కురబలకోట,పెద్దతిప్పసముద్రం మండలాల్లో స్థానిక నేతల అండదండలతో మట్టి అక్రమ రవాణా బహిరంగంగానే సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పచ్చని ప్రకృతిని కాపాడాల్సిన చెరువులనే లక్ష్యంగా చేసుకుని మట్టి మాఫియా దందా కొనసాగుతుండగా, సంబంధిత అధికారులు మాత్రం...
తెలంగాణ/ఏపీ:తెలుగు రాష్ట్రాల్లో నేడు బక్రీద్ ( Bakrid )(ఈద్ అల్- అధా) పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి.దీంతో ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సహా విద్యాసంస్థలు,బ్యాంకులకు సెలవు ఉండనుంది.తొలుత ప్రకటించిన దాని ప్రకారం.ఈ పండుగ మే 27న జరుపుకోవాల్సి...
తెలంగాణ:తెలంగాణలో ఎంఈ,ఎంటెక్,ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు( PGECET exams ) మే 29 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి.ఈ పరీక్షలు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో రెండు సెషన్లలో నిర్వహిస్తారు.మొత్తం 19 సబ్జెక్టులకు...
న్యూఢిల్లీ/తెలంగాణ:కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలా కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ సాద్వి నిరంజన్ జ్యోతికి ( Sadhvi Niranjan Jyoti )బీజేపీ ఎంపీ,జాతీయ బీసీ సంక్షేమం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.కేంద్ర బడ్జెట్లో...
తెలంగాణ:వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 6 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) త్వరలోనే నోటిఫికేషన్లను విడుదల చేయనుంది.దీనికి సంబంధించి రేవంత్ సర్కారు కసరత్తును ముమ్మరం చేసింది.వివిధ శాఖల నుంచి అందిన ఖాళీల...
తెలంగాణ:హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ పీఎస్( Abdullapurmet PS ) పరిధిలోని కనకదుర్గ కాలనీలో విషాదం చోటుచేసుకుంది.ఒకే ఇంట్లో తల్లి కళావతి( Kalavati ) (45),కొడుకు శివ (20) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే...
తెలంగాణ:పోక్సో కేసులో బండి భగీరథ్( Bandi Bhagirath ) ఇవాళ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.తొలుత చర్లపల్లి జైలు నుంచి అతడిని నేరుగా మేడ్చల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.అనంతరం మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు.అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.ఈ...
తెలంగాణ:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలపై నెల రోజుల్లోనే రూ.5,000 కోట్ల పెట్రోల్ భారం మోపాయని హరీశ్ రావు విమర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి ధర్నాలు చేయడం మానేసి,రాష్ట్రంలో విధిస్తున్న 27 శాతం వ్యాట్ను తగ్గించాలని సూచించారు.అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నా రైతులకు మద్దతు...
తెలంగాణ:హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఐకియా షోరూం వద్ద స్నేహితుడి కారు ఆగిపోవడంతో సహాయం చేయడానికి వెళ్లిన యువకుడిపై ట్రాఫిక్ పోలీసులు దౌర్జన్యం చేశారు.పరిస్థితిని అర్థం చేసుకోకుండా చలాన్ వేస్తానని బెదిరించి,తోస్తూ దాడికి పాల్పడ్డారు.కారుతో పాటు బైక్కు కూడా చలాన్ కొడతానని బెదిరించారు.స్థానికులు...
తెలంగాణ:హైదరాబాద్ అబిడ్స్ పోలీసులకు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోత రోహిత్,బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ( Mota Rohit, BRS leader Balka Suman )పై ఫిర్యాదు చేశారు.ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టాలని,రైల్వే లైన్లను దిగ్బంధించాలని సుమన్ రెచ్చగొట్టేలా మాట్లాడారని...
తెలంగాణ:జగిత్యాల జరిగిన బస్సు డ్రైవర్ రిమూవల్ విషయంలో పొరపాటు జరిగిందని రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar )అన్నారు.డ్రైవర్ ను తొలగించడంలో అతి చేసిన డిపో మేనేజర్ వేరే డిపోకు బదిలీ చేశాం.ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను...
తెలంగాణ:పింఛన్ల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక నిర్ణయం తీసుకున్నారు.పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు.అలాగే అర్హులకే పింఛన్లు ఇవ్వాలని అన్నారు.ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
ఆంధ్రప్రదేశ్:తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగుస్తుండటంతో తమ మొక్కులు తీర్చుకునేందుకు పిల్లలతో కలిసి పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు.దీంతో తిరుమల పుణ్యక్షేత్రంలో ( Tirumala shrine )భక్తుల రద్దీ మునుపెన్నడూ లేని విధంగా కొనసాగుతోంది.వేసవి సెలవుల నేపథ్యంలో దేశం నలుమూలల...
ఆంధ్రప్రదేశ్:మార్కాపురం జిల్లా కంభం మండలంలోని కందులాపురం సెంటర్లో ( Kandulapuram Center )రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక యువకుడిని లారీ బలంగా ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన ఆ యువకుడిని స్థానికులు చికిత్స నిమిత్తం కంభం...
ఆంధ్రప్రదేశ్:హైదరాబాద్ నుండి విజయవాడకు పోతున్న సితార ట్రావెల్స్ బస్సు( Sitara Travels Bus ) అదుపుతప్పి ఇబ్రహీంపట్నంలోని కూలింగ్ కెనాల్ డివైడర్ను బలగం ఢీకొట్టింది.ఈ ఘటనలో బస్సు మితిమీరిన వేగంతో వచ్చి డివైడర్పైకి ఎగబాకి సగానికి పైగా గాల్లో వేలాడుతూ కనిపించింది.ఆ...
ఆంధ్రప్రదేశ్:తెలుగుదేశం పార్టీ వార్షిక మహాసభగా గుర్తింపు పొందిన ‘మహానాడు 2026’ ( Mahanadu 2026 )ఈసారి సరికొత్త రూపంలో జరగనుంది.ప్రతి ఏడాది వేలాది మంది నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈసారి పూర్తిగా డిజిటల్ వేదికపై నిర్వహించాలని...
తెలంగాణ:రాష్ట్రంలో అకాల వర్షాలు దంచికొడుతున్న వేళ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాల సూచనలు...
తెలంగాణ:ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం( Indiramma Family Life Insurance Scheme ) అమలు కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని మంత్రివర్గ ఉప సంఘం సంబంధిత అధికారులను ఆదేశించింది.అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని...
తెలంగాణ:రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Chief Minister Revanth Reddy )ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 50 వేల మంది సిబ్బందికి ప్రతి నెలా ఒకటో...
తెలంగాణ:రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కడ్తాల్( Police Commissioner Dr.Tarun Joshi Kadtal ),అమన్ గల్ పోలీస్ స్టేషన్లను సందర్శించి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణను,రికార్డులను పరిశీలించి,విధుల్లో ఉన్న అధికారులతో...
తెలంగాణ:రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని అధికారిక వెబ్ సైట్ చెప్తుందని,ఈ 40 లక్షల బొగ్గు ( 40 lakhs of coal )మీద కోల్ సెస్ కట్టారు,ఇన్కమ్ టాక్స్ కట్టారు అన్ని రకాల నిబంధనలను పాటించారు.40...
తెలంగాణ:ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు చేపట్టిన సాయుధ పోరాటం కష్టంగా మారిందని ఆ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు పసునూరి నరహరి వెల్లడించారు.మంగళవారం హైదరాబాద్లో మాజీ మావోయిస్టులు నరహరితో పాటు ఆయన భార్య ధనమ్మను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (...
తెలంగాణ:పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై ఏర్పడిన వివాదం ముగిసిన అధ్యాయమని ప్రొ.నాగేశ్వర్ వ్యాఖ్యా నించారు.’నేను ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నా.జనసేన పార్టీ కూడా ఆహ్వానించింది.అది ముగిసిన అధ్యాయం.దాన్ని తెరిచి లాభం ఏమిటి?’ అని డీజీపీని కలిసిన అనంతరం...
ఆంధ్రప్రదేశ్:ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి,టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ( MLA Varadarajulu Reddy and TDP leader Praveen Kumar Reddy )వర్గాల మధ్య రాళ్లదాడి.ఎస్ ఎస్ షాపింగ్ మాల్ కు ఫైర్ సేఫ్టీ లేదని కలెక్టర్ కు...
తెలంగాణ:జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్పై తీసుకున్న చర్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది./పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలను నిరసిస్తూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,( Minister Adluri Laxman Kumar ) స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహిస్తున్న సమయంలో “ముందు రైతుల వడ్లు...
తెలంగాణ:ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు,ప్రొఫెసర్ నాగేశ్వర్రావును ( Professor Nageshwar Rao )అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చేరుకున్నారంటూ సోషల్ మీడియా,రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది.ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది.అయితే ఇదే సమయంలో హైదరాబాద్...
తెలంగాణ:మేడ్చల్ జిల్లా శామీ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు.ఎమ్మార్వో సుచరిత ( MRO Sucharita )డ్రైవర్ డబ్బులు తీసుకొని సుచరితకి ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.ఎమ్మార్వో డ్రైవర్ ని ఎమ్మార్వోను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న...
తెలంగాణ:ఈ-పాస్ స్కాలర్షిప్ నమోదు గడువు మే 31 వరకు పొడిగింపు ఫ్రెష్,రెన్యువల్ స్కాలర్షిప్లకు మరో అవకాశం ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈబీసీ,మైనారిటీ, దివ్యాంగులకు ఊరట.కాలేజీలు,విద్యార్థుల రిజిస్ట్రేషన్కు అదనపు సమయం ఇప్పటి వరకు 10.20 లక్షల విద్యార్థుల రిజిస్ట్రేషన్ కచ్చితంగా డేటా అప్లోడ్ చేయాలని కాలేజీలకు...
తెలంగాణ:కుళ్లిపోయిన మాంసం.చెడిపోయిన కూరగాయలు…ఇదీ హైదరాబాద్ మాదాపూర్లోని చౌమన్ రెస్టారెంట్లో ( Chowman Restaurant in Madhapur )దుస్థితి.ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా.ఫ్రిడ్జ్లో కుళ్లిపోయిన మాంసం, కూరగాయలు గుర్తింపు.కాలం చెల్లిన సాస్ ప్యాకెట్లు సైతం గుర్తింపు.కీటకాలతో అపరిశుభ్రంగా కిచెన్ రూమ్.ఫుడ్ సేఫ్టీ...
తెలంగాణ:బండి భగీరథ్ కస్టడీ పిటిషన్ పై మల్కాజిగిరి పోక్సో కోర్టులో( Malkajgiri POCSO court ) విచారణ జరిగింది.ఈ కేసులో ఆయనను 3 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు తీర్పునిచ్చింది.కాగా,పోక్సో కేసులో ఈనెల 16న బండి...
ఆంధ్రప్రదేశ్:సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి,రాజు నాయక్( Parvati, Raju Nayak ) తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ను కలిశారు.2017లో ప్రీతిని అత్యంత కిరాతకంగా హత్యాచారం చేశారని,తొమ్మిదేళ్లయినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కేసును వైసీపీ హయాంలో సీబీఐకి అప్పగించినట్లు...
తెలంగాణ:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున దొంగల ముఠా ఏటీఎంను ధ్వంసం చేసి నగదును దోచుకు వెళ్లారు.జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను( State Bank of India ATM ) ధ్వంసం...
తెలంగాణ:శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వర్క్ షాప్ నుండి సర్వీసింగ్ కోసం ఆటోనగర్ వెళ్తుండగా పెద్ద అంబర్ పేట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.ఎండ తీవ్రతకు మంటలు వేగంగా వ్యాపించి పూర్తిగా దగ్ధమైన బస్సు.అప్రమత్తమై బస్సు నుండి...
ఆంధ్రప్రదేశ్:అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనలో కాట్రేనికోన మండలం పల్లంకుర్రుకు చెందిన న్యాయవాది, టీడీపీ కార్యకర్త కన్నీడి వెంకటరమణపై( Venkataramana ) పోలీసులు కేసు నమోదు...
తెలంగాణ:హైదరాబాద్ నగరంలో రోజు రోజుకీ పెరుగుతున్న చైన్ స్నాచింగ్( Chain snatching ) ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.తాజాగా కొంపల్లి ప్రాంతంలోని జైభేరీ కాలనీలో ఓ మహిళపై దాడి చేసి బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.స్థానికుల...
ఆంధ్రప్రదేశ్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy )అధ్యక్షతన మే 27న తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహించనున్నారు.పార్టీకి చెందిన ముఖ్య నేతలు,నియోజకవర్గ ఇన్ఛార్జులు,కీలక నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.రానున్న స్థానిక...
ఆంధ్రప్రదేశ్:నైరుతి ఋతుపవనాలు క్రమంగా ఏపీలోకి విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ( Department of Meteorology ) తెలిపింది.ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.వాతావరణ శాఖ అంచనా...
ఆంధ్రప్రదేశ్:రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ( MLA Topudurthi Prakash Reddy )సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రెండేళ్ల క్రితం మహేష్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.తోపుదుర్తి రాజశేఖరరెడ్డి వేధింపుల వల్లే...
తెలంగాణ:నిజమే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు మా ప్రభుత్వం చేస్తున్న ధాన్యం సేకరణ సరిగా లేదని,ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడానికి తమను క్షమించాలని కోరిన మునుగోడు కాంగ్రేస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( MLA Komatireddy Rajagopal Reddy ).ధాన్యం సేకరణపై చౌటుప్పల్ మండలం...
తెలంగాణ:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వడదెబ్బ కారణంగా ఆర్టీసీ కండక్టర్ మృతి చెందడంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది.పరకాల డిపోకు చెందిన బిరెల్లి శంకర్ ( Birelli Shankar )(50) భద్రాచలం నుంచి హనుమకొండ వెళ్తున్న బస్సులో విధులు నిర్వహిస్తుండగా అనిశెట్టిపల్లి బ్రిడ్జి...
తెలంగాణ:సిరిసిల్ల జిల్లా మల్యాలలో అనారోగ్యంతో బాధపడుతున్న లచ్చవ్వ (72) అనే వృద్ధురాలు సోమవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ,కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న ఆమె జీవితంపై విరక్తి చెంది ఈ...
తెలంగాణ:హైదరాబాద్ నగరంలో “కాక్రోచ్ జనతా పార్టీ” ( Cockroach Janata Party )పేరుతో కొందరు యువత చేపట్టిన వినూత్న నిరసన చర్చనీయాంశంగా మారింది.పెరుగుతున్న పెట్రోల్ ధరలు,యువత సమస్యలు,కేంద్ర ప్రభుత్వ విధానాలపై వ్యంగ్యాత్మకంగా నిరసన తెలుపుతూ నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద...
తెలంగాణ:కరీంనగర్ పట్టణంలోని పీఎంజే దోపిడీ కేసులో ( PMJ robbery case )కీలక నిందితుడైన సుభోద్సింగ్ను కరీంనగర్ పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకోనున్నట్లు సమాచారం.బిహార్లోని పుర్నియా జైలులో ఉన్న అతడిపై పీటీ వారెంట్ అమలుకు అనుమతులు లభించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే అతడి గ్యాంగ్కు...
ఆంధ్రప్రదేశ్:అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై కేకే ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు( KK Travels Private Bus ) బోల్తా పడింది.హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తుండగా ఒక్కసారిగా టైరు పగిలి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు...
తెలంగాణ:నల్లగొండ పట్టణంలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు చేపట్టిన భారీ కార్డెన్ సెర్చ్( Carden Search ) స్థానికంగా కలకలం రేపింది.ఒక్కసారిగా సైరన్ల మోతతో వీధులన్నీ మార్మోగిపోవడంతో ప్రజలు ఇళ్ల బయటకు వచ్చి ఏమి జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.జిల్లా ఎస్పీ...
తెలంగాణ:సూర్యాపేట రూరల్ మండలం కెటిఎన్నారం గ్రామంలో సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి పడి గీతా కార్మికుడు ఉయ్యాల జానయ్య( uyyala janakayya ) (38) మృతి చెందాడు.రోజువారీ పనుల్లో భాగంగా చెట్టు ఎక్కుతుండగా జారిపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే...
తెలంగాణ:సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలోని చెరువులో చేపలు పట్టేందుకు నిర్వాహకులు నీటిని ఉద్దేశపూర్వకంగా బయటకు పంపిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.గ్రామ ప్రజలు, రైతులు ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్థానికుల వివరాల ప్రకారం, చెరువులో చేపల వేట సులభం...
తెలంగాణ:రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని( Chief Minister Revanth Reddy ) అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా)ప్రతినిధులు కలిశారు.2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీల్యాండ్లోని నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా...
తెలంగాణ:జూన్ 1 నుంచి జులై 12 వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు.సెలవుల్లో రోజుకు 4 బెంచ్లు పనిచేస్తాయంటూ నోటిఫికేషన్ విడుదల చేసిన సుప్రీంకోర్టు.సెలవుల్లో అత్యవసర కేసులను విచారించనున్న 4 బెంచ్లు.కోర్టు పాక్షికంగా పనిచేసే రోజుల్లో బెంచ్ల షెడ్యూల్ విడుదల చేసిన సుప్రీంకోర్టు...
తెలంగాణ:సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని భీమ్లా తండా గ్రామంలో మఠంపల్లి ఎస్ఐ ప్రవీణ్ కుమార్( Mathampally SI Praveen Kumar ) పోలీసు సిబ్బందితో కలిసి రాత్రి వేళ తనిఖీలు నిర్వహించారు.గ్రామస్తులతో మాట్లాడి భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు.ప్రజలకు భద్రత కల్పించడంలో...
తెలంగాణ:రానున్న రోజుల్లో కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉంటుంది.ఎల్ నినో ప్రభావంలో జూన్,జులై, ఆగస్టు,సెప్టెంబర్ వరకు కూడా పొడి వాతావరణం ఉంటుంది.(వర్షలు ఉంటాయి కానీ తక్కువ) మీ గ్రామాల్లో వచ్చే మంచి నీటి కోసం చాలా మంది గొడవలు పడుతున్నారు.అందరికి నీరు...
తెలంగాణ:సూర్యాపేట రూరల్ మండలం సోలిపేట గ్రామంలో మరో హత్య కలకలం రేపింది.సోలిపేట గ్రామానికి చెందిన మేకల జయరాములు (50) అనే వ్యక్తిని భూ తాగదాలతో అన్న కొడుకుహత్య చేసినట్లు తెలుస్తోంది.మృతునికి నలుగురు అన్నదమ్ములు కాగా ఒక సోదరుడు కృష్ణయ్యతో వ్యవసాయ భూమి...
తెలంగాణ:సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామంలోని లింగాల వాడ వద్ద ఉన్న వరి పొలంలో ( paddy field )గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో.సుమారు 200 ఎకరాలలో ఎగిసిపడుతున్న మంటలు.గ్రామానికి అతి సమీపానికి మంటలు రావడంతో ఆందోళన చెందుతున్న...
తెలంగాణ:రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామంలో ఉద్రిక్తత.ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్( Fruit Market, Sub Registrar’s Office ) ఏర్పాటు చేసేందుకు భూసేకరణ కోసం వచ్చిన అధికారులు.తమ భూమి లాక్కునేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు.మండుటెండలో జేసీబీకి అడ్డంగా పడుకుని...
ఆంధ్రప్రదేశ్:విశాఖపట్నం భీమిలి మండలంలో నాగమణి( Nagamani ) అనే మహిళ తన భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది.అనంతరం వడదెబ్బతో పడిపోయాడని నమ్మించి ఆసుపత్రికి తీసుకెళ్లగా,వైద్యుల తనిఖీల్లో అసలు నిజం బయటపడింది.పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.కుటుంబ కలహాలా లేక...
ఆంధ్రప్రదేశ్:గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Deputy Chief Minister Pawan Kalyan )స్పష్టం చేశారు.గోదావరిలో కలిసే కాలుష్య జలాలపై సమగ్ర ఆడిట్ చేపట్టి, సమస్య ఎక్కడుందో గుర్తించి శాశ్వత...
తెలంగాణ:ఇరిగేషన్ పై డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ కు తాగు,సాగు నీటి సమస్య పరిష్కారం,ఉభయ రాష్ట్రాల మధ్య నీటి ఒప్పందాలకు సంబంధించిన కీలక సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న కర్ణాటక మైనర్...
తెలంగాణ:65 వ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దులచెరువు స్టేజ్ సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం చెందారు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…మునగాల మండలం వెంకట్రామాపురం గ్రామానికి చెందిన కీత రాజయ్య (54)...
తెలంగాణ:రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని( Financial crisis ) ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులను కేటాయించింది.గ్రామాల్లో వీధి దీపాలు,తాగునీటి సరఫరా,పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సేవలను కొనసాగించడంలో పంచాయతీలు అనేక...
తెలంగాణ:హైదరాబాద్ లో ఆకాశం మబ్బులు కమ్ముకోవడంతో పాటు ఈదురుగాలులు వీస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.ఎల్బీనగర్ పరిధిలో( LB Nagar limits ) ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది.బీఎన్ రెడ్డి నగర్, హయాత్నగర్, సరూర్ నగర్ ప్రాంతాల్లో వాన పడింది.మెదక్...
ఆంధ్రప్రదేశ్:ఏపీలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఎండలకు తోడు వేడిగాలులతో ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేందుకు భయాందోళనకు గురవుతున్నారు.మరోవైపు ఫౌల్ట్రీ ఫారాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.ఒక్క పచ్చిమ గోదావరి జిల్లా లోనే...
తెలంగాణ:పాలకుర్తి ఇరిగేషన్ శాఖలో డీఈగా పనిచేస్తున్న శ్రీకాంత్ ఏసీబీ వలలో చిక్కారు.ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటుండగా హన్మకొండలోని తన నివాసంలో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు ముందస్తుగా పథకం రచించిన ఏసీబీ అధికారులు,కాంట్రాక్టర్...
తెలంగాణ:సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.కోదాడ నుండి బరాఖత్ గూడెం వైపు బైక్పై వస్తున్న నారగాని వెంకట్ అనే యువకుడిని,మరో బైక్పై ఎదురుగా వస్తున్న ముగ్గురు వ్యక్తులు బలంగా...
తెలంగాణ:సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ట్రాన్స్ఫార్మర్ల ఆయిల్,కాపర్ వైర్ల దోపిడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని పెదవీడులో వెలుగులోకి వచ్చింది.రెండు ట్రాన్స్ఫార్మర్ల నుంచి సుమారు 2400 లీటర్ల ఆయిల్తో పాటు కాపర్ వైర్లను దుండగులు దోచుకెళ్లినట్లు గుర్తించారు.గతంలో చోరీలు...
తెలంగాణ:సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ ( Mahatma Gandhi Muktyala Branch )కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రత్యేక వాల్వ్ ఏర్పాటు చేసి పులిచింతల కృష్ణా పట్టె చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని మండల...
ఏపీ/తెలంగాణ:తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి.ఏపీ,తెలంగాణలోని ప్రైవేట్,ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జూన్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నాయి.ఇంటర్ విద్యార్ధులకు ఏప్రిల్ 24వ తేదీ నుం చి మొదలైన వేసవి సెలవులు మే 31వ తేదీతో...
తెలంగాణ:దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ పురస్కారాలకు( Padma Awards ) సంబంధించి 2026 సంవత్సరానికి మొత్తం 131 అవార్డులను ప్రదానం చేయడానికి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.ఈ పురస్కారాల్లో 5 పద్మ విభూషణ్,13 పద్మ భూషణ్,113 పద్మశ్రీ అవార్డులు...
తెలంగాణ:సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక-ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్లమ్ స్థాయి సమాఖ్యలు మరియు పట్టణ సమాఖ్యల సర్వసభ సమావేశాలు మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సమావేశాల్లో మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధి,స్వయం ఉపాధి...
తెలంగాణ:రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో( intermediate education system ) బట్టీ విధానానికి చెక్ పెట్టేందుకు విద్యాశాఖ కీలక సంస్కరణలు చేపట్టింది.జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్,ప్రయోగాత్మక బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.ఈ మేరకు...
తెలంగాణ:కమ్యూనిస్టు పార్టీలే ఈ దేశానికి దిక్సూచి అని,ప్రజల హక్కులు,ఆశయాలు నెరవేరాలంటే,స్వేచ్చా,సమానత్వం రావాలంటే ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను ఆదరించాలని ఎంసిపిఐయు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్అన్నారు.భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య (ఎంసిపిఐయు) జాతీయ కమిటీ సమావేశాలు ఈనెల...
ఆంధ్రప్రదేశ్:శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ( Penukonda ) సమీపంలోని జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తిగా తగలబడ్డాయి.ప్రమాద సమయంలో ఒక లారీ క్యాబిన్లో ( lorry...
తెలంగాణ:సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం( extramarital affair ) దారుణ హత్యకు దారితీసింది.ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.అనంతరం జేసీబీతో గొయ్యి తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.నారాయణఖేడ్ మండలం గంగాపూర్...
ఆంధ్రప్రదేశ్:పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలంలో( Pedakurapadu Manda ) పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ నెల 24వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో లగడపాడు గ్రామానికి చెందిన చేకూరి భూపతిరావు (...
ఏపీ/తెలంగాణ:తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి.వచ్చే మూడు రోజుల పాటు వడగాలులు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు ( Meteorological department warnings )జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్లో నేడు 29 మండలాల్లో తీవ్ర వడగాలులు...
తెలంగాణ:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడో డిస్కం (TGRPDCL) ఏర్పాటు నిర్ణయాన్ని తిరస్కరించాలని తెలంగాణ రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫోరం టీజీఈఆర్సీని కోరింది.ఈ సందర్భంగా ఫోరం సభ్యులు మాట్లాడుతూ మూడో డిస్కం ఏర్పాటు న్యాయపరంగా,సాంకేతికపరంగా పలు నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.డిస్కంను...
తెలంగాణ:హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ( Somajiguda Press Club )లో నిర్వహించిన మీడియా సమావేశంలో అనన్యా ఇన్ఫ్రా( Ananya infra ) యాజమాన్యం సంచలన ఆరోపణలు చేసింది.సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.10 కోట్లకు సెటిల్ చేసుకోవాలని...
తెలంగాణ:హైదరాబాద్ లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ( A software employee )ట్రాఫిక్ నియమాలు అతిక్రమించడంతో ఎస్ఐ అనిల్( SI Anil ) బండిని ఆపాడు.దీనితో సదరు యువకుడు ఎస్ఐతో...
తెలంగాణ:నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి( Chintapalli ) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన( Farmers protest ) వ్యక్తం చేశారు.కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో పాటు ధాన్యం తరలింపులో ఆలస్యం...
భద్రాచలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.ప్రభుత్వ వైద్య సేవల్లో నిర్లక్ష్యం కారణంగా వడదెబ్బతో మృతి చెందిన వెంకన్న( Venkanna ) మృతదేహాన్ని అంబులెన్స్లో తరలించాల్సిన పరిస్థితి లేకపోవడంతో కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లాల్సి వచ్చింది.ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.సమాచారం...
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి.ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్పై లీటరుకు ₹2.61, డీజిల్పై ₹2.71 పెంపు ప్రకటించాయి.గత రెండు వారాల్లో ఇది నాలుగోసారి ఇంధన ధరలు పెరగడం గమనార్హం.వరుస ధరల పెంపుతో సామాన్య ప్రజలపై...
తెలంగాణ:సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) నెమ్మికల్ సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద ఆర్టీసీ బస్సు సడన్ బ్రేక్ వేయడంతో అందులో ప్రయాణిస్తున్న బిక్కి పరమేశ్( Bikki Paramesh ) (47) జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడి స్వస్తలం ఆత్మకూర్ (ఎస్) మండలం...
తెలంగాణ:తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ( TPCC Chief Mahesh Kumar Goud )పేర్కొన్నారు.తనపై వచ్చిన బిగ్ టీవీ కథనాలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పార్టీ తనను సరైన వ్యక్తిగా...
ఆంధ్రప్రదేశ్:వేముల మండలం బెస్తవారిపల్లె సమీపంలో ఉన్న ఓ వైన్ షాపులో( wine shop ) నిబంధనలకు విరుద్ధంగా 24 గంటల పాటు మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఉదయం వేళల్లోనే షాపు తెరిచి ఉండటంతో పాటు అర్ధరాత్రి సమయాల్లో కూడా మద్యం...
తెలంగాణ:చిన్నచిన్న నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీయవచ్చని, తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు,కాలువలు,కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ ( District SP K.Narasimha )అన్నారు.వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఉండడంతో ఎంతో మంది పిల్లలు యువకులు...
తెలంగాణ:కేంద్ర ప్రభుత్వం దేశ గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది దశాబ్దాలుగా అమల్లో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో,కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది,కొత్తగా తీసుకువ చ్చిన వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీ...
ఆంధ్రప్రదేశ్:రాష్ట్రంలో మెగా డీఎస్సీ( Mega DSC ) నిర్వహణపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని సిఎం నారా చంద్రబాబు నాయుడు( CM Nara Chandrababu Naidu ),మంత్రి నారా లోకేష్ లపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర విమర్శలు...
తెలంగాణ:థర్మామీటర్లాగే సులభంగా ఈసీజీ పరీక్ష చేసుకునేందుకు ‘స్పందన్’ ( Spandan )పరికరం అందుబాటులోకి వచ్చింది.అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే ఈ చిన్న పరికరం మొబైల్ యాప్తో పనిచేస్తుంది.దీనికి బ్యాటరీ,విద్యుత్ అవసరం లేదు.ఫోన్ నుంచే శక్తిని పొందుతుంది.శరీరానికి లీడ్స్ అమర్చి,రెండు నిమిషాల్లో ఈసీజీ రిపోర్టును...
తెలంగాణ:ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలని ఎస్ఐ నరేష్( SI Naresh ) తెలిపారు.నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి,నేరాలు నివారించడం కోసం హుజూర్ నగర్ కేంద్రంలో శనివారం రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెంబర్ ప్లే చేయండి 16...
తెలంగాణ:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు,పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ( Padma Shri Manda Krishna Madiga ) ఢిల్లీకి ప్రయాణమయ్యారు.దళిత క్రైస్తవుల సామాజిక,ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ కే.జీ.బాలకృష్ణన్ కమిషన్ను కలిసి వినతి...
తెలంగాణ:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో 14 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం శంషాబాద్ విమానాశ్రయం( Shamshabad Airport ) నుంచి విశాఖపట్నానికి బయలుదేరింది.రెండు రోజుల పాటు వైజాగ్ బీచ్, అరకు లోయ ప్రాంతాలను సందర్శించనున్నారు.విద్యార్థుల కోసం అక్కడ త్రీస్టార్...
తెలంగాణ:వరి సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రమంజిల్లోని సివిల్ సప్లైస్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లు,జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా...
తెలంగాణ:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్( Huzurnagar ) పట్టణంలోని పలు ప్రాంతాల్లో రైస్ మిల్లుల నుండి వెలువడుతున్న బూడిద కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇళ్లపై,వంట గదుల్లోకి కూడా బూడిద చేరడంతో దైనందిన జీవనం కష్టతరంగా మారిందని స్థానికులు తెలిపారు.ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ,మల్లన్న...
ఆంధ్రప్రదేశ్:జర్నలిస్టుల బస్సు పాస్ల అనుమతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.హెడ్ ఆఫీస్ ఆదేశాల ప్రకారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన (గుంటూరు,పల్నాడు,బాపట్ల)జర్నలిస్టుల ‘జిల్లా పాస్ల’ను సూపర్ లగ్జరీ బస్సుల వరకు ఉచితంగా అనుమతించాల్సి...
తెలంగాణ:నిలోఫర్ కేఫ్–టీ హబ్ ( Nilofer Cafe–Tea Hub )పరిసరాల్లో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బైక్లు, లగ్జరీ కార్లతో రోడ్లపై రేసింగ్ చేస్తూ యువకులు బీభత్సం సృష్టించారు.అధిక వేగంతో స్టంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.స్థానికుల ఫిర్యాదులతో సమాచారం అందుకున్న...
ఆంధ్రప్రదేశ్:శనివారం మబ్బులు ఉన్నందున ఉష్ణోగ్రతలు 46°సెల్సియస్ దాటలేదు,కానీ, ఈరోజు పొడి పశ్చిమ గాలులు, నిర్మలమైన ఆకాశం కారణంగా మధ్య ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46-48° సెల్సియస్ వద్ద,ఒకట్రెండు చోట్ల 48-49°సెల్సియస్ వద్ద నమోదయ్యే అవకాశం ఉంది.విజయవాడ,గుంటూరు,రాజమండ్రి,ఏలూరు,మచిలీపట్నం,బాపట్ల మరియు ఒంగోలు నగరాలు...
తెలంగాణ:రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐటీఐ,ఏటీసీ సెంటర్లలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు హుజూర్నగర్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరావు తెలిపారు.అభ్యర్థులు మే 25 నుంచి జూన్ 8 వరకు ఆన్లైన్ ద్వారా...
ఆంధ్రప్రదేశ్:ఏపీలో జలవనరుల శాఖ స్టీల్ కొనుగోలు ధరలను సవరిస్తూ కొత్త ‘స్టాండర్డ్ ఆఫ్ రేట్స్’ ఖరారు చేసింది.బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ సిఫారసుల మేరకు ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయానికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు.కొత్త రేట్ల...
తెలంగాణ:సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామం(Yarkaram village, Suryapet district) గత మూడు దశాబ్దాలుగా కక్షలు,రాజకీయ విభేదాలు, ఆధిపత్య పోరాటాలకు వేదికగా నిలుస్తోంది.కాలం మారుతున్నా పాత విభేదాలు కొత్త ఘటనలకు దారితీస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పలు సందర్భాల్లో జరిగిన ఘర్షణలు గ్రామ...
తెలంగాణ:రాష్ట్రంలో రైతుల సమస్యలకు మద్దతుగా ‘రైతు గోస-బీజేపీ భరోసా’(Farmer’s Gosa-BJP’s assurance) పేరుతో మే 25 నుంచి మూడు రోజుల పాటు బీజేపీ (BJP)పోరుబాట ప్రారంభించనుంది.ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు(MPs, MLAs, MLCs) పాల్గొంటారని నేతలు తెలిపారు.కొనుగోలు కేంద్రాల వద్ద...
తెలంగాణ:కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా బండి సంజయ్ను(Bandi Sanjay) తొలగించి ఈటల, అర్వింద్లకు( Etala and Arvind) ఛాన్స్ ఇవ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.బండి భగీరథ్ (Bandi Bhagirath)పోక్సో కేసుతో బీజేపీకి (Bjp)వ్యతిరేకత రావడం వల్ల.బండి సంజయ్ను...
తెలంగాణ:సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad, Suryapet district)పట్టణ పరిధిలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి.సమాచారం...
ఆంధ్రప్రదేశ్:ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది.కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రెండు మంత్రి పదవులతో ( two ministerial posts)పాటు ఒక గవర్నర్ పోస్ట్ కేటాయించేందుకు నిర్ణయించింది.అయితే తెలుగుదేశం (TDP) పార్టీకే ఆ ఆఫర్ అని తెలుస్తోంది.ఐదు రాష్ట్రాల ఎన్నికల...
తెలంగాణ:సూర్యాపేట జిల్లాలో(Suryapet) సంచలనం రేపిన మధు (madhu) హత్య కేసుపై ఎస్పీ కె.నరసింహ(SP K.Narasimha) స్పందించారు.ఘటనపై విచారణను వేగవంతం చేశామని,క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటికే ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయని, త్వరలోనే వారిని...
తెలంగాణ:సూర్యాపేట జిల్లా ఎల్కారం గ్రామంలో జరిగిన హత్య ఘటనను కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ మాజీ మంత్రి,ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (MLA Guntakandla Jagadish Reddy )చేసిన వ్యాఖ్యలను డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ( Gudipati Narsayya )తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్...
తెలంగాణ/ఏపీ:తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.పలు చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు ( Temperatures reach 46 degrees )పైగా నమోదవుతున్నాయి.దీంతో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు.శనివారం టీజీలో 40 మంది,ఏపీలో 16 మంది వడదెబ్బతో మరణించారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 మంది,ఉమ్మడి...
తెలంగాణ:శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు( Rajiv Gandhi International Airport) బాంబు బెదిరింపు కలకలం రేపింది.ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్కు వచ్చిన ఓ విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తుతెలియని వ్యక్తి ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించాడు.విమానం ల్యాండ్ అయ్యేలోపు ఏ క్షణంలోనైనా బాంబు...
తెలంగాణ:మహబూబాబాద్ జిల్లాలో వరుసగా జరుగుతున్న కాపర్ వైర్ చోరీలకు ( Copper wire thefts )పోలీసులు చెక్ పెట్టారు.కురవి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు కేసు వివరాలను వెల్లడించారు.జిల్లాలో సంచలనం సృష్టించిన కాపర్ వైర్...
తెలంగాణ:నల్గొండ జిల్లాలో బ్యాంకుల వద్ద ప్రజల దృష్టి మరల్చి నగదు చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను( Interstate gang ) పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా,వీరిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.మరో నిందితుడు...
ఆంధ్రప్రదేశ్:రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తోంది.1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తోంది.వీటిలో రూ.13 వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారు,రూ.2వేలు మాత్రం స్కూళ్ల నిర్వహణ...
తెలంగాణ:వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా ఈదురు గాలులు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.ఈ క్రమంలో గ్రామానికి చెందిన రైతు చిన్నబాయి హన్మంతు రేకుల షెడ్డుపై పిడుగు పడటంతో కట్టేసిన...
తెలంగాణ:పాలకుర్తి పోలీస్ స్టేషన్ ( Police station )పరిధిలో జరిగిన పలు ఇంటి చోరీ కేసులను పోలీసులు ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.నిందితుల వద్ద నుండి సుమారు 3 తులాల బంగారం,70 తులాల వెండి వస్తువులు,ఒక కారు,ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.రికవరీ...
తెలంగాణ:కూకట్పల్లి నియోజకవర్గంలో నేరాల నివారణ,శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ( CC cameras )ఎంతో ఉపయోగపడతాయని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ( PAC Chairman Arekapudi Gandhi )అన్నారు.మియాపూర్ డివిజన్ మయూరి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.16...
ఆంధ్రప్రదేశ్:బాపట్ల పట్టణంలోని ఆంధ్రకేసరి నగర్లో విశ్రాంత ఏడీ పోకల వెంకటేశ్వరరావు ( AD Pokala Venkateswara Rao )ఇంటి పెరట్లో అరుదైన భారీ కంద జాతి పుష్పం పూసి ఆకట్టుకుంటోంది.బెంగళూరులో కొనుగోలు చేసిన కందను ఇంటి వద్ద నాటగా,ఇటీవల భారీ ఆకారంలో...
తెలంగాణ:పోలీస్ వ్యవస్థలో నేరాల దర్యాప్తు,శాంతిభద్రతల నిర్వహణ, ప్రజా సేవలను మరింత మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI),సాంకేతికతలను అనుసంధానించేలా డీజీపీ సీవీ ఆనంద్ ( DGP CV Anand )ఒక సమగ్ర రోడ్మ్యాప్ను సమీక్షించారు.ఇది కేసుల దర్యాప్తలో వేగవంతం,సులభతరం చేయనుంది.
తెలంగాణ:హైదరాబాద్ (చర్లపల్లి) నుంచి తిరుపతికి( Tirupati ) వెళ్లే భక్తుల సౌకర్యార్థం,దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి-తిరుపతి మధ్య కొత్త రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ సర్వీసును ప్రారంభించింది.గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన 07002/07031 సర్వీసును ఇకపై 17443/17444 నంబర్లతో శాశ్వత ప్రాతిపదికన రెగ్యులర్...
తెలంగాణ:కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం మొట్లగూడలో పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో వగాడి ఆనంద్ ( vagadi anandh )(25) అనే వ్యక్తి కత్తిపోటుతో దాడి చేయడంతో మృతి చెందాడు.దుర్గం దిలీప్పై ఆనంద్ కత్తితో దాడి చేయగా, ప్రతిగా దిలీప్...
తెలంగాణ:నిర్మల్(nirmal) జిల్లా బైంసా పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో శనివారం వడదెబ్బతో గణేష్ నగర్ కి చెందిన ఏనుపోతుల చిన్న గంగాధర్ (54) మృతి చెందారు.మార్కెట్ యార్డ్ (Market Yard) కి వెళ్ళిన ఆయన అకస్మాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయారు.స్థానికులు...
తెలంగాణ:శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.వచ్చే ఏడాది జూన్ లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో.2027 గోదావరిపుష్కరాల(Godavari Pushkaralu) పనులకు రూ.1000...
తెలంగాణ:సైబర్ నేరగాళ్లు(Cyber Crime) ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పేరును దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.’కాక్రోచ్ జనతా పార్టీలో (Cockroach Janata Party)సభ్యత్వం తీసుకోండి’ అంటూ నకిలీ వాట్సాప్,టెలిగ్రామ్ లింకులను పంపి,అమాయకుల బ్యాంక్ ఖాతాలను(Banking Account) ఖాళీ చేస్తున్నారని పంజాబ్లోని...
తెలంగాణ:ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి కానీ,అభివృద్ధిని అడ్డుకునే ఆలోచనలు చేయకూడదని మంత్రి శ్రీధర్బాబు(Sridhar Babu) అన్నారు.శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.బీఆర్ఎస్ (BRS)నాయకులు ఇంకా ఎన్నికల ఓటమి నిరాశ నుంచి బయటపడలేదని,హరీష్ రావు (Harish Rao) అమెరికా వెళ్లి కూడా...
తెలంగాణ:దేశంలోనే తొలి ఏఐ (Ai)ఆధారిత ఫిర్యాదు రికార్డర్ ‘ఏఐ కాప్రైటర్’ యాప్ను హైదరాబాద్ లో సీపీ సజ్జనార్( CP Sajjanar , Hyderabad) ఆవిష్కరించారు.ఈ యాప్ ద్వారా 10కిపైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చు.చెప్పిన విషయాలను వెంటనే టెక్ట్స్గా మార్చి అనువదించే...
తెలంగాణ:విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు(police) సిబ్బంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని కూకట్పల్లి డీసీపీ రితీరాజ్( Kukatpally DCP Rithiraj) సూచించారు.సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి(CP Ramesh Reddy) ఆదేశాల మేరకు బాలానగర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఉచిత వైద్య...
తెలంగాణ:ఒడిశా(odisha) నుంచి హైదరాబాద్కు(Hyderabad) కారులో తరలిస్తున్న 16.230 కిలోల గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చాపల్ రోడ్డులో శనివారం పట్టుకున్నారు.ఒడిశాకు చెందిన గులాం రసూల్తో పాటు నాంపల్లికి చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.వారి నుంచి గంజాయి,కారు,6 ఫోన్లు, రూ.14,500 నగదు...
తెలంగాణ:ఇటీవల హైదరాబాద్ (Hyderabad)మణికొండ లోని అల్కాపూర్ టౌన్ షిప్లో (Alkapoor Township)మహిళ పట్ల ఓ నీచుడు ప్రవర్తించిన తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది.రెండున్నరేళ్ల బిడ్డను ఎత్తుకుని ఓ మహిళ రోడ్డుపై వెళ్తుండగా.వెనుక నుంచి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఆ వీడియో సోషల్ మీడియాలో...
తెలంగాణ:హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో (KBR Park)భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.పార్క్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.దీంతో వాహనదారులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు ఫైర్ సిబ్బంది (Fire crew)ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నట్లు సమాచారం.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ:ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ( Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple )పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది.కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర...
న్యూస్ డెస్క్:బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను ( Stray dogs )తరలించాలన్న ఆదేశాలను సవరించాలంటూ వచ్చిన పిటిషన్లను సుప్రీంకోర్టు ( Supreme Court )తిరస్కరించింది.గతేడాది నవంబర్లో ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.ఆస్పత్రులు,పాఠశాలలు,కళాశాలలు,బస్టాండ్ల సమీపం నుంచి వీధి...
తెలంగాణ:వక్ఫ్ బోర్డు భూముల ( Waqf Board lands )రక్షణ కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ ( Eminent lawyer Khawaja Moinuddin )అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో ఆయనను గుర్తుతెలియని దుండగులు కారుతో...
తెలంగాణ:రాష్ట్రంలో గత రెండు,మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.భానుడి భగభగలకు కొన్ని ప్రాంతాలలో వడదెబ్బలు తగిలి జనాలు మరణిస్తున్నారు.కేవలం మనుషులే కాకుండా పశువులు, పక్షులు( Livestock , birds ) కూడా ఎండ తీవ్రతకు ప్రాణాలు కోల్పోవడం...
తెలంగాణ/ఏపీ:దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగాయి.పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.గత రెండు వారాల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.తాజా...
తెలంగాణ:సూర్యాపేట మండలంలోని యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మరోసారి రక్తపాతానికి దారితీశాయి.బీఆర్ఎస్ నాయకుడు,మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును( chintalapati mandhu ) గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.స్థానికుల సమాచారం ప్రకారం…శుక్రవారం అర్ధరాత్రి...
తెలంగాణ:నేడు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం( State Cabinet meeting ) సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనుంది.ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు,పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం.ప్రత్యేకంగా డిస్కంల ఆర్థిక...
ఆంధ్రప్రదేశ్:ఓ యువతి విషయంలో ఇద్దరు యువకులు నడిరోడ్డుపై థార్ జీపులతో బీభత్సం( Terror with Thar jeeps ) సృష్టించిన ఘటన విజయవాడ పటమటలో కలకలం రేపింది.100 అడుగుల రోడ్డులో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.పోలీసుల సమాచారం ప్రకారం…లింగమనేని...
తెలంగాణ:రాష్ట్ర విద్యా,రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసేలా విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి ( Aakunuri Murali )రాజీనామా చేశారు.ఇంకా నాలుగు నెలల పదవీకాలం మిగిలి ఉండగానే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఆయన రాజీనామా...
తెలంగాణ:రాష్ట్రంలో అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి పంజా విసిరింది.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ (ఆర్డివో) కె.వంశీమోహన్ ( K.Vamsi Mohan )లక్ష్యంగా ఏసీబీ అధికారులు గురువారం (మే 21) తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహించారు.ఆయనపై...
తెలంగాణ:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని కాచివరిగూడెం స్టేజ్ సమీపంలో ( Kachivarigudem Stage )అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.మంటలు వ్యాపించడంతో సమీపంలోని పంటపొలాలు దగ్ధమవుతున్నాయి.రోడ్డుపైకి ఎగసిపడుతున్న నిప్పురవ్వలతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు...
తెలంగాణ:సీఎం రేవంత్ రేపు(శనివారం) యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి( Yadadri Lakshmi Narasimha Swamy ) ఆలయానికి వెళ్లనున్నారు.రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి నేడు యాదాద్రి ఆలయానికి...
తెలంగాణ:మెదక్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో ప్రభుత్వ అధికారిని Sabu వేసి పట్టుకున్నారు.రమణారెడ్డి( Ramana Reddy ) అనే విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీ) రూ.25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా...
తెలంగాణ:తెలంగాణలో మరో అవినీతి కేసు సంచలనం రేపుతోంది.మేడ్చల్,రంగారెడ్డి జిల్లాలకు చెందిన డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ( Deputy Collector Vamsi Mohan)నివాసాలు, ఆయనకు సంబంధించిన పలుచోట్ల ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు.ఆదాయానికి మించి...
ఆంధ్రప్రదేశ్:రాష్ట్రవ్యాప్తంగా నాగేశ్వర్పై కేసులు పెట్టమని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చెప్పినట్లు తెలుస్తోంది.ఎవరి వాదన వారిది,మీరు రిప్లై ఇచ్చుకోండని సీపీఐ అగ్రనేత నారాయణ అన్నారు.ఒకవేళ అరెస్ట్ చేస్తామంటే చేయండి,సీఎం క్యాండిడేట్గా నాగేశ్వర్ బయటకొస్తాడు.ఓ వైపు కాక్రోచ్ల ఉద్యమం కూడా పెరుగుతోంది.అప్పుడు...
తెలంగాణ:ప్రభుత్వ విధానాలపై పెరుగుతున్న అసంతృప్తి,యువత సమస్యలను పట్టించుకోవాలంటూ డిమాండ్,దేశ రాజకీయాలు, యువత భవిష్యత్తుపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.దేశ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) యువతను ఉద్దేశిస్తూ చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన “కాక్రోచెస్” ( Cockroaches )వ్యాఖ్యల నేపథ్యంలో,కొందరు యువత సోషల్ మీడియాలో...
ఆంధ్రప్రదేశ్:పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామ సర్వేయర్ కిరణ్ కుమార్ మరియు వీఆర్ఓ వెంకయ్యలను సస్పెండ్ చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా ఆదేశాలిచ్చారు.రీసర్వేలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్షా...
తెలంగాణ:రాష్ట్రంలో తొలి గాజు వంతెన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్( Husnabad ) పట్టణంలో సిద్ధమవుతోంది.కాకతీయుల కాలం నాటి స్థానిక ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా 5 అడుగుల వెడల్పు,150 మీటర్ల పొడవుతో హృదయాకారంలో దీన్ని రూపొందిస్తున్నారు.రూ.4.22 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని...
తెలంగాణ:మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే ( Vinay Ranjan Ray )భార్య హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఈ కేసులో పరారీలో ఉన్న నేపాలీ( Nepali ) నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు...
తెలంగాణ:యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ( Former MLA Bhulu Bhikshamayya Goud )శుక్రవారం సందర్శించారు.నాగినేనిపల్లి,బొమ్మలరామారం,చీకటిమామిడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యటించి అక్కడి...
తెలంగాణ:హైదరాబాద్లో నేడు జరగనున్న ఐపీఎల్ చివరి మ్యాచ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( Rajiv Gandhi International Cricket Stadium )జరిగే మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,సీనియర్ నాయకులు, ఉన్నతాధికారులు టికెట్ల...
తెలంగాణ:సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో( Garidepalli ) శుక్రవారం లంబాడ హక్కుల పోరాట సమితి సమావేశం నిర్వహించారు.ఈనెల 26న నిర్వహించనున్న ఛలో హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి గరిడేపల్లి మండల శాఖ పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా మండల...
తెలంగాణ:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ( Huzurnagar )పట్టణంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్లు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కోదాడ,మిర్యాలగూడ,లింగగిరి వైపు వెళ్లే రహదారుల వద్ద భారీ వాహనాలు అధిక వేగంతో దూసుకెళ్తుండటంతో...
ఆంధ్రప్రదేశ్:ఈద్అల్-అధా(బక్రీద్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ.ఇది ఇస్లామిక్ క్యాలెండర్లోని( Islamic calendar ) చివరి నెల అయిన ధు అల్-హిజ్జా 10వ రోజున వస్తుంది.ఈ సారి బక్రీద్ పండుగ తేదీపై గందరగోళం నెలకొంది.దుల్ హిజ్జా నెలవంక...
న్యూస్ డెస్క్:కోట్లల్లో కార్పొరేట్ లోన్లు తీసుకున్న వారిని వదిలేస్తారు.తక్కువ లోన్ తీసుకున్న వారిని వేధిస్తారు అంటూ బ్యాంకు సిబ్బందిపై సుప్రీం కోర్టు( Supreme Court ) అసహనం వ్యక్తం చేసింది.గొప్పోడికి మాత్రం వెనుకా ముందు చూసుకోకుండా లోన్లు ఇచ్చేస్తారు, సామాన్య ప్రజలకు...
తెలంగాణ:జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ లాబీలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.జర్నలిస్టుల హౌజింగ్ పాలసీ యూనివర్సల్ గా ఉంటుందన్నారు.అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని,”జర్నలిస్టులకు( journalists )...
Telugu Daily Trending Breaking News, Political News,Movie News,Gossips,Celebrity News,Unknown Interesting Facts Website.
తెలంగాణ:నిర్మల్ లోని ఓ