
Telangana News
Latest updates from nimisham.in news sources.


Summer Holidays : నైరుతి రుతుపవనాలు ఇండియాలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాయి... దీంతో వర్షాల రాక కూడా ఆలస్యం అవుతోంది. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు మరింత సమయం

తెలంగాణ రాజకీయ క్షేత్రంపైకి చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ధర్నాలు, అరెస్టులు, సవాళ్లతో రోజూ రసవత్తరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. కానీ, స్క్రీన్ వెనుక అసలు కథ వేరేలా నడుస్తోంది

Land Value increased : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు సవరించిన విలువలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి గత నెలలోనే కొత్త విలువలు అమల్లోకి రావాల్సి ఉన్నా

హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణా సర్కార్ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఒక

రాష్ట్రంలో బదిలీల ప్రక్రియకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సమ్మె నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు విధులను బహిష్కరించాలని కీలక

Land prices increased : రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్టుమెంట్లు, ఇళ్లకు కొత్త మార్కెట్ విలువ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో

రైతుభరోసా పెండింగ్ నిధుల కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. మూడు విడతల్లో నిధుల జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. రెండు విడతలుగా రెండు ఎకరాలకు నిధులు జమ చేసారు. అయితే, దాదాపు నెల రోజులు అయినా.. ఇంకా మూడో

Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భ

Ramalinga Reddy Resignation: కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నూతన మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తికి లోనైన కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి (Ramalinga Reddy), తన