
పుణెలోని చారిత్రాత్మక లోహగడ్ కోటలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కొద్ది రోజుల్లో పెళ్లి జరగనున్న ఆ యువతి, తన ప్రియుడి సహాయంతో కేతన్ను నేరుగా కొండ అంచు నుంచి లోయలోకి


పుణెలోని చారిత్రాత్మక లోహగడ్ కోటలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కొద్ది రోజుల్లో పెళ్లి జరగనున్న ఆ యువతి, తన ప్రియుడి సహాయంతో కేతన్ను నేరుగా కొండ అంచు నుంచి లోయలోకి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

Trisha Krishnan:పెళ్లి, ప్రేమ, విడాకులపై హీరోయిన్ త్రిష గతంలో చెప్పిన అభిప్రాయాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటానని, విడాకులను తాను నమ్మనని చెప్పిన ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. త్రిష కృష్ణన్ సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎన్నో సంవత్సరాలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన నటనతో పాటు వ్యక్తిగత జీవితంపై కూడా అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అయితే త్రిష మాత్రం తన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయట పెట్టడానికి ఇష్టపడరు. చాలా అరుదుగా మాత్రమే తన అభిప్రాయాలను పంచుకుంటారు. ఈమధ్య ఆమె పెళ్లి, ప్రేమ, విడాకుల గురించి గతంలో చెప్పిన మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిష మాట్లాడుతూ, తనకు విడాకులు అనే ఆలోచనే నచ్చదని చెప్పారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం అదే బంధాన్ని కొనసాగించాలని తాను కోరుకుంటానని వెల్లడించారు. అందుకే పెళ్లి చేసుకునే ముందు వందసార్లు ఆలోచిస్తానని అన్నారు. జీవితాంతం కలిసి ఉండగల వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని చెప్పారు. తన చుట్టూ ఉన్న చాలా మంది పెళ్లి చేసుకుని సంతోషంగా లేరని త్రిష అన్నారు. కొందరు తప్పు కారణాలతో పెళ్లి చేసుకుని తర్వాత బాధపడుతున్నారని చెప్పారు. అలాంటి పరిస్థితి తన జీవితంలో రావద్దని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటానని, అలాంటి వ్యక్తి దొరకకపోయినా తనకు ఎలాంటి బాధ లేదని స్పష్టం చేశారు. డేటింగ్ గురించి కూడా త్రిష ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రెస్టారెంట్కు వెళ్లడం లేదా డిన్నర్ చేయడమే డేటింగ్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇద్దరి మధ్య నిజమైన అనుబంధం, మనస్ఫూర్తిగా మాట్లాడుకునే అవకాశం ఉండటమే ముఖ్యమని చెప్పారు. ఒకరినొకరు నిజంగా అర్థం చేసుకోవడం వల్లే మంచి బంధం ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు.త్రిష దృష్టిలో పెళ్లి కంటే జీవిత భాగస్వామి ముఖ్యం

ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో పెళ్లిలో ఆడపిల్ల

దేశవ్యాప్తంగా కలకలం రేపిన పుణె లోహగడ్ కోట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే అంశంపై పోలీసులు విచారణ చేశారు. ఈ

తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి కీర్తి సురేష్ చర్చించుకున్నారు. పెళ్లయ్యాక మొదటిసారి భర్త ఆంటోనీ తట్టిల్ తో తిరుమలకు వచ్చిన కీర్తి సురేష్ వెంకన్న ను దర్శించు కున్నారు. కీర్తి సురేష్ దంపతుల వెంట కుటుంబ

కొన్ని సినిమాలు చడీచప్పుడు లేకుండా వచ్చి భారీ హిట్ అవుతుంటాయి. ప్రమోషాన్స్, హడావిడి లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకుంటున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): చతుర్థ స్థానంలో గురువు ఉచ్ఛస్థితి, శుక్ర, బుధులతో యుతి, ధన స్థానంలో రాశ్యధిపతి కుజుడి సంచారం వల్ల తప్పకుండా అన్ని విధాలా పురోగతి సాధిస్తారు. ఊహించని అదృష్టాలు

పెళ్లి పేరుతో అమాయక యువకులను వలలో వేసుకుని నగదు, బంగారం దోచుకుని పరారవుతున్న సీరియల్ పెళ్లికూతురు కథ అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురిని వివాహం చేసుకుని మోసం

ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కొన్ని గంటల ముందు ఖుష్బూ కుమార్తె పెళ్లిలో జోకులేసుకుంటూ ఫొటోలు దిగిన సహచరుడు.. సడెన్గా మరణించాడనే

తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్, యాక్టర్, స్క్రీన్ప్లే రైటర్గా భాగ్యరాజ్ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన సినిమా జీవితంలాగే, వ్యక్తిగత జీవితంలోనూ చాలామందికి తెలియని ఓ విషాద అధ్యాయం ఉంది

టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. తన ప్రియురాలు, మోడల్ మహీకా శర్మను హార్దిక్ రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున

Chiranjeevi : ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు కె.భాగ్యరాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్
దక్షిణాది చిత్రసీమలో తనదైన కథలు, వైవిధ్యమైన స్క్రీన్ప్లేలతో సరికొత్త ట్రెండ్ సృష్టించిన లెజెండరీ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం చెన్నైలో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన తీవ్ర

పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్ను పోలీసులు దాదాపు 10 గంటల పాటు విచారించారు. ఈ

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లయిన నెలకే ఆలయ గుట్టపై నుంచి పడి యువతి మృతి చెందిన ఘటన తమిళనాడు (Tamil Nadu)లోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ తిట్టంకులం
గుండెనిండా గుడిగంటలు సీరియల్లో ఈ వారం అంతా సుందరి హవానే సాగింది. బావా అంటూ వచ్చి ఇంట్లో నానా హంగామా చేసింది. ఇక సుందరి ఓవర్ యాక్షన్ చూసి మీనాకు ఒళ్లు మండిపోయినట్టుంది. బావా అని సుందరి పలవడం, బాలు
Lohagad Fort Murder Conspiracy : మహారాష్ట్రలోని లోహ్గఢ్ కోటపై జరిగిన పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ (25) హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భర్తను ప్లాన్

ఆ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది. బంధు మిత్రులు ఎంతో కోలాహలంగా ఉన్నారు. కాసేపట్లో వరమాల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అలాంటి సమయంలో ఆ పెళ్లి వేడుకలో ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారింది. ఆ

ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ (Keerthy Suresh) తన భర్తతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సేవలో
ఒకరికి తెలియకుండా మరొకరు...అమ్మాయిల్ని వరుసగా పెళ్లిళ్లు చేసుకుని మోసం చేస్తున్న నిత్య పెళ్లికొడుకుల గురించి వినుంటాం. ఈమె మాత్రం అలా కాదండోయ్ ఒకరికి తెలియకుండ మరొకరు.. ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని

విడాకుల తరువాత కూడా ఏదో ఒక రకంగా వైరల్ అవుతున్నారు నాగచైతన్య, సమంత. ఏడేళ్లు ప్రేమించుకుని పెళ్లాడిన ఈ జంట.. నాలుగేళ్లు కూడా కలిసి కాపురం చేయలేదు. రకరకాల కారణాల వల్ల గొడవలు జరిగి ఇద్దరు విడిపోయి

న్యూఢిల్లీ: ఏఐ మెమరీ చిప్స్ తయారీ సామర్థ్యాలను మరింతగా పెంచుకోవడంపై మైఫై దృష్టి పెడుతోంది. ఇందుకోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని, ఉత్తర్ ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ప్రస్తుతమున్న

పెళ్లిళ్ల పేరుతో వరుస మోసాలకు పాల్పడుతూ పలువురు పురుషులను వంచించిన ఓ యువతిని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దొండపూడికి చెందిన వజ్రపు మణి అలియాస్ శ్వేతా రెడ్డి అలియాస్

Bride kills husband: ప్రేమ ఒకవైపు... పెళ్లి మరోవైపు... ఎటువైపు మొగ్గుచూపాలని తెలియక నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసు కేసులతో జైలు పాలై జీవితాలను బుగ్గిపాల్జేసుకుంటున్నారు. పెళ్లీడుకొచ్చిన యువతుల

జూలై – సెప్టెంబర్ రూ.21,800 కోట్లు బడ్జెట్ అప్పు నెలకు రూ.7,266.66 కోట్లు చొప్పున చంద్రబాబు సర్కార్ అప్పు మూడు నెలల అప్పుల క్యాలెండర్ ప్రకటించిన ఆర్బీఐ వచ్చే మంగళవారం రూ.2,600 కోట్లు అప్పు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాగ్పూర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ఆధునీకరించే దిశగా హ్యాండోవర్ చేసుకున్నట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ (జీఎంఆర్ ఏరో)
పుణెకు చెందిన బిజినెస్మెన్ కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కేతన్ అగర్వాల్ భార్య సియా గోయల్ నిందితురాలిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరో

పితృదోషాలు.. వాటి పరిష్కారమార్గాల గురించి మనం ఇదివరకు చేసిన వీడియోల్లో చెప్పుకొన్నాం కదా..! జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక అడ్డంకులు.. వైవాహిక సమస్యలు, తీరని ఆర్థిక ఇబ్బందులకు కేవలం గ్రహగతులు మాత్రమే

భారతీయ చలనచిత్ర చరిత్రను తిరగరాసిన విజువల్ వండర్ బాహుబలి సిరీస్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఈ చిత్రంలో అమరేంద్ర బాహుబలిగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దేవసేనగా లేడీ సూపర్

ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇంట పెళ్లి బాజాలు మోగడం తెలిసిందే. ఖుష్బూ కుమార్తె అవంతిక సుందర్కు శ్రావణ్ శ్రీనివాసన్తో వివాహం జరిగింది. ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటూ ఖుష్బూ

దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.5గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7:30 సమయంలో శక్తివంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో

'జబర్దస్త్' షోతో కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుని రంగస్థలం, మహానటి తదితర సినిమాల్లో మంచి పాత్రలు చేసిన మహేశ్.. రీసెంట్గా 'సింగ్ గీతం'లోనూ నటించాడు. ఇదంతా పక్కనబెడితే మరి ఏమైందో ఏమో సడన్గా ఓ వీడియో

ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డులు సాధించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే అర్ధశతకం మార్క్ అందుకోవడం ద్వారా పలు రికార్డులను

ఢిల్లీ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. పోలీసుల అధికార దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్కు ఎన్హెబ్ఆర్సీ నోటీసులు జారీ

బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియాకు ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఐర్లాండ్ తొలి టీ20లో 34

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మలుపు. ఒక్కసారి దాంపత్య బంధంలోకి అడుగు పెట్టాక.. ఇక నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడూనీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. కానీ కొంతమంది పెళ్లి తర్వాత.. 'నాకు ఈ

రాజ్ నిడిమోరు (Raj Nidimoru).. ఒకప్పుడు ఈ పేరు చాలా తక్కువమందికే తెలుసు. బాలీవుడ్ లో ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన రాజ్- డీకే ద్వయం అని మాత్రమే తెలుసు. రాజ్ నిడిమోరు

అలనాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్, ప్రముఖ దర్శకుడు సుందర్ సి ఇంట్లో పెళ్లి వేడుక ఘనంగా ముగిసింది. వారి కుమార్తె అవంతిక సుందర్ జూన్ 25,న శ్రవణ్ శ్రీనివాసన్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు
ప్రస్తుతం మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి అని చెప్పడానికి నిత్యం సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఉదాహరణగా మారుతున్నాయి. వివాహేతర సంబంధాలు.. పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. పురుషులు, మహిళలు అని

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు కారణమయ్యాయి. నా శరీరం నా ఇష్టం అని అనుకుంటే వాడి కళ్లు వాడి ఇష్టం. అవతలి వాళ్లని కంట్రోల్ చేసే బదులు మనం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని

పెళ్లి చేసుకుంటానని మహిళలకు వల ఏలూరు జిల్లాలో నిత్య పెళ్లికొడుకు అరెస్టు ఏలూరు నేరవార్తలు, న్యూస్టుడే: ‘నేను ఓ పత్రికకు సీఈవోను. మాది సంపన్న కుటుంబం. తల్లిదండ్రులు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు

Khushboo Daughter Wedding : అలనాటి హీరోయిన్ ఖుష్బూ కూతురి పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం (జూన్ 25) అవంతిక, శ్రవణ్ల వివాహం గోవాలోని ఓ రిసార్ట్లో జరిగింది. వీరి వివాహానికి చిరంజీవి

ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ కుమార్తె పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం రాత్రి గోవాలోని ఓ రిసార్ట్లో ఈ శుభకార్యం జరగ్గా.. చిరంజీవి, నాగార్జున, త్రిష తదితరులు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. వీళ్లకు

సౌత్ ఇండియన్ ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష కృష్ణన్ (Trisha) ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. దళపతి విజయ్ సీఎం అయినదగ్గరనుంచి అటు తమిళ్, ఇటు తెలుగు ఇండస్ట్రీలు అమ్మడి గురించే

వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమాను అందించేందుకు సిద్ధమైంది. కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ సినిమాను వరల్డ్ టెలివిజన్

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓ యువతి తన జీవితాన్ని తానే నిర్ణయించుకున్న సంఘటన సామాజిక మాధ్యమాల్లో స్ఫూర్తిదాయకంగా వైరల్ అవుతోంది. తాగుడు మత్తులో పెళ్లికి వచ్చిన వరుడిని ఎదిరించి, చెంపదెబ్బ కొట్టి పెళ్లిని

పెళ్లి అయ్యాక చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) రీఎంట్రీ ఇస్తూనే వస్తోంది కానీ, ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోవడం లేదు. ఇక ఈమధ్య అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటూ షాక్ ఇస్తోంది. పెళ్లి అయ్యాక

ఈ కాలం అమ్మాయిలు ఇలాంటి హెవీ జుంకాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బ్రాస్, సిల్వర్ రెండింటి కాంబినేషన్ లో ఈ ఇయర్ రింగ్స్ ఉంటాయి. అందమైన రాళ్లతో మీనాకారీ వర్క్ కూడా ఉంది. ఈ మల్టిపుల్ బ్రాస్ జుంకా డిజైన్

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! మహేశ్ బాబు ‘వారణాసి’లో ఒక్క షాట్