ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు-ధీరజ్ కాంబినేషన్ సీన్లు ఉంటాయబ్బా.. వీళ్లిద్దరూ తలపడితే మామూలుగా ఉండదు. యాక్టింగ్లో ఈ తండ్రీ కొడుకులు నువ్వా నేనా అంటూ పోటీపడతారు. అది ఎమోషనల్ సీన్ అయినా.. యాక్షన్ సీన్ అయినా చింపి అవతలేస్తుంటారు. సాధారణంగా ప్రభాకర్ అంటే బుల్లితెర మెగాస్టార్. ఆయన నటన గురించి ఏం చెప్పాలి.. ఎలాంటి సీన్ ఇచ్చినా కూడా అద్భుతహ అనిపిస్తారు. ఇక ఎమోషనల్ సీన్లలో అయితే చూసే వాళ్లని టీవీలకు కట్టిపడేస్తారు తన అద్భుత నటనతో. ఏడుపు రాని వాళ్లని కూడా భోరున ఏడ్చేట్టు చేస్తుంటారు. అలాంటి సీనియర్ హీరోతో ఓ జూనియర్కి సీన్ అంటే.. ముందు భయం, బెరుకు ఉంటుంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు చిన్న కొడుకుగా నటిస్తున్న ధీరజ్ అలియాస్ నితిన్ అద్విది కూడా ఇదే పరిస్థితి. అయితే ప్రభాకర్తో సీన్ అంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్లు తేలిపోతుంటారు. కానీ ధీరజ్ మాత్రం ఎప్పుడూ ఆలోటు కనిపించనీయలేదు. దానికి అతనో సూత్రం ఫాలో అయ్యారు.. అదేంటో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నితిన్ అద్వి . అసలు ఈ సీరియల్లో అవకాశం ఎలా వచ్చింది? అతని బ్యాగ్రౌండ్ ఏంటీ? తదితర విషయాలను పంచుకున్నారు. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ధీరజ్గా ఛాన్స్.. ఛానల్ వాళ్లే ఇచ్చారు. వాళ్లు నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ రోల్ నితిన్ చేయగలడా లేదా? అని అనుమానం ఉంది. ఎందుకంటే కుంకుమ పువ్వు సీరియల్లో నేను బంటి క్యారెక్టర్ చేశా. ఆ క్యారెక్టర్కి ధీరజ్ క్యారెక్టర్కి అస్సలు సంబంధం లేదు. ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే.. నేను లోకల్లో నాని మాదిరిగా ఉంటుంది. అదే మీటర్లో వెళ్తుంది ధీరజ్ రోల్. ధీరజ్లా చాలామంది ఉన్నారు. ప్రతి పదిమందిలో ఒకరు ఉంటారు. నాకు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ధీరజ్ క్యారెక్టర్ ఆఫర్ నాకు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. స్టార్
గతవారం ప్రారంభమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతుండగా.. సోమవారం జరిగిన సరదా సంభాషణతో ఒక్కసారిగా సభలో నవ్వులు పూశాయి. కెప్టెన్ విజయ్ కాంత్ సతీమణి, డీఎండీకే అధినేత్రి, వృద్ధాచలం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న రవాణా శాఖ అధికారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఆయన స్పాట్లోని ప్రాణాలు విడిచారు. డీటీఓ వెంకన్న .. రోడ్డుపై వాహనాలు తనిఖీలు

నిధులు, కేటాయింపుల విషయంలో తెలంగాణకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో సోమవారం పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం ఉండనున్నారు. పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు మరో షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదైంది. గండిపేట భూకబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడికి ఇటీవలే కోర్టు బెయిల్ మంజూరుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి, ట్రాఫిక్కు అంతరాయం కలిగించారన్న

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్బాస్ సందడి మళ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో పదో సీజన్ కూడా త్వరలోనే షురూ కానుంది. ఇప్పటికే ఈ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద యోగా దినోత్సవంలో పొన్నం ప్రభాకర్

బిగ్బాస్ తెలుగు 10 సీజన్కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఈ సీజన్ పై మరింత ఆసక్తి పెంచుతున్నారు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా
వర్షాకాలం ప్రారంభమవుతోంది. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో.. హైడ్రా అప్రమత్తమైంది.ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్

Dubbaka: రూ.10 లక్షల ఉపాధి హామీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే! దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు

సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు! హైదరాబాద్, 19జూన్ 2026:ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్లతో సాగే సీరియళ్లను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్తో

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ 17 నాటికి నికర ఆదాయపన్ను (ప్రత్యక్షపన్ను) వసూళ్లు 15 శాతం వరకు పెరిగి రూ.5.21 లక్షల కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ డేటా స్పష్టం చేసింది. నికర

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. భారతీయ బెంచ్ మార్క్ సూచీలు పతనమయ్యాయి. ఈరోజు ఉదయం 9:50 సమయానికి నిఫ్టీ(Nifty) 197.60 పాయింట్లు లేదా 0.82 శాతం క్షీణించి 23,970.40

అవతార్ ఏఐ అభివృద్ధి చేసిన కొత్త వీడియో జనరేషన్ మోడల్ ‘వర్య’ మన దేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో అడుగు. అధునాతన వీడియో క్రియేషన్ సాధనాలను మరింత సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో
సొనాలి బెంద్రే.. ఈ పేరు వినగానే 90ల నాటి కుర్రాళ్ల గుండెల్లో ఒక అందమైన అలజడి మొదలవుతుంది. టాలీవుడ్లో చేసింది కొన్ని సినిమాలే అయినా, తన అద్భుతమైన నటన, అమాయకత్వంతో కూడిన పక్కింటి అమ్మాయి లాంటి అందంతో
ప్రేక్షకుల ముందుకు సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ బుల్లితెర నటుడు 'ఈటీవీ' ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం " వెంకట్రామయ్య గారి

Prabhakar Daughter Divija New Movie: బుల్లితెరపై 'మెగాస్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్ వారసత్వాన్ని పుచ్చుకుని ఆయన పిల్లలు ఇద్దరూ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే కుమారుడు

సతీష్ ఆవాల దర్శకత్వంలో దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్గా పరిచయం అవుతున్న సినిమా 'వెంకట్రామయ్య గారి తాలూకా' విడుదలకు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి
.webp)
పేదల కష్టకాలంలో అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) మరోసారి ఓ రైతు కుటుంబానికి భరోసా కల్పించింది. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు తీవ్ర విద్యుత్ ఘాతానికి గురైన రైతుకు కోవూరు

టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రభాకర్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో అద్భతమైన పాత్రలు పోషించి బుల్లితెర మెగాస్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నారాయన. కేవలం సీరియల్సే కాదు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
నీట్ (యూజీ) రీ-ఎగ్జామినేషన్కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. పరీక్ష రోజైన జూన్ 21న టీజీఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షకు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

NEET Exam 2026:తెలంగాణ ప్రభుత్వం నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న ఈ పరీక్షకు హాజరయ్యే

ఫేక్ జీవో కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కస్టడీ పూర్తయ్యింది. బ్రహ్మనాయుడిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ అధికారులు మూడు రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించారు. హైదరాబాద్, జూన్ 18

బుల్లితెరపై ‘ఈటీవీ ప్రభాకర్’ అంటే తెలియని వారుండరు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా దశాబ్దాలుగా రాణిస్తున్న ఆయన వారసులు ఇప్పుడు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాకర్ కొడుకు

ఈటీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ ఇప్పటికే హీరోగా పరిచయం కాగా, కుమార్తె దివిజ 'వెంకట్రామయ్యగారి తాలూకా' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా జూలై నెలలో విడుదల కానుంది. ఈటీవీ ప్రభాకర్ (ETV

Click to read full story.

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
కాలం మారిపోయింది.. తల్లిదండ్రులు పిల్లల చదువుల విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అప్పు చేసైనా సరే పిల్లల్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూ్ల్స్లో చదివిస్తున్న రోజులివి. కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దెందులూరు వివాదం: విశ్లేషణ, వ్యూహాలు మరియు భవిష్యత్తు పరిణామాలుఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిణామాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి

తెలంగాణ గురుకుల పాఠశాలల టెండర్లలో ఏకంగా రూ. 2,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

JC Prabhakar Reddy | తాడిపత్రి అర్బన్, జూన్ 16 (ప్రభాతవార్త): తాడిపత్రి అభివృద్ధే తన జీవిత లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను రాజకీయాలకు అతీతంగా గుర్తిస్తామని అందుకోసం ఏర్పాటైన కమిటీ స్పష్టం చేసింది. జూన్ 23వ తేదీ నుంచి ఉద్యమకారుల గుర్తింపుపై దశలవారీ సంప్రదింపులు

సికింద్రాబాద్లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2026 ఆషాఢ మాస బోనాల జాతర నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను ఆలయ అధికారులు ఖరారు చేశారు. ఈ కార్యక్రమాల వివరాలను హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం

Secunderabad Bonalu 2026 Schedule Out: సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకలకు ముహూర్తం ఖరారైంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి జాతర సన్నాహాలు పూర్తయ్యాయి. ఆలయ అర్చకులు ఈ జాతరకు సంబంధించిన

Tadipatri Politics | తాడిపత్రి అర్బన్ జూన్ 15 ప్రభాతవార్త : తాడిపత్రిలో మరోమారు పొలిటికల్ హిట్ చెల్లరేగింది. రెండు రోజుల క్రితం టిడిపి విజయోత్సవ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడానికి సిద్ధం కాక వైఎస్ఆర్సిపి

తాడేపల్లి: ఏపీలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఏ నియంత పాలన కూడా ఇంతకంటే దారుణంగా లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారిపోయారని

ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ’19వ ఆటా మహాసభలు, యువ సదస్సు’ జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ

జూన్ చివరలో జరగనున్న యూనియన్ కేబినెట్ రీషఫుల్లో తెలుగుదేశం పార్టీకి మరిన్ని అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు నుంచి ఎంపీగా గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి కేంద్ర మంత్రి

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభమైంది. హైదరాబాద్లోని రాజ్భవన్ బడిలో బ్రేక్ఫాస్ట్ (Breakfast) కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు

TDP MLA Chintamaneni Prabhakar : దెందులూరు తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో తీవ్ర అలజడి సృష్టించారు. ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసమే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్న ప్రభుత్వానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే విధంగా బడిబాట

దెందులూరు తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో ఆయన సృష్టించిన హల్చల్ స్థానికంగా తీవ్ర అలజడికి దారితీసింది

మంచిర్యాలలో సింగరేణి డిపెండెంట్ కార్మికులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 335 మంది డిపెండెంట్ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నియామక పత్రాలను అందజేశారు. మంచిర్యాల, జూన్

Drug manufacturing gang : తెలంగాణలో మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్న నిఘా వర్గాలు మరో అంతర్జాతీయ డ్రగ్స్ తయారీ ముఠా ఆట కట్టించాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం

JC Prabhakar Reddy Sensational Comments: తాడిపత్రి నియోజకవర్గంలో కొందరు స్వార్ధపూరిత అధికారుల వల్ల ప్రజాస్వామ్యం నిలువునా ఖూనీ అవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడి పోలీస్ యంత్రాంగం ఏ