
ములుగు : ములుగు జిల్లాలో ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాము సాగు చేస్తున్న భూములను ఏజెన్సీ పేరుతో గిరిజనులు ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో గిరిజనేతరులు


ములుగు : ములుగు జిల్లాలో ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాము సాగు చేస్తున్న భూములను ఏజెన్సీ పేరుతో గిరిజనులు ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో గిరిజనేతరులు

Read Also: Cough Syrup Rules: ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. మెడికల్ షాపులకు ప్రభుత్వం గట్టి వార్నింగ్! టెలిగ్రామ్లో ఉండే ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్ను జూన్ 30 వరకు ఇండియాలో డిసేబుల్ చేయాలని

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
.webp)
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణాన్ని ముగించడానికి వాషింగ్టన్-టెహ్రాన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని

అమెరికా రక్షణ రంగ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన, యుద్ధ విమానంగా పేరుగాంచిన బీ 52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం కుప్పకూలింది. కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్లో జరిగిన ఈ

ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సైనిక విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 8 మంది సిబ్బంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా

US Air Force B-52 Bomber Crashes In California : అమెరికా రక్షణ రంగానికి వెన్నెముకగా నిలిచే అత్యంత శక్తివంతమైన వ్యూహాత్మక బాంబర్ విమానం ‘బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్’ (B-52 Stratofortress) ఘోర ప్రమాదానికి గురైంది. కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ మొజావే ఎడారి ప్రాంతంలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ఫోర్స్ బేస్ (Edwards Air Force Base) నుండి ఒక సాధారణ రాడార్ ఆధునికీకరణ పరీక్షల కోసం ఈ విమానం టేకాఫ్ అయ్యింది. అయితే, గాల్లోకి లేచిన కొద్దిసేపటికే రన్వేకు సమీపంలోనే ఇది అదుపుతప్పి కుప్పకూలిపోయింది. విమానం భూమిని ఢీకొట్టిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో అది పూర్తిగా కాలిబూడిదైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్లతో పాటు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని, మంటల తీవ్రత దృష్ట్యా వారు ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఎయిర్ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. మృతులలో సైనిక సిబ్బందితో పాటు రక్షణ రంగ ప్రభుత్వ కాంట్రాక్టర్లు, బోయింగ్ సంస్థకు చెందిన సిబ్బంది కూడా ఉన్నారు. Read Also : అక్టోబర్ వరకు అమెరికా EB-5 ఇమిగ్రేషన్ వీసాల జారీకు బ్రేక్! అమెరికా సైన్యంలో 1955 నుండి సేవలు అందిస్తున్న బి-52 బాంబర్ విమానాలకు సుదీర్ఘమైన మరియు సురక్షితమైన రికార్డు ఉంది. అటు సాంప్రదాయ ఆయుధాలను, ఇటు అణుబాంబులను మోసుకెళ్లగల ఈ భారీ విమానం ప్రమాదానికి గురికావడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. టేకాఫ్ అయిన వెంటనే చాలా తక్కువ ఎత్తులోనే విమానం కూలిపోవడాన్ని బట్టి చూస్తే, దీని ఫ్లైట్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రధాన కారణం కావచ్చని విమానయాన రక్షణ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై అమెరికా వైమానిక దళ ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ పూర్తి విచారణ ప్రక్రియ ముగియడానికి

శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్కు ఎలాంటి దబ్బులు చెల్లించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి స్థాపన కోసం అవగాహన ఒప్పందం

ఇంటర్నెట్డెస్క్: రష్యా మిలిటరీలో కీలకమైన బాంబర్ కూలిపోయింది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా సైబీరియాలోని ఇర్కుట్స్క్లో ఈ ఘటన చోటుచేసుకుంది (Russian Bomber). రష్యా రక్షణశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. దేశంలో 19కి పెరిగిన NCC డైరెక్టరేట్ల సంఖ్య రాష్ట్ర విద్యాసంస్థల్లో NCC విస్తరణకు అవకాశం ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం

రష్యాలో యుద్ధవిమానం కుప్పకూలింది. శిక్షణ సమయంలో టీయూ-22ఎం3 వ్యూహాత్మక బాంబర్ విమానం కుప్పకూలినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.సైబీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపింది. అందులోని

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కాలిఫోర్నియాలో ఓ విమానం కూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ప్రమాదానికి గురైన విమానాన్ని అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-52 బాంబర్ విమానంగా గుర్తించారు. ఈ ఘటనలో

US Iran Peace Deal : అమెరికా – ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ఒప్పందంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మళ్లీ తెరుచుకోనుంది
Crude Oil Price per Barrel : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ప్రపంచం ఊపిరిపీల్చుకోనుంది. ఇరాన్తో అమెరికాకు శాంతి ఒప్పందం కుదిరినట్లు తాజాగా ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్తో ఒప్పందం

మ్యాగీ నూడుల్స్లో పురుగులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై నెస్లే ఇండియా సంస్థ స్పందించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది. మ్యాగీ నూడుల్స్లో పురుగులు ఉన్నాయంటూ

Assam Military Aircraft Crash | గువాహటి/జోర్హాట్, జూన్ 13: ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సాంలో శనివారం మధ్యాహ్నం ఒక ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అస్సాంలోని జోర్హాట్ (Jorhat) లో ఉన్న భారత వైమానిక
అసోంలోని జోర్హాట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో శనివారం భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం

ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 రవాణా విమానం ఎయిర్బేస్ లోపల ల్యాండ్ అవుతుండగా, మంటలు చెలరేగడంతో
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ముజఫరాబాద్ సమీపంలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న సిబ్బంది
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ముజఫరాబాద్ సమీపంలో పాకిస్థాన్ సైనిక హెలికాప్టర్ MI-17 సాంకేతిక లోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో 21 మంది సైనికులు మృతిచెందినట్టు

పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న
అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ సోమవారం హర్మూజ్ జలసంధి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లోని ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎటువంటి గాయాలు కాలేదని

అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ హోర్ముజ్ జలసంధి సమీపంలో కూలింది. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఇరాన్ దాడితో కూలిందా లేక సాంకేతిక లోపమా అనేది తెలియరాలేదు

ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ (US Apache) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ధ్వంసమవగా.. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు అమెరికా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య రేగిన యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో పెరిగిన భయాందోళనలు, ముడిచమురు ధరల అకస్మాత్తు పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్

చండీగఢ్: అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా భారీ విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్ను భారత్ ఫాలో ఆన్ ఆడిస్తోంది. మూడో రోజు ఆట టీ

ఇంటర్నెట్డెస్క్: బంధువులతో కలిసి రెస్టరంట్లో భోజనం చేసి, ఆ తర్వాత బయట ఆడుకుంటున్న ఓ టీనేజర్ అకస్మాత్తుగా కుప్పకూలిపడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది

జన్మనిచ్చిన కన్నతల్లి మరణాన్ని ఆ కూతురు తట్టుకోలేకపోయింది. ‘అమ్మా.. నిన్ను వదిలి నేనుండలేను’ అన్నట్లుగా, తల్లి భౌతికకాయంపై పడి ఏడుస్తూ అక్కడికక్కడే గుండెపగిలి ప్రాణాలు విడిచింది. ఖమ్మం రూరల్ మండలం

ఫిలిప్పీన్స్లోని మిండనావో ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర కలకలం రేపింది. భూకంపం కారణంగా 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 200 మంది గాయపడినట్లు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్

ఇంటర్నెట్ డెస్క్: డొమినికన్ రిపబ్లిక్లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఓ ప్రైవేట్ జెట్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన

డొమినికన్ రిపబ్లిక్లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ సయమంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇంటర్నెట్ డెస్క్: డొమినికన్

చండీగఢ్: పంజాబ్లో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మరికాసేపట్లో కదులుతుందనగా టాయిలెట్ వద్ద ఉండే క్యాబిన్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో రైలు వేగంగా లేకపోవడంతో పెను ప్రమాదం

Kerala Rains: భారతదేశంలోకి నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) గ్రాండ్ ఎంట్రీతో కేరళ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల




న్యూఢిల్లీ, మే 31: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని రద్దీ ప్రాంతమైన సాకేత్లో ఒక మూడంతస్తుల నివాస, వాణిజ్య భవనం

Chandrababu Naidu: ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఆదివారం తాడేపల్లిలో

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఒక ఊహించని ఘోర ప్రమాదం జరిగింది. దొంగపిండి గ్రామం శివార్లలో ఒక భారీ ఇసుక లారీ వెళ్తుండగా, అక్కడి వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లారీ

సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని ఓ టైర్ రిట్రేడింగ్ వర్క్షాప్లో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వర్క్షాప్లో టైర్లకు సంబంధించిన పనులు జరుగుతున్న

మహారాష్ట్ర పుణె జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పింప్రి-చించ్వాడ్ పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి పదకొండి మంది మృతిచెందగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం చోటుచేసుకుంది. పుణె, పింప్రి-చింఛ్వాడ్ జంట నగరాల్లో ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. లోకల్ మద్యం సేవించిన అనంతరం బాధితులు ఒక్కసారిగా వాంతులు, కంటిచూపు మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే వారిని సమీప ఆస్పత్రులకు తరలించినప్పటికీ పలువురు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఘటనపై స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కల్తీ మద్యం తయారీ, విక్రయాల్లో పాల్గొన్నవారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అధికారికంగా అరెస్ట్ చేసినట్లు పింప్రి ఏసీపీ సచిన్ హిరే వెల్లడించారు. వీరిద్దరూ మద్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డంపింగ్ యార్డుల రహితంగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ