
హైదరాబాద్ ఐటీ రంగానికి అమెరికా డెవల్పమెంట్ సెంటర్లను ఇస్తే, ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సీఈవోలను తాము అందిస్తాం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు


హైదరాబాద్ ఐటీ రంగానికి అమెరికా డెవల్పమెంట్ సెంటర్లను ఇస్తే, ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సీఈవోలను తాము అందిస్తాం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఒక్కో ఉద్యోగికి రూ.60 లక్షల నుంచి 2 కోట్ల బీమా తాత్కాలిక ఉద్యోగులకు కూడా అమలు 25న సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో 14 బ్యాంకులతో ఒప్పందం జులై మొదటి వారంలో హెల్త్కార్డుల పంపిణీకి సభ ఈనాడు, హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలలో ఆర్థిక భద్రతను పెంపొందించే దిశగా రేవంత్రెడ్డి ప్రభుత్వం మరో అద్భుతమైన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం

ఈనాడు, అమరావతి-విజయవాడ(గాంధీనగర్), న్యూస్టుడే: ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, 9, 10 షెడ్యూల్లలో ఉన్న సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అంశాలపై క్యాబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సమావేశానంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.భారీగా పారిశ్రామిక పెట్టుబడులురాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే లక్ష్యంతో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) సిఫారసు చేసిన పలు ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. మొత్తం రూ.39,355 కోట్ల పెట్టుబడులతో, 34,610 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు:ప్రీమియర్ ఎనర్జీస్ (తిరుపతి): రూ.3,936 కోట్ల పెట్టుబడితో సిలికాన్ వేఫర్, మాడ్యూల్ తయారీ యూనిట్. 540 మందికి ఉపాధి.కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ (అనకాపల్లి): రూ.2,788 కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్.ప్రొటేరియల్ ఇండియా (అనకాపల్లి): రూ.2,250 కోట్ల పెట్టుబడితో నియోడిమియం ఐరన్ బోరాన్ మాగ్నెట్ తయారీ పరిశ్రమ. 530 మందికి ఉపాధి.SFVONE ఇండియా (కాకినాడ): రూ.1,900 కోట్ల పెట్టుబడితో వాడిన వంట నూనెల నుంచి విమాన ఇంధనం తయారు చేసే యూనిట్. 2,500 మందికి ఉపాధి.ఎన్ఎస్ మాగ్నటెక్ (తిరుపతి): రూ.1,250 కోట్ల పెట్టుబడితో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ తయారీ. 400 మందికి ఉపాధి.ఏపీ జేఎస్డబ్ల్యూ స్టీల్ (ప్రకాశం): రూ.1,230 కోట్లతో స్టీల్

ఏపీలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర కేబినెట్ (AP Cabinet) ఉద్యోగులకు (Employees) పలు గుడ్ న్యూస్ లు చెప్పింది. ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్న పెన్షన్ విధానం మార్పు, రిటైర్మెంట్ వయస్సు పొడిగింపు
Boss Scam : ఫోన్లకు వాట్సప్ వంటి యాప్స్ ద్వారా లింకులు పంపించడం, ఫోన్లు చేసి మాయమాటలు చెప్పడం లేదా భయపెట్టడం వంటివి చేస్తూ అందినకాడికి దోచుకోవడం సైబర్ నేరగాళ్లు చేసే పని. దీనిపై ప్రజల్లో అవగాహన
AP Cabinet Decisions on Government Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులకు డబుల్ ధమాకా ప్రకటించింది. రాష్ట్రంలోని సుమారు 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు వినిపించింది. సీఎం

గుజరాత్లోని కచ్ ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. ఆధునిక పురోగతికి ప్రతీకగా నిలిచే ముంద్రా నగరానికి ఇప్పుడు వైమానిక రెక్కలు వచ్చాయి. అదానీ ముంద్రా విమానాశ్రయం నుండి మంగళవారం షెడ్యూల్డ్ వాణిజ్య
.webp)
ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు.. కేబినెట్ సంచలన నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, సొసైటీలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా

భారీగా పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం. ముప్పై ఐదు వేల ఉద్యోగాలు. రిటైర్మెంట్ వయస్సు రెండు సంవత్సరాల పెంపు. Andhra Pradesh Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్

అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో 80కి పైగా అజెండా అంశాలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ ప్రాంతాల్లో

ఆంధ్రప్రదేశ్లో 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల విద్యాసంస్థలు, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ

Boss scam | ఇంటర్నెట్ డెస్క్: వ్యక్తులకు లింకులు పంపించడం, మాయ మాటలు చెప్పో.. భయపెట్టో వారి నుంచి అందినకాడికి దోచుకోవడం సైబర్ నేరగాళ్లు చేసే పని. ఇప్పుడు కేటుగాళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు

భారతదేశంలోని పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే అటల్ పెన్షన్ యోజన (APY). ఈ పథకం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం ఒరాకిల్ సంస్థ గత 12 నెలల్లో 21 వేల మంది ఉద్యోగులను తీసేసింది. సంస్థ కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచుతున్నందున ఈ తొలగింపుల కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఆ సంస్థ

Oracle layoffs| ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ భారీస్థాయిలో ఉద్యోగాలకు కోతపెట్టింది. గత 12 నెలల్లో 21వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ
తిరుమలలో మరో మోసం వెలుగుచూసింది. దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా.. కొంతమంది భక్తుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం దళారులకు అవకాశంగా మారుతోంది. తాజాగా తిరుమలలో ఓ దళారిని

కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల కష్టాలు, పనివిధానం గురించి ఇప్పటికే అనేక అంశాలు చర్చనీయాంశమైనాయి. ఉద్యోగుల వర్క్ కల్చర్, ఒత్తిడిపై అనేక కథనాలు చాలానూ చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక వివాదాస్పద ఆఫీస్

మరికొన్ని గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు IMD కీలక హెచ్చరికలు జారీ చేసింది. దాంతో ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల పెంపు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం (8th Pay Commission) సిఫార్సులు అమలుల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి. బేసిక్ శాలరీ నుంచి

సాధారణంగా కార్పొరేట్ ప్రపంచంలో మానవత్వానికి చోటు ఉండదు అనుకుంటాం. కానీ కరుణామయులైన వ్యాపారవేత్తలూ కొందరుంటారు. అలాంటి పారిశ్రామికవేత్త ఒకరు తన కంపెనీని అమ్మేసి ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను

పశ్చిమ బెంగాల్ లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

రైల్వేశాఖ కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో సేవలను మెరుగ్గా నిర్వహించేందుకు కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. నిబంధనలను ఉల్లంఘించినవారికి భారీగా జరిమానాలు విధించాలని

ఆరు రాష్ట్రాల ఏడాది ఖర్చులో 25 శాతానికి పైగా ఉద్యోగుల జీతాలకే దేశంలోనే అత్యల్పంగా గుజరాత్లో 6.25% వేతన ఖర్చు.. తెలంగాణలో 14% తెలంగాణలో పింఛన్ల ఖర్చు 7.7 శాతం... దేశంలో అత్యల్పంగా ఛత్తీస్గఢ్లో 6%

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతా నుంచి చిన్న వయసులో డబ్బు విత్డ్రా చేయడం వల్ల పదవీ విరమణ నాటికి భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, 28 ఏళ్ల వయసులో ఒక

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అనేది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు, అది ఉద్యోగ భద్రతను శాసించే అత్యంత కీలకమైన శక్తిగా అవతరించింది. గాలప్ (Gallup) సంస్థ

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును టీడీపీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చిట్టేల గ్రామంలో సోమవారం మహిళలు రోడ్లపై నిరసనకు దిగారు. అనూహ్యంగా ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న

వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను సమర్థంగా పరిష్కరించేందుకు, త్వరలోనే భూగర్భ (టన్నెల్) రోడ్లను అమలు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. హైదరాబాద్

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ప్రధాన భూముల వేలం వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ వేలంలో ఎకరానికి రూ.237 కోట్ల రికార్డు ధర పలికిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించడంతో

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అంతే వేగంగా రోడ్డు రవాణా సమస్యలు కూడా పెరిగాయి . ముఖ్యంగా ఐటీ కారిడార్ల ప్రాంతాల్లో ఉదయం సాయంత్రం ట్రాఫిక్ జామ్లు ఉద్యోగుల జీవితాలను ఇబ్బంది

Tunnel Roads : భాగ్యనగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఐటీ కారిడార్లలో నిత్యం ట్రాఫిక్ నరకాన్ని

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఏపీలో పనిచేస్తున్న 891మంది ఉద్యోగులు తెలంగాణకు శాశ్వత ప్రాతిపదికన (విభజన చట్టం

Interstate Transfer : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా ఇంకా పరిష్కారం కాని ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర పరస్పర బదిలీల (Interstate Mutual Transfers) ప్రక్రియలో తాజాగా ఒక కీలక

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ఈనాడు, అమరావతి: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీల ప్రక్రియలో కీలక అడుగుపడింది. విభజన చట్టం ప్రకారం శాశ్వత ప్రాతిపదికన తెలంగాణకు

డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపణ మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి. చిత్రంలో వైకాపా ఎంపీలు ఈనాడు, దిల్లీ: రాజధాని అమరావతి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం

ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ ప్రారంభించిన రేవంత్. విద్యాశాఖకు బడ్జెట్లో భారీగా నిధులు. ఒకటో తేదీనే కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపు. Young India Education: తెలంగాణ విద్యార్థులు ఆత్మగౌరవంతో పాఠశాలలకు
ITR-3 Filing: వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందుతున్న నిపుణులకు ఆదాయపు పన్ను శాఖ కీలక అప్డేట్ వచ్చింది. అసెస్మెంట్ ఇయర్ 2026-27 ఆర్థిక సంవత్సరం 2025-26కి గానూ ఐటీఆర్ 3 ఫారమ్ కు సంబంధించిన ఆన్లైన్

‘బాస్’ అనే మాట వినగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఒత్తిడి, టార్గెట్లు, మందలింపులే. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా చెడ్డ బాస్ల కథలే కనిపిస్తుంటాయి. ప్రతి పనిలో జోక్యం చేసుకోవడం, ఉద్యోగుల మాట
ఒక కార్పొరేట్ సంస్థ సీఈవో తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వారం రోజుల పాటు జరిగిన కంపెనీ ఆఫ్-సైట్ ఈవెంట్లో కేవలం శాకాహార భోజనాన్ని మాత్రమే వడ్డించాలని ఆయన ఆదేశించడం ఈ

ఈ నెలాఖరులోగా ఈపీఎఫ్ఓ 3.0 అమల్లోకి రానుంది జూన్ నెలాఖరులో యూపీఐ, ఏటీఎంలో పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు ఆధార్, బ్యాంకు ఖాతాలకు లింక్ పీఎఫ్ ఫండ్స్ లింక్ తప్పనిసరి పీఎఫ్ బ్యాలెన్స్లో కనీసం 25శాతం

UPI PF Withdrawal: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ భారీ గుడ్ న్యూస్ అందించింది. పీఎఫ్ అకౌంట్లో దాచుకున్న నిధులను ఇక నుంచి నేరుగా యూపీఐ, ఏటీఎం ద్వారా విత్

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులను కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల 'అధికారిక విధి' కాదని తేల్చి చెప్పింది. నిందితులైన పోలీసులను శిక్షించేందుకు ప్రభుత్వం నుంచి

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) తన డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేస్తోంది. ఈపీఎఫ్వో 3.0 కింద పీఎఫ్ ఖాతాదారులు యూపీఐ యాప్లు, పీఎఫ్కు అనుసంధానమైన ఏటీఎంల ద్వారా నేరుగా