అనిత
Actor ProfilePolitician

అనిత

Total News49
Movie Updates0
Sources11
దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి
Eenadu16 Jun 2026
దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి

విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం): తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ‘బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు

కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ది ఇండియా స్టోరీ’ అఫీషియల్ పోస్టర్ రిలీజ్
Telugu Times16 Jun 2026
కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ది ఇండియా స్టోరీ’ అఫీషియల్ పోస్టర్ రిలీజ్

జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సహకారంతో తెరకెక్కుతున్న ‘ది ఇండియా స్టోరీ’ చిత్రానికి సంబంధించిన తొలి అధికారిక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో

మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీపై లోకేశ్ ధ్వజం
Andhra Jyothy16 Jun 2026
మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీపై లోకేశ్ ధ్వజం

హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితపై అమర్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల

పీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన నారా లోకేశ్
Vaartha16 Jun 2026
పీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన నారా లోకేశ్

AP PECET 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PECET-2026) ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫలితాలను ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్

ఢిల్లీలో జనాభా భారీ పెరుగుదల.. 15 ఏళ్లలో 37 వృద్ధి నమోదు
Vaartha16 Jun 2026
ఢిల్లీలో జనాభా భారీ పెరుగుదల.. 15 ఏళ్లలో 37 వృద్ధి నమోదు

Delhi Population: దేశ రాజధాని ఢిల్లీ జనాభా గణనీయంగా పెరిగినట్లు సెన్సస్ 2027 తొలి దశలో తేలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం జనాభా 2.3 కోట్లకు పైగా చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇది గత జనగణనతో

అనితపై వ్యాఖ్యలు.. గుడివాడ అమర్ నాథ్ పై మహిళా కమిషన్ ఆగ్రహం
Vaartha16 Jun 2026
అనితపై వ్యాఖ్యలు.. గుడివాడ అమర్ నాథ్ పై మహిళా కమిషన్ ఆగ్రహం

Rayapati Shailaja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ అంశంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. read also: Nara Lokesh: జులైలో ‘తల్లికి వందనం’.. విద్యాశాఖకు లోకేశ్ కీలక ఆదేశాలు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ స్పందిస్తూ, మహిళా ప్రజాప్రతినిధిని ఆమె రూపం లేదా దుస్తులు, మేకప్ గురించి మాట్లాడటం విమర్శించడం సరైన రాజకీయ సంస్కృతి కాదని పేర్కొన్నారు. రాజకీయాల్లో విధానాలు, పాలనపై విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం అనుచితమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా మహిళా సమాజం మొత్తాన్ని అవమానపరిచే విధంగా ఉంటాయని శైలజ అభిప్రాయపడ్డారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు వారిని నిరుత్సాహపరచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మహిళా కమిషన్‌కు పలువురు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. కేవలం వ్యాఖ్యలు చేయడమే కాకుండా, వాటిని సమర్థించే విధంగా స్పందించడం కూడా ఆందోళన కలిగించే అంశమని కమిషన్ భావిస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన మహిళా కమిషన్, గుడివాడ అమర్‌నాథ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించింది. అలాగే ఈ అంశంపై వివరణ కోరేందుకు అమర్‌నాథ్‌కు సమన్లు జారీ చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. Modi : అల్లు అర్జున్ క్రేజ్ ను వాడుకున్న మోడీ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Jagan – CBN : చంద్రబాబుకు వైఎస్ జగన్ అల్టిమేటమ్ Nara Lokesh: జులైలో ‘తల్లికి వందనం’

ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గింది
Vaartha16 Jun 2026
ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గింది

Vangalapudi Anita: రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే భద్రతా వాతావరణం బలంగా ఉండాల్సిన

వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్ పనులు పూర్తిచేశాం
Eenadu16 Jun 2026
వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్ పనులు పూర్తిచేశాం

దోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటర్ల రిటైనింగ్‌ వాల్‌, వింగ్స్‌ పనులు పూర్తిచేశామని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పనులను

శ్రీశైలం అన్నదానానికి భారీ విరాళం
Vaartha16 Jun 2026
శ్రీశైలం అన్నదానానికి భారీ విరాళం

Srisailam Temple Donation:శ్రీశైలంలో నిత్య అన్నదాన వితరణకు రూ.లక్ష విరాళం. శ్రీశైలంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన వితరణ పథకమునకు కర్ణాటక రాష్ట్రం, హుబ్లీ వాస్తవ్యులు కే.ఆనంద్

జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
Vaartha16 Jun 2026
జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Tirupati District Pulse Polio: జిల్లాలోని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలి. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ నిర్వహణకు జిల్లా టాస్క్

దిశ' ఫెయిల్.. 'శక్తి' సక్సెస్
AP7AM16 Jun 2026
దిశ' ఫెయిల్.. 'శక్తి' సక్సెస్

ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే అక్కడ శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వ పోలీసింగ్ తీరుపై

గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రియాక్షన్
Andhra Jyothy16 Jun 2026
గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రియాక్షన్

వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ స్పందించారు. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమరావతి

నీట్ ఎగ్జామ్ .. ఏపీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
Eenadu16 Jun 2026
నీట్ ఎగ్జామ్ .. ఏపీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

అమరావతి: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. హాల్ టికెట్ చూపించిన నీట్

ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించిన ఆనంద్ మహీంద్ర
Andhra Jyothy16 Jun 2026
ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించిన ఆనంద్ మహీంద్ర

ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్ రికార్డుకు ఎక్కిన నేపథ్యంలో ప్రపంచ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర.. మస్క్‌కు శుభాకాంక్షలు

ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది
Andhra Jyothy16 Jun 2026
ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది

ఏపీకి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల రాకే తమ పనితీరుకు అద్దం పడుతోందని తెలిపారు. అమరావతి, జూన్ 16

ఆర్ ఎంపీ డాక్టర్లతో బండి సంజయ్ చాయ్ పే చర్చ
Sakshi16 Jun 2026
ఆర్ ఎంపీ డాక్టర్లతో బండి సంజయ్ చాయ్ పే చర్చ

కరీంనగర్‌: హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారనేది అసత్య ప్రచారమని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే వాళ్లమైతే

మహిళల కట్టుబొట్టుపై మాట్లాడతారా?.. మరీ ఇంతలా దిగజారాలా.. అమర్నాథ్ వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం
10TV Telugu16 Jun 2026
మహిళల కట్టుబొట్టుపై మాట్లాడతారా?.. మరీ ఇంతలా దిగజారాలా.. అమర్నాథ్ వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం

అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండించిన పవన్. మహిళలను కించపరచడం తగదని హెచ్చరిక. గౌరవప్రదమైన భాషలోనే బదులివ్వాలని సూచన. Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత, మాజీ మంత్రి

నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది
Eenadu16 Jun 2026
నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది

ఆంధ్రప్రదేశ్‌లో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గిందని హోంమంత్రి అనిత వెల్లడించారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలపై నేరాల్లో 6.9 శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించారు. రాష్ట్రంలో జీరో

హోంమంత్రి పై గుడివాడ వ్యాఖ్యలు..వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం
Telugu Times16 Jun 2026
హోంమంత్రి పై గుడివాడ వ్యాఖ్యలు..వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం

విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) రాజకీయాల్లో తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. చోడవరం (Chodavaram) నియోజకవర్గంలో నిర్వహించిన

మేకప్ మంత్రి' అంటూ అమరనాథ్ చేసిన కామెంట్స్ పై దుమారం
Vaartha16 Jun 2026
మేకప్ మంత్రి' అంటూ అమరనాథ్ చేసిన కామెంట్స్ పై దుమారం

Anitha vs Amaranth : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. వైసీపీ సర్కారులో మాజీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్, ప్రస్తుత హోంమంత్రి

జులై 31 నుంచి ఆటా 19వ మహాసభలు.. ప్రముఖ ఆహ్వానితులుగా రేవంత్, చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి తదితరులు
Telugu Times15 Jun 2026
జులై 31 నుంచి ఆటా 19వ మహాసభలు.. ప్రముఖ ఆహ్వానితులుగా రేవంత్, చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి తదితరులు

ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ’19వ ఆటా మహాసభలు, యువ సదస్సు’ జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ

విశిష్టమైన సోమవారం.. మహాశివుడికి లోకేశ్ దంపతుల రుద్రాభిషేకం
Andhra Jyothy15 Jun 2026
విశిష్టమైన సోమవారం.. మహాశివుడికి లోకేశ్ దంపతుల రుద్రాభిషేకం

ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి దంపతులు సోమవారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్/అమరావతి, జూన్ 15: ఏపీ విద్య, ఐటీ శాఖ

విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
Andhra Jyothy15 Jun 2026
విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

ఎన్డీఏ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని హోం మంత్రి అనిత అన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదని.. వెనక ఉండి

ఓ..! సుకుమారి’ మూవీ టీజర్ లాంచ్ లో ఐశ్వర్య రాజేష్ ఫొటోలు
Sakshi15 Jun 2026
ఓ..! సుకుమారి’ మూవీ టీజర్ లాంచ్ లో ఐశ్వర్య రాజేష్ ఫొటోలు

తిరువీర్, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓ..! సుకుమారి. ఈ సినిమాకు భరత్‌దర్శన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి

పుంజు పెట్ట వద్దకు వెళ్లిందని గొడవ
Sakshi15 Jun 2026
పుంజు పెట్ట వద్దకు వెళ్లిందని గొడవ

కాకినాడ: ఇదో కోళ్ల పంచాయితీ.. ఒక సామాజిక వర్గానికి చెందిన వారి కోడి పెట్ట వద్దకు మరో సామాజిక వర్గానికి చెందిన వారి కోడి పుంజు వచ్చిందంట. అందుకు మండిపడిన కోడి పెట్ట యజమాని పుంజు కాలిపై గాయపరిచాడనేది

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఎస్ ఐ
Sakshi15 Jun 2026
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఎస్ ఐ

బెంగళూరు: రాష్ట్రంలో అవినీతి అనేది ఉండరాదని నూతన సీఎం డీకే శివకుమార్‌ పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే.. రాష్ట్ర పోలీసులు అందుకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. పరాయి రాష్ట్రంలో లంచం తీసుకుంటూ అక్కడి

చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. పెంపుడు కుక్క మృతితో కొనసాగుతున్న మిస్టరీ
AP7AM14 Jun 2026
చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. పెంపుడు కుక్క మృతితో కొనసాగుతున్న మిస్టరీ

కాకినాడ జిల్లాలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు

రాజీనామా చేసిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్.. మళ్లీ ఉద్యోగాల్లోకి
Samayam Telugu14 Jun 2026
రాజీనామా చేసిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్.. మళ్లీ ఉద్యోగాల్లోకి

తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలల కిందట రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే

ఏంటీ.. మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉంటారా
Andhra Jyothy14 Jun 2026
ఏంటీ.. మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉంటారా

అపరకుబేరుడైన ఎలాన్ మస్క్ ప్రస్తుతం 400 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణం ఉన్న ఇంటిలో ఉంటున్నారు. పనిపై ఏకాగ్రత చెదరని విధంగా తన కంపెనీలకు దగ్గరగా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేని ఇంట్లో ఉంటున్నట్టు మస్క్ చెప్పారు

తుని చిన్నారి మిస్సింగ్ లో కేసు కీలక మలుపు
TeluguOne14 Jun 2026
తుని చిన్నారి మిస్సింగ్ లో కేసు కీలక మలుపు

కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి అదృశ్యం ఉదంతం మరింత విషాదంగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా పోయి తొమ్మిది రోజులు గడుస్తున్నా, ఇంకా ఎలాంటి ఆచూకీ

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు.. ఆరా తీసిన హోం మంత్రి
Eenadu14 Jun 2026
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు.. ఆరా తీసిన హోం మంత్రి

అమరావతి: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై హోం మంత్రి వంగలపూడి అనిత కాకినాడ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. కేసు వివరాలపై ఆరా తీశారు. హోం మంత్రి ఆదేశాలతో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ బృందాలు

జల్లెడ పడుతున్న బృందాలు.. అడవుల్లో 9 రోజులు పాపం పసిపాప
Zee Telugu14 Jun 2026
జల్లెడ పడుతున్న బృందాలు.. అడవుల్లో 9 రోజులు పాపం పసిపాప

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు
Vaartha14 Jun 2026
వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు

AP Sachivalayam: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో 2019లో చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి

సచివాలయ ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారు
Andhra Jyothy14 Jun 2026
సచివాలయ ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారు

వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో జరిగిన సచివాలయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, అర్హులైన లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టగొట్టి.. అర్హుల పొట్టగొట్టి.. సొంతవాళ్లకే ఉద్యోగాలిచ్చారు: నీలాయపాలెం

హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె మేకప్ మంత్రి
NTV Telugu12 Jun 2026
హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె మేకప్ మంత్రి

Gudivada Amarnath: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యాఖ్యలు చేసే ముందు తన బాధ్యతలను గుర్తుంచుకోవాలని

జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో హోంమంత్రి అనిత విమర్శలు
Vaartha10 Jun 2026
జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో హోంమంత్రి అనిత విమర్శలు

Vangalapudi Anitha: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్

స్టీల్ ప్లాంట్ పదం పలకడానికి అర్హత లేని వ్యక్తి జగన్
Andhra Jyothy10 Jun 2026
స్టీల్ ప్లాంట్ పదం పలకడానికి అర్హత లేని వ్యక్తి జగన్

స్టీల్ ప్లాంట్ అనే పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. బుధవారం విశాఖపట్నంలో మంత్రి అనిత మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్

విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు
NTV Telugu10 Jun 2026
విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు ఆందోళనలు చేస్తున్న సమయంలో జగన్ ఒక్కరోజు కూడా ధర్నా ప్రాంగణానికి వెళ్లలేదని విమర్శించారు అనిత. కార్మికులను విమానాశ్రయానికి పిలిపించి మాట్లాడారని, ప్రస్తుతం

జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు
Andhra Jyothy10 Jun 2026
జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు

జగన్ మోహన్ రెడ్డి హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి

స్టీల్ ప్లాంట్ అనే పదం పలికేందుకు కూడా జగన్ కు అర్హత లేదు
Eenadu10 Jun 2026
స్టీల్ ప్లాంట్ అనే పదం పలికేందుకు కూడా జగన్ కు అర్హత లేదు

అమరావతి: స్టీల్‌ప్లాంట్‌ అనే పదం పలికేందుకు కూడా జగన్‌కు అర్హత లేదని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో గాయపడిన కార్మికులను వైకాపా అధ్యక్షుడు జగన్‌ బుధవారం పరామర్శించారు. ఈ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9కి పెరిగిన మృతుల సంఖ్య... ఘటన స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎంపీ
AP7AM8 Jun 2026
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9కి పెరిగిన మృతుల సంఖ్య... ఘటన స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎంపీ

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ దుర్ఘటన జరిగిన

వేమగిరి అభివృ ద్ధికి కృషి చేస్తున్నాం
Andhra Jyothy7 Jun 2026
వేమగిరి అభివృ ద్ధికి కృషి చేస్తున్నాం

వేమగిరి అభివృ‌ద్ధికి ఎంతగానో తాము కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వేమగిరిలో చిన్నచిన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆశీర్వాదంతో మంచి

యోగాసనాలు వేసిన మంత్రి అనిత
Eenadu7 Jun 2026
యోగాసనాలు వేసిన మంత్రి అనిత

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2026’ ఉత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో పోలీస్‌ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్‌

యోగాంధ్రతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్
Andhra Jyothy7 Jun 2026
యోగాంధ్రతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్

విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్న ఆమె

కనిగిరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న చిరాగ్ పాశ్వాన్, హోంమంత్రి అనిత
Vaartha6 Jun 2026
కనిగిరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న చిరాగ్ పాశ్వాన్, హోంమంత్రి అనిత

Ambedkar statue Unveiling: ప్రకాశం జిల్లా కనిగిరిలో శనివారం ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత

పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వొద్దు.. కాన్ఫరెన్స్ లో సిఎండి శివశంకర్
Vaartha3 Jun 2026
పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వొద్దు.. కాన్ఫరెన్స్ లో సిఎండి శివశంకర్

APSPDCL CMD Shivashankar: ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వకూడదని ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులు, సిబ్బందికి సూచించారు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ సతీమణి ఎమిలీ షెంకల్ త్యాగమయ గాథ
TeluguOne3 Jun 2026
నేతాజీ సుభాష్ చంద్రబోస్ సతీమణి ఎమిలీ షెంకల్ త్యాగమయ గాథ

భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు వినగానే ఆజాద్ హింద్ ఫౌజ్, దేశభక్తి నినాదాలు, ఆయన అద్వితీయ సైనిక వ్యూహాలు మాత్రమే అందరికీ గుర్తుకు వస్తాయి. కానీ ఆయన

పార్లమెంటులో ఆమోదం పొందినా, లేకున్నా.. రాష్ట్రంలో
Telugu Times30 May 2026
పార్లమెంటులో ఆమోదం పొందినా, లేకున్నా.. రాష్ట్రంలో

మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill) పార్లమెంటులో ఆమోదం పొందినా లేకున్నా, రాష్ట్రం లోని మహిళలకు చట్టసభలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ (TDP) నిర్ణయించడం

మహానాడులో బాగా మాట్లాడారు
Andhra Jyothy30 May 2026
మహానాడులో బాగా మాట్లాడారు

మహానాడులో 88 మంది ప్రసంగిస్తే ప్రతి ఒక్కరూ అద్భుతంగా మాట్లాడారని, అదే ఊపుతో ప్రభుత్వ విజయాలను, విపక్ష వైసీపీ దుష్ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు చెప్పారు