
ఆంధ్రప్రదేశ్లో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గిందని హోంమంత్రి అనిత వెల్లడించారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలపై నేరాల్లో 6.9 శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించారు. రాష్ట్రంలో జీరో క్రైమ్ రేట్ సాధించడమే లక్ష్యంగా పోలీసు శాఖ పని చేస్తోందన్నారు.
మహిళా భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు. ఈ వార్త చదివారా: అమర్నాథ్ అవేం మాటలు.. అనితపై వ్యాఖ్యలను ఖండించిన పవన్