
టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. మాన్సూన్ సీజన్ పాత ఫోటోలను షేర్ చేసింది. సముద్రపు ఒడ్డున ప్రకృతిని ఆస్వాదిస్తోన్న ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. మాన్సూన్


టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. మాన్సూన్ సీజన్ పాత ఫోటోలను షేర్ చేసింది. సముద్రపు ఒడ్డున ప్రకృతిని ఆస్వాదిస్తోన్న ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. మాన్సూన్

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ ప్రైడే తెలుగులో నాగబంధం, రావు బహదూర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ
ప్రముఖ చారిత్రక ప్రాంతం తక్షశిలలోని పునర్నిర్మాణాలపై పాకిస్థాన్కు ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం ( యునెస్కో ) హెచ్చరికలు చేసింది. చారిత్రక ప్రదేశాల సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. విద్యార్థులపై

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఆధ్యాత్మిక ఉత్సవం. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవీలకు

ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. జూన్ నుంచే ముహుర్తాలు షురూ కావడంతో పెళ్లిళ్ల సందడి మొదలైంది. తాజాగా మరో నటుడు పెళ్లీపీటలెక్కారు. తమిళ, మలయాళ చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంవోఎస్ఎల్) ఒక

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం, ఇరాక్కు చెందిన మహిళా ప్రజాప్రతినిధి హింద్ అల్-అబ్బాసి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారనే ప్రచారం సాగింది. ఈ దాడిలో సుమారు 57 మిలియన్

ఢిల్లీ: బిహార్లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్లోని దటియ, గుజరాత్లోని మంజల్పూర్ అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. బిహార్లోని బంకీపూర్ సీటుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

‘ఏజెంట్’ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘లెనిన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే అంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తాజాగా ఆయన వివరించారు. లెనిల్
హైదరాబాద్: సినీ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మోహన వివాహం అనిరుధ్తో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

సాక్షి,కాకినాడ: స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. రావణ్ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని

జింబాబ్వే క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం, వెస్టిండీస్ ఆల్టైమ్ గ్రేట్ బౌలర్ కోట్నీ వాల్ష్ నియమించబడ్డాడు. జూన్ 23న జరిగిన జింబాబ్వే క్రికెట్ బోర్డు సమావేశంలో ఈ

అనంతపురం: వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర బాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో మీడియాతో

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) మరోసారి తీవ్రరూపం దాల్చుతోంది. చమురుశుద్ధి కార్మాగారాలు లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేయడంతో రష్యాలో ఇంధన కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందుకు

కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల అప్డేట్స్.. మంత్రులు వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం (ఫొటోలు) హైదరాబాద్ : బేగంపేట కంట్రీక్లబ్లో అందాల

సుమన్ , ఆమని ప్రధాన పాత్రల్లో, రాజేష్ భూపతి హీరోగా, స్వప్నరాజ్, అబిత హీరోయిన్లుగా ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ సినిమా ఆరంభమైంది. రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకత్వంలో బి.వి.సి ఫిల్మ్స్పై బీఎన్ ఆర్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 97 పాయింట్లు ఎగబాకి 24,001 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 292 పాయింట్లు పెరిగి 77,216

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యంత ఎత్తైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (1,454 అడుగులు) పైభాగాన ఉన్న ట్రాన్స్మిషన్ టవర్ను ఎక్కిన ఒక జంట అక్కడ ఒక శాంతి సందేశం బ్యానర్ను ప్రదర్శించి సంచలనం

తూర్పు గోదావరి జిల్లా: సనాతన ధర్మం గురించి జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఊగిపోతూ స్పీచులిస్తూంటారు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా

ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య అమెరికా జట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు (రౌండ్ ఆఫ్ 16) దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో బోస్నియా అండ్ హెర్జెగొవినాపై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి

హైదరాబాద్ : తళుకులీనే విద్యుత్ కాంతులు..విభిన్నమైన వస్త్రధారణ..వెరైటీ ఆభరణాలతో మోడల్స్ సందడి చేశారు. బేగంపేట కంట్రీక్లబ్లో బుధవారం సాయంత్రం ‘టర్క్ మోడా’ పేరిట నిర్వహించిన టర్కీష్ థీమ్ ఫ్యాషన్

రెప్పపాటులో ఒక కుర్రాడి జీవితం ఆగిపోయింది. ఇంకా ఎన్నో కలలు కంటూ, భవిష్యత్తు వైపు ప్రయాణించాల్సిన 17 ఏళ్ల విద్యార్థి.. ఓ చిన్న నిర్లక్ష్య దారుణరీతిలో బలైపోయాడు. అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల కుంభకోణం వ్యవహారంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. రామాలయం ప్రారంభమై రెండున్నరేళ్లు గడుస్తున్నా కేంద్ర హోంమంత్రి అమిత్

బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు నటీమణులను వెనుకవైపు నుంచి చిత్రీకరించే విధానాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. అవార్డు

టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో పెళ్లి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆయన కుమార్తె మోహన వివాహం అనిరుధ్ అనే అబ్బాయితో హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగింది. టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ (Meher

మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమించింది. ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన ఎం

సాక్షి, విశాఖపట్నం: సింహచలం కొండపై అపచారం జరిగింది. కొండపై టీడీపీ మహిళా నేత కేక్ కట్ చేసింది. సౌజన్య కుమారి కేక్ కట్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అత్యంత పవిత్రమైన క్షేత్రంలో
హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, వరంగల్ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ నెగ్గిన వరంగల్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ ఫొటోలు మీ కోసం.. HYD vs WW: హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ - వరంగల్

తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026లో భాగంగా బుధవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో వరంగల్ వారియర్స్, హైదరాబాద్ ఇ- చాంపియన్స్ తలపడుతున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన

పాముని చూడగానే చాలామంది తెగ భయపడిపోతారు. మరికొందరైతే పాము అనే మాట వింటే చాలా హడలిపోతారు. కానీ టాలీవుడ్ హీరోయిన్ నభా నటేశ్ మాత్రం తనకు పాములంటే అస్సలు భయం లేదని చెప్పింది. అందుకు గల కారణాన్ని కూడా

సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కానిస్టేబుళ్లు సాంబయ్య, బాబురావులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గన్నవరం జైలుకు సాంబయ్య, ఆవనిగడ్డ

తనపై వస్తున్న ఆరోపణలపై పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ స్పందించాడు. వంటమనిషిగా చెప్పుకొంటున్న వ్యక్తి చెప్పినట్లుగా అతడిపై తాము దాడిచేయలేదని స్పష్టం చేశాడు. నిజానికి వంట పేరుతో ఇంట్లో చేరి అతడే తమను ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించాడు. దాడికి పాల్పడ్డారు! కాగా శశాంక్ సింగ్, అతడి తండ్రి, విశ్రాంత స్పెషల్ డీజీపీ శైలేశ్ సింగ్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వారి ఇంట్లో వంట మనిషిగా చేరిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా భోపాల్లో ఎఫ్ఐర్ నమోదైంది. తనను పదే పదే దూషిస్తూ ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. బంధించి కొట్టారని అతడు ఆరోపించాడు. పని మానేయాలని అనుకున్నానని.. అంతలోనే ఇలా తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేశాడు. ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండేవాడు ఈ విషయం గురించి శశాంక్ సింగ్ తాజాగా ANIతో మాట్లాడాడు. ‘‘మేము అతడిని బంధించలేదు. నిజానికి అతడు వంట చేస్తానంటూ మా ఇంట్లో అడుగుపెట్టాడు. కానీ అతడికి వంట చేయడం రానేరాదు. మా ఇల్లంతా తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండేవాడు. నా గదిలోకి కూడా వచ్చి అక్కడ రికార్డింగ్ చేశాడు. అతడి వ్యవహారశైలిపై మాకు అనుమానం వచ్చింది. ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడని అనిపించింది. అయితే, మా ఇంట్లో వస్తువులు ఎక్కడివి అక్కడే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నాం. డిలీట్ చేయమని హెచ్చరించింది ఇప్పటి వరకు ఈ విషయం గురించి పోలీసులు మమ్మల్ని సంప్రదించలేదు. అతడు మా ఇంట్లో ఫొటోలు, వీడియోలు తీయడం చూసి మా అమ్మ వాటిని డిలీట్ చేయమని అతడిని హెచ్చరించింది. నా సోదరి 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తానని అతడితో అన్నది. అయితే, అతడు మాత్రం ఇంకెప్పుడూ ఇలా చేయనంటూ బతిమిలాడుకున్నాడు. కానీ తిరిగి మా మీదే ఆరోపణలు చేశాడు. నేను ఎవరినీ అసభ్యంగా కూడా దూషించను. అలాంటిది ఏకంగా దాడి చేశానని అంటే నా గురించి తెలిసిన వారు ఎవరూ

ఎడిన్బర్గ్: బ్రిటిష్ కాలంలో పూర్వపు సిక్కు సామ్రాజ్యం నుండి తరలించిన 300 ఏళ్ల నాటి పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ చేతిరాత ప్రతి ఎట్టకేలకు స్కాట్లాండ్కు చేరింది. పంజాబ్ రెండవ పాలకుడైన మహారాజా ఖడగ్

తమిళ ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ రీసెంట్గా గుండెపోటుతో చనిపోయారు. అయితే మరణానంతరం ఈయన రాసినట్లు చెబుతున్న ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులని కన్నీళ్లు పెట్టిస్తోంది

Online House Hunting Scams: ఆన్లైన్ వేదికలు మన జీవితంలోని ప్రతి రంగాన్ని మార్చినట్లే, ఇల్లు కొనుగోలు చేసే విధానాన్ని కూడా పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు ప్రాపర్టీ డీలర్లను కలవడం, బ్రోచర్లు

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’, ‘లిటిల్ హార్ట్స్’, ‘హే బల్వంత్’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న తెలుగమ్మాయి శివానీ నాగారం కోలీవుడ్ ఎంట్రీ ఖరారైన సంగతి

సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతల బృందాన్ని జమ్మలమడుగు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డగించారు. జిందాల్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:18 సమయానికి నిఫ్టీ(Nifty) 39 పాయింట్లు పెరిగి 23,911 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 154 పాయింట్లు పుంజుకొని

అంబాలా: తండ్రితో కలిసి తాతకు భోజనం ఇచ్చేందుకు సరదాగా సొంత పొలానికి వచ్చిన నాలుగేళ్ల బాలుడు అక్కడ తెరచి ఉన్న 220 అడుగుల లోతైన బోరుబావిలో పడటంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్వేగవాతావరణం నెలకొంది

జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పటాస్ ప్రవీణ్ పేరుతో అతను చేసే స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. అలాగే యూట్యూబ్ లోనూ భారీ వ్యూస్ వస్తుంటాయి

పెళ్లికూతురిలా సీరియల్ బ్యూటీ.. అచ్చం రష్మికనే..పెళ్లికూతురిలా సీరియల్ బ్యూటీ.. అచ్చం రష్మికనే.. Samatha 30 June 2026 సోషల్ మీడియాలో ఈ మధ్య పొదరిల్లు సీరియల్ నటి కృతిక ఉమాశంకర్ గురించి ప్రత్యేకంగా

పెళ్లికూతురిలా సీరియల్ బ్యూటీ.. అచ్చం రష్మికనే..తెల్ల చీరలో మల్లెపూవులా.. ఎంత ముద్దుగుందో.. Samatha 30 June 2026 అనన్య నాగళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం

మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫైనల్కు ఆస్ట్రేలియా దూసుకెళ్లింది. మంగళవారం లండన్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసిన ఆసీస్.. రికార్డు

టాలీవుడ్ అక్కినేని అఖిల్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. మురళీ కిశోర్

సాక్షి, హైదరాబాద్: గత ఐదు రోజులుగా మెయింటెనెన్స్ పేరిట తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన వెబ్సైట్ పనిచేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో

టెస్ట్ క్రికెట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న బంగ్లాదేశ్కు పసికూన జింబాబ్వే భారీ షాకిచ్చింది. హరారే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో జింబాబ్వే
విశాఖపట్నం : విశాఖలోని నోవాటెల్లో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మొత్తం 373