అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన జీ-7 సదస్సు సందర్భంగా తనతో ఫోటో దిగేందుకు మెలోనీ ప్రాధేయపడ్డారని

జూన్ 21

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. జూన్ 21న (ఆదివారం) కేబీఆర్ పార్క్ చుట్టూ మరోసారి వన్వే ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే. ఆదివారం మరోసారి ట్రాఫిక్ ట్రయల్ రన్. వారం రోజుల్లో పూర్తి స్థాయి అమలు. KBR Traffic Trial: హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ (KBR) పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలను

జూన్ 21న నిర్వహించనున్న నీట్-యూజీ రీ-టెస్టుకు సంబంధించిన ప్రశ్నపత్రం బయటకు వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. వీడియోలో "పేపర్-బి" అని రాసి ఉన్న బుక్లెట్ను తెరిచినట్లు కనిపించడంతో

నీట్ పేపర్ లీక్ వీడియో నకిలీది. షెడ్యూల్ ప్రకారమే రీ-నీట్ పరీక్ష జరుగుతుంది. తప్పుడు వార్తలు నమ్మవద్దని పీఐబీ విజ్ఞప్తి. NEET Re Exam 2026: నీట్-యూజీ రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న విషయం తెలిసిందే

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన TG 20 లీగ్కు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. ఈ లీగ్కు ఎలాంటి చట్టబద్దత లేదంటూ తెలంగాణ క్రికెటర్లు నేరుగా హైకోర్టును ఆశ్రయించడం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 20, 21 తేదీల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా తారకేశ్వర్లో పశ్చిమబంగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవ

ఆదివారం రోజు కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించే వారికి తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా పలు సూపర్ హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, బ్లాక్బస్టర్ హిట్స్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ ఆదివారం ఏ ఛానెల్లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఓసారి చూసేయండి. ఆదివారం.. తెలుగు టీవీ చిత్రాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – ( ) (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 8 గంటలకు – కమిటీ కుర్రాళ్లు సాయంత్రం 6.30 గంటలకు – సాంప్రదాయినీ సుద్దపూసనీ రాత్రి 12 గంటలకు – కమిటీ కుర్రాళ్లు 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) ఉదయం 9 గంటలకు – డబ్బెవరికి చేదు మధ్యాహ్నం 12 గంటలకు – ధర్మ క్షేత్రం సాయంత్రం 6.30 గంటలకు – ఆకలి రాజ్యం రాత్రి 10.30 గంటలకు – గుణ 369 📺 ఈ టీవీ లైఫ్ (E TV Life) మధ్యాహ్నం 3 గంటకు – నవగ్రహ పూజా మహిమ 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – కాంచనగంగ ఉదయం 10 గంటలకు – అక్కా చెల్లెల్లు మధ్యాహ్నం 1 గంటకు – మువ్వగోపాలుడు సాయంత్రం 4 గంటలకు – నీకోసం రాత్రి 7 గంటలకు – సర్దుకుపోదాం రండి మిడ్నైట్ 1 గంటకు – కాంచనగంగ 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 6 గంటలకు – నాన్నకు ప్రేమతో ఉదయం 9 గంటలకు – డాడీ మధ్యాహ్నం 12 గంటలకు – డార్లింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు – సొగ్గాడే

అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న 18 ఏళ్ల యువకుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముంబైలోని ఓ ప్రత్యేక పోక్సో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్-యూజీ రీ-టెస్టుకు హాజరయ్యేందుకు

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ వేళ దేశంలో డిజిటల్ భద్రతకు సంబంధించి సరికొత్త హాట్ టాపిక్ తెరపైకి వచ్చింది. పరీక్షల్లో పేపర్ లీక్లు, మోసాలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన చర్యను దిల్లీ

Telangana weather update:తెలంగాణ వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భానుడి భగభగలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. నైరుతి రుతుపవనాలు మందగించి
రేప్ కేసులో అరెస్టయ్యి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ 18 ఏళ్ల యువకుడు ఇప్పుడు నీట్ ఎగ్జామ్కి సిద్ధమయ్యాడు. ఇది వినగానే మీకు తెలుగు సినిమా గుర్తుకు వచ్చింది కదా. ఇటీవల వచ్చిన యుఫోరియా సినిమాలో కూడా

నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్ రాయబోయే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఒక కీలకమైన ప్రకటన చేసింది. జూన్ 21న జరగనున్న ఈ రీ-టెస్ట్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఎప్పటికప్పుడు

గతంలో సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘మా ఇంటి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

KathaSudha : డిజిటల్ వినోద రంగంలో వైవిధ్యమైన కంటెంట్తో దూసుకుపోతున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఈటీవీ విన్’ (ETV Win), ప్రేక్షకులకు ఆదివారం పూట సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమైంది. ఎంతో ప్రజాదరణ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్కు మరో మూడు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది. జూన్ 21 (ఆదివారం) జరగనున్న ఈ పరీక్షకు ప్రశాంతంగా సిద్ధం
నీట్ (యూజీ) రీ-ఎగ్జామినేషన్కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. పరీక్ష రోజైన జూన్ 21న టీజీఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షకు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

The Shaurya Chakra : జూన్ 8, 2026న న్యూఢిల్లీలో జరిగిన రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో, భారత నావికాదళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా కె మరియు రూప ఎ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా

NEET Exam 2026:తెలంగాణ ప్రభుత్వం నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న ఈ పరీక్షకు హాజరయ్యే

నీట్-యూజీ 2026 రీ-పరీక్ష నేపథ్యంలో దేశంలో డిజిటల్ ప్లాట్ఫామ్ల నియంత్రణ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ

శ్రీలంక వేదికగా జరుగుతున్న త్రిదేశాల ఏ-టీమ్ ఒడీ సిరీస్లో మన ఇండియా-ఎ జట్టు అద్భుతమైన ఆధిక్యతను సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. జూన్ 17న దంబుల్లాలోని రంగిరి అంతర్జాతీయ స్టేడియం వేదికగా

Chandrababu Naidu: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'టీజీ20 (TG20) లీగ్' చుట్టూ వివాదం నెలకొంది. ఈ లీగ్ నిర్వహణపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది

Rahul Gandhi: రాబోయే నీట్-యూజీ (NEET-UG 2026) పునఃపరీక్షను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. పరీక్షల్లో చీటింగ్ ముఠాల

నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పరీక్షల్లో అక్రమాలను, చీటింగ్ నెట్ వర్క్లను నిరోధించే చర్యల్లో భాగంగా

నీట్ యుజి రీ-టెస్ట్ వేళ దేశంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూన్ 21 తేదీన జరగబోయే ఈ పరీక్షకు ముందే కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పేపర్ లీకేజీలు మరియు ఇతర మోసాలను

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు.. అధికారులను ఆదేశించారు. అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21)

తెలంగాణ క్రికెట్ వర్గాలలో సరికొత్త వివాదం భగ్గుమంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగాల్సిన టీజీ20 లీగ్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఈ లీగ్కు ఎలాంటి అధికారిక అనుమతులు లేవని తెలంగాణ

తెలంగాణ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత T20 క్రికెట్ లీగ్ 'TG20' విజేత ట్రోఫీని జూన్ 17, 2026న ఘనంగా

NEET UG Re-Exam 2026 ప్రతిష్టాత్మక నీట్ యూజీ రీ ఎగ్జామ్కు సంబంధించి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె 23

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పన్నెండో తరగతిలో పాఠశాల టాపర్గా నిలిచిన సదరు విద్యార్థిని, తన

TANTEX : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'నేలనెలా తెలుగు వెన్నెల' సాహిత్య వేదిక 227వ మైలురాయికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమం జూన్ 21, 2026, ఆదివారం రోజు

NEET-UG 2026: జూన్ 21న జరగనున్న NEET UG రీ-టెస్ట్ (పునఃపరీక్ష) కోసం, ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం నాడు అభ్యర్థులకు నగరం అంతటా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (DTC) బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని

పరీక్షల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్కు రెండు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 21న జరిగే నీట్-యుజి రీ-టెస్ట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని జూన్ 22 వరకు భారతదేశంలో

నీట్ రీ-ఎగ్జామ్కు ముందు కేంద్రం విధించిన టెలిగ్రామ్పై టెంపరరీ బ్యాన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా టెలిగ్రామ్ నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను

Read also: Reebok : రీబాక్ భాగస్వామ్యంతో ‘లాస్ట్ వన్ స్టాండింగ్’ ప్రారంభం జూన్ 21న నిర్వహించనున్న NEET-UG 2026 పునఃపరీక్ష నేపథ్యంలో ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కేంద్ర

Read also: Delhi Population: ఢిల్లీలో జనాభా భారీ పెరుగుదల.. 15 ఏళ్లలో 37% వృద్ధి నమోదు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ అందుబాటులో ఉండదని సమాచారం. ఈ ఆదేశాల

తెలంగాణ గల్లీ క్రికెట్ టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఒక సరికొత్త లీగ్ సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక TG20 టోర్నమెంట్కు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా మారారు

నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై భారత్లో తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 22 వరకు

నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారీ భద్రతా ఏర్పాట్లపై తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల జరిగిన పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో

NEET-UG 2026: జూన్ 21న జరగనున్న నీట్ పునఃపరీక్ష కోసం ఉన్నత స్థాయి, రహస్య, సైనిక శ్రేణి భద్రత మరియు ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ (కృత్రిమ మేధస్సుతో ముఖ గుర్తింపు) ఏర్పాట్లు, అభ్యర్థులపై ఇప్పటికే పెరుగుతున్న

జూన్ 21న దేశవ్యాప్తంగా జరగబోయే ‘నీట్’ రీ-ఎగ్జామినేషన్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్ష రాస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎగ్జామ్ సెంటర్ల దూరభారం, ప్రయాణ

భారతదేశంలో డిజిటల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నీట్ యూజీ రీ-టెస్ట్ జరగడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు ఒక సంచలన నిర్ణయాన్ని అమలు చేసింది. దేశవ్యాప్తంగా జూన్

జాతీయ స్ధాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ (NEET UG 2026) పేపర్ లీక్ కావడంతో దాన్ని రద్దు చేసిన ఎన్టీఏ ఈ నెల 21న మరోసారి పరీక్ష నిర్వహణకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో నీట్

Read Also: Ayodhya Ram Mandir Funds: రామమందిర నిధుల దుర్వినియోగం నిజమేనా? ఎన్టీఏ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో కొందరు వ్యక్తులు టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను దుర్వినియోగం చేసి, ఇప్పటికే

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-విజయవాడ రూట్లో 18 రైళ్లు రద్దు ఈ ఏడాది మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షకు దాదాపు 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు