
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ ను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తా పులివెందుల ఎమ్మెల్యే ఏపీలో నివసిస్తే రెండేళ్లలో ఏం చేశామో తెలుస్తుంది ఎవరి ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు గొడ్డలి బ్యాచ్ కు మహిళలను


అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ ను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తా పులివెందుల ఎమ్మెల్యే ఏపీలో నివసిస్తే రెండేళ్లలో ఏం చేశామో తెలుస్తుంది ఎవరి ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు గొడ్డలి బ్యాచ్ కు మహిళలను

SC ST Special Grievance Day | నెల్లూరు, జూన్ 18: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 18న ఉద్యోగుల గ్రీవెన్స్ డేతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాలకు ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ సమస్యలు, వినతులను నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ముందస్తుగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాలకు సమాచారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాలు ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు. Himachal Pradesh Road Accident: హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బొలెరో, ఏడుగురు దుర్మరణం గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. AP Govt Doctors Dismissed: ఏపీలో విధులకు గైర్హాజరైన 43 మంది డాక్టర్ల తొలగింపు El Nino Impact AP Farming: ఎల్నినో పరిస్థితులపై సమీక్ష.. వ్యవసాయ శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు Pawan Kalyan: పవన్ కల్యాణ్కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట Chandrababu Naidu: సాయి కృష్ణ మిస్సింగ్

ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల గురించి ఉద్యోగార్థులు తరచూ సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా వర్టికల్ రిజర్వేషన్లు, హారిజాంటల్ రిజర్వేషన్లు మధ్య తేడా ఏంటో అడుగుతుంటారు. సుప్రీంకోర్టు తీర్పులు

హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) 1.62 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 70,804 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. రాష్ట్రంలో రికార్డు స్థాయి డిమాండ్

సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కాంపై లోకేష్ సవాళ్లు.. ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇవాళ (బుధవారం) రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన విస్తృత స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్

Achchennaidu: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు
"గొడ్డలి పార్టీ మళ్లీ పుంజుకుంటే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లడం ఖాయమ"ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన

గత ఎన్నికల్లో దూరమైన సామాజికవర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడానికి వైసీపీ కుట్ర రాజకీయాలకు తెర లేపుతోంది. జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్ధిగా కమ్మ వర్గానికి చెందిన లింగమేనేని రమేష్ను ఖరారు చేయడాన్ని

అమరావతి: డీఎస్సీపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విసిరిన సవాల్ను జగన్ (YS Jagan) స్వీకరించి చర్చకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) డిమాండ్ చేశారు. వాస్తవాలు, ఆధారాలతో ఆయన ఆరోపణలను

Minister Nimmala Ramanaidu: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన

అమరావతి: రాష్ట్ర హోంమంత్రి అనితపై వైకాపా నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి డీఎస్బీవీ స్వామి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని మందలించాల్సింది పోయి

హుస్నాబాద్: ఎస్సీ కార్పొరేషన్ నుంచి గత 30 నెలల్లో ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్పై

ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్రావు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. రూ.1100 కోట్ల టెండర్లో రూ.2 వేల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో నిలబడి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంచలన సవాల్ విసిరారు. తాడేపల్లి ప్యాలెస్కు కేవలం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద మొత్తం 529 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు
దేశంలో నీట్ సహా పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటూ తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా నెట్టింట మరో తీవ్ర ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే నీట్ పరీక్షను రద్దు చేసిన కేంద్రం.. మళ్లీ
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. వైసీపీ అధికారిక సోషల్ మీడియా పేజీలను మెటా బ్లాక్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ

Read Also: Cough Syrup Rules: ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. మెడికల్ షాపులకు ప్రభుత్వం గట్టి వార్నింగ్! టెలిగ్రామ్లో ఉండే ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్ను జూన్ 30 వరకు ఇండియాలో డిసేబుల్ చేయాలని

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి శ్రీరామరక్ష. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించుకుందాం రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu)

‘The Order of the White Double Cross‘ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. స్లొవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రూ.2500 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhyarani) తెలిపారు. గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో రెండేళ్ల

ఒకప్పుడు మంచి డిగ్రీ, ఆ తర్వాత ఎంబీఏ చేస్తే జీవితంలో సెటిల్ అయిపోయినట్టే అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి.అనంత

UPSC Prelims 2026 Results: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష – 2026 ఫలితాలు సోమవారం (జూన్ 15) రాత్రి

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. మెయిన్స్ పరీక్షకు 13,343 మంది ఎంపిక. ఆగస్టు 21 నుండి మెయిన్స్ పరీక్షలు. UPSC Prelims Results 2026: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఉద్యోగాల భర్తీకి

కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారిపై నిందలు వేస్తున్నారు ఉమ్మడి గోదావరి జిల్లాల మెగా డీఎస్సీ టీచర్ల సమావేశంలో నేతల ధ్వజం సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు. వేదికపై ఎమ్మెల్సీ

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ (UPSC) సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్కు 13,343 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఫలితాలను ఈ లింక్లో

ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ (DSC) నియామకాల చుట్టూ ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ వివాదం కూటమి ప్రభుత్వానికి సరికొత్త సవాలుగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మొదటి సంతకం చేసిన

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. ఎన్నికల అనంతర నిశ్శబ్దాన్ని వీడుతూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నెమ్మదిగా క్రియాశీలకం అవుతున్న

కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం కేరళం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రియదర్శని స్కీమ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి బిందు కృష్ణ సోమవారంనాడు స్వయంగా బస్సు ఎక్కి

గొడ్డలి పార్టీ హయాంలో మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బిడ్డలు డీఎస్సీ ద్వారా టీచర్లుగా ఉద్యోగాలు

Rajahmundry: పుష్కరాల కోసం రాజమండ్రి సిద్ధం: రూ. 11 కోట్లతో ఆలయాల అభివృద్ధి! రాజమండ్రి: రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్లో పేదలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2029నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారథి . రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది లక్షలాది మంది యువత కల. చాలామంది చదువు పూర్తవగానే ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరిపోకుండా ప్రభుత్వ పోటీ పరీక్షలకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. అలాంటి నిరుద్యోగ యువతకు భారతీయ

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్, పోలీసు, ఇరిగేషన్, విద్యుత్ శాఖల పనితీరుపై సీఎం తీవ్ర

Central Bank of India Apprentice Recruitment 2026: బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలు, వివిధ గురుకులాలు కస్తూర్బా గాంధీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు జూనియర్

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్ష నేతల గళాన్ని నులిమేస్తోందని, ఈ ఏడాది

డీఎస్సీపై మరో కుట్రకు వైసీపీ తెరలేపింది. తన అనుకూల సోషల్ మీడియా, తన అనుకూల వ్యక్తుల ద్వారా కమ్మ కులానికి టీచర్ పోస్టులంటూ తప్పుడు విశ్లేషణలని జగన్ బ్యాచ్ చేయిస్తోంది. 2014-19 మధ్య కాలంలో కమ్మ
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ పోస్టుల భర్తీ వ్యవహారం గతకొన్ని రోజులుగా చర్చనీయాంశమైంది. డీఎస్సీ పోస్టుల భర్తీపై విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు ఆరోపణలు చేస్తోంది. పలువురు డీఎస్సీ అభ్యర్థులు మాజీ

ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టుకు భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం శ్రీలంకతో జరగనున్న వన్డే

కాకినాడ: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతిపై దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలోనే నిన్న(శనివారం, జూన్ 13వ తేదీ) మృతి చెందిన కుక్కకు.. ఈరోజు(ఆదివారం

ఎన్నో సివిల్స్ విజయగాథలు చూసుంటాం. కానీ పుట్టుకతో ముజేయి లేని ఈ దివ్యాంగురాలి కథ అత్యంత విభిన్నం. సివిల్స్లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినా..అనుకున్న ఐఏఎస్ పదవీ మాత్రం దక్కించుకోలేకపోయింది

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇవాళ(ఆదివారం, జూన్ 14) వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. అక్రమాలపై

AP Sachivalayam: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో 2019లో చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి

వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో జరిగిన సచివాలయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, అర్హులైన లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టగొట్టి.. అర్హుల పొట్టగొట్టి.. సొంతవాళ్లకే ఉద్యోగాలిచ్చారు: నీలాయపాలెం

ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక ఎంపిక జాబితాను ఏపీ విద్యాశాఖ