తుంగభద్ర
Actor ProfilePolitician

తుంగభద్ర

📊 Box Office Collections
Total News25
Movie Updates0
Sources11
గంగ, కావేరిని అనుసంధానిస్తే భారత్ అన్ స్టాపబుల్
Eenadu20 Jul 2026
గంగ, కావేరిని అనుసంధానిస్తే భారత్ అన్ స్టాపబుల్

హోస్పేట: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘దేశంలోని నదులను

గంగ, కావేరి నదులను అనుసంధానిస్తే భారత్ అన్ స్టాపబుల్
Eenadu20 Jul 2026
గంగ, కావేరి నదులను అనుసంధానిస్తే భారత్ అన్ స్టాపబుల్

హోస్పేట: నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని.. వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్తు తరాలకు భరోసా ఉంటుందని చెప్పారు

నీటిని పొదుపుగా వాడదాం.. మూడు రాష్ట్రాల సీఎంల భేటీ చరిత్రాత్మకం
AP7AM20 Jul 2026
నీటిని పొదుపుగా వాడదాం.. మూడు రాష్ట్రాల సీఎంల భేటీ చరిత్రాత్మకం

కర్ణాటకలోని హోసపేటలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు 33 నూతన క్రస్ట్ గేట్లను ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన

తెలంగాణ హక్కులు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంతపాడుతున్నాడు
Zee Telugu20 Jul 2026
తెలంగాణ హక్కులు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంతపాడుతున్నాడు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

హోసపేటలో అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్
AP7AM20 Jul 2026
హోసపేటలో అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటకలోని హోసపేటకు చేరుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు రూ.51 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది
Andhra Jyothy20 Jul 2026
తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మనందరి కష్టాలు, సమస్యలు తెలిసిన నాయకుడు సీఎం చంద్రబాబు అని ప్రశంసించారు. ఇంటర్నెట్ డెస్క్

ముగ్గురు సీఎంల సందడి, వైరల్ గా మారిన ఫోటో
Telugu Times19 Jul 2026
ముగ్గురు సీఎంల సందడి, వైరల్ గా మారిన ఫోటో

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు ఎంతో కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టు సరికొత్త రికార్డుకు సిద్ధమైంది. జూన్ 25న తుంగభద్ర డ్యామ్ నూతనంగా నిర్మించిన 33 క్రెస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభోత్సవం
Eenadu19 Jul 2026
తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభోత్సవం

బళ్లారి: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ

తుంగభద్రపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
Telugu Times18 Jul 2026
తుంగభద్రపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

తుంగభద్ర నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి.. భాగస్వామ్య రాష్ట్రలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుంగ భద్ర డ్యామ్, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. ఇప్పుడు అయిదారు టీఎంసీలకు మించి రావడం లేదని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.ఆర్డీఎస్‌ కింద జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉంది. మూడు రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక నీటి వాటాల సమర్ధ వినియోగానికి కేంద్ర జల సంఘం (cwc) సారథ్యంలో తుంగ భద్ర బోర్డ్ ను పటిష్టం చేయాలని కోరారు. బుధవారం సాయంత్రం జ‌లసౌధ లో తుంగ‌భ‌ద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్ , అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్,ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్,ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఆర్డీఎస్ ఆనకట్ ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనులను అత్యవసరంగా గుర్తించాలని కోరారు. రాజోలి బండ డైవర్సన్ కెనాల్ ఆధునికీకరణకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 59 కోట్లు డిపాజిట్ చేసిందని, పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని అన్నారు. ప్యాకేజీ 1,2 పనులు ఇప్పటికీ చేపట్టలేదని, ప్యాకేజీ 3, 4 పనులు మాత్రం పూర్తి అయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిలిచిపోయిన మొదటి రెండు ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలని రేపు కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ముగ్గురు సీఎంలతో

ఏళ్ల చరిత్రలోనే సువర్ణ ఘట్టం! నేడు చారిత్రాత్మక కలయిక
Oneindia Telugu18 Jul 2026
ఏళ్ల చరిత్రలోనే సువర్ణ ఘట్టం! నేడు చారిత్రాత్మక కలయిక

దక్షిణ భారత దేశానికి అన్నపూర్ణగా, మూడు రాష్ట్రాల ఆయువుపట్టుగా నిలిచిన ప్రఖ్యాత తుంగభద్ర డ్యామ్ 73 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నేడు ఒక అత్యంత అరుదైన, సువర్ణ ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్టుకు

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy17 Jul 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన మంత్రాలయం మం. మాధవరంలో పార్టీ సమావేశానికి హాజరు కానున్న సీఎం మ.3గంటలకు

తుంగభద్ర జలాలపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ఆర్డీఎస్ కాలువ ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్
Andhra Jyothy16 Jul 2026
తుంగభద్ర జలాలపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ఆర్డీఎస్ కాలువ ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్

తుంగభద్ర జలాలపై నిర్వహించిన సమీక్ష సమావేంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, జూన్ 24: తుంగభద్ర జలాలపై నిర్వహించిన సమీక్ష సమావేంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు

భూపాలపల్లి వెంకన్న మృతిపై విచారణ వేగవంతం
TeluguOne16 Jul 2026
భూపాలపల్లి వెంకన్న మృతిపై విచారణ వేగవంతం

ఈ నెల 22 వ తేదీ ఉదయం భూపాలపల్లి RTO ఆఫీస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించిన జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతిపై విచారణ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చంద్ర

తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెడతారా.. ఆ అధికారం మీకెవరిచ్చారు?.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ లేఖ
Samayam Telugu13 Jul 2026
తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెడతారా.. ఆ అధికారం మీకెవరిచ్చారు?.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ లేఖ

తుంగభద్ర జలాల్లో తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తుంగభద్ర నదిపై

తుంగభద్ర ప్రాజెక్టుకు పూర్వవైభవం
Telugu Times13 Jul 2026
తుంగభద్ర ప్రాజెక్టుకు పూర్వవైభవం

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు(Thungabhadra) చరిత్రలో రేపు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్టు భద్రత, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా నిర్మించిన 33

రేపు ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు
AP7AM12 Jul 2026
రేపు ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు

ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందించే కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్త జవసత్వాలు రానున్నాయి. ప్రాజెక్టుకు కొత్తగా అమర్చిన స్పిల్‌వే గేట్లను రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

తుంగభద్రకు పునరుజ్జీవం.. ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో 25న తుంగభద్ర గేట్లు ప్రారంభం
Zee Telugu10 Jul 2026
తుంగభద్రకు పునరుజ్జీవం.. ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో 25న తుంగభద్ర గేట్లు ప్రారంభం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

తుంగభద్ర డ్యామ్ పునర్జన్మ.. రాయలసీమ తలరాత మారుతుందా
Oneindia Telugu9 Jul 2026
తుంగభద్ర డ్యామ్ పునర్జన్మ.. రాయలసీమ తలరాత మారుతుందా

తుంగభద్ర.. కేవలం ఒక నది మాత్రమే కాదు, తరతరాల దాహాన్ని తీరుస్తూ రాయలసీమ తలరాతను మార్చిన అమృతవాహిని. దశాబ్దాలుగా ఎండిపోయిన పొలాల్లో పచ్చని జీవకళను నింపిన కొంగుబంగారం ఇది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్

ఆర్డీఎస్, తుంగభద్ర జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి
AP7AM1 Jul 2026
ఆర్డీఎస్, తుంగభద్ర జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఫోకస్ పెట్టింది. సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు అత్యవసర

ఆర్డీఎస్ లో తెలంగాణ నీటి వాటాపై రాజీ లేదు
Andhra Jyothy30 Jun 2026
ఆర్డీఎస్ లో తెలంగాణ నీటి వాటాపై రాజీ లేదు

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(RDS), తుంగభద్ర డ్యామ్‌పై చర్చించారు. హైదరాబాద్

ఆర్డీఎస్ ను పరిశీలించిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇంజినీర్ల బృందం
Namasthe Telangana16 Jun 2026
ఆర్డీఎస్ ను పరిశీలించిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇంజినీర్ల బృందం

గద్వాల : కర్నాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇంజినీర్ల బృందం పరిశీలించింది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి కర్నాటక, తెలంగాణ రాష్టాలకు విడుదల అవుతున్న

కట్టెల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మహిళలు
Vaartha31 May 2026
కట్టెల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మహిళలు

Nandigama Train Accident: నందిగామ, మే 31: బతుకుదెరువు కోసం సుదూర ప్రాంతం నుండి వచ్చిన ఆ ఇద్దరు వలస మహిళల జీవితాలు రైలు ప్రమాదం రూపంలో అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఆదివారం సెలవు దినం

మంత్రాలయం, గాజువాక ఘటనలపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
Sakshi31 May 2026
మంత్రాలయం, గాజువాక ఘటనలపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

తుంగభద్ర నదిలో విషాదం.. ముగ్గురు మృతి, మరో ఇద్దరి కోసం గాలింపు
Vaartha31 May 2026
తుంగభద్ర నదిలో విషాదం.. ముగ్గురు మృతి, మరో ఇద్దరి కోసం గాలింపు

Tungabhadra River Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన వారిలో ఐదుగురు

కూల గొట్టడం, విధ్వంసం చేయడమే గొడ్డలి పార్టీ నైజం
Andhra Jyothy28 May 2026
కూల గొట్టడం, విధ్వంసం చేయడమే గొడ్డలి పార్టీ నైజం

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నీటిపారుదల శాఖకు రూ.18 వేల కోట్ల బకాయిలు వారసత్వంగా ఇచ్చారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. గుంటూరు, మే 28: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నీటిపారుదల శాఖకు రూ.18 వేల కోట్ల బకాయిలు వారసత్వంగా ఇచ్చారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. గుంటూరు రాజధాని అమరావతిలో రెండో రోజు నిర్వహించిన మహానాడులో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. నీటిపారుదల గురించి మాట్లాడాల్సి వస్తే టీడీపీకి ముందు ఆ తర్వాతే అని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌లుపెట్టాలి.. ఎప్పుడు పూర్తి చేయాలో సీఎం చంద్రబాబు ల‌క్ష్యంగా పెట్టారని వివరించారు. గొడ్డలి పార్టీ 5 ఏళ్లల చేయలేని పనులు 23 నెలల్లో చేశామని వివరించారు. చెప్పిన మాట ప్రకారం.. హంద్రీనివా పనులు పూర్తి చేసి తొలి ఏడాదిలోనే 727 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి కృష్ణాజలాలు తీసుకెళ్లామని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్‌లో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక, ఏపీ సీఎంలు తుంగభద్ర గేట్లను ప్రారంభిస్తారని తెలిపారు. కేవలం 22 నెలల్లోనే పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్వాసితుల‌కు రూ. 2,250 కోట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. పూర్తికానీ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతాంగాన్ని మోసం, దగా చేశాడంటూ వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల నిప్పులు చెరిగారు. కూట‌మి ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు కోసం రూ.2,500 కోట్లు ఖ‌ర్చు చేశామని వివరించారు. రూ. 203 కోట్లతో శ్రీశైలం డ్యాం మరమ్మతులు చేపట్టామన్నారు. 23 నెలల్లో భారీ నీటిపారుదల శాఖలో

త గభద ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in