Chandrababu Naidu
Actor ProfilePolitician

Chandrababu Naidu

Total News79
Movie Updates0
Sources12
జనాభా తగ్గుదలపై చంద్రబాబు ఆందోళన.. ఏపీలో కొత్త పాపులేషన్ పాలసీకి సన్నాహాలు
Telugu Times12 Jun 2026
జనాభా తగ్గుదలపై చంద్రబాబు ఆందోళన.. ఏపీలో కొత్త పాపులేషన్ పాలసీకి సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జనాభా నిర్వహణపై దేశవ్యాప్తంగా ఒక సమగ్ర విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ (NITI Aayog) గవర్నింగ్ కౌన్సిల్

రేపు తిరుపతి జిల్లాలో సీఎం పర్యటన
Vaartha11 Jun 2026
రేపు తిరుపతి జిల్లాలో సీఎం పర్యటన

Chandrababu Naidu:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. తిరుపతి రూరల్ మండలం దామినీడులో భారీ బహిరంగ సభను

అమరావతిలో 2534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ భవనాలు
SkyC Media10 Jun 2026
అమరావతిలో 2534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ భవనాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం సిద్ధమైంది. దీని కోసం కేంద్రం భారీగా నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాజధాని పరిధిలో...

Dont Entertain Jagan Naidu Pawan To Plead With Modi
Great Andhra10 Jun 2026
Dont Entertain Jagan Naidu Pawan To Plead With Modi

Telugu Desam Party president and Andhra Pradesh chief minister N Chandrababu Naidu, along with Jana Sena Party chief and deputy chief minister Pawan Kalyan, is scheduled to visit New Delhi on

No Defeat For Tdp Says Naidu Sounds Like Why Not 175
Great Andhra9 Jun 2026
No Defeat For Tdp Says Naidu Sounds Like Why Not 175

The latest claim made by Telugu Desam Party president and Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu at a training camp in Mangalagiri, that the TDP faces no threat of defeat in future

చెప్పినట్టుగానే పెద్దాయనను కలిసిన చంద్రబాబు... వీడియో ఇదిగో
AP7AM8 Jun 2026
చెప్పినట్టుగానే పెద్దాయనను కలిసిన చంద్రబాబు... వీడియో ఇదిగో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 96 ఏళ్ల వృద్ధుడి జీవితకాల కోరికను నెరవేర్చి, తన మానవత్వాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు, తన అభిమాన...

నాటికి భూ రికార్డులు క్లీన్
AP7AM8 Jun 2026
నాటికి భూ రికార్డులు క్లీన్

పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సోమవారం నిర్వహించిన 'మీ భూమి - మీ హక్కు' సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. 2027 నాటికి రాష్ట్రంలోని భూ రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేసి, ప్రతి రైతు...

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Vaartha8 Jun 2026
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Chandrababu Naidu: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
AP7AM8 Jun 2026
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద...

పరీక్షలంటే తెలియని వారు కూడా బురద జల్లుతున్నారు
AP7AM8 Jun 2026
పరీక్షలంటే తెలియని వారు కూడా బురద జల్లుతున్నారు

పరీక్షలు అంటే ఏమిటో, రిజర్వేషన్లు అంటే ఏమిటో తెలియని వ్యక్తులు డీఎస్సీ నియామకాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం...

ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
10TV Telugu8 Jun 2026
ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆక్వా రైతులకు త్వరలోనే శుభవార్త. భూ రికార్డులకు బ్లాక్ చైన్ టెక్నాలజీ. జగన్ పాస్ పుస్తకాలపై చంద్రబాబు ఫైర్. CM Chandrababu: అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు...

వైఎస్ జగన్ ను కలిసిన రైతులపై ఎల్లో మీడియా ట్రోలింగ్
Sakshi8 Jun 2026
వైఎస్ జగన్ ను కలిసిన రైతులపై ఎల్లో మీడియా ట్రోలింగ్

అమరావతి గురించి ఎల్లో మీడియా ఇచ్చిన ఒక కథనం చూస్తే వారికి ఎంతగా కుల జాడ్యం పట్టుకుంది అర్దం అవుతుంది. రాజధాని నిర్మాణం పేరుతో కొన్ని గ్రామాలలో అవసరం ఉన్నా,లేకపోయినా భూములు తీసుకుంటున్న వైనం ,...

జగన్ పిచ్చితనానికి ట్రీట్ మెంట్ ఎక్కడో తెలియడం లేదు
Andhra Jyothy8 Jun 2026
జగన్ పిచ్చితనానికి ట్రీట్ మెంట్ ఎక్కడో తెలియడం లేదు

భవిష్యత్తులో తాగు నీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రి రామానాయుడికి అప్పగించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎప్పుడు చూసినా గోదావరి జిల్లా ఆహ్లాదకరంగా...

కుప్పంలో కీలక మార్పులు.. ఇకపై అన్నీ తానేనన్న సీఎం చంద్రబాబు
AP7AM8 Jun 2026
కుప్పంలో కీలక మార్పులు.. ఇకపై అన్నీ తానేనన్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను ఆ...

కుప్పం బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్ ను తప్పించిన సీఎం చంద్రబాబు
Andhra Jyothy7 Jun 2026
కుప్పం బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్ ను తప్పించిన సీఎం చంద్రబాబు

కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు తప్పించారు. ఆ స్థానంలో అనంతపురంకు చెందిన యంగ్ ప్రొఫెషనల్...

రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
AP7AM7 Jun 2026
రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (జూన్ 8) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

కూటమి నేతలతో జూమ్ మీటింగ్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Andhra Jyothy7 Jun 2026
కూటమి నేతలతో జూమ్ మీటింగ్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు, నరేంద్ర మోదీ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టి 12 ఏళ్ల అయింది. ఈ నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన విజయాలపై రాష్ట్రంలో నిర్వహించే బహిరంగసభలను విజయవంతం...

సత్యనారాయణ గారూ... రేపు మనం సిద్ధాంతంలో కలుద్దాం
AP7AM7 Jun 2026
సత్యనారాయణ గారూ... రేపు మనం సిద్ధాంతంలో కలుద్దాం

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి, ఒక సామాన్య అభిమాని కోరికను తీర్చడానికి ముందుకొచ్చారు. తనను కలవాలని ఆశగా ఎదురుచూస్తున్న పెద్దాయనను ఉద్దేశించి,...

వైరల్ గా మారిన వృద్ధుడి వీడియో.. స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Andhra Jyothy7 Jun 2026
వైరల్ గా మారిన వృద్ధుడి వీడియో.. స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వృద్ధుడిని కలుస్తానని మాటిచ్చారు. అమరావతి, జూన్ 7: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన...

ప్రజల మధ్య ఉంటేనే పదవులు.. పనితీరు ఆధారంగానే అవకాశాలు
Telugu Times7 Jun 2026
ప్రజల మధ్య ఉంటేనే పదవులు.. పనితీరు ఆధారంగానే అవకాశాలు

తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు కీలక సందేశం ఇచ్చారు. ప్రజలతో నిరంతరం మమేకమై ఉండే నాయకులకే

Tdp Announces Three Candidates For Rajya Sabha Polls
AP7AM6 Jun 2026
Tdp Announces Three Candidates For Rajya Sabha Polls

Telugu Desam Party (TDP) on Saturday formally announced its three candidates for the upcoming Rajya Sabha elections scheduled on June 18.Party National President N. Chandrababu Naidu released the

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే... అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు
AP7AM6 Jun 2026
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే... అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం అధికారికంగా విడుదల చేశారు. జూన్ 18న జరగనున్న రాజ్యసభ...

సర్వే చేస్తాం... తేడాగా ఉన్నవాళ్లను వదిలించుకుంటాం
AP7AM6 Jun 2026
సర్వే చేస్తాం... తేడాగా ఉన్నవాళ్లను వదిలించుకుంటాం

తెలుగుదేశం పార్టీలో ఇకపై పనితీరే ప్రామాణికమని, తప్పులు చేసే వారిని, తేడాగా వ్యవహరించే వారిని వదిలించుకుంటానని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పార్టీ పదవుల నుంచి...

విశాఖను బే సిటీ’గా మార్చడమే లక్ష్యం
Vaartha6 Jun 2026
విశాఖను బే సిటీ’గా మార్చడమే లక్ష్యం

Chandrababu Naidu: విశాఖపట్నం రూపురేఖలను అంతర్జాతీయ ప్రమాణాలతో మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. వైజాగ్‌ను ప్రపంచ స్థాయి ‘బే సిటీ’ (Bay City) గా తీర్చిదిద్దేందుకు తక్షణమే యాక్షన్

ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP7AM6 Jun 2026
ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

విశాఖపట్నం నగరాన్ని 'బే సిటీ'గా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణను తక్షణమే చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)పై తొమ్మిది జిల్లాల...

సీఫుడ్ ఎగుమతులపై నేడు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం
Vaartha5 Jun 2026
సీఫుడ్ ఎగుమతులపై నేడు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం

Chandrababu Naidu: నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సీఫుడ్ ఎగుమతులపై ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి వర్క్‌షాప్ కోసం చంద్రబాబు నగరానికి చేరుకుంటారు. కేంద్ర మంత్రులతో

ఎర్రటి ఎండలో ఉత్సాహంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు
Andhra Jyothy5 Jun 2026
ఎర్రటి ఎండలో ఉత్సాహంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లలో చేరుకున్నారు. విశాఖపట్నం, జూన్ 5: ప్రపంచ...

మొక్కలు పెంచే వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు.. సీఎం సరదా వ్యాఖ్యలు
Andhra Jyothy5 Jun 2026
మొక్కలు పెంచే వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు.. సీఎం సరదా వ్యాఖ్యలు

విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ మొక్కని నాటారు. విశాఖపట్నం, జూన్ 5: విశాఖ ఏయూ...

రష్యా వేదికగా లోకేష్ ప్రసంగం
SkyC Media5 Jun 2026
రష్యా వేదికగా లోకేష్ ప్రసంగం

రష్యాలో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను ఆయన ప్రపంచ దేశాలకు వివరించారు. ఈ క్రమంలో ఏపీలో రష్యన్ పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఆయన అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రష్యాకు చెందిన ప్రముఖ కంపెనీలను కేవలం పెట్టుబడిదారులుగా కాకుండా, రాష్ట్ర అభివృద్ధిలో దీర్ఘకాలిక భాగస్వాములుగా మారాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించబోతోందని లోకేష్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. దీంతో 2030 నాటికి భారత్, రష్యా దేశాల మధ్య 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏపీ కీలక భాగస్వామి అవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సదస్సులో ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి అవసరమైన అద్భుతమైన మౌలిక వసతులు మరియు వనరులు అందుబాటులో ఉన్నాయని లోకేష్ వివరించారు. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన తీరప్రాంతం, 6 ప్రధాన ఓడరేవులు పరిశ్రమలకు ఎంతో అనుకూలంగా మారుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు, "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఈ అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని ఏపీలో రష్యన్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా అంతరిక్షం, ఏరోస్పేస్, సెమీకండక్టర్లు, ఇంధన రంగం మరియు అధునాతన ఉత్పాదక రంగాలలో పెట్టుబడులకు భారీ అవకాశాలు ఉన్నాయని మంత్రి గుర్తించారు. భారతదేశపు ఏకైక అంతరిక్ష కేంద్రమైన శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని, అందువల్ల అంతరిక్ష రంగానికి రాష్ట్రం అత్యంత అనుకూలమైన వేదికని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని "స్పేస్ సిటీస్" ఏర్పాటు చేయడానికి రష్యాకు చెందిన రోస్‌కాస్మోస్ భాగస్వాములను మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో ఈ హైటెక్ రంగాలలో దీర్ఘకాలిక సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు

విశాఖలో సైకిల్ పై సీఎం చంద్రబాబు.. పర్యావరణ పరిరక్షణకు ప్రజలకు ప్రత్యేక పిలుపు
Telugu Times5 Jun 2026
విశాఖలో సైకిల్ పై సీఎం చంద్రబాబు.. పర్యావరణ పరిరక్షణకు ప్రజలకు ప్రత్యేక పిలుపు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 5వ తేదీన విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనకు వెళ్లనున్న ఆయన, అక్కడ సైకిల్ యాత్ర చేపట్టి పర్యావరణ హిత జీవనశైలి అవసరాన్ని ప్రజలకు తెలియజేయనున్నారు. విశాఖ తీర ప్రాంతంలో జరిగే ఈ సైకిల్ సవారీ ద్వారా కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవన విధానం, పచ్చదన పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. సాధారణ రవాణా మార్గాలకు బదులుగా సైకిల్ వినియోగం పెరిగితే కార్బన్ ఉద్గారాలు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆయన వివరించనున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సైకిళ్లు, ఈ-సైకిళ్లు (E-Bicycles) ఉపయోగిస్తూ పర్యావరణానికి మద్దతు ఇవ్వాలని, అదే సమయంలో ఒక్కొక్కరు కనీసం ఒక మొక్కను నాటాలని సూచించారు. తన విశాఖ పర్యటనలో ప్రజల్లో పర్యావరణ చైతన్యం పెంచడమే ప్రధాన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా సుస్థిర జీవన విధానం (Sustainable Living) గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నిర్వహించే జాతీయ స్థాయి వర్క్‌షాప్‌కు ముఖ్యమంత్రి నేరుగా సైకిల్‌పై చేరుకోనున్నారు. పర్యావరణ అనుకూల చర్యలను ప్రోత్సహించడంలో తాను ముందుండి ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సైకిల్ వినియోగం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని ఆయన చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సందేశంలో చంద్రబాబు, భూమిని మన ఇల్లుగా భావించి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రకృతి వనరులు మన జీవనానికి ఆధారం కావడంతో వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. గాలి, నీరు, నేల కాలుష్యాన్ని తగ్గించేందుకు సమాజం మొత్తం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని పెంపొందించడం, సహజ వనరులను కాపాడుకోవడం, ఇంధనాన్ని పొదుపుగా వినియోగించడం ద్వారా మెరుగైన భవిష్యత్తును నిర్మించవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ప్రకృతి సంరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని చంద్రబాబు కోరారు

పెద్ది' సినిమా కోసం జపాన్ నుంచి హైదరాబాద్ కు అభిమానులు
Vaartha4 Jun 2026
పెద్ది' సినిమా కోసం జపాన్ నుంచి హైదరాబాద్ కు అభిమానులు

Peddi: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ఉన్న అభిమానం సరిహద్దులు దాటింది. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) మొదటి రోజు మొదటి షో చూసేందుకు ఇద్దరు

రేపు విశాఖలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
Vaartha4 Jun 2026
రేపు విశాఖలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న సముద్ర ఆహార ఉత్పత్తుల (సీఫుడ్)

Naidu Proposes Goa Style Beach Shacks In Ap
Great Andhra4 Jun 2026
Naidu Proposes Goa Style Beach Shacks In Ap

The Chandrababu Naidu government in Andhra Pradesh, which is making every effort to fill the state coffers, has come out with yet another plan to generate big revenue through

ఏపీలో కాస్ట్ కటింగ్ పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Sakshi4 Jun 2026
ఏపీలో కాస్ట్ కటింగ్ పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

సాక్షి, విజయవాడ: ఏపీలో కాస్ట్‌ కటింగ్‌పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక విమాన ప్రయాణాలను నియంత్రించని ప్రభుత్వం.. కేవలం అధికారులు, ఉద్యోగులకే పొదుపు పాఠాలు చెబుతోంది. అనవసర ఖర్చులు, ఇంథన పొదుపు, వర్చువల్ గవర్నెన్స్, వర్క్‌ ఫ్రం హోమ్ పై ఆదేశాలు జారీ చేసింది. అన్ని శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. 50 శాతం అధికారిక సమీక్షలు వీడియో కాన్ఫరెన్స్‌లలో చేయాలన్న ప్రభుత్వం.. మీటింగ్‌లు, సమీక్షల కోసం అనవసర ప్రయాణాలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని శాఖల్లోని అధికారులు ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, అనవసరంగా మంత్రులు, అధికారులు విదేశీ ప్రయాణాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్ల వినియోగం తగ్గించాలని ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం.. డెకరేటివ్ లైటింగ్స్, జనరేటర్ల వినియోగం తగ్గించాలని పేర్కొంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు తిరుమల శ్రీవారి సేవలో ‘పెద్ది’ భామ జాన్వీ కపూర్ (ఫొటోలు) తెలంగాణ : పాము (నాగదేవత) ఆకారంలో ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు) ప్రముఖ బాలనటి ఇక మేజర్.. బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్‌.. వైఎస్సార్‌సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు) హంగులు, అందాలకు భారీగా ఖర్చు AP కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే.. విజయవాడలో కుండపోత ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన క్యూ-లైన్ బయోటెక్ ipo పెద్ది సొంత కథ అని చెప్పి ఆ మూవీ రీమేక్ తీసాడా ?

ఏపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు.. చంద్రబాబు అధ్యక్షతన కీలక నేతల భేటీ
Vaartha4 Jun 2026
ఏపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు.. చంద్రబాబు అధ్యక్షతన కీలక నేతల భేటీ

AP NDA Meeting: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ (NDA) కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన

ఎస్ పీఐఈఎఫ్ బిజినెస్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్ ప్రసంగం
Telugu Times4 Jun 2026
ఎస్ పీఐఈఎఫ్ బిజినెస్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్ ప్రసంగం

సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): భారత్ – రష్యా నడుమ ఒక అనిర్వచనీయమైన అనుబంధం ఉంది. ప్రపంచంలో ఇది చిరస్థాయిగా నిలబడిన స్నేహం. ఇది వ్యాపార ఒప్పందాలు, దౌత్య నిఘంటువులను మించినది. ప్రపంచం అనిశ్చితిలో ఉన్నప్పుడు కూడా ధృడంగా నిలబడిన బంధమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం (SPIEF) వేదికగా జరిగిన రష్యా-ఇండియా బిజినెస్ ఫోరం సదస్సులో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… భారతదేశ అభివృద్ధి యాత్రలో కీలక దశల వద్ద రష్యా భారత్ కు తోడుగా నిలిచింది. భిలాయ్ స్టీల్ ప్లాంట్, కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం, గగన్యాన్, బ్రహ్మోస్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో రష్యా భారతదేశానికి అండగా నిలచింది. ఈ పునాది రాత్రికి రాత్రి నిర్మించడం సాధ్యమయ్యేదికాదు. దానిని కాపాడుకుంటూ మరింత బలంగా ఇరుదేశాలు ముందుకు సాగాలి. నేను ఈ ఫోరమ్‌లో మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నందుకు గొప్ప గౌరవం ఉంది. నేను ఇక్కడకు రావడానికి కారకులైన భారత ప్రజలు, ప్రధాని నరేంద్ర మోడీజీకి ధన్యవాదాలు చెబుతూ వారి తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇది భారతదేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక కేంద్రాల్లో ఒకటి, ప్రస్తుతం మా జీడీపీ సుమారు 215 బిలియన్ డాలర్లు కాగా, 2047నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. బోధనలు పక్కనబెట్టి వాస్తవ ఫలితాల గురించి నేను మాట్లాడతాను. మన రెండు దేశాల భాగస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణ మా రాష్ట్రంలోనే ఉంది. ఏపీలో రుసాల్ (RUSAL) సంస్థ 1.5 మిలియన్ టన్నుల పయనీర్ ఆల్యూమినియం ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టింది. మరో ప్రాజెక్టు నయారా ఎనర్జీ — భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీలలో ఒకటైన నయారాలో రోస్‌నెఫ్ట్ మెజారిటీ వాటాను కలిగి ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని వడినార్ రిఫైనరీ రోజుకు 4 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తుంది. దేశవ్యాప్తంగా 6,500కు పైగా ఇంధన కేంద్రాలు భారతీయ వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. ఇవి కేవలం ప్రకటనలు మాత్రమే కాదు – ఇవి ప్రస్తుతం అభివృద్ధి సాధిస్తున్న పారిశ్రామిక భాగస్వామ్యాలు. మనం ఇంకా చేయాల్సిన పనులకు ఇదొక నమూనా. భారత్ – రష్యా కలిసి ఇలాంటి మరిన్ని భాగస్వామ్యాలను ఏర్పరచుకోగలవని నేను

ఏపీ కేబినెట్ సమావేశం.. వెన్నునొప్పితో మధ్యలోనే వెళ్లిపోయిన పవన్ కల్యాణ్
Andhra Jyothy4 Jun 2026
ఏపీ కేబినెట్ సమావేశం.. వెన్నునొప్పితో మధ్యలోనే వెళ్లిపోయిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం మంత్రులతో చర్చిస్తున్నారు

అమరావతిపై జగన్ కు నారాయణ కౌంటర్
Telugu Times4 Jun 2026
అమరావతిపై జగన్ కు నారాయణ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Amaravati) అభివృద్ధి అంశంపై మరోసారి రాజకీయ విమర్శలు వేడెక్కాయి. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Ponguru Narayana) తాజాగా అమరావతి

ఎస్వీ ప్రాచ్య కళాశాల 2026 అడ్మిషన్లు ప్రారంభం.. నేడే దరఖాస్తు చేసుకోండి
Vaartha3 Jun 2026
ఎస్వీ ప్రాచ్య కళాశాల 2026 అడ్మిషన్లు ప్రారంభం.. నేడే దరఖాస్తు చేసుకోండి

SV Oriental College Admissions:ఎస్వీ ప్రాచ్య కళాశాలలో ప్రవేశాల సందడిసంస్కృతం, తెలుగు, హిందీ, టూరిజం కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో

పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వొద్దు.. కాన్ఫరెన్స్ లో సిఎండి శివశంకర్
Vaartha3 Jun 2026
పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వొద్దు.. కాన్ఫరెన్స్ లో సిఎండి శివశంకర్

APSPDCL CMD Shivashankar: ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వకూడదని ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులు, సిబ్బందికి సూచించారు

కృష్ణా వెస్ట్ బ్రిడ్జ్ పై 25 వేల మందితో యోగాంధ్ర
SkyC Media3 Jun 2026
కృష్ణా వెస్ట్ బ్రిడ్జ్ పై 25 వేల మందితో యోగాంధ్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగాంధ్ర 2026 కార్యక్రమం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను స్వయంగా వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ భారీ ఈవెంట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమరావతి పరిధిలోని కృష్ణా నది వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ పై దీనిని నిర్వహిస్తున్నారు. ఈ భారీ వేదికపై ఏకంగా 25,000 మందితో యోగా చేయించనున్నారు. గత సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం (వైజాగ్) లో విజయవంతంగా నిర్వహించారు. ఈ ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినం నాడు అమరావతిలో చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 7 నుంచి జూన్ 21 వరకు ప్రచారం నిర్వహిస్తారు. ఈ 14 రోజుల క్యాంపెయిన్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1 కోటి మంది పాల్గొనడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వేడుక అమరావతి అందాన్ని ప్రపంచానికి చూపించే అవకాశంగా చంద్రబాబు అభివర్ణించారు. కృష్ణా నదిపై ఉన్న వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ ఇప్పటికే ఒక ల్యాండ్‌మార్క్‌గా మారుతోంది. దీనిని స్థానికంగా బాహుబలి బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. దీంతో ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇదిలా ఉండగా ఈ వేదికపై భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యోగాను ప్రతి ఒక్కరి జీవన విధానంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దీనిని ఏటా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక వేదికపై దీనిని నిర్మించనున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. జూన్ 7 నుంచి ప్రారంభమయ్యే 14 రోజుల క్యాంపెయిన్ దీనికి దోహదపడుతుంది. కోటి మందిని చేరాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశారు. అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అమరావతి వేదికగా జరిగే ఈ ప్రధాన ఈవెంట్ అత్యంత కీలకంగా మారింది. బాహుబలి బ్రిడ్జ్‌పై 25,000 మంది ఒకేసారి యోగా చేయడం విశేషం. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా యోగాంధ్ర 2026 కార్యక్రమం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దీనికోసం ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజున రక్తదాన శిబిరం
Vaartha3 Jun 2026
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజున రక్తదాన శిబిరం

Harish Rao Birthday Celebrations: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో సుమారు 50

లాభాలు సంపాదిస్తారు.. పన్నులు ఎందుకు కట్టరు?'.. బకాయిదారులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Telugu Times3 Jun 2026
లాభాలు సంపాదిస్తారు.. పన్నులు ఎందుకు కట్టరు?'.. బకాయిదారులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న సంస్థలు చెల్లించాల్సిన పన్నుల విషయంలో కఠిన వైఖరి

మైనర్ గర్భస్రావం కేసుపై కలెక్టర్ సీరియస్
Vaartha2 Jun 2026
మైనర్ గర్భస్రావం కేసుపై కలెక్టర్ సీరియస్

Amalapuram Minor Abortion: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అబార్షన్ (Minor Abortion) వ్యవహారంపై జిల్లా యంత్రాంగం నిశిత

భయాందోళనకు గురి చేస్తున్న గజరాజులు
Vaartha2 Jun 2026
భయాందోళనకు గురి చేస్తున్న గజరాజులు

Manyam District Elephants: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల పరిధిలోని మార్కొండపుట్టి పంచాయతీ గ్రామాల్లో గజరాజులు మళ్లీ కలకలం సృష్టించాయి. మంగళవారం ఉదయం నుండి పెదగాసిల

భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సమీక్ష
Vaartha2 Jun 2026
భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సమీక్ష

Vizianagaram Land Acquisition: విజయనగరం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కొత్తగా ఏర్పాటు కాబోతున్న వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలకు

పనిచేయకపోతే నమస్కారం పెట్టి పక్కనపెట్టేస్తా.. ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
Andhra Jyothy2 Jun 2026
పనిచేయకపోతే నమస్కారం పెట్టి పక్కనపెట్టేస్తా.. ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు

<p><strong>అమరావతి, జూన్ 2:</strong> మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌పై వర్క్ షాప్‌లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 4న ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని తెలిపారు. రాష్ట్ర, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకం జరగనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకువెళ్లాలని.. బలం ఎక్కువా తక్కువా అనేది అనవసరమని, అటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దన్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టం చేశారు. జెండా మోయాలంటే జెండా ద్వారా వచ్చిన అధికారంలో కార్యకర్తలను భాగస్వామ్యులను చేయాల్సిందే అని చెప్పారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>పదవి ఎవరికీ శాశ్వతం కాదని.. పనిచేసినంత కాలం పదవికి ఢోకా ఉండదని సీఎం అన్నారు. పని చేయకపోతే నమస్కారం పెట్టి ఎటువంటి మొమమాటం లేకుండా పక్కనపెట్టేస్తానని తేల్చిచెప్పేశారు. ఎవరూ వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దన్నారు. అమెరికన్ డెమోక్రసీలో రెండు సార్లు మాత్రమే ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. ‘మన దగ్గర ప్రజలు మెచ్చినంత కాలం మనం ఎమ్మెల్యేగా ఉండవచ్చు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగుంటే.. ఓట్లు పడతాయి.. ప్రజలు ఆదరిస్తారు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగోలేకపోతే ఓట్లు పోతాయి.. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. పనిచేయకపోయినా పర్వాలేదు.. నోరు మాత్రం పారేసుకోవద్దు. తస్మాత్... జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరించారు. </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఇవి కూడా చదవండి..</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/tirumala-records-massive-devotee-rush-in-may-2546-lakh-darshans-at-sri-venkateswara-temple-1528958.html">మే నెలలో రికార్డు స్థాయి దర్శనాలు</a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/krishna/tg-formation-day-2026-chandrababu-naidu-pawan-kalyan-wishes-telugu-states-growth-suchi-1528993.html">తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు</a></p><p><strong>Read Latest </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>AP News</strong></a><strong> And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>Telugu News</strong></a></p>

Why Is Naidu Dodging The Rushikonda Palace Issue
Great Andhra2 Jun 2026
Why Is Naidu Dodging The Rushikonda Palace Issue

Telugu Desam Party president and Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu has been calling for the speed of doing business, apart from adopting the Telugu Desam Party

తాటికల్లు రుచి చూసిన సీఎం చంద్రబాబు
Andhra Jyothy1 Jun 2026
తాటికల్లు రుచి చూసిన సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి స్వయంగా వెళ్లారు. కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి స్వయంగా వెళ్లారు. గీత కార్మికులు ఎంతో నైపుణ్యంతో తాటి చెట్టుపైకి ఎక్కి సాంప్రదాయ పద్ధతిలో కల్లు తీసే ప్రత్యేక విధానాన్ని ముఖ్యమంత్రి ఎంతో ఆసక్తిగా, క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో గీత కార్మికులు అప్పుడే తాటి చెట్టు నుంచి స్వచ్ఛంగా తీసిన తాజా తాటి కల్లును ఆయన స్వయంగా రుచి చూడటం అక్కడ ఉన్న స్థానికులను, అధికారులను ఎంతగానో ఆకట్టుకుంది.

చెట్టు నుంచి దింపిన తాజా కల్లు రుచి చూసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో
AP7AM1 Jun 2026
చెట్టు నుంచి దింపిన తాజా కల్లు రుచి చూసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో

ముఖ్యమంత్రి చంద్రబాబు 'పేదల సేవలో' కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు. సోమవారం కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో పర్యటించిన ఆయన, కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి స్వయంగా వెళ్లారు. ఆయనకు రావాల్సిన పింఛనును చేతికి అందించి ఆశ్చర్యపరిచారు.ఈ సందర్భంగా సింహాచలం కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం, వారి జీవన విధానం గురించి ఆరా తీశారు. అత్యంత శ్రమతో కూడిన కల్లుగీత వృత్తిలోని కష్టనష్టాలు, ఆదాయం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో, తమకు సొంత ఇల్లు లేదని సింహాచలం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ఆయన తక్షణమే స్పందించారు. ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు.అనంతరం, తాటి చెట్టు నుంచి కల్లు తీసే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. గీత కార్మికులు అప్పుడే తీసిన తాజా తాటి కల్లును రుచి చూశారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను, ఫొటోలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. పేద ప్రజల సంక్షేమమే తన ప్రభుత్వ లక్ష్యమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

హైబ్రిడ్ మహానాడు లోగ్రేడ్ దగానాడు చంద్రబాబు కాదు.. కళ్యాణి సెటైర్లు
Sakshi1 Jun 2026
హైబ్రిడ్ మహానాడు లోగ్రేడ్ దగానాడు చంద్రబాబు కాదు.. కళ్యాణి సెటైర్లు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. హైబ్రిడ్ మహానాడు VS లోగ్రేడ్ దగానాడు CM చంద్రబాబు కాదు.. కళ్యాణి సెటైర్లు

పార్టీయే సుప్రీం.. కార్యకర్తే నాయకుడు
Andhra Jyothy1 Jun 2026
పార్టీయే సుప్రీం.. కార్యకర్తే నాయకుడు

<p><strong><span style="color: rgb(224, 11, 11)">కాకినాడ జిల్లా: </span></strong>'పార్టీయే సుప్రీం.. కార్యకర్తే నాయకుడు' అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని.. టీడీపీ శ్రేణులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తునిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి వరుస విజయాలు సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, ఉచిత విద్యుత్ అందించడం ద్వారా కరెంటు బిల్లుల భారాన్ని తగ్గిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే రైతులకు ఉచిత వ్యవసాయ పంపుసెట్లు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద రూ.2.5 లక్షల వరకూ ఉచిత వైద్యం వంటి పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామ, క్లస్టర్ స్థాయి సమావేశాల్లో మహిళల భాగస్వామ్యాన్ని భారీగా పెంచాలని పేర్కొన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్తలు ఆర్థికంగా ఎదిగేలా చేయడం తమ నైతిక బాధ్యత అని చంద్రబాబు చెప్పారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అనంతరం జూన్ 25 నుంచి నాయకులు, కార్యకర్తలు పర్యావరణ హితంగా సైకిళ్లపై ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. గత ఎన్నికల్లో సాధించిన 55.5 శాతం ఓట్ల కంటే మరింత ఎక్కువ ప్రజా మద్దతు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన డిక్షనరీలో ఓటమి అనే మాట ఉండకూడదని.. ప్రతి కార్యకర్త ఏకపక్షంగా గెలుపు సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.</p><br/><p><strong><span style="color: rgb(244, 1,

దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు
Andhra Jyothy1 Jun 2026
దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు

<p><strong>కాకినాడ జిల్లా, జూన్ 1: </strong>తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించారు. సీఎం స్వయంగా అతని దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసి ఫోటో దిగడంతో ఆ దివ్యాంగ యువకుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. యువకుడి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతూ, ‘మీరంటే మా కుమారుడికి ఎంతో అభిమానం’ అని తెలిపారు. వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్‌ను పిలిచిన సీఎం.. ప్రభుత్వం తరఫున దివ్యాంగ యువకుడికి అన్ని సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><img class="lazy" loading="lazy" src="https://media-abn.s3.ap-south-1.amazonaws.com/media/2026/20260318/chandrababu_947b68a588.jpg" alt="chandrababu" width="1280" height="720"></p><p>అనంతరం ప్రజా వేదిక సమీపంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవన శాఖల ద్వారా సాగుతున్న వివిధ పంటల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మైక్రో న్యూట్రియెంట్స్‌తో పాటు ప్రకృతి సేద్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఇవి కూడా చదవండి..</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/srikakulam/south-coast-railway-zone-inaugurated-ram-mohan-naidu-says-local-solutions-now-possible-from-today-suchi-1528734.html">కొత్త రైల్వే జోన్.. ఇకపై మన సమస్యలు మనమే తీర్చుకోగలం: రామ్మోహన్ నాయుడు</a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/krishna/anagani-satya-prasad-alleges-conspiracy-in-nandyal-statue-incident-criticizes-opposition-politics-suchi-1528743.html">గొడ్డలి పార్టీ కుట్రలను బయటపెట్టిన మంత్రి అనగాని సత్యప్రసాద్</a></p><p><strong>Read Latest </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>AP News</strong></a><strong> And </strong><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/andhra-pradesh"><strong>Telugu News</strong></a></p>

వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు
NTV Telugu1 Jun 2026
వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు

CM Chandrababu: కాకినాడ జిల్లా తుని పర్యటనలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తుని నియోజకవర్గ ప్రజలు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన యనమల దివ్యకు మంచి మన్ననలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేదని, అయితే యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన తర్వాత నియోజకవర్గం కొంత వెనుకబడిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతో పొత్తుల అవసరాన్ని ముందుగానే గుర్తించి ప్రకటించిన వ్యక్తి పవన్ కల్యాణ్‌ అని చంద్రబాబు అన్నారు. రెండేళ్ల క్రితం ఇదే నెల 12వ తేదీన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. పవన్ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ, కేవలం బటన్ నొక్కడం ద్వారా నిధులు పంపిణీ చేయడంలో ఒక రకమైన ఆనందం ఉంటుందని అన్నారు చంద్రబాబు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించేందుకు 33 శాతం సీట్లను కేటాయించి వారిని నాయకత్వ స్థానాలకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య రంగంలో సంస్కరణలపై స్పందిస్తూ, ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా "సంజీవని" ప్రాజెక్టును అమలు చేస్తామని తెలిపారు. అలాగే ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డాక్టర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ సాధించామని చెప్పారు. సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లపై స్పందించిన సీఎం, చాలామంది టెలివిజన్ సీరియల్స్ చూసి అనవసర టెన్షన్లు తెచ్చుకుంటున్నారని అన్నారు. సెల్‌ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు, విధ్వంసక

వైసీపీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
Telugu Times1 Jun 2026
వైసీపీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరోసారి వైసీపీ (YSR Congress Party)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసను

తీర్మానాల కంటే తిట్లకే ప్రాధాన్యం.. ఇదేనా మహానాడు
Sakshi1 Jun 2026
తీర్మానాల కంటే తిట్లకే ప్రాధాన్యం.. ఇదేనా మహానాడు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవాళ్లెవరో చెప్పు.. నీవు ఎలాంటివాడివో నేను చెబుతా అని ఒక రచయిత అంటారు. అలాగే ఒక సభలో ప్రసంగించిన వక్తలు ఎవరో చెప్పు..ఆ సభ ఎలాంటిదో నేను చెబుతా అన్నది సరికొత్త నానుడిగా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మోడల్ లో మహానాడు నిర్వహించుకుంది. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కొన్ని చోట్ల కార్యకర్తలు వచ్చారు.. కొన్ని చోట్ల

మహానాడులో 140 సార్లు జగన్ నామస్మరణ
Sakshi1 Jun 2026
మహానాడులో 140 సార్లు జగన్ నామస్మరణ

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

విశాఖ రైల్వే జోన్ రేపటి నుంచే... సీఎం చంద్రబాబు ఏమన్నారంటే
AP7AM31 May 2026
విశాఖ రైల్వే జోన్ రేపటి నుంచే... సీఎం చంద్రబాబు ఏమన్నారంటే

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపు (జూన్ 1న) అధికారికంగా ప్రారంభం కానుండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక మైలురాయి అని, దశాబ్దాల కల నెరవేరుతోందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.నూతన రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రం సమూలంగా మారిపోతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడటంతో పాటు పారిశ్రామిక వృద్ధికి కూడా బాటలు పడతాయని తెలిపారు. రాష్ట్రాన్ని ఒక లాజిస్టిక్స్ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి ఈ పరిణామం ఎంతో దోహదపడుతుందని వివరించారు.ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటుతో ఈ ప్రాంత అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు
Vaartha31 May 2026
చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు

Chandrababu Naidu: ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఆదివారం తాడేపల్లిలో

ఆర్టీసీపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Andhra Jyothy29 May 2026
ఆర్టీసీపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) బలోపేతంపై సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సంస్థ సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతి, మే 29: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) బలోపేతంపై సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సంస్థ సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆస్తుల సద్వినియోగం, ఉద్యోగుల సంక్షేమం, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, బస్సుల నిర్వహణ, సదుపాయాలతోపాటు సంస్థ బలోపేతంపై ఈ సమీక్షలో చర్చించారు. అలాగే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతోపాటు ఆ శాఖలోని పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై ఇప్పటికే యూనియన్ నేతలతో అధికారులు ఒక దఫా చర్చలు నిర్వహించారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు ‘ఏపీ సైబర్ గార్డ్’: సీఎం చంద్రబాబు సైబర్ నేరాలపై ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలని.. అందుకోసం సైబర్ పెట్రోలింగ్ జరగాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యచరణపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు ‘ఏపీ సైబర్ గార్డ్’ అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. 6 పిల్లర్స్ రెస్పాన్స్ టీమ్స్‌తో ఈ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చునని చెప్పారు. సైబర్ మోసాలపై ఫిర్యాదు అందిన మరుక్షణమే వార్ రూంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏపీలో సైబర్

మహానాడు వేదికగా చంద్రబాబు సంచలన నిర్ణయం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు
Andhra Jyothy28 May 2026
మహానాడు వేదికగా చంద్రబాబు సంచలన నిర్ణయం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు

మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై సంచలన ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మహానాడును పూర్తిగా ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటిస్తూ, దీనిని ‘మహిళా మహానాడు’గా ఆయన అభివర్ణించారు. అమరావతి, మే 28: మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై సంచలన ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మహానాడును పూర్తిగా ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటిస్తూ, దీనిని ‘మహిళా మహానాడు’గా ఆయన అభివర్ణించారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేవలం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 17.50 లక్షల మంది హాజరుకావడం విశేషం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళలకు గతంలో ఆస్తి హక్కు కల్పించిన ఘనత టీడీపీదేనని, ఇప్పుడు వారికి రాజకీయ స్వేచ్ఛను కూడా తమ పార్టీయే అందిస్తుందని స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్రం పరిధిలో అన్ని పార్టీలు దీనికి అంగీకరించకపోయినా, తమ పార్టీ పరంగా ఈ రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చే మహిళా బిల్లుకు టీడీపీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఒకప్పుడు వరకట్నం ఇవ్వడం భారంగా ఉండేదని, కానీ నేడు ఆడపిల్లలకు ‘రివర్స్ డౌరీ’ ఇచ్చే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. మహిళలు రాజకీయంగా ముందుండాలని, వారిని నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 'ఆడబిడ్డల జోలికి వస్తే అదే మీకు చివరి రోజు' అని ఇదే వేదికగా ప్రతిపక్షాలకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఒకప్పుడు పరదాల పాలన... ఇప్పుడు ప్రజల పాలన: సీఎం చంద్రబాబు ఆ విషయాన్ని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబు:

గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేఖ వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారు
Andhra Jyothy27 May 2026
గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేఖ వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారు

హైబ్రీడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు 1,875 క్లస్టర్ల నుంచి 7.5 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి, మే27: హైబ్రీడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు 1,875 క్లస్టర్ల నుంచి 7.5 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు తెలిపారు. మహానాడులో ఇంత మంది కార్యకర్తలు పాల్గొనటం ఓ చరిత్ర అని అభివర్ణించారు. మహానాడు సమావేశం తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొ్న్నారు. తొలిరోజు మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేఖ వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల ఐక్యతను చూసి.. వారిలో ఆందోళన వ్యక్తం అవుతోందని వైసీపీ నేతలను పరోక్షంగా విమర్శించారు. కార్యకర్తలుగా ఉన్న వారు నాయకులుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారని మహానాడు ప్రసంగాల ద్వారా అర్ధమైందన్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కేడర్‌కు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని సమర్ధంగా ఎదుర్కోనేలా ప్రతీ కార్యకర్తా, నేతలూ సిద్ధం కావాలని స్పష్టం చేశారు. రేపటి మహానాడులో ముఖ్యమైన చర్చలు, తీర్మానాలు జరుగుతాయని వివరించారు. వాటన్నింటిలో పార్టీ కుటుంబ సభ్యులు యాక్టివ్‌గా పాల్గొనాలని సూచించారు. వర్చువల్‌గా మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తొలిరోజు వర్చువల్ మహానాడుకు 7.5 లక్షల మంది హాజరుకావటం రికార్డు అన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ చేసిన మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రతిపాదనలపై ఈ టెలికాన్ఫరెన్సులో ప్రస్తావించారు. లోకేష్ చేసిన ఈప్రతిపాదనను ఆమోదించాలని టెలికాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబును నేతలు కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో

పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
NTV Telugu27 May 2026
పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం

TDP Mahanadu: పసుపు జెండా పండుగ మహానాడులో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ పై కీలక సందేశాలు వెలువడ్డాయి. “జై తెలుగుదేశం” నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల త్యాగాలు, రాష్ట్ర పునర్నిర్మాణ లక్ష్యాలపై భావోద్వేగంగా మాట్లాడారు. ప్రపంచ పరిస్థితులు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గినా, కార్యకర్తల్లో జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. అన్ని క్లస్టర్లను అనుసంధానిస్తూ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. “పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసం” జాతీయ జెండా దేశానికి గౌరవమైతే, పసుపు జెండా తెలుగువారి గౌరవం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం జెండా కనిపిస్తే ప్రజల్లో నమ్మకం, భరోసా కలుగుతుందని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచే కూడు, గూడు, నీడ వంటి సంక్షేమ లక్ష్యాలతో ప్రజల మధ్య ఉందని గుర్తుచేశారు. విజన్ పాలిటిక్స్‌కు రూపం టీడీపీ అని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఈ పార్టీ ప్రతీకగా నిలిచిందన్నారు. “45 ఏళ్లుగా ప్రజల కోసం పోరాటం” గత 45 ఏళ్లుగా టీడీపీ ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు ఎదురైనా పార్టీ వెనక్కి తగ్గలేదన్నారు. టీడీపీ కార్యకర్తల త్యాగాలను గుర్తు చేస్తూ, “చంద్రయ్య లాంటి కార్యకర్తను నరుకుతున్నా.. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ అమరుడయ్యాడు” అని భావోద్వేగానికి లోనయ్యారు. అలాంటి కార్యకర్తల స్పూర్తి పార్టీకి చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పారు. “జైలు, అరెస్టులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు” తనను అక్రమంగా జైలుకు పంపారని, నారా

చంద్రబాబు నిప్పులాంటి మనిషి
Andhra Jyothy27 May 2026
చంద్రబాబు నిప్పులాంటి మనిషి

‘చంద్రబాబు నిప్పులాంటి మనిషి. ఆయనను పట్టుకుంటే మాడి మసైపోతారు’ అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. ఆయనను పట్టుకుంటే మసైపోతారు: బుద్దా వెంకన్న విజయవాడ అర్బన్‌, మే 26(ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు నిప్పులాంటి మనిషి. ఆయనను పట్టుకుంటే మాడి మసైపోతారు’ అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ మహానాడు గురువారం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వన్‌టౌన్‌లోని సీతమ్మవారి పాదాల వద్ద సుమారు రూ.18 లక్షల వ్యయంతో ఎన్టీఆర్‌, చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలతో 150 అడుగుల భారీ కటౌట్‌ను బుద్దా వెంకన్న ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌ ప్రారంభం సందర్భంగా మంగళవారం బుద్దా మాట్లాడుతూ ఎన్టీఆర్‌ జన్మస్థలం, ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రజలందరికీ కనిపించేలా కటౌట్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వైఎస్‌ హయాంలో చంద్రబాబుపై 11 ఎంక్వయిరీలు చేయించినా ఏమీ నిరూపించలేకపోయారని అన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని బుద్దా అన్నారు.

స్త్రీశక్తి థీమ్‌తో మహానాడు: సీఎం చంద్రబాబు
Andhra Jyothy26 May 2026
స్త్రీశక్తి థీమ్‌తో మహానాడు: సీఎం చంద్రబాబు

టీడీపీ మహానాడును ఈసారి పూర్తిగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 1845 క్లస్టర్ల పరిధిలో 'స్త్రీశక్తి' థీమ్‌తో మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. అమరావతి: టీడీపీ మహానాడు 2026ను ఈసారి పూర్తిగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహానాడు నిర్వహణ, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు. గతంలో కోవిడ్ సమయంలో కూడా డిజిటల్ పద్ధతిలో మహానాడు నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరోసారి వర్చువల్ విధానాన్నే ఎంచుకున్నామని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున వర్చువల్ రూపంలో మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. తెలుగువారు ఆసక్తిగా ఎదురు చూసే కార్యక్రమం మహానాడు అని, పార్టీకి అది ఒక భావోద్వేగమని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడు ద్వారా పార్టీ ప్రజలకు ఏ సందేశం ఇస్తుందో అన్న ఆసక్తి అందరిలో ఉంటుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1845 క్లస్టర్ల పరిధిలో మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ ఎదుగుదలకు, కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి క్లస్టర్ విధానం ఉపయోగపడుతుందని వివరించారు. ఈసారి 'స్త్రీశక్తి' థీమ్‌తో మహానాడు నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో జరిగే మహానాడులో రాష్ట్రస్థాయి నాయకులు కూడా పాల్గొంటారని సీఎం చంద్రబాబు తెలిపారు. మహానాడులో సరైన మార్గనిర్దేశం చేసుకుని వాటిని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరిలో జవాబుదారీతనం ఉండాలని.. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. పార్టీ కార్యకర్తలు అన్ని

రాష్ట్రంలో ఫార్మ్ టూ హోమ్ విధానం: సీఎం చంద్రబాబు
Andhra Jyothy26 May 2026
రాష్ట్రంలో ఫార్మ్ టూ హోమ్ విధానం: సీఎం చంద్రబాబు

ఏపీలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు 'ఫార్మ్ టు హోమ్' విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అమరావతి: వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా, పశుసంవర్ధక రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 'ఫార్మ్ టూ హోమ్' విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరేలా కొత్త మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటూ మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యడవోలు సమీపంలో 'కోకో సిటీ' ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు జులైలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా పులివెందులలో నిర్మాణంలో ఉన్న ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పరిశీలనకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆక్వా రంగానికి ప్రోత్సాహంగా కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే మత్స్యకారుల సంక్షేమం కోసం 200 మెకనైజ్డ్ బోట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. రైతులు, మత్స్యకారులు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ

Chandrababu Says Visakhapatnam Emerging As Global Data Hub 973579
NTV Telugu25 May 2026
Chandrababu Says Visakhapatnam Emerging As Global Data Hub 973579

ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ తయారుకాబోతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026‌కు హాజరైన చంద్రబాబు ప్రసంగించారు. ‘‘స్టీల్ సిటీ, అల్యూమినియం సిటీ, రేరె ఎర్త్ మెటల్స్ హబ్‌గా తయారవుతున్నాం. మొట్టమొదట...

Chandrababu Announces Special Program For Msme Entrepreneurs And Loan Support 973557
NTV Telugu25 May 2026
Chandrababu Announces Special Program For Msme Entrepreneurs And Loan Support 973557

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026‌కు హాజరైన చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పరిశ్రమలకు సన్ రైజ్ స్టే...